Saturday, 25 Jul, 2026

క్రికెట్ లో ఆల్ రౌండర్

త్రిష క్రికెట్ లో ఆల్ రౌండర్. టి 20 టోర్నమెంట్ కు ముందే బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించింది. ఇటీవల ముగిసిన ప్రపంచ అండర్ 19 మహిళా క్రికెట్ టోర్నమెంట్ విజయంలో గొంగడి త్రిష పాత్ర ఎంతో ఉంది . తాజా గెలుపు తో ఈ అమ్మాయి రికార్డ్ ల మోత మోగించింది. త్రిష ది సాదాసీదా కుటుంబం భద్రాచలంలో స్పోర్ట్స్ ట్రైనర్ గా ఉన్న తండ్రి కూతురు లోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తండ్రి […]

ఫార్మా క్వీన్

మహిళలకు అంతగా ప్రవేశం లేని ఫార్మా రంగంలో అడుగు పెట్టి, స్వయంగా మురళీకృష్ణ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి ఫార్మా క్వీన్ గా పేరు పొందింది సత్య వడ్లమాని. ఇంజనీరింగ్ చదువుకున్న సత్య 1972లో ఆర్మర్ కెమికల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. 2004 లో మురళీకృష్ణ ఫార్మా స్థాపించారు. వీరి సంస్థ లో ఔషధ తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ల అనుమతి ఉంది. 25 మిలియన్ల టర్నోవర్ తో వందల మందికి పైగా క్లైంట్స్ […]

కృషికి తగిన ఫలితం

టైమ్స్ మ్యాగజైన్ 2025 వ సంవత్సరానికి ప్రకటించిన విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ల జాబితాలో 13వ స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ పూర్ణిమా దేవి బర్మాన్. అంతరించిపోతున్న అరుదైన కొంగ జాతిని రక్షించడంలో పూర్ణిమ చేసిన కృషి అనన్యం. 2017 లో భారత ప్రభుత్వం ఆమెకు నారీ శక్తి పురస్కారం అందించింది అలాగే గ్రీన్ ఆస్కార్ గా పేర్కొనే పర్యావరణ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. […]

అంతరిక్షానికి ప్రయాణం

ప్రముఖ గాయని గేయ రచయిత్రి కాటి పెర్రీ బ్లూ ఆరిజన్ కు చెందిన ఎన్ఎస్-31 అంతరిక్ష విమానంలో ప్రయాణం చేయనున్నారు ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రయాణంలో పురుషులు లేరు పూర్తిగా మహిళా వ్యోమగాములతో వెళుతున్న స్పేస్ క్రాఫ్ట్ ఇదే.కాటి పెర్రీ ఇప్పటికే గుడ్ విల్ అంబాసిడర్ గా తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తోంది. 1963 లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా అప్పటి సోవియట్ యూనియన్ వ్యోమగామి వాలెంటీనా […]

తీగలతో కళాకృతులు

స్టీల్ వైర్లతో అందమైన బొమ్మలు చేయటం షీనా మెక్ కార్కోడెల్ (sheena mccorquodale) ప్రత్యేకత ఆ తీగ బొమ్మల కళాకృతులు చేసేందుకు చాలా ఓర్పు కావాలి కెనడాలోని వాంకోవర్ ద్వీపానికి చెందిన షీనా వైర్ చిత్రకళ లో ఆరితేరారు.ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా థియేటర్ సెట్ డిజైనర్ గా పనిచేసే ఈ తరహా చిత్రకళ లోకి వచ్చారు. స్టీల్ తో తయారైన సన్నని స్టీల్ తీగలతో అల్లిన జాలి తో ఆమె అందమైన కళాకృతులు తయారుచేస్తారు.  ఈ […]

మైకీ కి ఆస్కార్  

2024 వ సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటి అవార్డ్ తీసుకున్నది మైకీ మాడిసన్ .సినిమా పేరు ‘అనోరా’.ఆమె ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఈ అనోరా సినిమాకు ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటి,ఉత్తమ స్క్రీన్ ప్లే,ఎడిటింగ్ అన్ని విభాగాల్లోనూ ఐదు పురస్కారాలు గెల్చుకొన్నది.సినిమా మొత్తన్ని తన భుజాలపై మోసి అనోరా పాత్ర పోషించిన మైకీ మాడిసన్ అవార్డ్ గెల్చుకోంది.  

