Monday, 27 Jul, 2026

పాతవే….అయినా కొత్తగా

వన్ గ్రామ్ గోల్డ్ నగల ను రీసైకిల్ చేసి కొత్తగా నగలు సృష్టిస్తుంది దండు సుప్రజ ‘అతిధిలైన్’ పేరుతో ఈ నగలు మార్కెట్ అవుతాయి.పాత వాటిని కొత్తగా మార్చడం మొత్తం డిజైన్ నే రీ మోడల్ చేయడం ఈ రీ సైకిల్డ్ ఫ్యాషన్ ప్రత్యేకత తక్కువ డబ్బుతో కొత్త డిజైన్ లు ఇవ్వటం తో ఈ వ్యాపారం బాగా సాగుతోంది.

మొసలి తో పోరాటం

భర్త ప్రాణాల కోసం మొసలి తో పోరాడింది విమలా బాయి రాజస్థాన్ కు చెందిన విమలా కు మేకల పెంపకం జీవనోపాధి ఆమె భర్త బనీసింగ్  నదిలో మేకలకు నీళ్లు తాగిస్తూ ఉంటే ముసలి అతన్ని పట్టుకుంది, ఒడ్డున ఉన్న విమల బాయి ఈ సంఘటన చూసి చేతిలో ఉండే కర్రతోనే ముసలి పై యుద్ధం చేసింది. చేతి కర్రతో పదేపదే దాన్ని బాదుతూ భర్తను వదిలి పెట్టే వరకు వదిలిపెట్టలేదు. చివరకు మొసలి బనీసింగ్ ను […]

ప్లాస్టిక్ నియంత్రణ

పర్యావరణాన్ని కాపాడడం కోసం క్రోకరీ బ్యాంక్ ఏర్పాటు చేసింది గృహిణి తులికా సునేజా  ఈ బ్యాంక్ ద్వారా డిపాజిబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఫరీదాబాద్ కు చెందిన తులికా సునేజా చిన్న మొత్తంలో స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు కొన్నది.చుట్టు  పక్కల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ కు ఈ సామాన్లు తీసుకుపోయేవారు. పర్యావరణవేత్తల మద్దతుతో తూలిక ఫరీదాబాద్ లో మరికొన్ని స్టీల్ క్రోకరి బ్యాంక్ లు ఏర్పాటు చేయగలిగింది. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇలాంటి […]

సంపన్న మహిళ

అమెరికాలో తొలి వందమంది స్వయంకృషితో ఎదిగిన మహిళ సంస్థల జాబితా ఫోర్బ్స్ విడుదల చేసింది. 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15 వ స్థానంలో ఉన్నారు భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్. 2008 నుంచి అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్ గా సి.ఇ.ఓ గా ఉన్నారు. ఈ సంస్థలు ఈమెకు 2.4 శాతం వాటా ఉంది.

అచ్చ తెలుగు వ్యాఖ్యానం  

స్పోర్ట్స్ ప్రెసెంటేటర్ గా యాంకర్ గా కామెంట్రీ తో అందరి దృష్టి ఆకర్షిస్తారు సునీత ఆనంద్. భారత్ తరఫున వెస్టిండీస్ ,ఇంగ్లాండ్,ఆసియా కప్,ఆస్ట్రేలియా సిరీస్ లో అడారామె.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ టీమ్ కు స్ట్రెంగ్స్ అండ్ కండిషనింగ్ కోచ్ గా పనిచేశారు.డబ్లు పి ఎల్.ఐ.పి.ఎల్  థియేటర్ కామంటేటర్ గా అవకాశాలు వచ్చాయి. తెలుగు కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు  సాంప్రదాయబద్ధంగా చీరకట్టుతో కామెంట్రీ చెప్పి ప్రశంసలు అందుకుంది సునీత ఆనంద్.

ఓకే ఒక్క పాట

ఒకే ఒక్క పాటతో ట్రెండ్ సెట్టర్ అయింది ఆర్య దయాల్. బేబీ సినిమా లో ‘దేవరాజ’ పాట నాలుగు రోజుల్లో 21 లక్షల మందికి చేరింది. స్టాటిస్టిక్స్ లో పిజీ చేసిన ఆర్య సంగీతం లో కెరీర్ వెతుక్కుంది. మలయాళ, తమిళ పాటలతో పాటు తాను రాసిన పాడిన పాటలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా చాలా పాపులర్ అయింది ఆర్య . లైవ్ ప్రదర్శనలు ఇచ్చే ఆర్య కు అమితాబచ్చన్, హరిహరన్ వంటి […]

పర్యావరణం పై శ్రద్ధ

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దీపాలి బి.కె గోయెంకా భార్య ఆమె ‘వెల్స్పన్’ కంపెనీ లోకి అడుగుపెట్టినప్పుడు ఏడు శాతం మహిళలే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతానికి పెరిగింది. వెల్స్పన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్ టైల్స్ సంస్థ.ఇక్కడి ఉత్పత్తుల్లో 94 శాతం  బయట దేశాలకు అమ్ముతారు. రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేసే దీపాలి కంపెనీ ప్రొడక్ట్స్ కోసం రీసైకిల్ వాటర్ నే ఉపయోగించేలా చేశారు.

