Saturday, 25 Jul, 2026

ప్రపంచ స్థాయి గుర్తింపు

29 సంవత్సరాల బాలేరినా డాన్సర్ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆఫ్రికా లో పుట్టిన మాచింటి మంగునా ను తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. ఆమెను అమెరికన్ కుటుంబం దత్తత తీసుకొని మైఖేలా డిప్రిన్స్ గా పేరు పెట్టి పెంచారు.ఐదవ ఏటా నుంచే బ్యాలే లో శిక్షణ తీసుకున్న డిప్రిన్స్ కొద్దీ కాలంలోనే బ్యాలే లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.ఆఫ్రికా లో తును పుట్టి పెరిగిన సీయోదలియోన్ దేశంలో పేద […]

నా కూతురే నా స్ఫూర్తి

ఐ సి సి ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంపైర్లకు నామినేట్ అయిన తొలి మహిళగా పాకిస్తాన్ క్రీడాకారిణి సలీమా ఇంతియాజ్ బంగ్లాదేశ్,భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో సలీమా అంపైర్ గా వ్యవహరించింది. 2008 లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మహిళా అంపైర్ల ప్యానల్ లో చేరిన సలీమా తన కూతురు కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్ కూడా.స్థానిక క్రికెట్ టోర్నమెంట్స్ లో […]

అత్యంత సంపన్న మహిళ

వాల్‌మార్ట్ వారసురాలు ఆలిస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ ప్రకటించింది 7. 48 లక్షల కోట్ల నికర ఆదాయం తో ఆలిస్ ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రులు శామ్ హెలిన్ వాల్టన్ ఆర్థిక శాస్త్రం చదివి తండ్రి వ్యాపా వ్యాపారమైన వాల్‌మార్ట్ లోకి అడుగు పెట్టింది ఆలిస్. అలాగే సోదరుడి బ్యాంక్ గ్రూప్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ లామా అనే సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చారు ఆర్ట్ […]

సాగర యాత్ర

పాండిచ్చేరి కి చెందిన రూప, కాలికట్ కు చెందిన డెల్ నా అనే ఇద్దరు నావికులు సముద్రం పైన ప్రపంచ యాత్ర చేయనున్నారు.నావికా సాగర్ పరిక్రమ 2 ఈ ఇద్దరు మహిళ ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు.ఈ సాగర్ పరిక్రమ ఉద్దేశ్యం సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు తారిణి అనే సెయిల్ బోట్లో 34 వేల నాటికల్ మైళ్ళు తిరిగారు ఇద్దరు కలిసి సముద్రం పైన […]

వెదురు కు ప్రోత్సాహం

బ్యాం బూజ్ సంస్థ నిర్వాహకురాలు ఇంద్రాణి ముఖర్జీ ఇది కాంక్రీట్ కట్టడాలకు ప్రత్యామ్నాయంగా వెదురు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది.బెంగళూరు లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇంద్రాణి పర్యావరణ ప్రేమికురాలు కాలుష్య కారక పదార్థాలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వెదురును ఎంచుకొని ఎన్నో పరిశోధనలు చేసి బ్యాం బూజ్  స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ కె ఎస్ ఆర్ టి, బి ఎం టి సి సహకారంతో బస్ బాడీ బిల్డింగ్ లకు ప్రత్యామ్నాయంగా వెదురు బోర్డ్ లు […]

ఇక్కడ పిల్లలే రైతులు

పర్యావరణాన్ని విధంగా ప్రేమించే మాయా గణేష్ యూకే లో ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లో మాస్టర్స్ చేశారు. పిల్లలకు వ్యవసాయం పరిచయం చేస్తే మంచిదని భావించారు. 2018 లో ఒక పాఠశాలలో స్కూల్ గార్డెన్ ప్రారంభించారు. పనులన్నీ విద్యార్థులే చేస్తారక్కడ అక్కడ పండే కూరగాయలు ఆకుకూరలు స్కూల్ కమ్యూనిటీలో అమ్ముతారు. ఒక ఎకరంలో 30 రకాల పంటలు వేసి ఒక్క సాగు ఎలా చేస్తే ఎన్ని రకాల ధాన్యాలు కూరలు ఉత్పత్తి చేయచ్చో పిల్లలు నేర్చుకునేలా […]

అంతరిక్షంలో ప్రయాణం    

అనంత ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చారు 24 ఏళ్ల అన్నా మీనన్, 30 ఏళ్ల సారా గిల్లిస్ ఈ ఇద్దరూ వ్యోమగాములు స్పేస్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ వాక్ లో ఉన్నారు. పొలారిస్ డాన్ మిషన్‌లో భాగంగా ఫాల్కాన్-    9 రాకెట్ లో పంపిన నలుగురిలో ఈ ఇద్దరు ఉన్నారు స్పేస్ సంస్థ ఆన్‌బోర్డ్ మెడికల్ ఆఫీసర్‌గా అన్నా స్పేస్ ఫ్లయిట్  మిషన్ సిబ్బంది శిక్షకురాలిగా సారా ఈ మిషన్ లో […]

