నేపాల్ ప్రధాని సుశీల కర్కీ

నేపాల్ ప్రధాని సుశీల కర్కీ

నేపాల్ ప్రధాని సుశీల కర్కీ

నేపాల్ తొలి మహిళా న్యాయమూర్తి సుశీలా కర్కీ నేపాల్ పగ్గాలు అందుకున్నారు. అవినీతి వారసత్వం వివక్షలకు వ్యతిరేకంగా నేపాల్ జెన్ జీ లు మొదలుపెట్టిన పోరాటంలో ప్రభుత్వం పడిపోయింది. టీచర్ గా కెరీర్ మొదలు పెట్టి న్యాయవాది వృత్తి లోకి వెళ్లిన సుశీలా కర్కీ స్వచ్ఛమైన వ్యక్తి గా యువత భావించి ఆమెకు ప్రధాని పదవికి ఎంపిక చేసుకున్నారు.ఎలాంటి రాజకీయ వతుళ్ళను లొంగని అవినీతి లేని వ్యక్తి గా సుశీలా కర్కీ అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి.