Monday, 03 Aug, 2026

అభిమానుల కళ్లతో చూస్తా

స్టయిలింగ్ ను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకున్న వాళ్ళను అప్పట్లో అంటే 2015 కాలంలో తక్కువ మందే ఉన్నారు మా కుటుంబం అందరూ న్యాయవాదులే నేను స్టయిలిస్ట్ గా కెరియర్ ప్రారంభించాలి అనుకున్నాను. వార్డ్ రోబిట్స్ కన్సల్టెన్సీ ప్రారంభించాను. మన దేశం లో స్టయిలింగ్  చాలా కొత్త నేను ఎంచుకున్న ఈ రంగంలో నా దైన ముద్ర ఉండాలనుకున్నాను అంటోంది స్టయిలిస్ట్ ఆధా శర్మ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అయినా,భారీ చిత్రం తాలూకు వేడుక అయినా అందరి […]

ఆరోగ్యంపై అవగాహన కల్పించటం లక్ష్యం

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో కూడా క్యాన్సర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాం. నేను క్యాన్సర్ గెలిచిన దాన్ని కనుక అందులో ఉండే బాధను అర్థం చేసుకోగలను అంటోంది నటి గౌతమి. డయాబెటిక్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, బిపి ఇలాంటివన్నీ ఎన్ పి డి లే వీటి పై అవగాహన కల్పించటం కోసం స్క్రీనింగ్ చేయటం చికిత్స లైఫ్ స్టయిల్ కోచింగ్ లాంటివి చేపడుతున్నాం. […]

ఇది డై కి ప్రత్యామ్నాయం

జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]

ఇది ఆరోగ్యకర శైలి

ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు సమస్థాయిలో తీసుకోవటం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. వంటకు ఉపయోగించే ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చేంతవరకు నాననివ్వాలి అప్పుడు వాటిలోని యాంటీ న్యూట్రీ యంట్లు తగ్గుతాయి.పప్పు ధాన్యాల లో ఉండే అమైనో ఆమ్లాలను పెంచేందుకు వాటిని తృణధాన్యాలతో కలిపి వండాలి ఐదు రకాల పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు లెగ్యూమ్ జాతి గింజలు అయిదు రూపాల్లో నెలలో తప్పనిసరిగా తినాలి ఇలా చేస్తే శరీరానికి […]

నిండుగా పోషకాలు

పోషకాలతో నిండిన వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పొడి దగ్గుకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. వేయించిన వాల్ నట్స్ ప్రతి రోజు తింటే శరీరం దృఢంగా మారుతుంది. వాల్ నట్స్ పొడి లేదా పేస్టు ను పాలతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి ఈ ప్యాక్ మలినాలు తొలగించి మొహానికి మెరుపునిస్తుంది. వాల్ నట్స్ నూనెలో వేయించి రుచికోసం కొద్దిగా చక్కెర పొడి కలిపి తింటే […]

ఇది మాట్లాడే సమయం

సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ పిరియడ్స్ విషయంలో ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలను మహిళలను ఎడ్యుకేట్ చేసే పద్ధతులు ఏవి లేవు అంటూ తాప్సీ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక వీడియో షేర్ చేశారు.మహిళలు బహిష్ఠు సమయంలో సాంప్రదాయ శానిటరీ పాడ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే పిరియడ్ రాషెస్ చర్మం రంగు మార్చేసి జీవిత కాలం నల్లగా మచ్చలు మిగులుస్తాయి.ఇలాంటి ఎన్నో సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడక పోవటం వల్ల దానికి […]

అందమైన హారం

జెట్ రత్నం గాఢమైన నలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది.ఈ జెట్ బ్లాక్ ఆభరణాలలో పొదిగితే ఎంతో అందంగా ఉంటాయి. దీనే ప్రాచీన గ్రంధాల్లో మహా నీలమణి అని పిలుస్తారు. జెట్ ముత్యాలు కలిసి కూర్చిన నగలు ఎంతో అందంగా ఉంటాయి. బ్రిటన్ స్పెయిన్ గనుల్లో ఎక్కువగా దొరుకుతాయి. సాదారణంగా రత్నాలు నునుపుగా గో జాకారం లో సాన పడతారు రంద్రాలు చేసి పూసల్లా తయారుచేసి హారాలు తయారు చేస్తారు ఈ నల్లని పూసల హారాలు ఇప్పుడు ఎంతో […]

దేశంలో బహుశా ఇదొక్కటే

మధుర్ మయి ఆదర్శ శిక్ష నికేతన్ నడుపుతోంది నిరోజ లక్ష్మి మహాపాత్ర 48 ఏళ్ల ఈ టీచర్ ఒరిస్సా లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్ లో ఒక హోమ్ నడుపుతోంది. 2003 లో ప్రారంభం అయిన ఈ హోమ్ నడుపుతోంది. ఇప్పటికి రెండు వందల మంది ప్రయోజకులు అయ్యారు దేశంలోనే బహుశా ఇది ఖైదీల పిల్లలకోసం స్కూల్ గాచెప్పవచ్చు ఒరిస్సాలో 18 జైలు ఉన్నాయి శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లలను ఈ […]

మంచి ఫలితం

ఎండకు మొహం కమిలిపోయి నట్లు అయితే ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ముల్తానీ మట్టిలో స్పూన్ చొప్పున తులసి పొడి, గంధం పొడి వేసి పచ్చి పాలు పోసి పేస్ట్ లా చేయాలి ఈ పేస్ట్ ను ప్రతి రోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుని కాసేపటికి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి ఇలా చేస్తే మొహం పై మచ్చలు మరకలు పోయి చర్మం నిగారింపు తో ఉంటుంది అలాగే […]

శాశ్వత పరిష్కారం వ్యాయామమే

రుతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి వంటివి తగ్గేందుకు సాధారణంగా వేసుకునే మందులు కాకుండా వ్యాయామం ఎంచుకో మంటారు అధ్యయనకారులు మందుల తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కావు ఇలాంటి ఇబ్బందులు గలవారిలో రెగ్యులర్ థ్రెడ్ మిల్ పైన నడవమని సలహా ఇస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఒక రిపోర్ట్ కొన్ని వందల మంది పై రీసెర్చ్ ఆధారంగా ఒక సమయంలో ప్రతి రోజు మహిళలు వ్యాయామం చేస్తూ ఉంటే ఇతరత్రా […]

బాస్మతీ బ్రౌన్ రైస్ బెస్ట్

తెల్లని బియ్యం, బ్రౌన్ రైస్ తో పోలిస్తే బాస్మతీ బ్రౌన్ బియ్యంలో గ్లేసెమిక్ ఇండెక్స్ తక్కువ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే అధిక మోతాదు ఎప్పుడు ప్రమాదమే కూరగాయలు,ఆకుకూరలు ప్రోటీన్ అధికంగా వుండే పప్పు ధాన్యాలు ఎక్కువ మోతాదులో పిండి పదార్ధాలు బాగా వుండే బియ్యం గోధుమలు వంటి ధాన్యాలు మితంగా తీసుకొంటే డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు. మనం తీసుకొనే ఆహారం లోని పిండిపదార్ధాలు ఎంత త్వరగా […]

సరికొత్త రికార్డ్

మ్యారిగోల్డ్ అనే పేరు ఉన్న ఉంగరం ఇప్పుడు గిన్నీస్ లుక్ లోకి ఎక్కింది మీరట్ కు చెందిన వ్యవస్థాపకుడు హర్షిత్ బన్సల్ ఒక రింగు లో అత్యధిక డైమండ్ లను పొదిగి ఈ రికార్డు సృష్టించారు. బంతి పువ్వు ఆకారంలో ఉన్న ఈ మ్యారిగోల్డ్ ఉంగరం 165 గ్రాముల బరువుతో 38.8 క్యారెట్ల సహజ డైమండ్స్ తో మెరిసిపోతుంది. ఇందులో ప్రతి రేక ను క్రమంలో ఓపికగా, పొందికగా అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు.

బార్బీ డాల్ గా డి జె క్లారా

ఉమెన్స్ డే గిఫ్ట్ గా బార్బీ బొమ్మల కంపెనీ మాటిల్ ఈ ఏడాది మహిళా శక్తిని గౌరవిస్తూ డి జె క్లారా గా మార్కెట్లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా  బ్రిటిష్ రేడియో ప్రెజెంటర్. క్లారా యంఫో ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ లండన్ లో బి బి సి పెజంటర్. జాతి హక్కుల కోసం జాతి వివక్షకు జత్వహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తింది  క్లారా. రిప్లేసెస్ అఫ్ హోప్ పేరుతొ బ్రిటిష్ పత్రిక వోగ్ ఎంపిక చేసిన […]

కొత్త మార్పు

మోడల్ పర్యావరణ కార్యకర్త దియా మీర్జా తన పెళ్లి సందర్భంలో కూడా సంప్రదాయాలు పక్కనపెట్టి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చింది.మహిళ షీలా అట్టా ఆధ్వర్యంలో ఆమె వివాహం జరిగింది. మగ పూజారులే  హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు.వైభవ్ రాఖీ ని పెళ్లి చేసుకున్న దియా మీర్జా తన పెళ్లి లో కన్యాదానం చిరాయి వంటి కార్యక్రమాలు వద్దనుకుంది. ప్లాస్టిక్ వాడకుండా పెళ్లి మొత్తం పర్యావరణ హితంగా ఉండేలా జాగ్రత్త పడింది.