సైకిల్ పై ప్రపంచ యాత్ర

మన దేశానికి చెందిన అల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి. 20 ఏళ్ల వయసులో ప్రపంచం చుట్టి వచ్చిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించారు. పూణే కు చెందిన కులకర్ణి యు కె లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో హిమాలయాల మీదుగా సోలో రైడ్ పూర్తి చేసింది. 2018లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బయలుదేరి న్యూజిలాండ్, కెనడా, పశ్చిమ యూరప్, రష్యా, భారతదేశం మీదుగా ప్రయాణం చేసింది. నాలుగు ఖండాలు 21 దేశాలు చుట్టూ […]

కాఫీ రుచి చెప్పే ఎక్సపర్ట్స్

ఆసియా లో ఫస్ట్ ఉమెన్ ప్రొఫెషనల్ కాఫీ టెస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సునాలినీ మీనన్. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ లో డిగ్రీ తీసుకుని 50 ఏళ్ల క్రితం కాఫీ బోర్డ్ అసిస్టెంట్ కాఫీ టేస్టర్ పోస్ట్ కు ఎంపికయ్యారు సునాలినీ. పాతికేళ్ల వయసులో కాఫీ సిప్ చేయటం ఫ్లేవర్ నోట్ లు గుర్తించడం నాణ్యత నిర్ణయించటం మొదలుపెట్టారు. రాష్ట్రపతి నుంచి ఉమెన్ అవార్డు తీసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ గా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగళూరు […]

మోడల్ నుంచి ఐ.పి.ఎస్ వరకు

సోషల్ మీడియా లో కొత్త ఫ్యాషన్ లు పరిచయం చేసే ఆష్నా చౌదరి సివిల్స్ రాసి ఐ.పి.ఎస్ అయ్యారు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆష్నా చౌదరి సివిల్స్ కోసం అన్నీ పక్కన పెట్టారు. సివిల్స్ లో తన ప్రయాణం, ఉద్యోగం సాధించటం వరకు అన్ని వివరాలు  ఇన్‌స్టా‌ లో అందరికీ పంచారు ఆమె  ఇన్‌స్టా‌ కు 2. 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణం సోషల్ […]

శిరోజాలకు బలం  

సిమ్రత్ కతురియా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ రకరకాల గింజలతో తయారు చేసిన స్మూధీ లక్షల మంది ఇష్టపడ్డారు.రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల వేయించిన పొద్దు తిరుగుడు గింజలు, రెండు స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు స్పూన్ల తామర గింజలు, మూడు ఖర్జూరాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో దాచుకోవాలి.ఈ పొడిలో రోజు రెండు ఖర్జూరాలు రెండు బాదం పప్పులు కలిపి నీళ్లు పోసి  బ్లెండ్ చేసి వారానికి రెండు […]

పువ్వులతో కోట్ల వ్యాపారం

యశోద,రియా కారుటూరి వూహూ ఫ్రెష్ పేరుతో పువ్వులను అమ్మే ఆన్ లైన్ రిటైల్ బ్రాండ్ మొదలుపెట్టారు. వూహూ అంటే కన్నడలో పువ్వు. బెంగళూరులో పుట్టిన ఈ అక్కా చెల్లెలు విద్యార్థులు. వూహూ ఫ్రెష్ లో చందాదారులుగా చేరితే పండుగలకు ఇతర శుభకార్యాలకు పువ్వులు ఇంటికే అందిస్తారు. పూజ కోసం జీరో టచ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. స్విగ్గి, జొమాటో, అమెజాన్ ద్వారా పూల హారాలు పత్రి కలిపిన దళాలు ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టి అమ్ముతారు. ప్రస్తుతం […]

తెలివి పెంచే ఆటలు

డాక్టర్ అమూల్య మైసూర్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పిల్లల వైద్య నిపుణురాలు అవిన్య గేమ్స్ పేరుతో బోర్డ్ గేమ్స్ తయారుచేస్తోంది. రైడ్ విత్ రామా, ప్లే విత్ కృష్ణా వంటి బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, బృందం తో కలిసి పని చేయటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి అని చెబుతున్నారు. అమూల్య మైసూర్ బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ […]

పాత దుస్తులు అమ్మేయాలా ?

