Tuesday, 21 Jul, 2026

నారీ శక్తి

2025 లో తొలిసారిగా రాష్ట్రపతికి ఏ డి సి గా నియమితురాలైంది యశస్వి సోలంకి. రాష్ట్రపతికి వెన్నంటి నిలిచే సైనికాధికారిణి ఏ డి సి అంటారు. ఇందులో ముగ్గురు మిలటరీ, ఒకళ్ళు నేవీ, మరొకరు ఎయిర్ ఫోర్స్ కి చెందిన వాళ్లు ఉంటారు. హర్యానా కు చెందిన యశస్వి 2012లో షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఎంపిక అయింది. రెండేళ్ల శిక్షణ కేరళలోని ఎజిమళ ఇండియన్ నేషనల్ అకాడమీ లో తీసుకుంది. జామ్ నగర్ లోని ఐ. […]

నైకా సృష్టికర్త

నైక బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈ- కామర్స్ కంపెనీ స్థాపించి స్వయంకృషితో బిలినియర్ అయినా భారతీయురాలు ఫల్గుణి నాయర్. భారతదేశపు తొలి మహిళ యూనికాన్ వ్యాపారవేత్త. ఆమె బ్రాండ్ నైకా. అంటే కేవలం కాస్మెటిక్స్ మాత్రమే కాదు బ్యూటీ ఫ్యాషన్ అన్నీ కలిపిన మహిళల సెల్ఫ్ కేర్. ఉమెన్ సెంట్రిక్ బ్రాండ్. 2021 లో నైకా ఐపిఓ విడుదల అయ్యాక కంపెనీ విలువ భారీగా పెరిగింది. వ్యాపారంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఫార్చ్యూన్ ఇండియా ఆమెను […]

అత్యున్నత అవార్డ్ లు అందుకున్న సుమ

భారతదేశంలో సైంటిస్ట్ లకు ఇచ్చే అత్యున్నత అవార్డు లైనా జె పి బోస్ మెమోరియల్ అవార్డ్ మేఘనాథ్ సాహు అవార్డ్ అందుకున్న మహిళా శాస్త్రవేత్త సుమా వర్గీస్.1968 లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ అందుకొన్న సుమ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ పరిశోధన విభాగంలో దశాబ్దం పైగా పనిచేస్తూ నేత్ర అనే సిస్టం ను కనిపెట్టారు. అన్ని రకాల వాతావరణాల్లో శత్రు విమానాలను అత్యంత ముందుగా గుర్తించేందుకు ఈ నేత్ర పరికరం స్కాన్ చేసి సాయం […]

విజయానికి మరో పేరు కరుణ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకు చెందిన కరుణ కుమారి గిరిజన కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే 80 శాతం చూపు లేకుండా ఉన్న కరుణ విశాఖలోని అంధుల పాఠశాలలో చదువుకున్నది. ఆమెలో ఉన్న క్రికెట్ టాలెంట్ గుర్తించి అక్కడి డ్రిల్ టీచర్, ప్రిన్సిపాల్ ఆమెను ప్రోత్సహించారు. శ్రీలంక లో జరిగిన అంధ మహిళా క్రికెటర్ల టి-20 భారత్ గెలుచుకున్న సందర్భంలో కరుణ చేసిన 42 పరుగులే కాస్ భారత్ చేతికి వచ్చేలా చేసింది. ఆమె క్రికెట్ టాలెంట్ వెనుక […]

ఆమె భద్రత దళాధిపతి

143 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్. పి. ఎఫ్) కు తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్ అయ్యారు సోనాలి మిశ్రా 1983 లో ఐ పి ఎస్ కు ఎంపికైన సోనాలి మధ్యప్రదేశ్ కేడర్ లో పనిచేశారు. ఆ రాష్ట్రంలో ఎస్ పి గా ఆ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కేంద్రానికి అధిపతిగా వ్యవహరించారు. ఆ రాష్ట్ర పోలీస్ అకాడమీ పర్యవేక్షించింది ఆర్.పి.ఎఫ్ కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాల లో […]

