Monday, 27 Jul, 2026

అంతర్జాతీయ పురస్కారం

కర్ణాటక హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పాడటంతో పాటు ఎన్నో వాయిద్యాలు వాయించగలదు ఎన్ జె జననీ. మూడేళ్లకే సంగీత సాధన ప్రారంభించిన జననీ సినిమాలతో పాటు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది.పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లో కలిసి ప్యారిస్ లో జుగల్ బందీ చేసింది. కాంటినెంటల్ మ్యూజిక్ అవార్డ్స్ నుంచి పాప్ విభాగంలో బెస్ట్ ఆఫ్ ఆసియా పురస్కారం అందుకున్నది జనని ఈసారి జానపద విభాగంలో కూడా ఆమెకు పురస్కారం లభించింది.

ఉత్తమ డి.జె

ప్రపంచం లోనే 100 మంది ఉత్తమ డి.జె లో స్నేహల్ షా  ఒకరు ఆమె సింగర్ రీమిక్సర్ కూడా డి.జె రింక్ పేరుతో ముంబాయి ఎంతో పాపులర్. ఈ ఏడాది ఆసియాలోనే టాప్ 50 డి.జె ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.రికార్డ్ లేబుల్ పేరుతో డి.జె స్కూల్ నిర్వహిస్తోంది. ఐ.పి.ఎల్ కు పనిచేసింది స్నేహల్ షా గుజరాత్ లో పుట్టి పెరిగిన స్నేహల్ ప్రముఖ డి.జె ల వద్ద శిక్షణ తీసుకుంది. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ […]

సైగలతోనే గెలుపు

పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న దీక్ష దాగర్ కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. తండ్రి నరీందర్ గోల్ఫ్ కోచ్. ఆయన శిక్షణలో 2015 లో లేడీస్ గోల్ఫర్ పోటీల్లో గుర్తింపు తెచ్చుకుంది. రెండు  డెఫెలింపిక్స్ లో పోటీపడి రజిత బంగారు పతకాలు పొందింది.ఒలింపిక్స్ లో పోటీపడి తొలి గోల్ఫ్ ఫర్ చరిత్ర కెక్కింది దీక్ష దాగర్. హియరింగ్ ఎయిడ్ తో కొంచెం ఎనగలిగిన దీక్ష కేవలం సైగల సాయంతో ఇంత విజయం సాధించింది.

పరుగుల రాణి పరుల్

ప్రపంచ అథ్లెటిక్స్ లో 11వ స్థానంలో ఉంది పరుల్ చౌదరి. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాలా గ్రామానికి చెందిన పరుల్ స్కూల్ పోటీల్లో గెలిచిన తర్వాత నే పరుగును కెరీర్ గా తీసుకుంది. 2016 వరకు ఎన్నో అపజయాలు చలి చూసిన పట్టు వదలకుండా పరుగు పెట్టి ఐదు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. 3000,5000 మీటర్ల పరుగులో రాణిస్తూ దేశం మెచ్చిన క్రీడాకారిణి గా నిలిచింది ప్రస్తుతం రైల్వే లో విధులు నిర్వహిస్తోంది.

ఆమె వోల్వో పైలట్

మన దేశంలో మొదటి మహిళా వోల్వా పైలట్ గా రికార్డు సృష్టించారు సీమ ఠాకూర్. హిమాచల్ రోడ్డు వేస్తే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో తొలి మహిళ బస్ డ్రైవర్ గా నియమితులయ్యారు సీమ. ఆ పర్వత ప్రాంతంలో క్లిష్టమైన రహదారుల్లో డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తారు సీమ.రోహ్రు నుంచి సిమ్లా మీదుగా ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో కేవలం 12 గంటల్లో చేరుకున్నారు సీమా ఠాకూర్.

అత్యంత శ్రీమంతురాలు

3672 కోట్ల సంపద తో దుబాయ్ లో అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించారు జూలేకా దౌడ్. నాగపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన జూలేకా గైనకాలజీ లో స్పెషలైజేషన్ చేశారు.1964 లో ప్రాక్టీస్ కోసం యూ.కె వెళ్లిన తొలి భారత మహిళ వైద్యురాలుగా రికార్డ్ లకు ఎక్కారు.1992లో జులేకా హాస్పిటల్ గ్రూప్ ప్రారంభించి అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సర్వీస్ లు అందిస్తున్నారు.

ఫోర్బ్స్ డిజిటల్ స్టార్

కామెడీ కంటెంట్ క్రియేటర్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ లో భారత్ లో టాప్ గా నిలిచింది. ధారణ దుర్గ ఆమె యూట్యూబ్ ఛానల్ కు మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన టాప్ 100 లో గుర్తింపు పొందిన ధారణ దుర్గ నిజజీవితంలో తన ఎదురైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన హాస్యం పండించగలదు.