క్లోసెట్ పునర్వి యాప్ తో సెకండ్ హ్యాండ్ దుస్తులను అమ్ముతున్నారు సహజ మాధురి. 34 వేల మంది సభ్యులు ఉన్న ఈ వెబ్సైట్ లో పదివేలకు పైగా దుస్తుల అమ్మకాలు సాగాయి షి ఇండియా మ్యాగజైన్ నుంచి సస్టైనబుల్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తీసుకుంది మాధురి. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని మన దగ్గర ఉన్న పాత దుస్తులు అప్లోడ్ చేసి వివరాలు పెడితే అక్కడ బృందం వాటి ధర నిర్ణయించి […]

కొండంత అండ

వంటింటి ఉపకరణాలైన మిక్సీలు, గ్రైండర్లు వంటివి తయారు చేసే హావెల్స్ ఇండియా కు డ్రైవింగ్ ఫోర్స్ వినోద్ రాయ్ గుప్తా. 35 వేల కోట్ల ఆస్తి తో దేశంలో నాలుగో సంపన్న మహిళగా స్థానం దక్కించుకున్నారు. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కేబుళ్లు స్విచ్ ల తయారీతో మొదలుపెట్టిన ఈ హావెల్స్ సంస్థను వృద్ధి చేసి, గృహోపకరణాలు తయారీ మొదలుపెట్టి 14 ఫ్యాక్టరీలు స్థాపించి 50 దేశాల్లో సంస్థ విస్తరణ చేశారు వినోద్ రాయ్ గుప్తా.ఆమె భర్త […]

గ్రామీణ మహిళలకు చేయూత

గోద్రెజ్ వ్యాపార సామ్రాజ్యం లో మూడో తరం లో పుట్టారు స్మిత గోద్రెజ్. ముంబై లో పుట్టిన స్మిత, ‘లా’ లో డిగ్రీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. గోద్రెజ్ ను విద్యా, ఆరోగ్య రంగాల్లో దూసుకుపోయేలా చేసి టాప్ విమెన్ బిజినెస్ లీడర్స్ లో ఒకరుగా నిలిచారు. దేశం లోని మహిళా బిలినీయర్స్ లో స్మిత ఒకరు. 3. 3 బిలియన్ల ఆస్తులు ఆమె ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానంలో […]

జింగిల్స్ నుంచి జాతీయ అవార్డ్ కు

బాలీవుడ్ గాయని శిల్పా రావ్ పుట్టిన ఊరు విజయనగరం చిన్నతనం నుంచే అన్ని రకాల వాయిద్యాలు వాయించే గలిగేది హిందుస్తానీ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది. జింగిల్ సింగర్ గా పనిచేసింది. 2007లో బాలీవుడ్ లో గాయనిగా ఆమె కెరీర్ మొదలైంది.ఉత్తమ మహిళా నేపథ్య గాయని గా అవార్డ్ నామినేట్ అయింది.ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకుంది. ఇప్పుడు దేవర పాట తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది శిల్పా రావ్.

వరల్డ్ ఛాంపియన్

ప్రసవ సమయంలో వైద్యుల పొరపాటుతో కుడి భుజానికి గాయమై పని చేయకుండా పోయింది మనీషా రామదాస్ కు.అయిన ఆమెకు నిరాశ లేదు పదేళ్ల వయసు లోనే బాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టిన మనీషా 2021 నేషనల్ పారా ఛాంపియన్షిప్ సింగిల్స్, విమెన్స్ డబుల్ లో బంగారం సాధించింది. 2022 లో వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచి బెస్ట్ పారా ఫిమేల్ అవార్డ్ తీసుకుంది. పారిస్ పారా ఒలంపిక్స్ లో కాంస్యం  సాధించింది. ఆమె వయసు 19. దేశంలో […]

సంకల్పమే అసలు శక్తి

అవయవ లోపం సంకల్పానికి అడ్డు రాదని నిరూపించింది తులసిమతి మురుగేశన్. తమిళనాడు లోని నమక్కల్ లో వెటర్నరీ సైన్స్ చదువుతున్న తులసిమతి ఎడమ చేతికి వైకల్యం ఉంది. హైదరాబాద్ గోపీచంద్ అకాడమీ లో బాడ్మింటన్ లో శిక్షణ తీసుకుంది. 2022 లో చైనాలో జరిగిన పారా ఏషియన్ క్రీడల్లో మూడు కేటగిరీల్లో మూడు పతకాలు సాధించింది. 2023 కెనడా పారా బాడ్మింటన్ ఇంటర్నేషనల్ లో, తాజాగా 2024 పారిస్ పారా ఒలంపిక్స్ లో పతకాలు అందుకున్నది. ఎంతో […]

సాహిత్యమే జీవితం

ఉత్తరాఖండ్‌లోని హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ సెంట్రల్ యూనివర్శిటీలో ఫిలాసఫీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తున్న డాక్టర్ కవితా భట్ చక్కని గ్రంధకర్త ఇప్పటివరకు 27 పుస్తకాలు రాశారు. గీతా దర్శన్, భారతీయ సాహిత్యమే జీవన్ మూల్య వంటి రచనలకు పురస్కారాలు సత్కారాలు అందుకొన్నారు. 2019 లో మధ్యప్రదేశ్ సాహిత్య అకాడమీ అఖిల భారతీయ ఆచార్య రామచంద్ర శుక్లా పురస్కారం అందుకొన్నారు కవితా భట్.అధ్యాపకురాలిగా బోధన,సాహిత్య రచన తో పాటు పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు […]