వ్యవసాయానికి ఆసరా

వ్యవసాయానికి ఆసరా

వ్యవసాయానికి ఆసరా

మహబూబాబాద్ జిల్లాలోని తానంపల్లి లో పుట్టి పెరిగిన భీమ్ రెడ్డి మాధవి తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళ డ్రోన్ పైలెట్ గా నిలిచారు. వ్యవసాయంపై ప్రేమ తండ్రి చంద్రయ్య చేసే వ్యవసాయం లోని కష్టాలు తగ్గించాలనే ఉద్దేశంతో మాధవి హైదరాబాద్ లోని ఫ్లైటెక ఏవియేషన్ నుంచి శిక్షణ తీసుకొని డ్రోన్ పైలెట్ అయింది.అన్ని రకాల డ్రోన్ లా నిర్వహణ ఫ్లయింగ్ క్రిమి సంహారక మందుల పిచికారి మరమ్మత్తులు చేయగలరు మాధవి.