Saturday, 25 Jul, 2026

సామాన్యుల కథలే కంటెంట్

కావ్య కర్ణాటక యువ కంటెంట్ ట్రావెలర్ మురికివాడల్ని పరిచయం చేస్తుంది ట్రావెలర్ ఢిల్లీ లోని అతిపెద్ద మురికి వాడ ధారావీ దగ్గర నుంచి రాజస్థాన్ నీటి సంక్షోభం ధన్ బాద్ బొగ్గు గనుల వంటి సామాన్యుల కష్టాలే ఆమె కథలు ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువు కొన్న కావ్య ఎవరు పట్టించుకోని సామాన్యుల కధలను కె.కె క్రియేట్ ద్వారా వెలుగులోకి తెస్తోంది.కావ్య కృషిని ప్రోత్సహిస్తూ 30 అండర్ 30 జాబితాలో ఫోర్బ్స్ ఆమె పేరు చేర్చి […]

స్త్రీల కో దీవి

అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్టీనా రోత్ మహిళల కోసం ఫిన్లాండ్ తీరంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి అక్కడ కేవలం మహిళల కోసం సూపర్ షీ ల్యాండ్ పేరు తో ఒక రిసార్ట్ ఏర్పాటు చేశారు కుకింగ్ దగ్గర నుంచి డ్రైవింగ్ లో మహిళలకు శిక్షణ వరకు అన్ని మహిళలే నిర్వహిస్తారు సముద్రం మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా గడపాలనుకునే మహిళలకు ఇది స్వర్గం వంటిదే ఫిన్లాండ్ రాజధానికి హెల్సింకి నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో బాల్టిక్ […]

ప్రయాణాలే కెరీర్

ట్రావెల్ బ్లాగర్ హేమాని చావ్డా భర్త సాగర్ పటేల్ తో కలిసి పూర్తి కాలపు ప్రయాణాలు ఎంచుకొన్నారు.కొత్త ప్రాంతాలకు వెళ్ళటం,అక్కడి విశేషాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం ఆమె పూర్తి కాలపు వృత్తి ఈ ప్రయాణాల కోసం ఈ భార్య భర్త ఇల్లు.ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలు వదిలేశారు.ఇదొక ప్రయోగాత్మక ప్రయాణం అంటుంది హేమాని.ఒక సూట్ కేసు ఒక బ్యాక్ ప్యాక్ తో ఇద్దరు కొత్త ప్రవేశాలు తిరుగుతూ ఉంటారు. ఆమె ట్రావెల్ బ్లాగింగ్ ను ఫుల్ టైమ్ […]

అగ్ర పీఠం పై ఆర్తి సుబ్రమణ్యం

౩౦ బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి.సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు సి ఇ ఓ గా 58 సంవత్సరాల ఆర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు.మే ఒకటవ తేదీ నుంచి ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.వరంగల్ ఎన్ ఐ సి టి లో కంప్యూటర్స్ చేసి అమెరికాలో మాస్టర్స్ చేసిన ఆర్తి 1989 లో టాటా లో ట్రెయినీ గా కెరీర్ మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సవాళ్లను స్వీకరించే […]

లేడీ ఆఫీసర్స్ తక్కువే

పోలీస్ శాఖ లో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 . జాతీయ స్థాయి లో కేవలం 8 శాతం మంది మహిళా అధికారులున్నారు 52 శాతం సబ్ ఇన్సపెక్టర్స్.25 శాతం మంది ఐ.ఎ.ఎస్ లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఇక ఐ.ఎ.ఎస్ అధికారుల్లో 12 శాతం మంది మహిళలు.పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి కారణం దీర్ఘ కాలిక,సామాజిక వ్యవస్థ గత వైకల్యాలే కారణం,పోలీస్ అంటే […]

సిబ్బంది దాదాపు మహిళలే

వ్యాపార వేత్త రామచంద్ర గల్లా 1985 లో అమర రాజా గ్రూప్ స్థాపించారు.1990 లో ఎలక్ట్రానిక్  వస్తువుల తయారీ ప్లాంట్ ప్రారంభించినప్పుడు స్థానిక మహిళలకే ప్రాధ్యానత ఇచ్చారు.చిత్తూర్ దివిటిపల్లి లో కూడా ప్లాంట్స్ ఉన్నాయి.అమర రాజా  గ్రూప్ కంపెనీల్లో 16000 మంది ఎంప్లాయిస్ ఉంటే అందులో 15 శాతం మంది స్త్రీలే చుట్టూ పక్కల ప్రాంతాల్లో పది,ఇంటర్ వరకు చదివిన మహిళలకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు ఇక్కడ పని చేసే మహిళలకు బస్ […]