ఆమెది మొదటి స్థానం

ఏడుగురు పిల్లల్ని పెంచటం తో 40 ఏళ్ళు వచ్చేవరకు గడిపిన ఉర్సులా వాన్ డెర్ లేయన్  ఏళ్ల 65 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళ గా ఎదిగారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న తండ్రి ఎర్నెస్ట్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఏంజెలా మెర్కెల్స్ క్యాబినెట్ లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆర్కెస్ జర్మనీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి యూరోపియన్ కమిషన్ కు అధ్యక్షురాలుగా ఉన్నారు. […]

ఇదే ఆమె లక్ష్యం

మనిషి బ్రతికేందుకు అవకాశాలున్నా అంగారక గ్రహం గురించి పరిశోధన చేసేందుకు నాసా ప్రయోగించిన రోవర్ ను ఆపరేట్ చేస్తుంది అక్షతా కృష్ణమూర్తి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలు నాసా సైంటిస్ట్ గా ఆమె ప్రతిభ ఆమెకు అంగారక గ్రహంపై రోవర్ ను ఆపరేట్ చేసే అవకాశం ఇచ్చింది. చిన్నతనం నుంచి నాసా లో పని చేయాలని కోరికతో ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాటికల్ లో పి హెచ్ డి చేసింది.

మొక్కలతో శాంతి

ప్లాంట్ ఇన్ ఫ్లూయెన్సర్ ఏక్తా చౌదరి ప్రారంభించిన గార్డెన్ ఆప్ యూట్యూబ్ ఛానల్ కు 1.5 మిలియన్ లా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా మొక్కల పెంపకం గురించి చిట్కాలు సలహాలు చెబుతోంది ఏక్తా చౌదరి. గార్డెన్ ఆఫ్ యువర్ వన్ స్టాప్ గైడ్ టు గ్రోయింగ్ ప్లాంట్స్ ఎట్ హోమ్ పేరుతో ఆమె రాసిన పుస్తకం మొక్కల ప్రేమికులు ఎంతో ఇష్టపడ్డారు. పచ్చని మొక్కలు పర్యావరణానికి మేలు చేయటమే గాక మానసిక ప్రశాంతతను […]

మూగ జీవుల పట్ల శ్రద్ధ

మన దేశంలో పబ్లిక్ లిప్టెడ్ ఐటీ సంస్థ నడిపిస్తున్న తొలి మహిళ రోహిణి నాడర్. కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసిన రోషిని అమెరికా లో వార్తా సంస్థల్లో పని చేశారు. 2020లో తండ్రి శివ నాడర్ కు చెందిన వ్యాపార పగ్గాలు చేపట్టిన రోషిని శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్ట్ కూడా. దేశంలో ఫోర్బ్స్ అత్యంత సంపన్న శక్తివంతమైన జాబితాలో రోషిణి పేరు చోటు చేసుకుంది. ఆమె మూగజీవాల కోసం ఒక ట్రస్ట్ నడిపిస్తున్నారు.

తొలి సంతకం

సోమా మండల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు 1984 లో అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ఇంజనీర్ గా చేరారు. 2014లో మొదటి మహిళా డైరెక్టర్ అయ్యారు అంచెలంచెలుగా ఎదుగుతూ సెయిల్ తొలి మహిళా చైర్ పర్సన్ అయ్యారు. ఈమెది భువనేశ్వర్. నెయిల్ లో వ్యాపారాన్ని లక్ష కోట్ల కు చేర్చి శక్తివంతమైన  మహిళ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు సోమా మండల్.

ఆహార భద్రత లక్ష్యం

ఆహార భద్రత సంరక్షణ కు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తుల్లో కవిత శుక్లా కూడా ఒకరు.హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న కవిత పూర్వికులు ఇండియన్ లే. ఫ్రెష్ గ్లో కంపెనీ వ్యవస్థాపకురాలైన కవిత శుక్లా ఆహార పదార్థాలు తాజాగా ఉంచేందుకు ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆమె ఆహార భద్రత గురించి చేసిన ఉపన్యాసాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. ఫోర్బ్స్ 30 అండర్ 30, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ టైమ్ మ్యాగజైన్ ఫైవ్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఉమెన్ […]

మహిళా శక్తి

వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమ మండల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన సోమ నాల్కో లో  ఇంజనీర్ ట్రైనీ గా అడుగుపెట్టి మహిళా డైరెక్టర్ అయ్యారు. 2017 లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లోకి వచ్చాక ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్  డైరెక్టర్ ఫస్ట్ ఉమెన్ చైర్ పర్సన్ ఆఫ్ నెయిల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కొత్త వ్యాపార వ్యూహాలతో లాభాల దిశగా నడిపించారు. సక్సెస్ కు షార్ట్ కట్ లేదు […]

