Monday, 27 Jul, 2026

క్రీములతో కాన్సర్ 

స్త్రీలలో రొమ్ము కాన్సర్ ఎక్కువగా కనిపించటానికి వాళ్ళు వాడే బ్యూటీ క్రీములు లోషన్లు కూడా కారణం కావచ్చు అంటున్నారు పరిశోధికులు. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం లేదా అందం కోసం వాడే సన్ స్క్రీన్లు  కాస్మెటిక్స్ లోని రెండు రకాల రసాయనాలు రొమ్ము కాణాల్లోని  డి ఎన్ ఎ ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. సన్ స్క్రీన్  లో ఉపయోగించే బెంజోఫీనోన్-3 అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షితోంది. అలాగే కాస్మెటిక్స్ లో ప్రిజర్వేటివ్ ప్రొఫైల్ పారాబెన్ […]

“కురుప్ “నాకు చాలా ప్రత్యేకం

మలయాళం సినిమా కురుప్ తనకో మంచి జ్ఞాపకం అంటోంది . తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ . ఇది ఆమె రెండో సినిమా . ఇది నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం పూర్తిస్థాయి మలయాళం చిత్రం కూడా . ఈ సినీప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్ గా నాతో ఎంతో మార్పు వచ్చింది . ఈ సినిమా నా వ్యక్తిగత క్యారెక్టర్ ను కూడా ప్రభావితం చేసింది . ఇది నేను మరచిపోలేని మధురమైన జ్ఞాపకం […]

ఆరేళ్ళుగా పోరాడుతున్నా

ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ్ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ […]

భగీరథి అమ్మకు పురస్కారం

నారిశక్తి పురస్కారం అందుకోంది కొల్లం లోని పారాకురం ప్రాంతానికి చెందిన భగీరధీ . చదువుకోవటం ఆమె చిన్ననాటి కోరిక . వివాహం ,పిల్లలు కలగటంతో ఆ కోరిక వాయిదా పడింది . అయినా ఆమె నిరాశపడలేదు . 105 సంవత్సరాల వయసులో నాలుగో తరగతి పాసైపోయ్యారు భగీరథి అమ్మ. మాది మధ్యతరగతి కుటుంబం . మా అమ్మ నా తొమ్మిదవ ఏటా చనిపోయింది స్కూలు మానేసి తోబుట్టువులను చేసుకొన్నా . పెళ్లయ్యాక పిల్లలు కలిగాక నా భర్త చనిపోయారు […]

ఇప్పుడు విమానం ఎక్కబోతున్న

97 ఏళ్ళ వచ్చాక మా ఇంట్లో వాళ్ళకి నేను చదువు కొంటానని చెప్పను . మా మనవలు మనవరాళ్లు 15 మంది ఉన్నారు . వాళ్ళ సాయంతో అక్షరాలు నేర్చుకొని నాలుగో తరగతి ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలోనే టాపర్ గా ఉన్నా . ఇప్పుడు అవార్డు వచ్చింది . దానికోసం ఇప్పుడు విమానం కూడా ఎక్కబోతున్నా “అంటోంది కాత్యాయని అమ్మ . కేరళలోని చేప్పాడు దగ్గరున్న మొత్తం ప్రాంతానికి చెందిన కాత్యాయని వయసు 99. 14 వ […]

 రాజేశ్వరీ  ఛటర్జీ 

కర్నాటక నుంచి ఇంజనీరింగ్ చదివిన తోలి మహిళ రాజేశ్వరీ ఛటర్జీ. బెంగళూరు లోని సెంట్రల్ కాలేజీలో బిఎస్సి హానర్స్ గణితంలో ఎమెస్సి చదివి మైసూర్ యూనివర్సిటీ పరిధిలో ఫస్ట్ రాంక్ సాధించారు రాజేశ్వరి. 1943 లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధన విద్యార్థిగా చేశారు. సమాచార ప్రసార రంగంలో పరిశోధనలు ప్రారంభించి నోబెల్ అవార్డ్ గ్రహీత సర్ సివి రామన్ నేతృత్వంలో పనిచేశారు. తర్వాత అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను […]

  కాదంబినీ గంగూలి

దేశంలోనే రెండో మహిళా వైద్యురాలుగా కాదంబినీ గంగూలి సుప్రసిద్దురాలు. బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించిన కాదంబినీ తండ్రి వ్రజ కిషోర్ మహిళ విముక్తి కోసం పోరాటం నిర్వహించారు. భాగల్పూర్  కాదంబినీ గంగూలి మహిళ సమితి పేరుతొ సంస్థ ఏర్పాటు చేశారు. కాదంబినీ గంగూలి కలకత్తా మెడికల్ కాలేజి లో వైద్య విద్య అభ్యసించారు 1886 లో ఆనందీ గోపాల్ జోషి తర్వాత వైద్యురాలైన రెండో మహిళ గా గుర్తింపు పొందారు. ద్వారకా గంగూలీ ని పెళ్ళాడిన […]

