• ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.

    ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

    ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ…

  • ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆమెదే. రెండో ఆమె విజయవాడలో పుట్టిన పద్మశ్రావారియర్ ఈమె యు.ఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపనీ సి.ఇ.ఓ ఫోబ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతమైన మహిళల్లో ఈమె పేరు వుంది. ఇంతటి శ్రీమంతులైనా వెలిగే తూర్పు కిరణాల్లాంటి వాళ్ళయినా వాళ్ళ జీవితంలో ఆచరించి చూపింది, వాళ్ళ జీవితం పైన, వ్యాపారాల పైన, కెరీర్ పైన, శ్రద్ధ. నిబద్ధత అనే వాళ్ళకి పేరు ప్రాముఖ్యతలు తెచ్చి పెట్టాయి. జీవితంలో పైకి రావాలనుకునే యువత ఇలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొండి. ఎవరో ఒక్కరే గొప్పవాళ్ళు కానవసరం లేదు. తలుచుకుంటే మీరు లక్ష్యాన్ని చేరొచ్చు. రేపటి రోజు మీదే!

    వాళ్ళు ఆచరించి చూపింది అందుకోండి

    ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్…