తల్లి బిడ్డ క్షేమం లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో పాటు ఎక్సలెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నారు డాక్టర్ లక్ష్మీ ప్రియ ఐఏఎస్. ఆమె మొదటి పోస్టింగ్ అసోం లోని జోర్హాట్ జిల్లా. టీఎస్ స్టేట్ లకు ఆ జిల్లా ప్రసిద్ధి.అక్కడ మహిళలు పోషకాహార లోపం రక్తహీనత తో బాధపడటం గమనించి దీన్ని అరికట్టేందుకు స్టేట్ రూలర్ లైవ్లీహుడ్ మిషన్ సహాయంతో పౌష్టికాహారాన్ని అందించే బగన్ బజార్లు ఏర్పాటు చేశారు లక్ష్మి.తర్వాత ఆమెకు బొంగైగావ్ కు బదిలీ అయింది. 2020లో […]
వాయుసేన ఆఫీసర్ గా దివ్యాన్షి
దేశంలోనే ఎన్డిఎ శిక్షణ సాధించిన తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా రికార్డ్ సృష్టించింది దివ్యాన్షి సింగ్.12వ తరగతి పూర్తి కాగానే అత్యంత కఠినమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైంది దివ్యాన్షి. ఎన్ డి ఏ 75 ఏళ్ల చరిత్రలో పురుష క్యాడట్లతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకుని వాయుసేన గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో ఆఫీసర్ అయిన తొలి మహిళ దివ్యాన్షి. ఆమె తండ్రి ఒక ఎయిర్ వారియర్. తండ్రి […]
