Sunday, 28 Jun, 2026

యూట్యూబ్ ఎం డి గా గుంజన్

జంషెడ్పూర్ లోని ఎక్స్ ఎల్ ఆర్ ఐ నుంచి ఫైనాన్స్ లో ఎంబీఏ చదువుకున్న గుంజన్ సోనీ యూట్యూబ్ ఎం. డి గా నియమితురాలయింది. స్టార్ ఇండియా టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జలోరా గ్రూప్ సి ఈ ఓ గా పనిచేసిన గుంజన్ తన వైవిధ్యమైన మార్కెటింగ్ రంగా అనుభవంతో ఇప్పుడు యూట్యూబ్ లోకి ఇండియా ఎం డి గా వచ్చారు.20 ఏళ్లుగా బిజినెస్ టెక్నాలజీ మార్కెటింగ్ ఈ కామర్స్ విభాగాల్లో గణించిన అనుభవంతో గుంజన్ […]

విద్యా దానం

‘టచ్ ఫర్ ఇండియా’ సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు షాహీన్ మిస్త్రీ. బాల్యం అంతా విదేశాల్లో పెరిగిన షాహీన్ ముంబై విశ్వవిద్యాలయం లో సోషియాలజీ లో బి ఏ చదివారు ముంబై మురికి వాడల్లో బీదలను గమనించాక ఆమె వారి జీవితాల్లో మార్పు తేవాలనుకున్నారు. 1989 లో ఆకాంక్ష ఫౌండేషన్ స్థాపించారు. కాలేజీలో చదువుతూనే అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు విద్య అందించడం ఆకాంక్ష లక్ష్యం. 8 […]

హార్ట్ ల్యాంప్ కు బుకర్

2025 కు గాను హార్ట్ ల్యాంప్ అన్న కథా సకల వాని కి బుకర్ ప్రైజ్ అందుకున్నారు భాను ముస్తక్. కనడంలో రాసిన ఈ కథలను ఇంగ్లీష్ అనువాదం చేసిన బుకర్స్ పోటీకి పంపారు. ఈ కథ సంచలనం అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పుట్టిన భాను కన్నడ మధ్యమంలో చదువుకొని న్యాయవాది అయింది. సామాజిక ఉద్యమకారిణి  పత్రికా రంగంలో బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసింది. తన చుట్టూ కనిపిస్తున్న వివక్ష మహిళల పట్ల […]

అద్భుతమైన ఇంజనీర్

కాశ్మీర్ లోయలో ప్రవహించే చీనాబ్ నదిపైన 1486 కోట్లతో నిర్మించిన రైలు వంతెన నిర్మాణానికి ఇంజనీర్ మాధవి లత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి లత నది వంతెన నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్ ఆఫ్ కాన్స్ తో కలిసి పనిచేసింది లోయ గుండా ప్రవహించే నది, అటు ఇటు కొండలను కలుపుతూ ఎలాంటి పిల్లర్స్ వెయ్యకుండా వంతెన నిర్మించారు. 2021 లో […]

ఆదివాసీల క్షేమం లక్ష్యం

మూడున్నర దశాబ్దాలుగా బస్తర్ దంతేవాడ సుక్మా ఛత్తీస్‌గఢ్‌ లోని ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్నారు సునీత గోడ్ బోలె చదువుకునే రోజుల్లోనే మహారాష్ట్రలోని రాయగడ లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవారు. ఆయుర్వేద వైద్యులైన రామ్‌చంద్ర తో కలిసి పెళ్లయిన రెండు వారాలకే ఛత్తీస్‌గడ్ లో వైద్య సేవ నిమిత్తం వెళ్లారు సునీత దంతేవాడ సమీపంలోని బార్సూర్ లో ఆసుపత్రి తెరిచారు. స్థానిక భాష నేర్చుకుంటూ వారిలో ఒకరిగా కలిసిపోయి సేవలు అందిస్తున్న ఈ దంపతులకు పద్మశ్రీ […]

స్వరాల రాణి కి పద్మశ్రీ

అస్సాం గాయని పోఖిలా లేక్తిపి పోఖిలా కార్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా స్వరాల రాణిగా పేరుపొందింది పోఖిలా కార్బీ భాషలో ఆధునిక మ్యూజిక్ ఛాయలతో పాటలు కట్టి పాడేది. సాంప్రదాయ జానపదాలను క్యాసెట్లుగా తీసుకువచ్చి ప్రచారం చేసింది. తమ ఆదివాసి కళ అంతరించిపోకుండా ఎంతో కృషి చేసింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి శిల్పి అసోం గౌరవ పురస్కారాలు అందుకున్నది క్వీన్ ఆఫ్ మెలోడీ గా పేరు తెచ్చుకున్న పోఖిలా కు కళ […]