మహిళల రక్షణ ధ్యేయం

మహిళల రక్షణ ధ్యేయం

మహిళల రక్షణ ధ్యేయం

అస్సాం లోని లుండింగ్ లో పుట్టిన పల్లబి ఘోష్ బాలికల,మహిళల అక్రమ రవాణా నిరోధక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పదివేల మంది అమ్మాయిలను ఈ ఊబి నుంచి రక్షించారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేసిన పల్లబి చదువు పూర్తి చేశాక హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తి వాహిని అనే ఎన్జీవో ఏర్పాటుచేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. హరియాణా,రాజస్థాన్,ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో పనిచేస్తుంది.