యూట్యూబ్ ఎం డి గా గుంజన్

జంషెడ్పూర్ లోని ఎక్స్ ఎల్ ఆర్ ఐ నుంచి ఫైనాన్స్ లో ఎంబీఏ చదువుకున్న గుంజన్ సోనీ యూట్యూబ్ ఎం. డి గా నియమితురాలయింది. స్టార్ ఇండియా టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జలోరా గ్రూప్ సి ఈ ఓ గా పనిచేసిన గుంజన్ తన వైవిధ్యమైన మార్కెటింగ్ రంగా అనుభవంతో ఇప్పుడు యూట్యూబ్ లోకి ఇండియా ఎం డి గా వచ్చారు.20 ఏళ్లుగా బిజినెస్ టెక్నాలజీ మార్కెటింగ్ ఈ కామర్స్ విభాగాల్లో గణించిన అనుభవంతో గుంజన్ […]

విద్యా దానం

‘టచ్ ఫర్ ఇండియా’ సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు షాహీన్ మిస్త్రీ. బాల్యం అంతా విదేశాల్లో పెరిగిన షాహీన్ ముంబై విశ్వవిద్యాలయం లో సోషియాలజీ లో బి ఏ చదివారు ముంబై మురికి వాడల్లో బీదలను గమనించాక ఆమె వారి జీవితాల్లో మార్పు తేవాలనుకున్నారు. 1989 లో ఆకాంక్ష ఫౌండేషన్ స్థాపించారు. కాలేజీలో చదువుతూనే అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు విద్య అందించడం ఆకాంక్ష లక్ష్యం. 8 […]

హార్ట్ ల్యాంప్ కు బుకర్

2025 కు గాను హార్ట్ ల్యాంప్ అన్న కథా సకల వాని కి బుకర్ ప్రైజ్ అందుకున్నారు భాను ముస్తక్. కనడంలో రాసిన ఈ కథలను ఇంగ్లీష్ అనువాదం చేసిన బుకర్స్ పోటీకి పంపారు. ఈ కథ సంచలనం అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పుట్టిన భాను కన్నడ మధ్యమంలో చదువుకొని న్యాయవాది అయింది. సామాజిక ఉద్యమకారిణి  పత్రికా రంగంలో బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసింది. తన చుట్టూ కనిపిస్తున్న వివక్ష మహిళల పట్ల […]

అద్భుతమైన ఇంజనీర్

కాశ్మీర్ లోయలో ప్రవహించే చీనాబ్ నదిపైన 1486 కోట్లతో నిర్మించిన రైలు వంతెన నిర్మాణానికి ఇంజనీర్ మాధవి లత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి లత నది వంతెన నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్ ఆఫ్ కాన్స్ తో కలిసి పనిచేసింది లోయ గుండా ప్రవహించే నది, అటు ఇటు కొండలను కలుపుతూ ఎలాంటి పిల్లర్స్ వెయ్యకుండా వంతెన నిర్మించారు. 2021 లో […]

ఆదివాసీల క్షేమం లక్ష్యం

మూడున్నర దశాబ్దాలుగా బస్తర్ దంతేవాడ సుక్మా ఛత్తీస్‌గఢ్‌ లోని ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్నారు సునీత గోడ్ బోలె చదువుకునే రోజుల్లోనే మహారాష్ట్రలోని రాయగడ లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవారు. ఆయుర్వేద వైద్యులైన రామ్‌చంద్ర తో కలిసి పెళ్లయిన రెండు వారాలకే ఛత్తీస్‌గడ్ లో వైద్య సేవ నిమిత్తం వెళ్లారు సునీత దంతేవాడ సమీపంలోని బార్సూర్ లో ఆసుపత్రి తెరిచారు. స్థానిక భాష నేర్చుకుంటూ వారిలో ఒకరిగా కలిసిపోయి సేవలు అందిస్తున్న ఈ దంపతులకు పద్మశ్రీ […]