కీలక స్థానాల్లో స్త్రీలు

ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో మహిళలను కొలువుల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. దిగ్గజ వాహన తయారీ సంస్థలు  మహేంద్రా   అండ్ మహేంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. వెల్డింగ్ రోబోటిక్స్ లోడ్ లోడింగ్ వెహికల్ అసెంబ్లింగ్ మిషన్ షాప్ వరకు అన్ని కీలక స్థానాల్లోనూ మహిళలకు స్థానం కల్పించింది. ఇందుకోసం ఐ ఐ టి ల నుంచి ఉద్యోగులను ఎంచుకుంది వారిలో ఎక్కువమంది గిరిజన ప్రాంతాల మహిళ ఐఐటి లే ఉన్నారు.

రైతులకు పాఠాలు

ఆర్గానిక్ స్కిన్ హెయిర్ కేర్ ఉత్పత్తుల కంపెనీ యామి హెర్బల్స్ వ్యవస్థాపకురాలు శైలజా ప్రదీప్. సోషల్ మీడియా మార్కెటింగ్ తరగతుల ద్వారా సేంద్రియ సాగు చేసే రైతులకు ఆదాయ మార్గాలు చూపిస్తారు. తమిళనాడు లోని శివకాశి స్వస్థలం రైతుల ఉత్పత్తుల విక్రయం కోసం ఒక వెబ్ సైట్ నడిపిస్తారు. శైలజ రూపొందించిన సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ ఒక ప్రైవేట్ సైన్స్ అండ్ ఆర్ట్ కాలేజ్ లో బోధనాంశంగా ఉంది.

సమాజ చైతన్యం లక్ష్యం

పద్మిని రంగరాజన్ పప్పెట్ కళాకారిణి ఫింగర్ గ్లౌ రాడ్ పప్పెట్రీ తో తెర వెనుక ఆడించే తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తారు. పెప్పెట్ థెరపీ ఆమె ప్రత్యేకత.సామాజిక చైతన్యం దిశగా రకరకాల కథ నేపథ్యాలకు బొమ్మలాటలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారత బొమ్మలాట కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటారు పద్మినీ రంగరాజన్.

ఉత్తమ కథానాయక  

‘ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్’ చిత్రంలో నటించిన సుమాదేవి  దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ కథానాయక అవార్డు అందుకుంది. ఓకే దీవిలో ఒంటరిగా జీవించే షీలా అన్న మహిళ పాత్ర ధరించిన సుమా దేవి కేరళలోని త్రిసూర్ లో పుట్టారు. సినిమాల్లో బాడీ లో ఉంది డబులింగ్ వృత్తిలో ఉంది.మొదటి సినిమాకే అవార్డు అందుకుంది సుమాదేవి.

టైమ్ స్క్వేర్ పై స్టార్ కిడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ప్రముఖ జ్యువెలరీ సంస్థ పి.ఎం.జె యాడ్ లో నటించింది. ఈ పాటలోను ప్రతిష్టాత్మక న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించింది. ఈ గణిత సాధించిన స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకుంది సితార. ఇన్స్టా లో  పది లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సితార కు భవిష్యత్తులో సినిమా యాక్టర్ నే అవుతానని చెప్పే సితార ఈ ఒక్క ఆడ్ కోసం కోటి రూపాయలు పారితోషికం తీసుకొంది.

తెల్లగా లేనన్నారు

మిస్ ఇండియా గా నిలిచిన మోడలింగ్ అంటే అందాల బొమ్మలే తప్ప నటనకు పనికిరారు అనుకుంటారు చాలామంది. మొదట్లో నా మొహాన్నే నీకు యాక్షన్ ఏమి వచ్చు అనే వాళ్ళు, కానీ నాకున్న మార్గాలన్నీ వెతుక్కుంటూ నడిస్తే ఇవ్వాల్టికి గుర్తింపు వచ్చింది అంటుంది శోభిత ధూళిపాళ్ల. నేను డాన్సర్ కూడా అయినా తెల్లగా లేనని మోడల్స్ కు నటన రాదని అన్నారు. కానీ నేనెప్పుడూ నిరాశ పడలేదు పెద్ద సినిమాలే కావాలనుకోలేదు తిరస్కారం పట్టించుకోకుండా నిలబడ్డాను. పనిచేస్తూ […]

భద్రతా వలయంలో

అతిలోక సుందరి నర్తకి గాయని ప్రసిద్ధ నటి జెన్నిఫర్ లోపెజ్ తన భద్రత సిబ్బంది కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఆమె ఆస్తి 400 మిలియన్ డాలర్లు. 2004 నుంచి ఫోర్బ్స్ జాబితాలో ఆమె స్థానం పొందుతూనే ఉంది. ఏడాదికి ఆమె సంపాదన 40 డాలర్లు. 54 ఏళ్ల వయసులోనూ దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఆమెను చుట్టూ ముట్టేస్తూ ఉంటారు.రక్షణ కోసం ఆమె భద్రతా వలయం లో ఉండాల్సిందే.

తొలి మహిళా డ్రైవర్

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నాసిక్ డివిజన్ 75 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా డ్రైవర్ గా 34 ఏళ్ల మాధవి సాల్వే ప్రశంసలు అందుకొంటున్నది.పూణే సమీపం లోని మారుమూల గ్రామంలో పుట్టిన మాధవి మెకానిక్ అయిన తండ్రి ప్రోత్సాహంతో స్కూల్ కు వెళ్లే రోజుల్లోనే ద్విచక్ర వాహనాలు, కారు నడపటం నేర్చుకుంది. అలాగే బైకులు,టెంపోల మరమ్మతులు నేర్చుకున్నది. నాసిక్ డివిజన్ లో స్టీరింగ్ పట్టుకున్న తొలి మహిళ ఆమెనే.

జీవజాతుల పరిరక్షణ ధ్యేయం

సివిల్ ఇంజనీర్ కీర్తి సెల్వరాజ్ తమిళనాడు ప్రభుత్వం తరఫున కాలుష్య నివారణ బోర్డ్ ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డ్  పురస్కారం అందుకుంది. పర్యావరణ పక్షి జాతుల సంరక్షణ కోసం కృషి చేసేందుకు కీర్తిని సత్కరించింది ప్రభుత్వం. పక్షుల పై పరిశోధన చేస్తూ 155 పక్షి జాతుల ను రికార్డ్ చేసి వివరాలు ఇబర్ట్ అనే అంతర్జాతీయ సర్వే ఫ్లాట్ ఫార్మ్ లో నమోదు చేశారామె. స్వయంగా వెయ్యికి పైగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా […]

పాలి బ్యాగ్స్

గుజరాత్ లోని కచ్ అనే మారుమూల గ్రామంలో నివసించే పాబిబెన్ పేరే ఒక బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా పాలీ బ్యాగ్ అనే పేరుతో ఆమె తయారు చేసే ఎంబ్రాయిడరీ బ్యాగ్ ఎంతో మంది మహిళలకు ఉపాధి. గుజరాత్ లో సాంప్రదాయంగా వివాహ వేడుకల్లో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజులు దుప్పట్ల ను అల్లడంలో ప్రావీణ్యం సంపాదించుకొని, ఆ నైపుణ్యంతో పాలీ బ్యాగ్ రూపకల్పన చేసింది. ఈ హస్త కళాకారుని రూపొందించిన పాలి బ్యాగ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయి.

చిరుతలకే ఆవిడ తల్లి

తల్లులను కోల్పోయిన వన్యమృగాలను చిరుతలను తల్లిలాగే రక్షిస్తుంది సవిత్రమ్మ. కర్ణాటకలోని బన్నేరు ఘట్టు జంతుప్రదర్శనశాలలో పర్యవేక్షకురాలు.గత 20 ఏళ్లుగా జంతు ప్రదర్శనశాలకు తరలించిన పసికూన లైనా వన్య మృగాలను వందల సంఖ్యలో పెంచి పెద్ద చేసింది. చిరుతలు, పులులు, సింహాలు, పక్షులు, జింకలను సంరక్షించి సఫారీ కి తరలిస్తారు.

తొలి మహిళ నేనే

సిమ్రాన్ బాలా జమ్మూ కాశ్మీర్ నుంచి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ లో స్థానం సంపాదించింది ఆ ఘనత పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంది.మా గ్రామం దేశ సరిహద్దుల్లో ఉండటం వల్ల బాల్యం నుంచి తుపాకీ గుళ్ళు శబ్దాన్ని వింటూ పెరిగాను. మా తాత ముత్తాత లు సైన్యంలో చేసినవాళ్లే. దేశానికి నా వంతు సేవలు అందించాలని ఎంతో కష్టపడి రాంక్ సాధించాను అంటోంది సిమ్రాన్ బాలా.

ప్రపంచాన్ని కదిలించిన పాట

ప్రధాని మోదీ నీ కలిసి ఆయనతో కలిసి చక్కని పాట రాసి,పాడి అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో దాని విడుదల చేశారు ఫల్గుణి షా.  భారతీయ అమ్మాయి ముంబైలో పుట్టి పెరిగింది. అమెరికా వెళ్లి ఇండో అమెరికన్ బ్యాండ్ కరిష్మా కు లీడ్ సింగర్ గా మారారు ఏంజలీనా జోలి తో కలిసి చేసిన ఏ ప్లేస్ టైం ఏ ప్లేస్ ఇన్ టైమ్ వంటివి ఫాల్గుణి కి అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో పేరు గుర్తింపు తెచ్చి […]