• ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు గా అడుగులు వేసిన మసాబా లాక్మి ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో లతో పాటు బాలీవుడ్ ఫ్యాక్షనిస్ట్ సోనమ్ కపూర్ వంటి స్టయిలిస్ట్ సెలబ్రెటీలకు కూడా ఎన్నో డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా కాటన్ మస్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయత ను ప్రతిబింబించేంత డిజైన్లు రూపొందించటం మసాబా ప్రత్యేకత. చిన్న వయసులోనే తన కెరీర్ లో అత్యుత్తమ విజయాలు సొంతం చేసుకున్న మసాబా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు గా అడుగులు వేసిన మసాబా లాక్మి ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో లతో పాటు బాలీవుడ్ ఫ్యాక్షనిస్ట్ సోనమ్ కపూర్ వంటి స్టయిలిస్ట్ సెలబ్రెటీలకు కూడా ఎన్నో డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా కాటన్ మస్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయత ను ప్రతిబింబించేంత డిజైన్లు రూపొందించటం మసాబా ప్రత్యేకత. చిన్న వయసులోనే తన కెరీర్ లో అత్యుత్తమ విజయాలు సొంతం చేసుకున్న మసాబా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.

    ఫోర్బ్స్ ఫ్యాషన్ విభాగంలో మసాబా గుప్తా

    ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా…

  • ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల జాబితాను 30 అండర్ 30 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసింది . ఇందులో తాప్సీ పన్ను ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో చోటు సంపాదించింది. వివిధ భాషల్లో నటించిన తాప్సీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన పింక్ చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో మీనల్ అరోరా పాత్రలో తాప్సీ చక్కని నట ప్రతిభ కనబరిచింది . అందాల తార తాప్సి కి ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందించటం తో పాటు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. చేతిలో ఎన్నో సినిమాల్లో బిజీగా ఉన్న తాప్సీ తన పాత్ర ద్వారా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించినందుకుగాను ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. భవిష్యత్తులో మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం పై పోరాటం చేస్తానంటోంది తాప్సీ పన్ను.

    ఫోర్బ్స్ జాబితాలో తాప్సీ పన్ను

    ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల…

  • పాక్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మినా జంజ్వా నియమితురాలయ్యారు. ప్రస్తుత కార్య దర్శిగా ఐజాజ్ అహ్మద్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ లో ఈ హోదా లో ఒక మహిళ నియామకం ఇదే మొదటిసారి. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన తెహ్మినా ఐరాస లో పాక్ ప్రతినిధి గా వ్యవహరిస్తున్నారు. గతంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు తెహ్మినా.

    పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మిన

    పాక్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మినా  జంజ్వా  నియమితురాలయ్యారు. ప్రస్తుత కార్య దర్శిగా ఐజాజ్  అహ్మద్ స్థానంలో  ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ లో ఈ హోదా లో…

  • ఇప్పుడు తమిళనాట ఎక్కడ విన్నా ఐదారు అమ్మల ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్ ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలు అవతల పారేస్తే అమ్మ జయలలిత జీవితం ఆధారంగా సినిమా తీస్తే బావుంటుందని ఆవిడ పోయినప్పటినుంచే సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఆలా ఉంచి బతికున్న రోజుల్లో ఎదో ఇంటర్వ్యూ లో ఒక వేళ తన జీవితం ఆధారంగా సినిమా తెస్తే అందులో ఐశ్వర్య రాయ్ బావుంటుందని యవ్వనంలో ఉన్నప్పటి పాత్రకు ఐశ్వర్య చక్కగా సూటవుతుందని ముఖ్య మంత్రిగా ఆ తర్వాత కూడా నటించటం పెద్ద కష్టమేం కాదని స్వయంగా జయలలితే చెప్పారు. మణిరత్నం తీసిన ఐదారులో కూడా జయ లలిత గుర్తు చేసే పాత్రలో ఐశ్వర్య నటించింది. ఇప్పుడు అమ్మ జీవిత కధ లో సంప్రదిస్తే ఐశ్వర్య ఏమంటుందో మరి. సినిమా కధల కంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగే అమ్మ జీవితం ముగియటం విషాదం.

