teacher
ఆధునిక బోధనా కోసం నగలు అమ్మేసింది
ఈ తమిళనాడు టీచరుగారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం మూడు లక్షలు విలువ చేసే -నగలు అమ్మేసి తరగతి గదిని మోడ్రన్ గా అలంకరించేసారు. ఈ పాఠశాల తమిళనాడులో విల్లిపురం అనే ప్రాంతంలో వుంది. ఆ పాఠశాలలో ఆంగ్లం భోదిస్తారు అన్నపూర్ణ మోహన్. పిల్లలకు ఇంగ్లీష్ అంత సులభంగా రావడం లేదని అర్ధం అయ్యింది ఆమెకు. మూడో తరగతి వరకు వచ్చాక పిల్లలు నేర్చుకునేందుకు సిద్దంగా వుంటారు. వాళ్ళకి ఏదైనా చూపిస్తూ నేర్పిస్తూ వుంటే త్వరగా నేర్చుకోగలరు. […]
