Saturday, 27 Jun, 2026

రాధా బెహన్ కు పద్మశ్రీ

రాధా బెహన్ బట్ కు ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం లభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లాలో దురాక గ్రామంలో జన్మించిన రాధా బెహన్ లక్ష్మి అక్రమ్ లో టీచర్ గా పని చేశారు. సూర్యోదయ బోరాన్ ఉద్యమంలో 1957 నుంచి 1961 వరకు పాల్గొన్నారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో బాల మందిర్ లు ఏర్పాటు చేసి పిల్లలకు విద్య నేర్పారు గుజరాత్ లోని సేవ్ గ్రామ్ లో నివసిస్తున్న రాధా బెహన్ తనకు పద్మశ్రీ రావటం […]

ఎనభై ఏళ్ల కృషికి గౌరవం

ఉత్తర కర్ణాటక లోని మోరనలా గ్రామంలో జన్మించిన భీమవ్వ దొడ్డబలప్ప సిలేక్యాతార తోలుబొమ్మలాట ప్రదర్శకురాలు కుటుంబ వారసత్వంగా నేర్చుకున్న ఈ తోలుబొమ్మలాట లో సామాజిక పర్యావరణ అంశాలతో మహాభారతాన్ని ప్రదర్శించగలరు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు భీమవ్వ జానపదశ్రీ, సంగీత నాటక అకాడమీ కర్ణాటక రజోత్సవ అవార్డ్ లతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది 80 సంవత్సరాలుగా ఆమె ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

సముచిత గౌరవం

కె. ఓమన కుట్టి అమ్మకు సంగీతమే సర్వస్వం బాల్యం నుంచే సంగీతం అభ్యసించిన ఓమన కుట్టి తిరువనంతపురం మహారాజా కాలేజ్ లో మ్యూజిక్ లెక్చరర్ గా కేరళ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాధిపతిగా ఉన్నారు. స్వాతి విభాగాధిపతిగా ఉన్నారు తిరునాళ్ కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు మ్యూజిక్ థెరపీ లో పరిశోధనలు చేశారు ఈ ఏడాది ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.

డాక్టర్ నీరజ కు పద్మశ్రీ

సర్వైకల్ క్యాన్సర్ నిమ్మలన కోసం అవిశ్రాంతిగా పాటుపడుతున్న డాక్టర్ నీరజ భట్లా కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గైనకాలజీ విభాగంలో ఆమె ప్రొఫెసర్ గా ఉన్నారు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన ఉమెన్ అచీవర్స్ డే అవార్డ్ ఆరోగ్య సంరక్షణ విభాగంలో అందుకున్న తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ATRC) నుంచి 2023లో ఆమె […]

సమర యోధురాలికి పురస్కారం

వందేళ్ళ వయసున్న స్వతంత్ర సమరయోధురాలు సందేశాయి లిబియా లోబో సర్దేశాయి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1955 లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం పొందేందుకు గోవాలో ఉద్యమం కొనసాగుతోంది. అప్పటికి ఆల్ ఇండియా రేడియో లో పనిచేస్తున్న లిబియా లోబో గోవా స్వతంత్రం కోసం ఉద్యమంలోకి దిగారు స్వతంత్రం వచ్చాక లోబో లా డిగ్రీ చేసి గోవా కోర్టులో తొలి మహిళ న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు మహిళకు ఆపరేటివ్ బ్యాంక్ స్థాపించారు.

బోగన్ విలియా తో ఉపాధి

బోగన్ విలియా మొక్కల అమ్మకంతో వ్యాపారవేత్తగా మారిపోయింది కేరళకు చెందిన మినీ ఆంటోనీ ఎర్నాకులం లో ఉన్న తన ఇంటి ముందు ఎన్నో రకాల మొక్కల తో పాటు బోగన్ విలియా కూడా పెంచేది. ఆమె దగ్గర 100 రకాల బోగన్ విలియా మొక్కలు ఉన్నాయి ఓకే మొక్కకు రెండు మూడు రకాల అంటుకట్టి కొత్త  వర్ణాల బోగన్ విలియా లను సృష్టించింది మినీ. సోషల్ మీడియా ద్వారా ఈ మొక్కలు అమ్ముతోంది ఆమె వేల సంఖ్యలో […]

సాహస యాత్రికురాలు కామ్య

దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల ఎత్తైన మౌంట్ అకాన్‌కాగువా అధిరోహించి ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి బాలిక గా రికార్డ్ సృష్టించింది కామ్య కార్తికేయన్. 16 ఏళ్ల కామ్య మౌంట్ కిలిమంజారో పైన త్రివర్ణ పతాకం ఎగరవేసింది. తాజాగా అంటార్కిటిక్ లోని మౌంట్ విన్సన్ ఎక్కి సెవెన్ సమ్మిట్స్ పూర్తిచేసిన యంగెస్ట్ ఫిమేల్ గా రికార్డ్ సృష్టించింది. విశాఖ పట్టణానికి చెందిన కామ్య కార్తికేయన్ లావణ్య ల ముద్దుబిడ్డ పసితనం నుంచి తల్లిదండ్రుల భుజాలపై ఎక్కి […]

అనారోగ్య సూచనలే ఇవి

గోళ్ళు మన ఆరోగ్యాన్ని బయటపెడతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు గోళ్ళపైన తెల్లని మచ్చలు వస్తే అవి అనారోగ్య సూచనలు అంటున్నారు శాస్త్రజ్ఞులు. గోళ్ళు పల్చగా అయిపోయి గోళ్ళపైన నిలువు గీతలు స్పష్టంగా కనిపిస్తే అది హార్మోన్ల అసమతుల్యానికి, హైపోథైరాయిడ్ కి గుర్తు అంటున్నారు అలాగే అడ్డగీతలు ఏర్పడితే అవి ఇన్ఫెక్షన్ కు మధుమేహానికి సంకేతం అంటున్నారు అలాగే గోళ్ళ రంగు మారిన రూపం మారినా కాస్త పట్టించుకోండి అంటున్నారు.

120 ఏళ్ల బామ్మ

తాజాగా తన 124 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్న క్యూ చైషి చైనాలో 1901 వ సంవత్సరంలో పుట్టింది. పెళ్ళయి నలుగురు పిల్లలు పుట్టాక భర్త పోతే ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంది. 70 ఏళ్ల వయసులో కొడుకు అల్లుడు చనిపోతే ఆ ఇంటి బాధ్యతలు తీసుకొని జీవితమంతా కష్టపడుతూనే ఉందీ బామ్మ. మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా ఎవరి సాయం తీసుకొని ఈ బొమ్మ మొక్కజొన్న గుమ్మడికాయల గంజి ఇష్టంగా తీసుకొంటుంది ఈ బామ్మ మనవరాలి […]

మైనింగ్ ట్రక్ డ్రైవర్ సంతోషి

హర్యానా కు చెందిన సంతోషి రేవ్ ఒడిశా లోని కోయిడా మైనింగ్ గనుల నుంచి ఇనుపక్కన ఖనిజాన్ని రవాణా చేసే ట్రక్ నడుపుతోంది. భర్త వదిలేశాక జీవనోపాధి కోసం స్పిన్నింగ్ మిల్లులో పని చేసింది భారీ వాహనాలు నడపడం లో శిక్షణ పొందింది. 2021లో సిటీ బస్సు సర్వీస్ అయినా ‘మో’ బస్సులో డ్రైవర్ గా చేరింది ఆమె తొలి మహిళ బస్ డ్రైవర్ తర్వాత మైనింగ్ కంపెనీ వోల్వా ట్రక్ నడిపే అవకాశం ఇచ్చింది ఇప్పటివరకు […]

తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్

బెంగళూరుకు చెందిన త్రినేత్రి హల్దార్ గుమ్మా రాజు వృత్తిరీత్యా డాక్టర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్, యాక్టర్ కూడా. పుట్టుకతో అబ్బాయి అయినా ఫ్యామిలీ సపోర్ట్ తో మెడిసిన్ చదివేప్పుడు అమ్మాయి గా లింగమార్పిడి చేయించుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మేడ్ ఇన్ హెవెన్ సీజన్-2 లో వెబ్ స్క్రీన్ కు పరిచయం అయింది. కర్ణాటక లో డాక్టర్ అయినా తొలి ట్రాన్స్ జెండర్ ఉమెన్ కూడా. ఆమె యూట్యూబ్ ఛానల్ లో […]

చేపల వేట లో సుభిక్ష

సి ఫుడ్ ఎంట్రప్రెన్యూర్‌ గా దేశాన్ని రక్షిస్తోంది సుభిక్ష. బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంది. తండ్రి, అన్న సముద్రం పైన చేపల వేటకు వెళ్లే వృత్తిలో ఉన్నారు.మత్స్యకారుల జీవితాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన సుభిక్ష అసలు సిసలైన బెస్త జీవనం గడపాలనుకుంది. తండ్రి, అన్నతో చేపల వేటకు వెళ్లి ఆ వేట పద్ధతులు నేర్చుకుంది. స్వయంగా చేపల వేట చేసి, తెచ్చిన చేపలను ఊరగాయలు, పచ్చళ్ళు చేసి తన […]

అందంగా నాగ్ స్టడ్స్

చెవులకు చిన్నగా అనిపించే దిద్దులే ఇప్పటి ట్రెండ్ వజ్రాల రాళ్లు పొదిగిన స్టడ్స్ కే మొదటి ప్రాముఖ్యత. అలాగే నాగ్ స్టడ్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. బంగారం తో అందమైన ఆకృతిలో చెవి దిద్దులు తయారు చేసి వాటిపైన సి జెడ్ లేదా ఆకుపచ్చ ఎరుపు రాళ్లు లేదా ముత్యాలు పొదిగిన స్టడ్స్ చాలా బాగుంటాయి. ఇక అందమైన పూల ఆకృతితో తయారైన ఫ్లవర్ స్టడ్స్ ఎప్పుడు ఫ్యాషన్. వట్టి బంగారం తో అందమైన పువ్వులు వాటిలోని […]

మిలటరీ నర్స్ గా బిల్లియన్త్ బేబీ 

భారతదేశానికి సంబంధించి బిల్లియన్త్ బేబీ ఆస్తా అరోరా 2000 సంవత్సరంలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పుట్టిన ఆస్తా తో దేశ జనాభా 100 కోట్లకు చేరింది పుట్టుకతోనే సెలబ్రిటీ అయినా ఆస్తా కోసం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నుంచి రెండు లక్షలు డిపాజిట్ చేశారు ఆ డబ్బు ఆస్తాకు 18 ఏళ్లు నిండాక ఇచ్చారు. ఆ డబ్బుతో ఆస్తా నర్సింగ్ కోర్స్ చేసింది నర్స్ గా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్ […]

తొలి ఫైటర్ పైలట్

భారతీయ సైనిక దళాల్లో మహిళలు కూడా చురుగ్గా ఉద్యోగాలు చేస్తున్నారు శత్రువులతో యుద్ధాలు పురుషులే కాదు స్త్రీలు కూడా సమర్థవంతంగా చేయగలరని నిరూపించింది మోహనా సింగ్ జితర్వాల్. భారతీయ సరిహద్దుల్లోకి ఇతరులు చొచ్చుకు రాకుండా కాపలా కాసే ఫ్లయింగ్ బుల్లెట్స్ లో చేరిన తొలి ఫైటర్ పైలట్ గా గుర్తింపు పొందింది మోహన సింగ్ 2016 లో మోహన సింగ్ తొలిసారి మహిళా పైలట్ ఫైటర్ అయింది. ఈమె కొన్ని లక్షల మందికి స్ఫూర్తి.

ఈ టాప్ ఇప్పటి ట్రెండ్

ఇండో వెస్ట్రన్ స్టైల్ కేప్ షావల్ లేదా కేప్ జాకెట్ ఈ చలికాలపు ట్రెండ్ మెడ నుంచి భుజాలు మీదుగా చేతులను కప్పుతో ఉండే ఈ డ్రెస్ ను షావల్ టాప్ గా పిలుస్తారు. వేడుకల్లో గ్రాండ్ గా ఉండాలంటే ఎంబ్రాయిడరీ కేప్ ఎంచుకోవచ్చు. ఈవినింగ్ పార్టీలకు లేస్ డిజైన్ టాప్ లు బాగుంటాయి. శారీ, గౌన్ ల మీదకు, పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్ అట్రాక్షన్ గా ఉంటుంది.

ప్రతిరోజు మారథాన్‌

ప్రతిరోజూ మారథాన్‌ చేసి తన లక్ష్యం దిశగా పరుగులు తీసింది అల్ట్రా రన్నర్ హిల్డే డోసోగ్నే 2024 డిసెంబర్ చివరి రోజు తన పరుగులు ఆపేసింది వృత్తిరీత్యా బయో ఇంజనీర్ అయినా డోసోగ్నే క్రితం సంవత్సరం 15444 కిలోమీటర్లు పరిగెత్తి ఆ ఈవెంట్ నుంచి రొమ్ము క్యాన్సర్ పరిశోధనల కోసం 60000 యూరోలు సేకరించింది. ఆమె ప్రతిరోజు పరుగులు తీసిన జి.పి.ఎఫ్ డేటా,ఫోటోలు, వీడియోలు విట్ నెస్ రిపోర్ట్ కు సమర్పించారు. తన మారథాన్ పరుగును సామాజిక […]

కుంకుమ సాగుతో ఆదాయం

లుధియానా లో రైతు కుటుంబంలో పుట్టిన ఆస్తిక నరుల కుంకుమ పువ్వు సాగు పై పరిశోధనలు చేసింది ఉద్యోగం చేయకుండా వ్యవసాయం ఎంచుకుంది. కుంకుమ పువ్వు ను నూతన సాంకేతికతతో ఇండోర్ పద్ధతిలో కృత్రిమ వాతావరణం సృష్టించి సాగు చేసింది.ఆమె సోదరుడు కూడా ఎంతో సాయం చేశాడు ఇద్దరు కలిసి ప్రస్తుతం కుంకుమపువ్వు సాగు చేస్తూ పంటను ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ కేజీ పువ్వులు ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారు. ఈ పువ్వుల రేకులు […]

తిట్టు వినిపిస్తే జరిమానా

మహిళలను దుర్భాషలాడితే ఈ ఊర్లో జరిమానా కట్టాల్సిందే మహారాష్ట్ర లోని సౌందాలా గ్రామ ప్రజలు తీసుకున్న వినూత్న నిర్ణయం ఇది. మహిళలను ఎవరైనా తిట్టినట్లు తెలిస్తే 500 రూపాయలు కట్టాల్సిందే. 2024 నవంబర్ 28 నుంచి ఈ తీర్మానం అమల్లోకి తెచ్చింది సౌందాలా పంచాయతీ. ఈ నిబంధన స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. గ్రామంలో ఎక్కడికక్కడ మైక్రోఫోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రాత్రి నుంచి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొబైల్ ఫోన్లు […]

సోలో గా బైక్ జర్నీ

అస్సాం లోని గుహవాటి కి చెందిన మీనాక్షి దాస్ 371 రోజుల్లో 64 దేశాలు చుట్టేశారు. ఆమె వృత్తి రీత్యా ఫిట్ నెస్ ట్రైనర్ మహిళల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంతో సోలో గా జర్నీ చేశారామె. 2023 డిసెంబర్ లో మొదలు పెట్టి 2024 డిసెంబర్ లో 67 దేశాలు చూసేయాలనుకున్నారు. ముందుగా గుహవాటి నుంచి బయలుదేరి నేపాల్ వెళ్లి ముంబైకి వచ్చి అక్కడి నుంచి విమానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఆటో తర్వాత బైక్ […]