    జయ ఛాయిస్ ఐశ్వర్య నే

    ఇప్పుడు తమిళనాడు ఎక్కడ విన్నా  ఐదారు అమ్మల  ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్  ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక…

  • తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో పాటు ఆమె డిజైన్ చేసిన కాజువల్ వేర్ వెస్ట్రన్ పార్టీ వేర్ డ్రెస్ లు కూడా అమ్మాయిల కళ్ళు కట్టేస్తున్నాయి. ఎప్పుడు అనార్కలీ పరికిణీల ఓణీ లేనా అని చిరాకుపడే అమ్మాయిలు లెహెంగా లేదా గాగ్రా పొడవాటి కుర్తీలు పర్లేదనిపిస్తే మొఘల్ వస్త్రాల వైపు చూడచ్చు. ఎంబ్రాయిడరీ డిజిటల్ ప్రింటులతో మోడ్రన్ లుక్ తీసుకొచ్చే ఎన్నో రకాల డిజైన్లు లెహెంగా లపైనా ఎంబ్రాయిడరీ పనితనం ఎంతో స్పెషల్ గా ఉన్నాయి. మోడ్రన్ ట్రెడిషనల్ నగలతో ఈ డ్రెస్ లతో ఎంతో ప్రత్యేకంగా కనబడచ్చు. ఒకసారి ఈ అందమైన డ్రెస్ లు చూసేయండి.

    ఆకర్షించే మొఘల్ ఫ్యాషన్ డిజైన్స్

    తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో…

  • ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.

    టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి

    ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు  దేవాదాయ శాఖ ముఖ్య…

  • కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. మొత్తం ఎనిమిది మంది బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు ఎంపికయ్యారు బయో మెడిసన్ వాతావరణ మార్పుల ద్వారా ప్రయోగాలు చేశామన్నారు బృందం.

    అంతరిక్షంలోకి మూడో అమ్మాయి

    కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా  పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది.…

  • నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో అనన్య గా నటించింది. ఇది కూడా ఆమెను ఓ సవాల్ వంటి పాత్రే నట. ఈ పాత్ర కోసం తా ప్సీ బెంగాలీ నేర్చుకుందిట. అందుకోసం ఒక ట్యూటర్ ని నియమించుకుంది. పాత్రల కోసం కొత్త భాషలు నేర్చుకునే అవకాశం అరుదుగా వస్తుంది. నేర్చుకుంటూ నటిస్తే ఆనందం ఇంకో స్థాయిలో ఉంటుంది. అరుదుగా వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంచి పత్రాలు వస్తున్నాయి. అందులో ఘాజీలో అనన్య పాత్ర ఒకటి అంటోంది తాప్సీ. ఈ సినిమా 17 న విడుదలవుతుంది.

    బెంగాలీ నేర్చుకున్న తాప్సీ

    నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని…

  • మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

    సంజయ్ దత్ తల్లి పాత్రలో మనీషా

    మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న  సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ…

  • వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ కు వుంది. పేరు హొదా డబ్బు అన్నీ మా అబ్బాయికి పుట్టుకతో వచ్చాయి కానీ ఆలా అని గర్వంగా తల ఎగరేయద్దు అనే చెపుతాం అంటోంది. కరీనా . ఇది సొషల్ మీడియా కాలం మేం ఏం నేర్చుకున్నామో అవన్నీ మా అబ్బాయికి నేర్చుకుంటాం. పిల్లవాడికి గర్వం రాకుండా జాగ్రత్త పడతాం అనిచెపుతోంది తల్లి కరీనా . ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యాయామాలు చేస్తున్నా. పెళ్ళికి ముందు తర్వాత అని నాకు నేను హద్దులు గీసుకోను. ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్ గానే ఉండాలని నేను కోరుకుంటాను. ఆ దిశగానే నా శరీరాన్ని తీర్చిదిద్దుకుంటాను. కొత్త సినిమా కధలు వింటున్నాను అంటోంది కరీనా. పెళ్లితో పిల్లలు కలగటంలో జీవితం అయిపోతుందని అనుకునేవాళ్లు ఇదో కనువిప్పు.

    ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే

    వీర్ దె  వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం…

  • సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల నెమో ఒక సక్సెస్ వస్తే ఇంకా కష్టపడాలి అనుకుంటాను. ఇక పరాజయం ఎదురైతే నా దృష్టిలో అదో ముచ్చట. నా వంతు కృషి చేసిన తృప్తి మాత్రం నాకుంటుంది . ఆ మచ్చ వీలైనంత త్వరగా మానిపోయేందుకు కొత్త సినిమాలు ఇంకా ఎక్కువ కష్టపడతా. నేనేత చేయాలో అంతా చేస్తాను. అంటూ చెప్పింది సమంత . ఈ లక్షణమే ఆమెని అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. తోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలబెట్టింది.

    సక్సెస్ వచ్చినా కష్టపడాలనే చూస్తా

    సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు…

  • అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న అమ్మాయిని చూసింది. ఆ సూటూ బూటు వేసుకున్న మనిషి ఈ పిల్లతో ఎదో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పిల్ల భయంభయంగా చుట్టూ చూస్తోంది. పక్కన కూర్చున్న వ్యక్తితో ఎదో మాట్లాడాలని చూస్తోంది. షీలా కు ఇది చుస్తే ఎదో అనుమానం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి కళ్ళతో మూత్ర శాల వద్దకు రమ్మని సైగ చేసి అక్కడో పెన్ను పేపరు పెట్టింది.దాంతో బాలిక ఐ నీడ్ హెల్ప్ అని రాసి బయటకు వచ్చేసింది. షీలా ఆ పాపకు ఎదో అపకారం జరగబోతుందని ఊహించి పైలెట్ కు చెప్పింది . పైలెట్ నావిగేషన్ ద్వారా పోలీసులకు సమాచారం పంపాడు. విమానము శాన్ ఫ్రాన్సిస్కో లో ఆగేసరికి పోలీసులు వచ్చి ఆ నిందితుడ్ని అరెస్ట్ చేసారు. ఆ బాలిక షీలా ను కౌగలించుకుని తనను తల్లితండ్రుల నుంచి తప్పించి అక్రమ రవాణా చేస్తున్నాడని చెప్పింది. షీలా అలర్ట్ అయ్యి ప్రమాదం ఊహించి పాపను కాపాడినందుకు అందరు అభినందించారు ఒక అమాయకురాలి జీవితం కాపాడింది షీలా

    అక్రమ రవాణా అడ్డుకున్న షీలా

    అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె  రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న…

  • అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్ తమిళ రాజకీయాల పై భగ్గుమంది. శాసన సభ పక్ష నేతగా శశికళ ను ఎన్నుకున్న నేపథ్యంలో చెన్నయ్ కు చెందిన సోఫియా అష్రఫ్ తన పాటతో నిరసన వ్యక్తం చేసింది . ప్రజలచే ఎన్నిక కానివారు మంత్రులుగా ఉండేందుకు అనర్హులు. అనే మాటే పాటగా సోషల్ మీడియాలో కూడా విహారం చేసింది. శశికళ ఎంపిక ధర్మసమ్మతం కాదని ఆమె తన ఆక్షేపణ వ్యక్తం చేసింది. తన ప్రదర్శన కు ఆపేందుకు ఓ పోలీస్ ప్రయత్నం చేసాడని తన వస్త్ర ధారణ ను కూడా ఆక్షేపించాడని సోఫియా ఫేస్ బుక్ పోస్ట్ చేసింది. ఈ పాటకు ఈ అమ్మాయి కోపానికీ నిరసనకీ నెటిజన్లు బ్రహ్మాండంగా స్పందించారు.

    శశికళ ఎంపిక ధర్మమా ?

    అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట  గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్  తమిళ రాజకీయాల పై భగ్గుమంది.…

  • మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈ ఫెయిర్ నెస్ ను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చిందిట తాప్సీ . ఈ తెలుపు రంగు కోసం ఇప్పటికీ అందరూ మోజు పడతారు కనుకనే ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్స్ రాజ్యమేలుతున్నాయి. నిజానికి శరీరపు రంగు అందానికి కాలమానం కాదు. దానికి నేను సపోర్ట్ చేయను అన్నది తాప్సీ. ఇలా సౌందర్య పాఠనాల తయారీ బ్రాండ్ల ప్రచారాన్ని వ్యతిరేకించే తారల్లో తా ప్సీ తో పాటు కల్కి కోయచ్లీన్ కంగనా రనౌత్ లు కుడా ఉన్నారు. యాంటీ ఏజింగ్ క్రీమ్ తానూ ప్రచారం చేయనని కల్కి చెప్తే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం నటించే యాడ్ కి వచ్చే రెండు కోట్ల కాంట్రాక్ట్ వదులుకుంది కంగనా రనౌత్ .. ఆడవాళ్ళలో ఈ భవాజాలం పోయేందుకు ఇంకెంత మంది ముందుకొచ్చి చెప్పాలో

    ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

    మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ  నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు…

  • న నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు వచ్చిన పాత్రలు చేసేదాన్ని . అప్పుడు ఎంపిక అన్న క్వశ్చన్ లేదు. ఇప్పుడు రొటీన్ పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు నా ఆప్షన్ ఏవీ లేదు. ఉన్నంతలో ఎదో ఒక కొత్త దానం చూపించేలా ఆలోచిస్తానంటే అంటోంది. రకుల్. సినిమాల్లో సాహసాల మాటెలావున్నా వ్యాపారంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు రకుల్. జిమ్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతూ ఇంకో రెండు మూడు సెంటర్ లు పెట్టేవరకు విస్తరిస్తోంది.

    ప్రయోగాలు చేయటం ఇష్టం లేదు

    నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను…

  • రుజుత్ దివేకర్ కు రుణపడి ఉండచ్చు అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిందీ డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే అన్నం నెయ్యి చక్కెర జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ ఆహారం శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా వ్యాయామం చేయండి. హాయిగా నిద్రపోండి అంటుందామె . స్థానికంగా వుండే పండ్లు సీడ్ ఆయిల్ కొబ్బరి పోహా ఉప్మా తెల్లన్నం ప్రతిరోజు నెయ్యి పళ్లతో చక్కగా నమిలి తినగలిగే పండ్లు కూరగాయల చేరుకులు ఇలా అన్నీ ఆకలేసినంత తినండి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈవిడ శిష్యరికం చేసి 18 నెలల్లో 180 కిలోల బరువు తగ్గాడు. బహుశా ఈవిడ ట్రీట్మెంట్ విధానాలు మన దగ్గరకువచ్చే ఉంటాయి. వేతకండి ఆమె వెబ్సైట్ ని.

    బాగా తిని తగ్గదంటున్న రుజుత్

    రుజుత్  దివేకర్ కు  రుణపడి ఉండచ్చు  అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి  బంపర్ ఆఫర్ ఇచ్చిందీ  డైటీషియన్ . కరీనా…

  • బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన సలహాలే నమ్ముతుందిట. ఆయనకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బాంద్రా ఫ్లాట్ ఆయన నచ్చేసింది కంగనా. ఆ ఫ్లాట్ చాలా విశాలంగా వుండి యోగా తరగతులకు అనుకూలంగా వుందిట. యోగా శిక్షణ కోసం అనుకూలంగా ఉండేలా అన్ని వసతులు కల్పించే పనిలో ఉందిట . ఈమె ఇంతకుముందు తన సోదరికి కూడా రెండు పడకల గదిని కానుకగా ఇచ్చిందిట. కంగనా. మానవ సంబంధాలు పదిలంగా వుండాలనుకునేవాళ్ళు కంగనా ముందుంటుందని అందరు ఏకగ్రీవంగా ఆమోదించారట. దటీజ్ కంగనా రనౌత్.

    గురువుకి రెండు కోట్ల కానుక

    బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ…

  • హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ తో శ్రద్దా కపూర్ పోస్టర్ అచ్చమైన లేడీ డాన్ లాగే వుందని మంచి ప్రశంసలు దక్కుతాయి . అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్. దావూద్ లాగే ముంబై లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది హసీనా పార్కర్. ఇప్పుడామె జీవితం హసీనా పేరుతో వెండి తెరకు ఎక్కుతుంది. హసీనా కు 17 సంవత్సరాల వయసు నుంచి 43 ఏళ్ల వయసు వరకు క్వీన్ ఆఫ్ ముంబాయి గా ఎదిగిన క్రమం ఈ చిత్రంలో చూపెడుతున్నారు. ఇందులో దావుద్ పాత్రలో శ్రద్ధ కపూర్ సోదరుడు సిద్దార్ధ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం జులై 14 న విడుదలవుతోంది . ఇంతవరకు ఎన్నో చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించిన శ్రద్దా ఈ చిత్రంలో డీ గ్లామర్ గా కనిపిస్తోంది.

