• ఔషధం వంటిది క్యాప్సికం

    క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్…

  • ఆహారం విషయంలో జాగ్రత్త

    వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే…

  • మునగాకులో కాల్షియం

    ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ…

  • ఆరోగ్య రహస్యాలు

    కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి…

  • పాదాలపై పగుళ్లు

    ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు…

  • ఇదే ప్రత్యామ్నయం

    ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150…

  • ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది. ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది.

    డాక్టర్ విజిట్ చాలా అవసరం

    ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.…

  • అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజ్ చేరుకునేలా చూడటంలో ఇన్సులిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కనాల్లోకి గ్లూకోజ్ చెరకపొతే శరీరం తగినంత ఆహారం లభించలేదని ఇతర మార్గాలు అన్వేషిస్తూ కొవ్వును, కండరాళ్ళను వేగంగా కర్చుచేసుకోవటం ద్వారా శక్తిని సృష్టిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది. ఇది కిడ్నీలు కూడా రక్తంలో అధికంగా వున్న చక్కెరలను తొలగించుకోవడానికి ఎక్కువగా శ్రమించవలసివస్తుంది. ఇందుకు అధిక శక్తి అవసరం అవుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినేందుకు దారి తియోచ్చు. కనుక అకారణంగా బరువు తగ్గుతుంటే ఏ సూత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

    బరువు తగ్గినా నష్టమే

    అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు…

  • ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం ఈ సినిమా చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే అది ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు టీయూస్కున్న దానితో సమానం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఇన్సులిన్ సరిగా విడుదల అవ్వకపోతే మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు వస్తాయని తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల్లో నిద్రలేమి అధిక కొవ్వు పదార్ధాలు రెండూ కూడా ఇన్సులిన్ పైన ప్రభావాన్ని చూపెడతాయని తేలింది. రక్తంలో గ్లూకోజ్ శాతం సరిగా ఉండాలన్న జీవక్రియ సరిగా ఉండాలన్నా శరీరానికి నిద్ర అవసరం. నిద్రలేమితో ఆహారం ఎక్కువ తీసుకోవటం జీవక్రియ లోపాలు పగలు ఆ అలసట తోనే మిగతా పనులన్నీ చేయవలిసి రావటం ఇది ఒక్కరోజు నిద్ర మిస్ అయినా జరిగే ప్రాబ్లమ్. ఎన్ని పనులున్నా నిద్ర కోసం కేటాయించిన సమయం దేనికీ వాడద్దు.

    ఒక్క రాత్రి నిద్రపోక పోయినా ప్రాబ్లమే

    ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం   ఈ సినిమా  చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి…

  • మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల శుభ్రత గుర్తు చేయటం మంచిదే. ముఖ్యంగా మరీ పసిబిడ్డల దగ్గరకు వెళ్ళినప్పుడు వారిని ఎత్తుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా బయటనుంచి వచ్చిన వారు కాళ్ళు చేతులు కడుక్కునే వెళ్ళాలి. ఈ పరిశుభ్రత పెద్దవాళ్ళు చిన్నవాళ్లు ఎవరైనా సరే పాటిస్తేనే వైరల్ ఇన్ఫెక్షన్ లో ఉదర కోస రుగ్మతలకు గురికాకుండా వుంటారు .

    మన చేతుల్లోనే ఆరోగ్య రక్షణ

    మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద…

  • ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో అనారోగ్యాల బారిన పడి ఉన్నారని, ఒత్తిడితో గుండెపోటు తెచ్చుకునే వారి శాతం అధికంగా ఉందని తేలింది. అధ్యయనాన్ని విశ్లేషిస్తే చదువుకొన్నవారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే, ఇంటర్ లో ఆపేసిన వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉండటం, మంచి ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడం, ఇక వైద్య భద్రత, కుటుంబ సంక్షేమం ఏదీ లేని కారణం గా ప్రతి చిన్న విషయానికీ ఒత్తిడి కి లోనయ్యారని తేలింది. తక్కువ చదువు, తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీశాయని అధ్యయనాలు తేల్చాయి. అంటే చదువుకోవడం అన్ని విధాలా లాభదాయకం అని తేలింది. సో.. పిల్లల చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో అర్ధం చేసుకోవచ్చు.

