-

మానవత్వానికి దర్పణం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్ పెక్టర్ శిరీష ,పొలం గట్టు పై నుంచి ఒ అనాధ శవాన్ని భుజంపై మోస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది.…
-

పదేళ్లలో వంద ప్రదర్శనలు
కర్ణాటకలోని మంగళూరు కు చెందిన సావిత్రి యక్షగాన ప్రదర్శనలు రాణిస్తున్నా మంచి నటి చిన్నతనంలోనే యక్ష గానం లో శిక్షణ ఇప్పించారు పెద్దలు. కానీ ఆమెను ప్రదర్శనలకు…
-

పప్పమ్మల్ కు పద్మశ్రీ
కోయంబత్తూర్ కు చెందిన 105 సంవత్సరాల పప్పమ్మల్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవానీ నది ఒడ్డున ఉన్న రెండున్నర ఎకరాల…
-

అదితి గోరూర్
యు.ఎస్ లోని అమెరికా రాయబారికి పాలసీ అడ్వైసర్ గా అదితి ఎంపికయ్యారు. ఆమె జార్జ్టౌన్ యునివర్సిటీలో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ లో ఎం.ఎ చేశారు. మెల్ బౌర్న్ యూనివర్సిటీ…
-

సుమతీ రామ్మోహన్ రావ్
దేశంలోనే తోలి మృదంగ విద్వాంసురాలిగా పేరు ప్రఖ్యాతలు గణించిన మృదంగ మహారాణి దండమూడి సుమతి రామ్మోహన్ రావ్ కు పద్మ పురస్కారం లభించింది. కేవలం పురుషులకే పరిమితమైన మృదంగం…
-

బుల్లి రచయిత్రి
అభిజిత రాసిన ‘హ్యాపినెస్ ఆల్ అరౌండ్’ పుస్తకాన్ని గుర్ గావ్ లోని ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ఇన్ విన్సిబుల్ ప్రచురించింది. ఇంతకీ అభిజిత వయసు ఏడేళ్లు ఆమె…
-

రజినీ బెక్టర్
మిసెస్ బెక్టర్ సంస్థ స్థాపించిన రజినీ బెక్టర్ పద్మశ్రీ లభించింది. రజినీ లాహోర్ లో పుట్టి పెరిగారు. దేశ విభిజన తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీ లో…
-

బిరుబాల రభా
మూఢాచారాలు దురాచారాలపై పెద్ద పోరాటం చేశారు బిరుబాల రభా. అస్సాంలోని గోల్ పారా జిల్లాలోని తుకురియా అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె కొడుక్కి అనారోగ్యం చేస్తే…
-

ఎ సి వల్ల నష్టం
సీజన్ తో సంబంధం లేకుండా ఎక్కువ సమయం ఎసి ల్లో గడిపేయటం యువతరానికి అలవాటైపోయింది. గంటలకొద్దీ గడపటం వల్ల శరీరం సేద తీరుతుంది కానీ కళ్లకు సమస్య…
-

ఆక్సిజన్ ఇచ్చే పామ్
కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వటంతో పాటు ఆక్సిజన్ ను అందిస్తాయి. ఇంటి మూలల్లో ఎంతో అందాన్నిస్తాయి కూడా.ఈత ఆకుల లాగా కనిపించే పామ్ మనీప్లాంట్…
-

ఇది వెబ్ సిరీస్ కాలం
ఒక వెబ్ సిరీస్ లో నటించడం అంటే ఐదు సినిమాలకు ఓకే చెప్పేసినట్లే అంటుంది తమన్నా. ఆహా ఓటీటీ పైన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ లో…
-

కాంచన్ పరులేకర్
70 ఏళ్ల కాంచన్ పరులేకర్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వద్దనుకున్నారు స్వయం సిద్ధ సంస్థ ద్వారా గత 30 ఏళ్లుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు.మహారాష్ట్రలోని…
-

కెప్టెన్ ప్రీతి చౌదరి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సైనిక దళానికి చెందిన మహిళ కాంతి కాంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతి చౌదరి సైనిక కవాతకు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా…
-

సింధూ తాయి
వెయ్యి మంది పిల్లలను పోషించే సింధూ తాయి కి పద్మశ్రీ లభించింది. పన్నెండేళ్ల కే పెళ్లయింది.20 ఏళ్లకు ముగ్గురు పిల్లల తల్లయింది.గర్భిణీగా ఉన్న సింధు ని భర్త…
-

సంగీత సరస్వతి చిత్ర
ఇరవైకి పైగా భాషల్లో పాతిక వేలకు పైగా పాటలు పాడిన చిత్ర 2005లో పద్మశ్రీ పొందారు కేరళ లోని త్రివేండ్రం లో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన…
-

శాంతి దేవి
బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో రాయగడ్ జిల్లాలోని పద్మపురం సమీపంలో సేవ సమాజ్ ఆశ్రమాన్ని స్థాపించారు శాంతి దేవి.ఒడిస్సా లోని బాలేశ్వర్ లో 1934 లో జన్మించారు.…
-

జయ పరాశర్, అంకిత పరాశర్
స్టెమ్ మైండ్స్ కో ఫాండింగ్ డైరెక్టర్స్ జయ,అంకిత జయ తల్లి అంకిత కూతురు. రోగుల ఆరోగ్య సంరక్షణ ను తమ చేతుల్లోకి తీసుకునే రోబోలను సృష్టించారు. ఆరోగ్యానికే…
-

శివి కపిల్
ఏంపథీ డిజైన్ లాబ్స్ సి.ఇ.ఒ శివి కపిల్ బెంగుళూరు లో ఉన్న ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందిస్తుంది.కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు…
-

వసంతి పళనివేల్
సెరాజెన్ బయోథెరపీటిక్స్ కో ఫౌండర్,సి.ఇ. వసంతి పళనివేల్.ఈమె నేతృత్వంలో సెరాజెన్ వైద్య పరిశోధనా సంస్థ శ్వాసకోశాల అస్వస్థతకు ప్లాస్మా చికిత్సను కనిపెట్టింది మహిళల్లో సంతాన సాఫల్యత పై…
-

యాభై ఏళ్లు దాటాయా?
యాభై ఏళ్లు దాటిన మహిళలు కూడా కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే అందంగా ఉంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మం ఎండకు దెబ్బతినకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. శరీరం…