ధిక్కార సూచన

ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకొని నిరసన తెలియజేయటం ఒక బలమైన పోరాట చిహ్నం,లేదా ధిక్కారాన్ని సూచిస్తోంది తాగాజా కేరళ లో ఆశా వర్కర్స్ మెరుగైన జీవితం,పని ప్రదేశాలలో కాసిని సౌకర్యాలు పదవీ విరమణ ప్రయోజనాలు వంటి వాటి కోసం పోరాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నిరసనగా జుట్టు కత్తరించుకొన్నారు.గతంలో కాలేజీ యాజమాన్యం తిరుగు నిరసనగా కేరళ విద్యార్థినులు తమ జుట్టు కత్తరించుకొన్నారు. ఈ కత్తిరింపు ఇక ధిక్కారం తిరుగుబాటు సూచన కాబోతోంది అమ్మాయిల జీవితాల్లో జుట్టు కు ప్రత్యేక […]

పసిపాపల ఆరోగ్యం కోసం

పసిపిల్లలకు వాడే ఎన్నో ఉత్పత్తులలో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయంటున్నారు ఎక్సపర్ట్స్.పిల్లల దుస్తుల్లో వాడే రంగులు కూడా పిల్లలకు అలర్జీలు  తెచ్చిపెడుతున్నాయి ప్లాస్టిక్ పాల సీసాలు,డైపర్లు,లోషన్లు, షాపుల్లో విషపూరితమైన రసాయనాలున్నాయి.ఘాటైన వాసన వచ్చే సబ్బులు ప్లాస్టిక్ పాల సీసాల వాడకం మానేయాలి.పిల్లలకు కొనే వస్తువుల పైనా పారా బెన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ బిబిఎ ఫ్రీ అని రాసిన వాటిని ఎంచుకోవాలి.వృక్ష ధారిత లోషన్లు చెక్క బొమ్మలే ఇవ్వాలి.కొత్త దుస్తులు,బొమ్మలు శుభ్రాంగా ఉతికి,కడిగిన తర్వాతనే పిల్లలకు వాడాలి.వస్త్రం తో […]

ఆమెకు ఆమే సాటి

అందిన అవకాశాలన్నీ గుప్పిట్లోకి తీసుకొని జీవితాన్ని సార్థకం చేసుకొన్నా వాళ్లలో ప్రముఖ నర్తకి,సినీనటి ఎల్.విజయలక్ష్మి పేరు చెప్పుకోవచ్చు.వంద సినిమాల్లో నటించిన విజయలక్ష్మి పెళ్లి తర్వాత భర్త సురజిత్ దత్తా తో కలసి ఫిలిప్పీన్స్ లో అడుగు పెట్టక చదువు మొదలు పెట్టారు.సి.ఎ చదివి యూనివర్సిటీ పరిపాలన విభాగం లో బడ్జెట్ మేనేజర్ గా ఉద్యోగం లో చేరారు.తెలుగు తమిళం బెంగాలీ,స్పానిష్ ఆంగ్లం తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరమే.ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు స్వదేశం నృత్య శిక్షణాలయం […]

ఇది మాట్లాడే సమయం

మానసికంగా స్త్రీల పైన ఎంతో ప్రభావం చూపించి వారి ఆరోగ్యాన్ని పాడు చేసే మెనోపాజ్ గురించి,మనం తక్కువ మాట్లాడుకొంటాం,మెనోపాజ్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ స్త్రీలను చాలా మానసిక వత్తిడికి గురి చేస్తాయి.అంటుంది ప్రముఖ నటి లారా దత్తా మెనోపాజ్ ఒక అనకూడని వినకూడని మాటల భావిస్తారు.ఆ సమయంలో స్త్రీలకు చాలా సపోర్ట్.దీన్ని ఇంతకుముందే అధిగమించిన వారు తాము ఆ సందర్భాన్ని డీల్ చేసిన తీరును గురించి మాట్లాడుతూ ఉంటే,మెనోపాజ్ గురించి అందరికి  అర్థం అవుతుంది.ఇది వ్యక్తిగత […]

పేరే డబ్బుల చెట్టు

సంపదగా గుర్తుగా చైనీయులు భావించే చైనా మనీ ప్లాంట్ ఇప్పుడు భారత దేశం లోను దొరుకుతుంది.వారానికి ఒకసారి నీళ్లు పోసిన చాలు ఆచం నాణేల వాలే కనిపించే గుండ్రని ఆకులతో ఈ మనీ ప్లాంట్ గాలిని శుభ్ర పరుస్తుంది ఈ కాయిన్ ప్లాంట్ ను చైనా వాళ్ళు స్నేహితులకు పండగ బహుమతిగా ఇస్తారు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే మన ఇంటికి వస్తుంది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా చక్కగా పెంచుకొనే మొక్క ఇది.