    చదువు తోనే ఆరోగ్యం

    ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా.…

  • ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ లేదా స్థూల కాయం పెరుగుతుందని తెలుసుకున్నారు. చాలినంతగా నిద్రలేకపోవటం వల్ల ఘ్రోలిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా చాలినంత శక్తి అవసరం లేకుండానే ఆహారం తీసుకోవటం పెరిగిపోతుంది.బరువు పెరిగిపోతూ నిద్ర లేమి వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ అసంభంధిత రక్తపోటు పెరిగి పోతాయి. ఈ ప్రభావాలు పిల్లలూ యుక్తవయస్సు వచ్చిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాకా కంప్యూటర్ ముందు సెటిలయ్యే పిల్లల్ని టైం ప్రకారం నిద్రపోనివ్వాలి. అలాగే సమయానికి నిద్రలేపాలి కూడా.

    హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

    ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి…

  • మనుషులతో అభద్రతా భావం వంటరితనం కుటుంబ సభ్యుల ప్రేమాదరాలు లేకపోవుటం ఇవన్నీ వాళ్ళను చాలా త్వరగా అనారోగ్యాల బారిన పడేలా చేస్తోందని నార్త్ కరోలీనా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. 2500 మంది పైన ఈ అధ్యయనం నిర్వహిస్తే అవివాహితులు విడాకులు పొందినవారిలో గుండె జబ్బులు పక్షవాతం రావటం చాలా ఎక్కువగా నమోదయ్యాయట. జీవన శైలి ఆహారపు అలవాట్లు బావున్నప్పటికీ ఒంటరిగా జీవించేవారు అవివాహితులు చాలా త్వరగా జబ్బుల బారిన పడ్డారు. వివాహితులు కొందరు అనారోగ్యాలు కుంగదీసినా కోలుకుంటే అవివాహితులు కాస్త అనారోగ్యానికి కోలుకోలేనంత జబ్బు పడ్డారట. కొంతమంది చనిపోయారు కూడా. వివాహితులు కోలుకోవడానికి జీవిత భాగస్వామి సపర్యలు కుటుంబ సభ్యుల భరోసా కారణం రాగా అవివాహితులు ఒంటరిగా వున్నవారు దగ్గరుండి చూసుకునే వారు ఎవ్వరూ లేకపోవటం గానూ మానసికంగా కోలుకోలేక ఒకరకంగానూ మృత్యువును చేరువయ్యారని చెపుతున్నారు. ఒక అభద్రతా భావమే అనారోగ్యాలకు మూలం అని చెపుతున్నారు.

    అభద్రత తోనే ఆరోగ్య సమస్యలు

    https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-17.html

  • సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే. సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే.

    ఆలోచనలు క్లీన్ చేస్తే ఆరోగ్యం

    సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు…

  • పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా బిస్కట్లు కేకులు తింటారు. కానీ ఈ కేకులు బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే సమస్య అంటున్నారు. ఊబకాయం గుండెకి సంబంధించిన సమస్యలు తప్పని సరిగా వస్తాయంటున్నారు. పేరున్న కంపెనీలు తాము తయారు చేసే తినే వస్తువుల్లో ఏవేం వాడతారో తప్పనిసరిగా ప్యాకింగ్ రేపర్ పైన ముద్రిస్తారు. ఈ ట్రాన్స్ ఫాట్ ఎక్కువగా కనిపించదు. కాకపోతే పళ్ళు పాడైపోతాయని జలుబు వస్తుందని తల్లితండ్రులు మొత్తుకున్నా బిస్కట్లు కేకులు మానేసే పిల్లలుండరు. కనక వాళ్ళకి ఇచ్చే మోతాదు మాత్రం తగ్గించండి. ఇంట్లో వండినవి పళ్ళు తినేలా ఎలాగోలా కష్టపడండి అంటున్నారు అధ్యయనాలు.

    బిస్కట్లు కేకులు సమస్యే

    పిల్లల నుంచి పెద్దల దాకా  ఎంతో  ఇష్టంగా బిస్కట్లు కేకులు  తింటారు. కానీ ఈ కేకులు  బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ  వాడే ట్రాన్స్…

  • కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.

    శాంతములేక సౌఖ్యము లేదు

    కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని…