కేన్స్ లో తారలు
72వ ఇటర్నేషనల్ ఫిలం ఫెస్ట్ వల్ లో ఫ్యాషన్ ఐకాన్ పేరున్న సోనమ్ కపూర్ తెల్లని పొడవైన డ్రెస్ తో రెడ్ కార్పెట్ పైన నడిచింది. ఆమె మెడలో పచ్చలు పొదిగిన హారం అచ్చంగా ఒక తెల్లని పావురం , పచ్చల హారం వెసుకొన్నట్లుగా ఉందని కార్యక్రమంలో ప్రసంశలతో ముంచెత్తారు. సోనమ్ సొదరి రియా కపూర్ అక్క కోసం స్వయంగా స్టైలింగ్ చేసింది. రివేరా నది తీరలతో జరుగుతున్న ఈ కేన్స్ ఫెస్టివల్ లో ప్రియాంక చోప్రా, […]
ఫ్యాషన్ నుంచి ఆర్మీకి
2017లో జరిగిన మిస్ ఇండియా చార్మింగ్ పోటీల్లో విజేతగా సివిల్స్ రాసి ఆర్మీ అధికారిణి అయింది.ఫ్యాషన్ ప్రపంచంలో సౌందర్యంతో పక్కాగా ఉండే శరీర కొలతలతో ప్రవేశించిన గరిమా యూరన్ ఆ రంగంలో కోనసాగదలుచుకోలేదు. ఆమె లక్ష్యం ఆర్మీ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ కు కష్టపడుతూనే ఆర్మీకి సంభందించిన సర్వీస్ కమీషన్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి లెఫ్టినెంట్ అధికారిణిగా ఇప్పుడు దేశానికి సేవలు అందించ బోతుంది.
సెలెస్టియక్ బాడీస్ కు బుకర్
ఒమన్ కు చెందిన రచయత్రి జోకా అల్ హర్తి రాసిన సెలెస్టియల్ బాడీస్ పుస్తకానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ పురస్కారం 2019లో వచ్చింది. ఈ అవార్డ్ అందుకున్న మొదటి అరబిక్ రచయిత్రిగా జోక్ చరిత్ర సృష్టించారు.ఈ పుస్తకాన్ని మారిలిన్ బూత్ ఇంగ్లీష్ లోకి అనువాదించారు. ఈ పురస్కారం కింద 50 వేల నగదు బహుమానంగా అందింది. సంప్రదాయ బానిసత్వం తో కూడిన అరనిక్ సమాజంలో ముగ్గురు అక్కచెల్లేళ్ల జివీతాల గురించి రాసిన నవల ఇది.
పర్యావరణ హితమైన ఇళ్ళు
పర్యవరణహితమైన కట్టడాలు నీలమ్ మంజినాథ్ లక్ష్యం.బెంగుళూరుకి చెందిన నీలమ్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ట్ పూర్తి చేసింది.మట్టి,వెఉరు,గడ్డి,కలప ఉపయోగించి పుర్వ కాలంలో కట్టుకున్న ఇళ్ళు మోడల్ గా తీసుకుని వెదురుతో ఇళ్ళు నిర్మించాలనుకుంది.వెదురు భారతదేశంలో విరివిగా పండే పంట. నిర్మాణ వ్యాయం తక్కువ. మానస్ రామ్ అర్కిటెక్ట్ పేరుతో సంస్థ స్థాపించి ఇళ్ళు నిర్మించి ఇస్తుందామే.ఆమె సేవలకు గుర్తింపుగా జాతీయ,అంతార్జాతీయ అవార్డులు వచ్చాయి. బెంగుళూరులోని కబ్బిన్ పార్క్ ,లాల్ బాగ్ పార్క్ లను నీలమ్ ఏ రూపకల్పన చేసింది. […]
గర్భిణుల ఆరోగ్యం
గర్భిణులకు ప్రోటీన్లకు సంభందించిన ఆహారం చాలా అవరసం అంటున్నారు అమెరికాకి చెందిన పరిశోధకులు. కండరాలు బలంగా ఉంటేనే ఎముకలు దృడంగా ఉండవు.ఆరోగ్యవంతమైన ఎముకల వ్యవస్థ పైన రక్తం ఉత్పత్తి శరీర ఇఅతర విభాగల పనితనం ఆధారపడి ఉంటుంది.ఆ వ్యవస్థలను సవ్యంగా నిలబెట్టేందుకు ప్రోటీన్లు అవసరం.గర్భిణులకు పొటాషియం తో పాటు ప్రోటీన్లు కూడా ఇవ్వాలి.సరిపడా ప్రోటీన్లు తీసుకున్న మహిళల్లో సిజేరియన్ లేకుండా సాధరణ ప్రసవం అయిందని పుట్టిన శిశువు కూడా ఆరోగ్యంగా బరువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అనేక రామాయణాలు