కమల్ రణదివే 

ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కమల్  రణదివే. క్యాన్సర్ కు వైరస్ కు మధ్య ఉన్న సంబంధాలు మొట్ట మొదట గుర్తించిన బయో మెడికల్ రీసెర్చ్. మహారాష్ట్ర లోని పూణే లో జన్మించిన కమల్ రణదివే వృక్ష జంతుశాస్త్రాలు చదువుకొన్నారు. పూణే లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెసి పూర్తి చేశారు నైటో జెనిటిక్స్ లో ఉన్నత విద్య అభ్యసించిన కమల్ జెటి రణదివే ను పెళ్ళి చేసుకొన్నారు. బాంబే యూనివర్సిటీ నుంచి పి […]

ఐరావతి కార్వే

దేశంలోనే తొలి మహిళా మానవ విజ్ఞానవేత్తగా ఇరావతికార్వే రికార్డ్ సృష్టించారు. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త మహాభారతం లోని పాత్రలను దేవుళ్ళుగా కాకుండా చారిత్రక పురుషులుగా భావించి వారి ప్రవర్తన వ్యక్తిత్వాలు ఆధారంగా అలనాటి సమాజాన్ని అధ్యయనం చేశారు. జర్మనీలో భైసర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోలజీ,హ్యూమన్ హెరిడిటి అండ్ యుజెనిక్స్ డాక్టరేట్ సాధించారు. జానపదాలు సేకరించటం,వాటిని స్త్రీ వార కవిత్వంగా మలచటం పైన పరిశోధనలు చేసిన ఐరావతి ఇష్టపడే వ్యాసంగం. దేశంలో రాజరిక వ్యవస్థల […]

రామన్ పేరిమళ్    

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నారు రామన్ పెరిమళ్. ఎమొరీ యూనివర్సిటీ లో ప్రత్యేక అధ్యాపకురాలు కూడా. తమిళనాడు లో జన్మించారు పెరిమళ్ మద్రాస్ లోని శారద విద్యాలయ,స్టెల్లా మేరీస్ కాలేజీల్లో చదువుకొన్న పెరిమళ్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ముంబై యూనివర్సిటీ నుంచి పి హెచ్ డీ పొందారు. ఎంతో మందికి లెక్కలంటే చాలా భయం ఇక ఆల్జీబ్రా అంటే గుండె గాబరనే. కానీ పెరిమళ్ మాత్రం […]

Dr. Bibha Chowdhuri

Dr. Bibha Chowdhuri  పేరు ఒక నక్షత్రానికి పెట్టారు. నెక్స్ టాన్స్ నక్షత్ర మండలం లోని “హెచ్ డీ 86081″నక్షత్రం పేరు Dr. Bibha Chowdhuri  పేరు పెట్టారు ఇంటర్నేషనల్ ఆస్ట్ర నామికల్ యానియన్ . కలకత్తా లో జన్మించిన చిచా ఫిజిక్స్ చదువుకున్నారు . 1939 లో ప్రఖ్యాత బోస్ ఇన్ స్టిట్యూట్ లో దేవేంద్ర మోహన్ బోస్ లు కలసి ప్రాథమిక కణమైన బొసంలా ను గుర్తించారు . భరత్ లో టాటా  ఇన్ […]

దర్శన్ రంగనాథన్

హైద్రాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు దర్శన్ దర్శన్ రంగనాథన్ . ఆమె కృత్రిమ రసాయన మూలకాలు ,హైబ్రెడ్ పెప్లైడ్ ,నానోట్యూబ్ తయారీలో నిష్ణాతురాలు . సేంద్రియ రసాయనిక శాస్త్రవేత్త . ఢిల్లీకి చెందిన దర్శన్ మదాన్ అక్కడే ఫై హెచ్ డీ చేశారు . తరువాత కాన్పూర్ ఐ ఐ టీ లో ,చదువుతూ సహవిద్యార్ది సుబ్రమణియ దర్శన్ రంగనాథన్ ను వివాహం చేసుకొన్నారు . త్రివేండ్రంలోని రీజనల్ […]

అసీమా ఛటర్జీ

బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ . ఆమె కలకత్తా లో 1917 సెప్టెంబర్ 23న జన్మించారు. తండ్రి ప్రోత్సహంతో కలకత్తా లోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936 లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు 1938 లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు . ఆమె పరిశోధన  ఫలితంగానే మూర్ఛవ్యాధి ని ,మలేరియా మందుల తయారీకి ,కేన్సర్ చికిస్థలో ఉపయోగపడే కీమో […]

అన్నామణి

దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి . మద్రాస్ ప్రెసిడెన్సీ లోని రామనాధ్ పురం జిల్లా పారంకుడిల్ 1918 ఆగస్టు 23న జన్మించారు అన్నామణి . మద్రాస్ లోని పచ్చియప్ప కాలేజి నుంచి 1039 లో ఫిజిక్స్,కెమిస్ట్రీ లతో బిఎస్సి ఆన్సర్ పూర్తి చేశారు . బెంగుళూర్ కు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్ స్కాలర్ షిప్ తో వజ్రాలకు ,కెంపులకు గల కాంతి పరావర్తన లక్షణాల పై పరిశోధన చేశారు . మాస్టర్స్ […]

అర్చన శర్మ

విషతుల్యమైన ఆర్సెనిక్ ప్రభావాన్ని మొట్టమొదటగా అంచనా వేసి ప్రపంచానికి తెలియ జెప్పిన జీవకణ శాస్త్రవేత్త అర్చనా శర్మ . పుణె లో జన్మించిన అర్చన రాజస్థాన్ ,కోల్ కతా లో విద్యనభ్యసించారు . దేశంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు పొందిన రెండో భారతీయ మహిళ అర్చన . కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత 1983 లో యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి అద్యక్షులయ్యారు . యూజీ సీ లో నేషనల్ […]

కమలా  సోహానీ  

కమలా  సోహానీ  మాధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1912 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు . ఆమె తండ్రి నారాయణ రావు భగవత్ ,తన పినతండ్రి మాధవరావు భగవత్ ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలే . కమల సోహానీ  1936 లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సి డిస్టెన్షన్ లో పూర్తి చేసారు .  ఐఐఎస్సి  లో శ్రీనివాసయ్య మార్గ దర్శకత్వంలో కమలా  సోహానీ  పాలు,పప్పు ధాన్యాలు ,గింజధాన్యాల్లోకి ప్రొటీన్ల పై పరిశోధన చేశారు . ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ […]

జానకీ అమ్మాళ్

వృక్షశాస్త్రం లో పి హెచ్ డి పొందిన తొలి మహిళా జానకీ అమ్మాళ్. మద్రాస్ ప్రెసిడెన్సీ లోని తెరి చెర్రీలో 1897 నవంబర్  4వ తేదీన జన్మించారు . తండ్రి ప్రోత్సహంతో ఉన్నత చదువులు చదివారు . మద్రాస్ లోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924 లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసాక మిషిగాన్ వెళ్ళారు అక్కడ బార్డర్ స్కాలర్ షిప్ పొంది బోటనీ లో మాస్టర్స్ పూర్తి చేశారు . అమెరికాలో వృక్షశాస్త్రం లో […]

ఆనందబాయి జోషి

శాస్త్ర సాంకేతిక రంగాలలో స్రీలు ఎప్పుడు ముందున్నారు . మన దేశంలో వైద్య శాస్త్రంలో పట్టా సాధించిన తొలిమహిళా ఆనందబాయి జోషి . మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో 1865 మర్చి 31 వ తేదీన జన్మించారు ఆనందబాయి జోషి  . తొమ్మిదేళ్ళ వయసులో గోపాల రావు జోషి తో ఆమె వివాహం జరిగింది . భర్త ప్రోత్సాహంలో వైద్య శాస్త్రంలో పట్టభద్రురాలైంది . పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ నుంచి ఎండి పూర్తి చేసింది . ఆ రోజుల్లో […]

రూపాబాయి ఫర్దూన్జీ

ప్రపంచం లోనే తొలి అనెస్థటిస్ట్  రూపాబాయి ఫర్దూన్జీ . హైద్రాబాద్ మెడికల్ కాలేజి నుంచి  పట్టా తీసుకొన్నారు . ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు . అక్కడ బాల్టిమోర్ లోని జీన్స్ హప్ కిన్స్ హాస్పిటల్ లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు . తరువాత స్కాట్లాండ్ లో ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు . అప్పట్లో అనెస్థీషియా లో ,ఏ యూనివర్సిటీ లోనూ స్పెషలైజేషన్ కోర్స్ లు లేవు . అయినా […]

అన్నీ అమిరితేనే అందం 

చీరె ఎప్పుడు అద్భుతమైన అందమే. కానీ చీరె రంగు వేసుకొనే ఆభరణాల ఎంపిక లో ఒక ప్రత్యేకత వుంటేనే చీరె అందం వైయ్యింతలుగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సమంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఎంతో ట్రెండ్. మిరుమిట్లు గొలిపే బంగారు రంగు చీరె అందమైన ముత్యాలు జ్యువెలరీ లో సమంత అచ్చంగా దేవత లాగా కనిపిస్తుంది. ప్రీతం జుల్కర్ డిజైన్ చేసిన గుడ్ ఎక్స్ డిజైనర్ చీరె కట్టుకొంది […]