• తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ... కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.

    అంతులేనన్ని ప్రశంశలు

    తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని…

  • గర్భిణీలకు బరువు సమస్య

    సాధారణంగా గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు కానీ మామూలు కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఉండవలసిన దానికన్నా అధిక బరువు పెరుగుతారని ఈ బరువు…

  • లక్షల ఏళ్ల నాటి గుహ

    తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది…

  • పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

    ఏ పాలైనా ఒక్కటే

    పిల్లలు పోతపాలు తాగిన తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ లెవల్స్ లో ఎలాంటి తేడా ఉండదని ఒక అధ్యయనంలో చెబుతోంది.గతంలో కొన్ని అధ్యయనాలు తల్లిపాల వల్లే పిల్లలు…

  • సేద దీర్చే వర్ణాలు

    ఇంటి అలంకరణ మారుతూ ఉంటేనే ఆ కొత్తదనం  మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది పువ్వులు మొక్కలు ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. రోజులో ఎక్కువసార్లు చూసే ఎదురు…

  • ఘనాహారం ఇవ్వాలి

    పాపాయికి ఆరు నెలల వయసు దాటాక కొద్ది మొత్తంలో ఘనాహారం పరిచయం చేయండి అంటారు డాక్టర్లు. మింగటం, చప్పరించటం, నమలడం వంటివి ఇప్పుడే చేసేది రకరకాల రుచులు…

  • ఆహారంతో పరిష్కారం

    ఏడో తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అమ్మాయి అయిరాహ్ లోధా పోషకాలతో కూడిన High 5 granola Brand న్యూట్రిషన్ బార్ ను ఎట్లా తయారుచేయాలో కనిపెట్టింది.…

  • నీళ్ళు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సాధారణంగా అందరం చెప్పుకుంటాం. కానీ ఈ నీరు గోరు వెచ్చగా చల్లగా స్నానం చేస్తే కూడా శరీరానికి శక్తి వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. నీటికి ఎంతో శక్తి వుంది. మనిషి తేటగా శుభ్రంగా కనిపించడానికే కాదు శరీరం పైన దాడి చేసే సుక్ష్మ జీవుల నుంచి శరీరానికి రక్ష స్నానమే. పరిమళ భరితమైన నూనె వాడి స్నానం చేయాలి అంటారు. మనకు కనిపించే చర్మపు పై పోర మృతకణ జాలం తో కుడి వుంటుంది. నిరంతరం మురికి పోరా ఏర్పడుతూనే వుంటుంది. శుబ్రం చేస్తుంటే మళ్ళి వచ్చి ఏర్పడుతూనే వుంటుంది. అలాగే చర్మం కింద గల గ్రంధాలు కొవ్వు లాంటి మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరం పైన పొరలా ఏర్పడుతుంది. దీని పైన హాని లేనివి, హాని కలిగించే బాక్టిరియ ఏర్పడుతుంది. అలగే చర్మం పైన ఏర్పడే పోర కూడా కొన్ని రకాల బాక్టిరియ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ పొరలు ఎప్పటి కప్పుడు వదిలించు కునేందుకు స్నానం చాలా అవసరం. మంచి షాంపూ శరీరానికి హాని చేయని సబ్బులు వాడుతూ, వేడి నీళ్ళతో షవర్ బాత్ చేసాక చివరలో చల్ల నీళ్ళు గుమ్మరించుకుంటే ఇంద్రియాలన్నీ జాగృతం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ముఖ్యంగా ఈ చలి రోజుల్లో పరిమళ భరితమైన సుగంధపు స్నానం తో శరీరం ఉత్సాహం తెచ్చుకుంటుంది.

    వేడినీటి స్నానం తో గుండె పదిలం

    బాత్ టబ్ లో చేసే వేడినీటి స్నానం తో గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు పరిశోధకులు. వారంలో ఐదు రోజుల పాటు 12 నిమిషాల చొప్పున వేడి నీటి…

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు

    నడుము నొప్పికి నడక మందు

    నడుము నొప్పికి మందులకన్నా నడక ఎక్కువ ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. సుమారు లక్షన్నర మంది పై చేసిన పరిశోధనలో నడుము నొప్పి గల వారిని ప్రతిరోజు సుమారు…

  • భారీ వెయిట్స్ తో నాజూకు

    వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం అమ్మాయిలకు చక్కని శరీర ఆకృతిని ఇస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.నటి సమంత వంద కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది.…

  • పేదల కోసం మైక్రో ఇల్లు

    సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన…

  • పువ్వుల కప్పులు

    హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే…

  • ఒలంపిక్స్ కు నేత్ర

    ఒలంపిక్స్ కి అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ గా, తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తి అందుకొంది నేత్ర. చెన్నై లో SRM కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ…

  • మనసు తెలుసుకోండి

    పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు…

  • మిషెల్ వంటల షో

    జంక్ ఫుడ్ విపరీతంగా తింటూ అధిక బరువు బారిన పడే పిల్లల కోసం వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహనా కలిగేలా ఒక వంట షో ప్రారంభించారు మిషెల్…

  • మహిళ పురోహితురాలు

    శుభమస్తు పేరుతో ఎన్నో కళ్యాణాలు జరిపించారు మహిళా పూజారి నందిని భౌమిక్ .కల కత్తాకు చెందిన ఈ పూజారి పౌరోహిత్యాన్ని ఎంచుకుని సంస్కృత ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్…

  • వాట్స్ అప్ విత్ మి

    9 నుంచి 13 ఏళ్ళ వయసులో ఆడ పిల్లలకు వచ్చే ఎన్నో సందేహాలకు, సమాధానం ‘వాట్స్ ఆప్  విత్ మి ‘ అన్న పుస్తకం రాసింది నటి…

  • పప్పుల్లో పోషకాలు

    ఆరోగ్య పూరితమైన జీవన శైలి లో పప్పులు ధాన్యాలు తృణ ధాన్యాలు భాగం చేసుకోవాలి. అయితే వాడకంలో కొన్ని పద్ధతులు అనుసరించాలి పదార్థాల తయారీలో ఉపయోగించేందుకు ముందు…

  • అలనాటి ప్రభావమే

    చిన్న వయసులో ఏం తిన్నారు అన్నది పెద్దయ్యాక మంచి ప్రభావం చూపిస్తోందని కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో కొవ్వు చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే పెద్దయ్యాక మంచి…

  • కండర బలానికి ఆకుకూరలు

    రోజుకి కనీసం 250 గ్రాముల ఆకుకూరల్ని తీసుకోగలిగితే కండరాల పనితీరు బావుంటుందంటారు పరిశోధకులు ఎడిత్ కోవాన్  యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో నైట్రేట్స్ ఎక్కువగా…