Friday, 14 Aug, 2026

సంగీత ప్రపంచంలో పద్మం

శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు మంగళా కపూర్ లో కాశి లతా మంగేష్కర్ అంటుంటారు. సంగీత రంగంలో గొప్ప కృషి చేస్తున్న సమయంలో 1965 లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరేళ్లపాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. 37 సర్జరీలు జరిగాయి. అయినా ఆమె కుంగిపోకుండా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో సంగీత విద్య పూర్తిచేశారు.అక్కడే ప్రొఫెసర్ గా ఉన్నారు సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఎంతో కష్టపడతారామె.ఆమె జీవితం ఆధారంగా 2025 లో […]

అక్షర దానం చేసిన రుబల్‌

లండన్ లోని ప్రభుత్వ స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పట్టా తీసుకున్న రుబల్‌ నాగి ముంబైలో మురికివాడల పిల్లల కోసం అనంతమైన కృషి చేశారు. మిసాల్ ముంబాయి స్లోగన్ తో మురికివాడల ఇళ్ల గోడల పైన అక్షరాలు ,అంకెలు,గుణింతాలు   ,బొమ్మలు తన ఆర్ట్ ద్వారా ఆరు లక్షల 75 వేల మందికి అక్షరధానం చేశారు రుబల్‌ నాగి. రాజస్థాన్,తెలంగాణ, జమ్ము కాశ్మీర్,ఉత్తరాఖండ్,మహారాష్ట్ర గ్రామాల్లో నిరుపేద పిల్లల కోసం ఆర్ట్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు. […]

మునగ తో వ్యాపారం

మునగాకుతో సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది పొన్నారసి. పదో తరగతి లో కూడా పాస్ అవలేదు. కానీ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తీసుకున్న 10 ఎకరాల పొలంలో మునగ చెట్లు నాటారు. తమిళనాడు లోని దిండిగల్ కు చెందిన పొన్నారసి ఆధునిక పద్ధతుల్లో ఈ వ్యవసాయ పంటను సాగు చేసి మునగను ప్రాసెస్ చేసి గింజల నుంచి నూనె,పొడి తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి గింజల్లో నూనె ఎక్కువగా వస్తుంది.దిండిగల్ […]

రుద్ర ను నడిపే హంస్జా

భారత సైన్యంలో రుద్ర యుద్ధ హెలికాప్టర్ ను నడిపిన తొలి మహిళ పైలట్ గా కెప్టెన్ హంస్జా శర్మ  రికార్డ్ సృష్టించారు.జమ్మూ కు చెందిన 27 సంవత్సరాల హంస్జా శర్మ ఇటీవల రాజస్థాన్ లో జరిగిన 2026 ఆర్మీ పెరేడ్ డే లో 251 ఆర్మీ ఏవియేషన్ స్వాడెన్ కు నాయకత్వం వహించారు ఆరోజున స్వాడెన్ ప్రదర్శించిన విన్యాసాలు దేశం గర్వపడేలా ఉన్నాయి. హంస్జా నడిపే ఈ రుద్ర హెలికాప్టర్ భూమికి దగ్గరగా ఉంటూ శత్రువుల ట్యాంక్ […]

ఈ జీవితం నాకోవరం

మనాలీ జగతాప్‌ ముంబైలో పేరు ఉన్న ఫ్యాషన్ డిజైనర్ రిచా చద్దా హ్యూమా ఖురేషి,శిల్పా శెట్టి డైసీ షా వంటి సినిమా తారలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.మానాలి డిజైన్ లు ఎన్నో అవార్డు పొందారు. 2018 లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. 12 కీమోథెరపీ తర్వాత ఆమె శారీరకంగా బలహీన పడ్డారు. తర్వాత క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె ఉమీద్ ఏక్ కోషిష్ అని ఎన్జీవో ను స్థాపించి అనారోగ్యాల పైన ముఖ్యంగా క్యాన్సర్ […]

ఒంటరిగా దేశ యాత్ర

కేరళలోని త్రిసూర్ కు చెందిన నలభై ఏడేళ్ల జోసెఫిన్ జోస్ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ 75 రోజుల్లో 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు చుట్టి వచ్చారు. ఈ ప్రయాణానికి ‘లాడ్లీ’ అని పేరు పెట్టారు. ఈ భారత యాత్ర తన తండ్రి కల అంటున్నారు జోసెఫిన్ జోస్ కూతురితో టూ వీలర్ పైన ఈ యాత్ర చేయాలన్న కల నెరవేరకుండా ఆయన చనిపోయారు. ఆ తర్వాత 17 ఏళ్లకు జోసెఫిన్ జోస్ ఒంటరిగా 75 […]

క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యం  

క్యాపెడ్ సంస్థ సిఇఒ మృదు గుప్తా. ఈమె స్థాపించిన క్యాన్సర్ అవేర్నెస్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ అండ్ డిటెక్షన్ (క్యాపెడ్) సంస్థ గురు గ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. మృదు గుప్తా తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాక ఇక ఇటువైపు దృష్టి సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గ్రామస్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోటి, రొమ్ము క్యాన్సర్ లకు స్క్రీనింగ్ చేస్తారు. బాలికలకు ఉచితంగా హెచ్‌పివి వాక్సిన్స్ వేస్తారు. డబ్ల్యూ హెచ్ ఓ సూచించినట్లు ఈ వ్యాక్సిన్స్ […]