నిద్ర ఇవ్వటం ఈ వ్యాపారం

స్లీప్ కంపెనీ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ పరుపులు దిండ్ల వ్యాపారం లో వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించారామే. సూపర్ సైచి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పరుపులు రూపొందించారు కృత్రిమ మేధతో పనిచేసే తొలి స్మార్ట్ గ్రిడ్ పిల్లో కూడా ఆమె సృష్టే. నిద్రకు ఆటంకం లేకుండా వినియోగదారుల నిద్ర సమయాన్ని నాణ్యతని గుండె వేగాన్ని, శ్వాస రేటు లెక్కించి యాప్ కు పంపిస్తుంది ఈ పిల్లో. ఈ వ్యాపారం ప్రారంభించిన నాలుగేళ్లలోపే 500 కోట్లకు చేరింది […]

ఆమె సేవలకు అత్యుత్తమ అవార్డ్

రోడ్డు టాస్క్ ఫోర్స్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నల్ పోనుంగ్ డోమింగ్ దేశ రక్షణ లో సేవా మెడల్ అందుకున్నారు. సముద్ర మట్టానికి 19400 అడుగుల ఎత్తులో సరిహద్దు రేఖ పొడవునా రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారుల లో ఔట్ పోస్ట్  కమాండ్ చేసిన తొలి భారతీయ మహిళ అధికారిని పోనుంగ్ డోమింగ్. ఈ సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె సేవా మెడల్ అందుకున్నారు.

అమృతం పంచే దేవత

తమిళనాడు లోని తిరుప్పూర్ కు చెందిన విచిత్ర సెంథిల్ కుమార్ స్థాపించిన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఎంతోమంది పిల్లలకు ప్రాణదానం చేసింది. గత నాలుగు సంవత్సరాల లో నాలుగు వేల లీటర్ల చనుబాలు ఆమె సేకరించి,తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల కోసం ఇచ్చారు. అనారోగ్యాలు ఇతర కారణాలవల్ల పాలు ఇవ్వలేని తల్లుల పిల్లలకు కూడా ఈ పాలు అందుతున్నాయి.తిరుప్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తో కలిసి ఈ మిల్క్ బ్యాంక్ నడుస్తోంది. విచిత్ర కోయంబత్తూర్ జిల్లా మహిళా ఫుట్బాల్ […]

ఫోర్బ్స్ జాబితాలో అపర్ణ

ఆకాశమే హద్దు సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్న అపర్ణ బాలమురళి, పాలక్కడ్ లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నత విద్య అభ్యసించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తమిళ, మలయాళ చిత్రాల్లో గాయనిగా పేరు తెచ్చుకుంది. కుందాం 18 ఏళ్ల వయసులో యాత్ర తుడారున్ను అనే మలయాళ చిత్రం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన అపర్ణ 30 సినిమాల్లో నటించింది తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఎక్కింది స్నేహితులతో ఎలియాసిస్ […]

మహిళలకు స్ఫూర్తి

ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్స్ సుధా పాధ్యే. 90 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆడపిల్లలకు సైన్స్ కష్టం కాదని నిరూపించేందుకు ఈ సంస్థ స్థాపించాం అంటారు సుధా. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్ కు సంబంధించి డే కేర్,హెల్త్ కేర్ సెంటర్ లు చిల్డ్రన్స్ విమెన్స్ హాస్టల్ ఉంటాయి. ఈ అసోసియేషన్ ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞాన సముద్రం ఈ […]

నైటింగేల్ ఆఫ్ ఇండియా

భారత జాతీయ కాంగ్రెస్ కు ఈ సంవత్సరం తో 140 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి 100 సంవత్సరాల క్రితం 1925లో అధ్యక్షురాలైన సరోజినీ నాయుడు తొలి మహిళా అధ్యక్షురాలు అని బీసెంట్ అయిదా తొలి భారతీయ అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఆమె చక్కటి స్త్రీ విద్యను ప్రోత్సాహించారు ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం రెండు మహిళా ఉద్యమానికి పదునుపెట్టాయి. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గవర్నర్ గా ఉండగానే […]

ఆమె దర్శకురాలు కూడా

వెండితెరకు నిండుతనం తెచ్చి అగ్రశ్రేణి కథానాయికగా పేరుపొందిన మహానటి సావిత్రి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ ఆమె కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడే దర్శకత్వం లో ప్రయోగాలు చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి ఆమె కథ రచయిత్రి కూడా. వాణిజ్యపరంగా ఇది విఫలం అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. మాతృదేవత,వింత సంసారం వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు.