స్వరాల రాణి కి పద్మశ్రీ

అస్సాం గాయని పోఖిలా లేక్తిపి పోఖిలా కార్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా స్వరాల రాణిగా పేరుపొందింది పోఖిలా కార్బీ భాషలో ఆధునిక మ్యూజిక్ ఛాయలతో పాటలు కట్టి పాడేది. సాంప్రదాయ జానపదాలను క్యాసెట్లుగా తీసుకువచ్చి ప్రచారం చేసింది. తమ ఆదివాసి కళ అంతరించిపోకుండా ఎంతో కృషి చేసింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి శిల్పి అసోం గౌరవ పురస్కారాలు అందుకున్నది క్వీన్ ఆఫ్ మెలోడీ గా పేరు తెచ్చుకున్న పోఖిలా కు కళ […]

గేమింగ్ లోకి ఆశా శర్మ

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి కొత్త సి ఈ ఓ భారత సంతతికి చెందిన మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు బిజినెస్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకొని ఎస్ సి జాన్సన్ అండ్ సన్ కంపెనీ లో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరింది. ఆశా శర్మ రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ లో కోర్స్ ఏ ఐ విభాగంలో సీనియర్ అధికారిగా చేరారు. ఫ్లాట్ ఫామ్ ల నిర్మాణం పార్ట్నర్షిప్ లు డిజిటల్ ఎకో సిస్టమ్ లో […]

వంటకు వయసేం అడ్డం

సరస్వతి పాటి వయసు 90 ఇంటర్నెట్ లో సాంప్రదాయ వంటలు చేస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నది. కేరళ కు చెందిన ఈ పాటి రెండేళ్ల క్రితం ది అయ్యర్ పాటి ఛానల్ ను తన మనవరాలు తో కలిసి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన సాంబార్,రసం, పొడులు,పచ్చళ్ల గురించి సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండుకోవాలి చెబుతోంది. లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో నడుస్తున్న ఈ ఛానల్ యువతరానికి ఎంతో నచ్చింది కేరళ లోని పాలకాడ లో సాంప్రదాయ ఉమ్మడి […]

పిల్లల చదివే లక్ష్యం

చెన్నైలో పదేళ్ల క్రితం మొనీషా బాలమురుగన్‌ ‘నామ్ విధై కాలమ్’ అనే సంస్థ ప్రారంభించారు. ఆమె చెన్నైకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. సైకియాట్రిక్ సోషల్ వర్క్ లో స్పెషలైజేషన్ చేసిన మొనీషా వీధుల్లో తిరిగే నిరాశ్రయులు అనాధలైన పిల్లల ఆకలి తీర్చటం వారికి చదువు నేర్పించడం, వారి మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 63 ప్రాజెక్ట్స్ తో స్కూలు పిల్లలు తమ పాకెట్ మనీ లోంచి […]

ఫోటో తీయడం గొప్ప సాహసం

మోషన్ ఫోటోగ్రాఫర్ రమ్య శ్రీ రామ్ తీసిన ఫోటో నాట్ జియో ఇండియా వరల్డ్ వైడ్ 2025 పోటీకి ఎంపికై అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది కదిలే సందర్భాన్ని ఫోటో తీయగల రమ్య కేరళలోని తేయ్యం ఉత్సవాన్ని ఎంచుకున్నారు. ఆ ఉత్సవంలో గ్రామదేవతలను, తమ తెగ కోసం పోరాడి మరణించిన వీరులను తలుచుకుంటూ ప్రత్యేక వేషధారణతో భారీ మేకప్ తో పెద్ద కిరీటాలతో మండే మంటల మధ్య కళాకారులు ప్రదర్శన ఇస్తారు.ఈ నిప్పు కణికలు తొక్కుతూనే రమ్య ఈ […]

చీర ఎప్పుడూ ఫ్యాషనే

డాలీ జైన్ ప్రముఖ బ్రైడల్ శారీ డ్రేపర్ 350 రకాల చీర కట్టు స్టైల్స్ రూపొందించారు. కోట డోరియా చేనేత లు సిల్క్ చీరలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చు.ఇవి ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు అంటుంది డాలీ జైన్.సృజనాత్మకమైన,చీరకట్టు ఎంత అందాన్నిస్తుందో చెబుతోంది డాలీ. చీర పైన ప్రేమ ఉంటేనే అందంగా కట్టుకోవడం చేతనవుతుంది చీర కట్టు లో మెలకువలు తెలిస్తే మరింత ఆధునికంగా అందంగా తయారవ్వచ్చు అని ఆమె ఎన్నో వీడియోల ద్వారా […]

శుభ్రతే లక్ష్యం

2012లో స్వచ్ఛ ఏకో సొల్యూషన్స్ అన్న స్టార్టప్ ప్రారంభించారు విక్టోరియా జొస్లిన్ డిసౌజా.వ్యర్థాల సమస్య కు పునర్ వినియోగమే పరిష్కారం అని నిరూపించారు విక్టోరియా. బెంగళూరు మైసూరు లో రెండు రీసైక్లింగ్ యూనిట్లతో నగరాల లో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త తో ప్లాస్టిక్ ను తీస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ తయారు చేస్తారు. ఇప్పటి కి లక్ష పాతిక వేల టన్నుల చెత్త ను రీసైకిల్ చేశారు. 70 వేల […]

పిల్లలకు డిజిటల్ లైబ్రరీ 

నిఓన్ పేరుతో పుస్తకాలు అద్దెకు ఇచ్చే డిజిటల్ ప్లాట్ ఫారం తీసుకొచ్చారు క్రాంతి గడ షెమారు సంస్థ లో సి ఈ ఓ గా పనిచేస్తున్న క్రాంతి పిల్లలకు స్క్రీన్ టైం తగ్గించి పుస్తకాలు చదివే అలవాటు పెంచాలనుకొన్నారు.నిఓన్ లో ఇప్పుడు 50 వేల పుస్తకాలు ఉన్నాయి నెలకు కొంత మొత్తం చందా కట్టి ఇందులో సభ్యులుగా చేరిన పిల్లలు ఐదు పుస్తకాలు తీసుకోవచ్చు. చదవడం పూర్తయ్యాక సంస్థ వాటిని వెనక్కు తీసుకుంటుంది పిల్లలు మళ్లీ కొత్త […]

కోటిన్నర టర్నోవర్ తో చాక్లెట్స్

ఐ సి ఐ సి బ్యాంక్ లో సొల్యూషన్ మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవి వేద్ బ్యాంకింగ్ వదిలేసి చాక్లెట్ల తయారీ లోకి రావడం ఒక సినిమా కథ లాటిదే. గొప్ప జీతం వచ్చే బ్యాంక్ కు రాజీనామా చేసి ఇష్టమైన వ్యాపారంలోకి వచ్చారామె.2011 లో వెల్వెట్ ఫైన్ చాక్లెట్స్ పేరుతో కంపెనీ స్థాపించారు. ఎంతో రుచిగా, సాధారణ చాక్లెట్స్ కు భిన్నంగా ఆమె తయారు చేసిన చాక్లెట్ కు ఎంతో ఆదరణ లభించింది. కోటిన్నర టర్నోవర్ […]

ఆమె దృఢ సంకల్పం

ప్రపంచంలోనే అత్యంత కఠినంగా చెప్పే అల్ట్రా రన్ బ్రెజిల్ 135 ను పూర్తి చేసిన పూజా కృష్ణమూర్తి ఈ సాహసం సాధించిన మొదటి భారతీయురాలు. ముంబై లో పుట్టి పెరిగిన పూజా ఆమె అక్క ప్రియా మౌంటెనీరింగ్ లో శిక్షణ తీసుకున్నారు. 2011లో హాఫ్‌ మారథాన్‌ కు పేరు నమోదు చేసుకున్నారు. పోటీలో పాల్గొన్నారు.అల్ట్రా మారథాన్‌ కు సహాయక బృందం లో పాల్గొన్న తరువాత పూజ తాను అల్ట్రా రన్నర్ నని తేల్చుకున్నారు. లండన్ పూణే మారథాన్‌ […]