భారతదేశ చరిత్రలో ఎన్నో రామకథలున్నాయి కానీ రచయత్రి పి.సత్యవతి సంకలనంలో వ్యాస రచయతలు వాల్మీకి రామయణం ఒక్కటే కాదని ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలు,మాతాచారాలు,అభిరుచులు,నృత్యప్రక్రియలో ఎన్నో రకాల రామాయణాలు పురుడు పోసుకున్నాయని విశ్లేషించి చెబుతారు.ఇందులో ఏడు వ్యాసాలున్నాయి. రిచ్మన్,ఏకే రామనుజన్,వేల్చేరు నారాయణ రావు,పెరియార్ నారాయణ స్వామి వంటి గొప్ప రచయతలు వీటిని పునర్ రచించారు.వాల్మీకి రాసిన రామాయణంలో తరువాతి తరంలో కొత్త రచయతలు అందులో ఎలాంటి మార్పులు చేశారు.ఆ మార్పులన్ని రామున్ని మానవరూపంలో ఉన్న భగవంతున్ని నిరూపించేందుకే జరిగాయి […]
రెండో అద్యాయానానికి ముందు మాట -విరించి విరివింట
కవి విరించి కవితామైదానంలో కొత్త వెలుతురు లాగా వచ్చాడు అంటారు దర్భశయనం శ్రీనివాసాచార్య.ఆయన మాటలో చెప్పాలంటే ఈ కవి మాట పైన ధ్యాస ఉన్న కవి.ఫ్యాషన్ తో కవిత్వాన్ని హత్తుకుంటూనే విరివింటి విరివిగానే కవితలు రాస్తున్నారని చమత్కరించారు.స్త్రీల దృక్కోణంలో వారి వేదనల రూపంలో విరించి రాసిన కవితల్లో స్త్రీలపట్ల సమాజంలో చూపిస్తున్న వివక్ష ఎంతో తీవ్రంగా వినిపిస్తుంది.కవిత్వం అంటే రూపెత్తిన అక్షరమాల కాదు కవి దృష్టిలో…ఒక మంచి కవితను రాయగలగడం ఒక కలే అయితే తెల్లవారు జామునే […]
మన ప్రసాదాలు
ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః “వందనం వందనం గిరి నందిని ప్రియ నందన వందనం వందనం ముని బృంద హృదయస్యందన వందనం కరివదన కరుణ సదన నీ పదకమలముల కడ వందనం.” విఘ్నాలు కలుగకుండా అవిఘ్నమస్తూ అని అభయమివ్వమని ముందు పూజించేది విఘ్నేశ్వరుడిని.మనం తలచిన పనులు శుభదాయకంగా,మంచి మార్గం లో నడిపే నేత అని పూజించేవాడు వక్రతుండ మహాకాయుడు,గౌరీపుత్రుడు. జనకుడు శివుని వద్ద ఐశ్వర్యములను,జననీ పార్వతి వద్ద సౌభాగ్యములను మనకు ఎల్లప్పుడూ ఉండేటట్లు చేస్తాడు గజముఖుడు,హరసుతుడు. […]
తోలేటి వెంకట శిరీష
“నాట్యమయురి” గా పేరు గడించిన తోలేటి వెంకట శిరీష హైదరాబాద్ లో నివాసం ఉంటారు. కూచిపూడి నృత్యం, కర్నాటక సంగీతం మరియు వైణిక కళాకారిణి.”నృత్యాంజలి” సంస్థను స్థాపించి వేలాది శిష్యులకు శిక్షణ,మంచి వేదికలపై, దేశ-విదేశాల్లో ప్రదర్శనలు.ఈటీవీ, ఈటీవీ2,జెమిని, భక్తి, వనిత, యస్విబిసి,దూరదర్శన్ లలో కార్యక్రమాల ప్రసారం. వివిధ సంస్థలతో మంచి ప్రశంసలు, అవార్డులు.ముఖ్యంగా “మానసిక వికలాంగుల”వికాసం కోసం సంగీతంలో ని కొన్ని రాగాలతో నృత్యాన్ని మేళవించి “తిల్లానా”రూపకల్పన చేయడం. 20 మంది చిన్నారులకు ఉచిత శిక్షణ.రచయిత్రిగా కొన్ని […]
మనోజ నంబూరి
మనోజ నంబూరి విజయవాడలో గవర్నమెంట్ టీచర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అంకురం అనే పిల్లల కథల సంకలనం,పిల్లలకోసం సోషల్ ఎవేర్నెస్ నాటికలు, కేన్సర్ సర్వైకల్ కేన్సర్ ఎవేర్నెస్ బుర్రకథ, స్టూడెంట్ ఆత్మహత్యలపై బుర్రకథలను విద్యార్థులతో బుర్రకథ టీం ను తయారుచేసి గ్రామాలలో అనేక సార్లు ప్రదర్శన ద్వారా ఎవేర్నెస్ కలిగించటం, ఉచిత ప్రీ బ్రెస్ట్ కాన్సర్ క్యాంప్స్ నిర్వహణ, రెల్లివారి జానపదాలు హిందీలో అనువాదం( ఆల్ఇండియా రేడియో వారికి),గుల్దస్తా ఉర్దూ రేడియో ప్రోగ్రామ్ లో ‘కహానీ’లు పది వరకూ […]
శ్రీశాంతి దుగ్గిరాల
శ్రీశాంతి దుగ్గిరాల హైదరాబాద్ వాసి జర్నలిస్ట్ చదివింది బి.ఎ, జర్నలిస్ట్ గా ఆంధ్రజ్యోతి,మెట్రో ఇండియా, మనం డైలీలో పనిచేసిన అనుభవం. ఆలిండియా రెడియోలో ముఖ్య అంశాలపై వ్యాఖ్యానం. లోపలి అలలు బ్లాగ్ ద్వారా కథలు రాయడం. ప్రకృతి, సాహిత్యం, మొక్కల పెంపకం ఇతర అభిరుచులు.
జ్యోతిర్మయి మళ్ళ
జ్యోతిర్మయి విశాఖపట్నంకు చెందిన తెలుగు గజల్ గాయని, కవయిత్రి చదివింది బీయస్సీ మాథమాటిక్స్, సాహిత్యరత్నహిందీ, కర్ణాటక సంగీతం డిప్లమా చెన్నై ఆలిండియా రేడియో లో 1996 నుండి అయిదేళ్ళు బి గ్రేడ్ లో లలిత సంగీత గానం. తెలుగు గజల్ కచేరీలు చేసే మొదటి మహిళగా 2012 నుండి ఇప్పటివరకూ అనేక గజల్ కచేరీలు, తెలుగు గజల్ ప్రక్రియను ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు 2015 లో స్థాపించిన ‘జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ’ ద్వారా గజల్ వర్క్ షాప్ […]
చెంగల్వల కామేశ్వరి
చెంగల్వల కామేశ్వరి స్థానిక మహిళామండలికి ప్రధాన కార్యదర్శి గా పాతికేళ్లుగా సమాజసేవ! కమ్యూనిటికి సంబంధించిన ఆర్గనైజేషన్ లో ప్రధానకార్యదర్శి.కధలు.కవితలు రాయడం.చెప్పుకుంటే కథలెన్నో! గుఙడల్లో గోదారి కధల సంకలనాలు. ఫేస్ బుక్ లో నిరాటంకంగా రాసిన “కాఫీ విత్ కామేశ్వరి ” వ్యాస పరంపర గా రాసిన వ్యాసాలన్ని కలిపిన బుక్ .”గోదారిఘుమఘుమలు “శాకాహార వంటలపుస్తకం వెలువడ్డాయి. రచనలు, సంగీతం, మిత్రులు, పాలిటిక్స్ టూర్స్ రచయిత్రి అభిరుచులు
డాక్టర్ కందేపి రాణిప్రసాద్
డాక్టర్ కందేపి రాణిప్రసాద్ కవయిత్రి. బాలసాహితీవేత్త. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ తెలుగు సాహిత్యం చదివి అదే కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం ,సిరిసిల్లలో 10 సంవత్సరాలు లెక్చరర్ గా పని చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి తెలుగు బాలసాహిత్యం- విజ్ఞాన శాస్త్ర రచనలు అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అదే నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జంతు శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. వార్తా దిన పత్రికలో బాలలకోసం 1996 నుంచి […]
జగద్ధాత్రి జగతి
జగతి ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కాలమిస్ట్. సాక్షత్ చదువుల తల్లి కూడా. సాహిత్య విమర్శకు సంబంధించిన మొసాయిక్ సాహిత్య సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె రాసిన సహచరణం ,కవితా సంకలనానికి అజోవిభో అవార్డ్ సాతూరి మాణిక్యమ్మ అవార్డ్ లభించాయి. భారత యంగ్ రచయత్రులు, జగమంత కుటుంబం,ఫీచర్స్ తో పాఠకులకు ఆమె సుపరిచుతురాలు. ప్రముఖ ఉపన్యాసకురాలు, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మెంబర్ గా ఉన్నారు.