చిత్తజల్లు కృష్ణవేణి

చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించారు మీర్జాపురం రాజా వారి తో వివాహం అయిన తర్వాత జయ పిక్చర్స్ సంస్థ బాధ్యత తీసుకున్నారు కృష్ణవేణి ఎన్టీఆర్ వంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేశారామె. జయ పిక్చర్స్ ను శోభనాచల స్టూడియోస్ గా పేరు మార్చి ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణవేణి తన 98 సంవత్సరాల వయసులో 2022లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆవిడ కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళం, […]

అనుకోని అవకాశం

రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన 50 సంవత్సరాల రేఖా గుప్తా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ అతిశీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగో మనిషి రేఖా గుప్తా. ఆమె హర్యానాలోని  జులనా జన్మించారు ఆమె న్యాయవాదిగా పనిచేశారు.

ఫోర్బ్స్ మెచ్చిన ప్రీతి పాల్

ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన ప్రతిపాల్ పుట్టుకతోనే సెలబ్రిల్ పాలీస్. కాళ్లు బలహీనంగా వంకరగా ఉన్నాయి. కుటుంబం ఆమెకు చికిత్స చేయించారు  ఐదో ఏటనే కాలిపర్స్ పెట్టారు పెరిగి పెద్దయ్యాక పారా స్పోర్ట్స్ లోకి అడుగు పెట్టింది ప్రీతి. పరుగులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది పారా ఒలింపిక్స్ లక్ష్యంగా గత సంవత్సరం పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించింది.  ఈ క్రీడలో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్ గా […]

ఆమె జీవితం ఓ అద్భుతం

కొందరి జీవితాలు కథల కంటే చిత్రంగా అనిపిస్తాయి ఇందుకు ఒక బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పూణే లోని ఒక చెత్తకుండీలో దొరికిన పాప ను ఒక అనాధాశ్రమ నిర్వాహకుడు చేరదీశాడు. న్యూ హరేన్ అనే దంపతులు అమెరికా నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు ఇండియా వచ్చి ఆశ్రమంలో ఉన్న పాపను దత్తత తీసుకున్నారు లీసా అనే పేరు పెట్టుకున్నారు సిడ్నీ లో స్థిరపడిన ఆ దంపతులు తమ కుమార్తెకు క్రికెట్ నేర్పించారు. ఆమె ఇప్పుడు […]

కాపాడే దేవత

నైజీరియా ప్రాంతంలో దుష్టశక్తి ఉన్న శిశువులుగా ముద్రపడి వీధుల పాలైన పసిబిడ్డలను కాపాడి తాను స్థాపించిన ల్యాండ్ ఆఫ్ హోప్ అన్న సంస్థ లో చదివిస్తోంది డెన్మార్క్ కు చెందిన అన్జా (పూర్తి పేరు Anja Ring grew Loven) నైజీరియా లో  విచ్ చిల్డ్రన్ అని ముద్ర పడ్డ చిన్నారులు ఎంతోమంది దిక్కు లేక రోడ్లపైనే పడి ఉంటారు ఈ దురాచారానికి వ్యతిరేకంగా అన్జా ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది ఆమె కాపాడిన పిల్లలు ఆ స్వచ్చంద […]

ఆల్ విమెన్ స్కూబా టీమ్

కేరళ అగ్నిమాపక దళం మనదేశంలో మొదటి మహిళ స్కూబా టీమ్ ను సిద్ధం చేసింది. ఈ ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ స్కూల్ ఉన్నాడు పేరు గన్నెట్స్.ఉత్తర అట్లాంటిక్ తీరం లో సముద్రపు లోతుకు దుసుకుపోయి చేపల వేట చేసే పక్షుల పేరే గన్నెట్స్ సహాయ సహకారాలు అందజేస్తారు. వీరి సంఖ్య 17.భారత దేశం లో అందరు మహిళలే ఉన్న స్కూబా రక్షణ దళం ఇదే.

హాస్పిటల్ ఆన్ వీల్స్

రుద్ర హాస్పిటల్ ఆన్ వీల్స్ పేరుతో రైలు పెట్టేనే క్లినిక్ గా మార్చి ఊరూరు తిరుగుతూ వైద్య సేవ చేస్తున్నారు ఇటి పాండే. మహారాష్ట్ర  భూసావాల్   రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటి పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ లో గోల్డ్ మెడల్ సాధించారామె. రైల్వే లో 26 సంవత్సరాల అనుభవంతో రైల్వే హాస్పిటల్ వైద్య సిబ్బంది తో రైల్లో గ్రామాలకు ప్రయాణం చేసేలా ఏర్పాటు చేసింది ఇటి పాండే. ఒక్కో రోజు ఒక్కో రూట్ ఒక్క గ్రామానికి […]