వయసు కేవలం సంఖ్య మాత్రమే

ఈ ఏడాది జరగబోయే ప్రపంచ ఒలంపిక్స్ లో టార్చ్ బేరర్ పోటీల్లో పాల్గొనేందుకు కసరత్తులు చేస్తోంది 118 ఏళ్ల జపనీస్ బామ్మ కేన్ తనకా  వంద మీటర్ల ట్రెక్ పోటీల్లో ఈమె పాల్గొంటోంది. 1903 లో పుట్టిన కు 19 ఏళ్ల కు పెళ్లయింది.ఈమె 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ని  ఎదుర్కొందీ.రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది రెండుసార్లు క్యాన్సర్ ని జయించింది. 2019లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలనే   గిన్నిస్ రికార్డ్ అందుకుంది. ఈ […]

ఈ లైంగిక హింస ఆగాలి

తమిళనాడులో 32 జిల్లాల్లో ఐదు మహిళా కోర్ట్ లు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ  తరహా న్యాయస్థానాలు కోరుతూ సేవ్ శక్తి పేరుతో కోర్టులో పిటిషన్ వేశారు.మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కలిసినప్పుడే దీనికోసం 333 కోట్ల బడ్జెట్ ఉంటుందని తెలిసిందే  తర్వాత సేవ్ శక్తి పేరుతో ఎన్జీవో ను ప్రారంభించాను  సమస్యల్లో ఉన్న వారికి న్యాయ, ఆర్ధిక సాయం చేస్తాను అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ […]

బెంగళూరుని తీర్చిదిద్దారు

ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ హెప్సిబా రాణి 2019 లో బెంగళూర్ స్మార్ట్ సిటీ ఎండి గా బాధ్యతలు తీసుకొన్నారు.. కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఐ.ఐ.టీ ఢిల్లీలో పి.హెచ్.డీ చేసి రీసెర్చ్ తో పాటు సివిల్స్ కి  ప్రిపేర్ అయ్యారు 20 వ ర్యాంక్ తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. తొలి పోస్టింగ్  కర్ణాటక  మాండ్వ జిల్లా చామ్ రాజ నగర్, గుల్బర్గా లో స్వచ్ఛ భారత్ మిషన్ తో నూటికి నూరు శాతం […]

మెదడు ఆరోగ్యానికి నిద్ర

ప్రశాంతమైన నిద్ర వల్ల మనస్సు, శరీరము చురుగ్గా ఉంటాయని తెలిసిన విషయమే కాని గాఢనిద్ర వల్ల మెదడు ఆరోగ్యం ఎంతో బావుంటుంది అంటున్నారు పరిశోధకులు.గాఢమైన నిద్ర లో న్యూరో డీజనరేటివ్ వ్యాధికి కారణం అయ్యేలా హానికర ప్రొటీన్లు నశిస్తాయని పరిశోధనల సారాంశం నిద్రలోనే కేంద్ర నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది వ్యర్థాల తొలగింపు అనేది మెలకువ,లేదా నిద్రించే సమయంలో జరగవచ్చు అయితే గాఢ నిద్రలోనే మరింత మెరుగ్గా జరుగుతుంది.

పక్షులను రక్షించే బాధ్యత మనదే

రాధిక రామస్వామి భారతదేశంలో తొలి మహిళా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రాధిక రామస్వామి ఢిల్లీలో స్థిరపడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పక్షులను కెమెరాలో బంధించటం మొదలుపెట్టారు. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల లో తిరిగి అంతరించిపోతున్న పక్షి జాతుల ఫోటోలు తీశారు. తర్వాత ఆఫ్రికా అడవుల్లో ఫోటోలు తీశారు. మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితేనే తెలుస్తుంది అంటుంది రాధిక రామస్వామి. వన్య ప్రాణుల తమ జీవితాలను […]

ఈ నీళ్లలో పోషకాలు

బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. […]