• ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

    ఫస్ట్ లేడీ ఐశ్వర్యా.

    టేలెంట్ వుండాలే కానీ అవార్డులు వెతూకుంటు వస్తాయి.ప్రపంచ సుందరి అందాల ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లేడీ పురస్కారం అందుకుంది. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలకు ప్రతి సంవత్సరం…

  • కారు హీటర్ మార్గరెట్ సృష్టి.

    డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, కారు  హీటర్ వంటివన్నీ కనిపెట్టింది. మార్గరెట్ ఎ విల్కన్స్. సుమారు 250 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివి, కారు హీటర్ కనిపెట్టింది మార్గరెట్.…

  • తోలి మహిళా కాఫీ టేస్టర్.

    సునాలిని ఎస్. మీనన్ ఆసియాలోనే తోలి మహిళా కాఫీ టేస్టర్. తోలి మహిళా క్వాలిటీ కంట్రోల్ నిపుణురాలు, మద్రాస్ యునివర్సిటీ లో ఫుడ్ టెక్నాలజీ లో మాస్టర్స్…

  • తోలి వైద్యురాలు అనంది జోషి.

    1865 మర్చి 31 వ తేదీన జన్మించింది అనంది. ఈమె పాశ్చాత్య వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తోలి భారతీయ వనిత. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అడుగు…

  • బాడీ బిల్డింగ్ లో ప్రపంచ సుందరి భూమిక.

    బాడీ బిల్డింగ్ లో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొన్న తోలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది భూమికా శర్మ. అమ్మ వెయిట్ లిఫ్టర్. భారత మహిళా వెయిట్ లిఫ్టింగ్…

  • కెమెరా తో యుర్ధరంగంలో

    ఇవ్వాళ మహిళలు ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ, అంతులేని సాహసాలు చేస్తున్నారు. ఎన్నో సౌకర్యాల నడుమ, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుని అడుగులు వేస్తున్న ఇందుకు రహదార్లు వేసిన వాళ్ళనే…

  • హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా - ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న పుస్తకం 2000 లో ప్రచురితమైంది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల అభిర్దితావన్ని బలపరిచారు.

    ప్రమీలా జయ పాల్ విజయం

    హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల…

  • ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.

    మహిళా మెకానిక్ శాంతి దేవి ఒక్కరే

    ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి…

  • మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని రామ్ దేవ్ బాబా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజనీర్ గా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అదే కాలేజీ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ చంద్రణీ ప్రసాద్ వర్మ. మొట్ట మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్. అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పటికీ మహిళలకు అనుమతి ఇవ్వడం లేదనే చంద్రణీ వర్మ ఆవేదన. మైనింగ్ రంగంలోకి చంద్రణీ వర్మని స్పూర్తిగా తీసుకొని మరింత మంది మహిళలు వస్తే బావుంటుంది.

    మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్

    మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం…

  • స్వతంత్ర భారతంలో మొదటి మహిళా గవర్నర్

    https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-9.html