అల్లికలతో ఉపాధి

నీడిల్స్ టు సే మోర్ అన్న సంస్థను స్థాపించారు డాక్టర్ మాల శ్రీకాంత్.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిలిటరీ డాక్టర్ గా పనిచేసిన మాల కొండ ప్రాంతం లోని వేలాదిమంది మహిళల కోసం ఈ ఆన్ లైన్ వేదికను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లోని రాణి ఖేల్ కొండ ప్రాంతంలో నివసించే గిరిజన స్త్రీలకు కుట్లు అల్లికలు నేర్పి వారికో ఉపాధి చూపెట్టారు. ఇప్పుడే అల్లికల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది.కొండ ప్రాంతం లోని వేల మంది స్త్రీలకు […]

అన్నింటా అనుష్క

మోడలింగ్ బుల్లితెర,వెండితెర పై అవకాశాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో అనుష్క సేన్ చాలా పాపులర్ నటి. గత సంవత్సరం ఒక కొరియన్ సినిమాలో నటించాక ఆమెను కొరియా టూరిజం సంస్థ తమ అంబాసిడర్ గా నియమించుకుంది.  ఐక్యరాజ్య సమితి నిర్వహించిన క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మన దేశం తరఫున పాల్గొన్నది. 19 సంవత్సరాల అనుష్కా ఫిల్మ్ స్టడీస్ లో డిగ్రీ చేస్తోంది. అభిమానులు ఈమెను గ్లోబల్ స్టార్ అంటారు.

అలంకార వస్తువులు

దుబాయ్ లో చదువుకున్న నిరుపయోగంగా ఉన్న గాజు వస్తువులతో అందమైన గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తుంది రెంజినీ థామస్.2021 నుంచి వాపసీ అన్న పేరుతో ఈ గాజు వస్తువులు ఆన్ లైన్ లో అమ్ముడుపోతున్నాయి. రీసైకిల్ చేసిన గాజు సీసాలు, కొబ్బరి చిప్పలు, చెక్క లోహ వ్యర్థాలతో దీపాలు, వాల్ హ్యాంగింగ్స్, సైడ్ టేబుల్, గిన్నెలు, గడియారాలు వంటి గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తుంది రెంజినీ థామస్.

వ్యర్థాలతో ఉపాధి

వాడి పారేసే వ్యర్థాలను కూడా వదలలేదు నమ్రత రామనాథన్.  చెన్నై లో ఉండే నమ్రత టైలరింగ్ షాపుల్లో కత్తిరించి పారేసిన ముక్కలు సేకరించి ఆ వస్త్ర వ్యర్థాలతో అందమైన హెయిర్ బ్యాండ్స్ కి చైన్లు చిన్న పిల్లల బొమ్మలు పర్స్ లు దిండు కవర్లు తయారు చేస్తుంది. 2021 నుంచి అప్ సైక్లి పేరుతో ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తోంది.విదేశాల నుంచి కూడా ఎన్నో ఆర్డర్ లు ఉన్నాయి. ఈమె తయారు చేసే వస్తువులన్నీ చాలా […]

జామ పండు వెరీ స్పెషల్

సీజనల్ ఫ్రూట్స్ జామ పండు కు మించిన గొప్పది ఇంకేది లేదు.ఇందులో ఉండే విటమిన్ సి వల్ల దగ్గు జలుబు వంటివి రావు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ తో బాధపడేవారు సందేహం లేకుండా తినొచ్చు. ఈ పండు తినడం వల్ల సోడియం పొటాషియం సమతులంగా ఉంటాయి. జామ ఆకులు నమిలితే నోటిలో దుర్వాసన పోతుంది. జామలో పీచు ఎక్కువ బరువు తక్కువ తగ్గాలనుకుంటే డైట్ లో జామపండు చేర్చుకోవాలి.

ఫ్రెండ్లీ బొమ్మలు

పిల్లల బొమ్మల తయారీలో తన జీవితాన్ని అంకితం చేసిన నమితా ఆజాద్.బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక,బీహార్ హస్తకళల పురస్కారం అందుకున్నారు. చంపారన్ జిల్లాలోని గుడ్డపీలికలతో తమకు చేసే బొమ్మలు సంస్కృతిలో ఒక భాగం. కన్యా పుత్రి బొమ్మల పేరుతో చేసే ఈ బొమ్మలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లలో ఉంచుకున్నారు. ఈ బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు ప్లాస్టిక్ వాడకం లేకుండా కేవలం గుడ్డపీలికలతో తయారు చేసే ఈ కన్యాపుత్రి బొమ్మలను ఎస్ క్రియేషన్స్ పేరు తో తయారుచేయంటే […]