దేవికారాణి
దేవికారాణి జర్నలిస్ట్, రచయిత్రి జీ-మీడియా నెట్ వర్క్ ఢిల్లీలో పని చేస్తుంది. చక్కని కథా రచయిత్రిగా, ఫీచర్ రైటర్ గా ప్రసిద్ధులు. జర్నలిజంతో పాటు తెలుగులో పీజీ చేశారు. we can change ,we shall over come వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు . సమాచార భారతి ఉత్తమ యువ పాత్రికేయ పురస్కార గ్రహీత.
దాసరి శివ కుమారి
దాసరి శివ కుమారి విశ్రాంత ఉపాధ్యయురాలు. హిందీ నుంచి తెలుగులోకి ఎన్నో అనువాదాలు, కథలు అనువాదించిన రచయిత్రి. ఆటవిడుపు కథల సంపుటి,అమ్మకు వందనం నవల ,ఆదివారం సందడి బాలసాహిత్య కథ సంపుటి వెలువరించారు.ధర్మం శరణం గచ్చామి హిందీఅనువాద నవల ప్రసిద్ద హిందీ అనువాద కథలు ప్రచురణయ్యాయి. ఎన్నో ప్రముఖ వార్తా ,మాస ప్రత్రికల్లో ఈమె కథలు ప్రచురితం అయ్యాయి. అమ్మకు వందనం నవలకు కందుకూరి నవల పురస్కారం లభించింది.వెబ్ మ్యాగజిన్ లో అనువాద కథలు రాస్తారు.
అంజని యలమంచిలి
అంజలి యలమంచిలి ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్, ప్రోడ్యుసర్.. చిన్నారుల పై జరిగే అధ్యయనాలకు సంబంధించి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వాటిని నిర్మించే దిశగ పని చేస్తున్నారు. షూటర్ ఆఫ్ సైలెన్స్ ,లవ్ లెట్ లీవ్,కరగనీయకు కల మొదలైనవి పేరు తెచ్చిన షార్ట్ ఫిలిమ్స్ . నంది పురస్కారాల జ్యురీ మెంబర్ కూడా. ఆమె సృజనకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆమె తీసిన లఘుచిత్రాలు యూట్యూబ్ లో చూడవచ్చు.
సహజ క్లెన్సర్లు
బయట అడుగుపెడితే ఎండవేడికి ముఖం వడలిపోతుంది. ఆ నలుపు వదిలించుకోవాలంటే రసాయనాలు లేని క్లెన్సర్లు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.కప్పు వెనిగర్ కొన్ని నీళ్ళలో కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వా చేస్తే చాలు ఎండలో నుంచి రాగానే ఆ చల్లటి నీళ్లలో ముఖం కడిగినా నలుపు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది. నిమ్మరసం,తేనె కలిపి ముఖానికి రాసి ఒక పదినిమిషాలు ఆగి క్లీన్ చేస్తే చర్మానికి తేమ అంది కాంతివంతంగా తయారవుతుంది.పెరుగు కలబంద గుజ్జు కూడా చక్కని […]
బాంధవ్యాలు ఎక్కడ
తల్లీ ,తండ్రీ పిల్లలతోనే కుటుంబాలు ఇరుకైపోయి బంధువులు పిలుపుల్లో కూడా కనుమరుగై పోతున్నారు. ఎవ్వళ్ళ ఇళ్ళకు వెళ్ళకపోవటంతో సొంత పెదనాన్నలు, బాబాయ్ లు, మేనత్తలు కూడా ఏమని పిలవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయతలు, అనుబంధాలు కొరవడుతున్నాయి. వరసలు పెట్టి పిలవటం తల్లిదండ్రులే అలవాటు చేయాలి.బిజీ అనుకోంటూ దూరంగా ఉండిపోతే మరీ వంటరి వాళ్ళైపోతారు. బంధవ్యాలు తెలియజేప్పాలి. కనీసం ఫోన్లలో అయినా పరిచయాలు మరిచి పోకుండా పలకరింపులు కోనసాగించాలి. పిల్లలకు పిలుపులు పెద్దవాళ్ళే నేర్పాలి.
