Wednesday, 05 Aug, 2026

చల్లని పాలతో ఈ సమస్య మాయం.

మసాలా వేసిన ఏ పదార్ధం కాస్త రుచిగా వుందని తినేసినా గొంతులో మంటగా అనిపిస్తుంది. ఉదరంలో ఏర్పడిన గ్యాస్ గొంతు నుంచి బయటికి పోతూ ఇలాంటి అసౌకర్యం వస్తుంది. సాధారణంగా గ్యాస్ నివారణ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అదే పనిగా ఈ టాబ్లేట్స్ వాడటం కూడా సరైన పద్దతి కానేకాదు. సహజ పద్దతుల్లోనే ఈ గొంతుమంట పోగొట్టుకోవాలి. ఒక టీ స్పూన్ నేతిని చల్లని పాలలో కలిపి తీసుకుంటే యాసిడిటి తగ్గిపోతుంది. నాలుగైదు తులసి ఆకుల్ని ఉదయం […]