    ఈమె క్వీన్ ఆఫ్ ముంబాయి

    హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ  కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ…

  • బిపాసా బసు కంగనా రనౌత్ గ్రోవర్ లో 'ఎలోన్ ' చిత్రంలో కలిసి నటించాక ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు . మాల్దీవులకు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ బీచ్ లో వేళ్ళు తీసుకున్న ఫోటోలు ఆన్ లైన్ లో అంత ఆనందించారు. ఇప్పుడిక పెళ్లి హనీమూన్ అయ్యాక బిపాసా వాళ్ళు బుల్లితెర పై బ్రహ్మాండమైన రియాలిటీ షో చేయాలనుకుంటోంది. ఫిక్షన్ కన్నా రియాలిటీ షో నాకు చాలా ఇష్టం. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వాళ్లకు డిఫరెంట్ గా వుండే కార్యక్రమాలు కావాలి. అందుకే ఈషో ఎంచుకున్నారు అంటోంది బిపాసా. అలాగే ఇప్పుడు కొత్త సినిమాకు కూడా సైన్ చేయబోతోంది. ఇటు సినిమాలు అటు బుల్లితెర షో తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న బిపాసా ఈ మధ్య ఓ ఫ్యాషన్ షో లో ధగధగా మెరుస్తున్న గౌనులో ఓ వాక్ చేసింది. ఈ అందమైన గౌను నా భర్త ఎంపిక చేసారు. ఈ గౌనులో నేనో మహారాణిలా ఉన్నానంది బిపాసా. ఆ గౌను ఎంత బావుందో చూడండి.

    ఈ గౌను మా ఆయన ఎంపిక

    బిపాసా బసు కంగనా రనౌత్ గ్రోవర్ లో ‘ఎలోన్ ‘ చిత్రంలో కలిసి నటించాక ప్రేమలో పడి  పెళ్లి చేసుకున్నారు . మాల్దీవులకు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ…

  • నేను లోకల్ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికే చాలా దగ్గరయ్యాననిపించింది. అంటోంది కీర్తి సురేష్. ఇది తన రెండవ సినిమా. ఎప్పుడైనా బయట కనిపిస్తే తెలుగువాళ్లు హాయ్ శైలజ అని పలకరిస్తారు నేను శైలజ లో నా పాత్రకి అంతగా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది . మొదటి సినిమా తో రామ్ తో పాటు దర్శకుడు కిషోర్ నిర్మాత రవి కిషోర్ లకు తమిళం వచ్చు తమిళంలోనే సీన్లకు వివరించటంతో ఎంతో సౌకర్యంగా ఉండేది. నేను లోకల్ సక్సెస్ అవటం నాకు చాలా సంతోషంగా వుంది . ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసేదాన్ని అందుకు హీరో నాని నే ముఖ్య కారణం. వందల కొద్దీ ప్రశ్నలకు సందేహాలు అడిగిన ఓర్పుగా చెప్పేవారు. సీన్ ,మెరుగుపడేందుకు తన ఆలోచనలు షేర్ చేసేవాడు. మా అక్క రేవతి ' రేవతి కళామందిర్ ' అనే సినీ నిర్మాణ సంస్థను చూసుకుంటోంది. తాను తెలుగు సినిమాలు బాగా చూస్తుంది. నాని చాలా సహజంగా నటిస్తాడు నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి అతనితో సమానంగా నటించాలంటే అని హెచ్చరించింది. అందరి కోపరేషన్ తో సినిమా బాగా చేసాననిపించింది అంటోంది కీర్తి సురేష్.

    నేను తెలుగమ్మాయి ననిపించింది

    నేను లోకల్ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికే చాలా దగ్గరయ్యాననిపించింది. అంటోంది కీర్తి సురేష్. ఇది తన రెండవ సినిమా. ఎప్పుడైనా బయట కనిపిస్తే తెలుగువాళ్లు…