అలుపెరుగని పరుగు

74 సంవత్సరాల దక్షా కనావియా 50 కె పింక్ మారథాన్‌ కు మస్కట్ గా వ్యవహరించారు. ఆ వయసులో ఎందరికో స్ఫూర్తి నిచ్చే వ్యక్తి అని నిరూపించుకున్నారు. 5కె రన్ తో పరుగు మొదలుపెట్టిన దక్షా 10 కె 24 గంటల రేస్ 100 కిలోమీటర్ల ఛాలెంజ్ వరకు సాగింది. మధుమేహం, ఆస్ట్రియో పొరాసిస్ తో ఇబ్బంది పడే దక్షా ఫిట్ నెస్ కోసం రన్నింగ్ మొదలుపెట్టారు. మహారాష్ట్ర క్రీడా పోటీలు, జాతీయ క్రీడా పోటీల్లో స్వర్ణ […]

పవర్ ఫుల్ పోలీస్

ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తొలి మహిళా చీఫ్ బడుగుల సుమతి ప్రతిష్టాత్మకమైన మెరిటోరియల్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో కలుగొట్ల గ్రామానికి చెందిన సుమతి తన 25 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ శాఖ లో శాంతి భద్రతలు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సి ఐ డి ఎస్ ఐ డి వంటి కీలక విభాగాల్లో పని చేశారు.తెలంగాణలో ఎస్ ఐ బి చీఫ్ గా తొలి మహిళ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు పురుషులకు […]

నిర్మాణ రంగంలో కొత్త చూపు

లింక్ ఎకో గ్రీన్ వ్యవస్థాపకురాలు సాత్విక  తాడూరు ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్ చేసిన సాత్విక చారిత్రక ప్రదేశాల్లో విగ్రహాలు, అలనాటి కట్టడాలు ఎందుకు వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయో  రీసెర్చ్ చేసి సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ తో సరికొత్త కట్టడాలు సృష్టించింది. బయోఫిలిక్ డిజైన్ తో మనిషికి ప్రకృతికి మధ్య దూరాన్ని తగ్గించే విధంగా ఉంటాయి సాత్విక ప్రాజెక్టులు. సొంతంగా పరిశోధన చేసి పిల్లర్స్ లేకుండా మూడంతస్తులు నిర్మించ గలిగే అంత బలమైన ఇటుకలు తయారు […]

వన జీవితం కధీ వస్తువు

కొడైకెనాల్‌ లో పుట్టి పెరిగిన ప్రియదర్శిని పంచాపకేశన్ వన జీవితం గురించి విస్తృతంగా రాస్తున్న రచయిత్రి. సహజమైన గిరి ప్రాంతాలు వనాల గురించి వాటిని కాపాడుకోవలసి,అవసరం గురించి చెబుతూ “ ది పోస్ట్‌వుమన్ అండ్ అదర్ స్టోరీస్ ”,“ ది మిత్ ఆఫ్ ది వైల్డ్ గౌర్ ”,“ ది గార్డియన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ”,ది పోస్ట్‌వుమన్ అండ్ అదర్ స్టోరీస్ మొదలైన పుస్తకాలు రాశారు.పన్నెండేళ్ళకొకసారి పూసే కురుంజి పువ్వు, కొండ చర్యలు విరిగి పడుతూ […]

బాలల రక్షణ కర్తవ్యం

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా ‘అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారం’ అందుకున్నారు లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో ఆమె విధులు ప్రారంభించారు.అక్రమ రవాణా బాల కార్మిక వ్యవస్థను అంతం చేసే లక్ష్యంతో బలమైన బృందాన్ని తయారు చేసుకున్నారు. మూడేళ్లలో రైల్వే ప్లాట్ ఫామ్ లపైన 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా నుంచి కాపాడారు. రైల్వే ప్లాట్ ఫామ్ ల పైన, తప్పిపోయి, అపహరణకు గురైన, లేదా అక్రమ […]

బాలికల హక్కుల కోసం సంస్థ

లక్నోకు చెందిన శ్వేతా శుక్లా అన్వరత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 18 రాష్ట్రాల్లో మూడు లక్షల మంది బాలికలకు నెలసరి శుభ్రత పోషకాహారం పై అవగాహన కల్పిస్తోంది. అన్వరత్ అంటే నిరంతర ప్రయత్నం అని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో బాల బాలికలు ఎదుర్కొనే విద్యావకాశాల కొరత అనారోగ్య సమస్యలు నైపుణ్యాల అభివృద్ధి లోపం వంటి సమస్యల కోసం కృషి చేస్తోంది సంస్థ. సెల్ఫ్ డిఫెన్స్ లు తర్ఫీదు ఇస్తోంది. శ్వేత ఏర్పాటు చేసిన సురభి సెంటర్లు బాలికలకు […]