అంతరిక్ష యాత్ర లో ఆరుగురు స్త్రీలు

పైలట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ వివిధ రంగాలకు చెందిన ఆరుగురు మహిళలకు గగన యాత్రకు తీసుకు వెళ్తుంది. నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయేషా బోవ్‌ శాంతి బహుమతి నామినేట్ అయిన అమండా గుయెన్ రచయిత్రి లారెన్ సాంచెజ్,ఉత్తమ రేడియో టాక్ షో ఎక్స్పర్ట్ గేల్ కింగ్,పాప్ స్టార్ కేటీ పెర్రీ సబ్ ఆర్బిటాల్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు.ఈ స్పేస్ క్రాఫ్ట్ 11 నిమిషాల పాటు భూమికి 62 మైళ్ళ ఎత్తులో ఉన్న […]

పాత పేపర్ల తో ఆదాయం

ఒడిశా కు చెందిన గిరిజన మహిళ సుధారాణి మరాండి కాగితంతో కళాకృతులు చేయడం తో తన వ్యాపార ప్రస్థానం మొదలు పెట్టింది.కాగితం తోనే కాకుండా చెట్ల నారు తో కూడా అందమైన కళాకృతులు చేయగలరు.2018 లో ‘ఝనుక్ క్రాఫ్ట్స్‌’పేరుతో ఆన్ లైన్ అమ్మకాలు మొదలు పెట్టింది వాడిపాడేసిన కార్డు బోర్డు లు,టెట్రా ప్యాక్ లు సేకరించి వాటిని అధై  వనరులుగా మార్చింది ఆమె తో పాటు ఎంతోమంది మహిళలు ఈ క్విల్లింగ్ పేపర్ ఆర్ట్  నేర్చుకొని సుధారాణి […]

కొబ్బరినీళ్లూ అనారోగ్యమే

ఎండ వేడికి కొబ్బరి నీళ్లు మంచివి అనుకొంటారు కానీ ఆ నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలో లవణాల సమతూకాన్ని దెబ్బ తీస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో చక్కెర కంటెంట్ కూడా ఎక్కువే డయాబెటిక్ గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ నీళ్లకు దూరంగా ఉంటేనే మంచిది.హై బిపీ ఉన్నవాళ్లు పేగు పూత వ్యాధి ఉన్నవాళ్లు కూడా కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండండి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో కొన్ని రకాల అలర్జీలు కూడా వస్తాయంటున్నారు అందుకే దేన్నయినా […]

బబుల్ గమ్ చాలా ప్రమాదం

బబుల్ గమ్ లో హానికారక ప్లాస్టిక్ అణువులు ఉంటాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ హజారిటీస్ మెటీరియల్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఒక గంట పాటు ఒక బబుల్ గమ్ నమిలిన వ్యక్తి లాలాజలంలో రెండున్నర లక్షల మైక్రో ప్లాస్టిక్స్ కనిపెట్టగలగారు. ఆటోమేటెడ్ దామన్ స్ప్రెక్టో స్కోపీ  అనే పద్ధతి ద్వారా చూయింగ్ గమ్ నమలడం వల్ల మన లాలాజలం లోకి ఎన్నో ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయన్నది  అంచనా వేశారు. జీర్ణ వ్యవస్థను […]

ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా నిధి  

నిధి తివారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నిధి సివిల్స్ రాసి  ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పనిచేశారు అటు తరువాత విదేశీ వ్యవహారాల శాఖ లో నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగం అంటే డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ అధికారిగా పని చేశారు ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ అయ్యారు. ఆమె జీతం నెలకు లక్ష 44 వేల తో […]

గులాబీ మెరుపుల నగలు

గులాబీ రంగులో మెరిసే రోజు గోల్డ్ ఆభరణాలు ఇవాల్టి యువతలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ కోసం బంగారంలో ఎక్కువ శాతం రాగి కొద్ది పరిమాణంలో వెండిని కలుపుతారు ఎంత ఎక్కువ రాగి కలిపితే బంగారం అంత ఎరుపు రంగులోకి వస్తుంది గులాబీ రంగు వచ్చేంత రాగి కలిపి అన్ని రకాల ఆభరణాలు తయారు చేస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి,4 శాతం వెండి ఉంటుంది. రోజ్ గోల్డ్ […]

వివక్ష రూపుమాపుదాం

మన దేశపు గ్రామాల్లో వితంతువులకు ఎక్కడా లేని అనాధారణ ఎన్నో పట్టింపులు ఉంటాయి. వాళ్లు గాజులు, బొట్టు, పూలు ధరించకూడదు. శుభకార్యాలకు రాకూడదనే అంటారు అయితే మహారాష్ట్రలోని 7000 గ్రామాల్లో వితంతువులు భౌతిక వివక్షకు గురి కాకూడదనే నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలోని 7683 గ్రామాలు,1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపమని తీర్మానాలు చేశారు. వితంతువులు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ […]

సముద్ర సాహస యాత్ర

భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నుంచి 12 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల సముద్ర సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై లోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్ షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ యాత్ర ప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహాసముద్రం లోని 4000 నాటికల్ మైళ్లను ఈ బృందం చుట్టేస్తారు. సముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు.7వ […]

స్త్రీలపైనే భారం

అన్నింట వివక్షతో పాటు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉపయోగించే వస్తువులను కూడా స్త్రీలు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని యు.ఎస్ ఒక అధ్యయనంలో చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఈ పింక్ టాక్స్ చాలా కాలంగా అధిక భారం మోపుతోంది. సబ్బులు, లోషన్లు, బ్లేడ్లు వంటివి కొన్ని స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మహిళలు పురుషుల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. కేవలం పింక్ ప్యాక్ లో ఉండటం వల్ల ఇద్దరూ వాడే ఒకే ప్రోడక్ట్ స్త్రీలు […]