Gagana
రసాయనాలు లేవు
వెన్న, అవకాడో సహజ నూనెలు, పసుపు, కుంకుమపువ్వు, బియ్యం పిండి మొదలైనవి ఉపయోగించి రసాయన రహితమైన సున్నిపిండిని ఎల్లో నేచురల్స్ పేరుతో మార్కెట్ లో విడుదల చేశారు పూజా దుగర్. ఈమె ది గురుగ్రామ్ టాక్సికాలజీ, డెర్మటాలజిస్ట్ ల బృందం తో హిమాచల్ ప్రదేశ్ లో పనులు ప్రారంభించి ఎల్లో నేచురల్ తయారు చేశారామె. పసిబిడ్డల శరీరానికి ఎలాంటి హాని చేయని ఈ పౌడర్ చాలా కొద్ది కాలంలోనే పిల్లల తల్లులు ఇష్టపడ్డారు.
నిజాయితీ రూపం ఇదాశిషా
మేఘాలయ డి జి పి గా బాధ్యతలు తీసుకున్నారు ఇదాశిషా నోంగ్రాంగ్.ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో డిజిపి గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. మేఘాలయ నుంచి ఐపిఎస్ అధికారి అయినా తొలి మహిళగా కూడా ఇదాశిషా చరిత్ర సృష్టించారు. ఏడేళ్లకు పైగా ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేశారు.ఎన్నో తీవ్రవాద వ్యతిరేక దాడులకు నాయకత్వం వహించారు. డి జి పి గా బాధ్యతలు తీసుకునే నాటికి ఇదా సివిల్ డిఫెన్స్ హోమ్ గార్డ్ విభాగం డైరెక్టర్ […]
ఏదైనా సాధ్యం
స్కూటర్ నుంచి క్రేన్, బుల్డోజర్ల వరకు మొత్తం 11 రకాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ లు తీసుకుంది రాధా మణి. ఏ టు జెడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇస్తారామె. ఆ రోజుల్లో మహిళలు డ్రైవింగ్ చేస్తూ కనిపించడమే ఆశ్చర్యం కానీ రాధా మణి పట్టుదలగా తేలికైన వాహనాలతో పాటు బుల్డోజర్ లు ఎస్కలేటర్, ట్రాక్టర్, క్రేన్, బస్, ఫోర్క్ లిఫ్ట్, లారీ వంటి వాహనాలు నడపడం నేర్చుకొని లైసెన్స్ పొందారు కేరళ ప్రభుత్వ […]
ప్రతిభకు రూపం జయంతి
బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ కూతురు జయంతి చౌహన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టైలింగ్ లో పట్టా తీసుకున్న జయంతి తండ్రి కంపెనీ లో వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంది. వాటర్ కంపెనీ నుంచి కార్బోనేటెడ్ డ్రింక్స్ పరిచయం చేసింది.టాటా గ్రూప్,ఈ మినరల్ వాటర్ బ్రాండ్ లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఇతర కార్పొరేట్ కంపెనీ లతో జయంతి చౌహాన్ కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ పోటీ పడుతుంది.ఏడు […]
తొలి రోబో టీచర్
రోబో టీచర్ ఐరిస్ అస్సాం గుహవాటి లోని ఒక ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పింది.నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద మేకర్స్ ల్యాబ్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ రోబోను తయారు చేశారు. సాంప్రదాయ దుస్తులైన ‘మేఖేలా చాదర్’ ధరించి, మెడలో ఆభరణాలతో పిల్లలు పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఉదాహరణలతో సహా చెప్పి పిల్లల్లో ఆసక్తి రేకెత్తించింది టీచర్. ఈశాన్య భారతదేశంలో తొలి ఎ ఐ ఉపాధ్యాయురాలుగా నిలిచింది ఐరిస్ రోబో.
ఆటో లో ప్యాలెస్ కు
ఉత్తర ప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి 18 సంవత్సరాల ఆర్తి లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉండే ప్రిన్స్ చార్లెస్ ను కలుసుకొంది. ఆటో లో డ్రైవ్ చేస్తూ వచ్చిన ఆర్తి ని ప్రిన్స్ స్వయంగా స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ లెహర్ పేరుతో ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ నిస్సహాయ వంటరి తల్లులకు ప్రభుత్వ సాయంగా పింక్-ఇ రిక్షాలను అందించింది. అట్లా ఆర్తి బహరాయిచ్ జిల్లా నుంచి ఒక పింక్ రిక్షా […]
ఆమె జీవితం ఒక పాఠం
2011లో సారథి ట్రస్ట్ ప్రారంభించారు డాక్టర్ కృతి భారతి బాల కార్మికులు,రేప్ కు గురైన వాళ్లు ఈ ట్రస్ట్ నుంచి సహాయం పొందవచ్చు. పిల్లలకు చదువు, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. రాజస్థాన్ లోని జోద్ పూర్ కు చెందిన కృతి సైకాలజీ చదువుకున్నారు. బాల్యం నుంచి ఎన్నో ఇబ్బందులు పడిన కృతి తాను పడిన కష్టాలు ఇంకొకరు పడకూడదు అనే భావనతో ట్రస్ట్ స్థాపించింది. ట్రస్ట్ స్థాపించి వేల మంది చిన్నారులను […]
ఆవుపాలతో కోట్ల వ్యాపారం
పూణేలో ఉండే 33 ఏళ్ల అక్షలీషా నవతరానికి గొప్ప స్ఫూర్తి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె ప్రయాణం 2556 కోట్ల మార్కెట్ ను సాధించేంత గా సాగింది. పూణే దగ్గరలోని మంచాలో తండ్రి ప్రారంభించిన చిన్న డైరీ యూనిట్ లో ట్రైనీగా చేరిన అక్షలీషా మిల్క్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచించింది తండ్రి తో కలిసి అక్షలీ ఫ్రెండ్ అఫ్ క్లౌడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను ఖాతాదారుల గడప దగ్గరకు తీసుకు […]
డేరింగ్ దాది ఒకుళా బెన్
80 ఏళ్ల వయసులో ఒకుళా బెన్ పటేల్ ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించారు. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతల్లో ఈత కొట్టారామే 50 ఏళ్ల వయసులో భర్త మరణం తర్వాత ఏర్పడిన ఒంటరితనాన్ని దాటేందుకు ఆమె ఎన్నో కొత్త పనులు మొదలు పెట్టారు. 60 వ ఏట డిగ్రీ పూర్తి చేశారు. యోగా నేర్చుకున్నారు.75 దాటాక భరతనాట్యం నేర్చుకోవాలి అనుకున్నారు. ఈ వయసులో డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. 400 మందికి ఈత […]
లక్షల మందికి స్ఫూర్తి
పుట్టుకతోనే పోలియో గురైన రాధా కుమారి ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో లో ఉద్యోగం సంపాదించుకున్నారు. రోజు ఉదయం 11 నుంచి రాత్రి మూడు గంటల వరకు ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ ఇస్తుంది ఆమె. చక్రాల కుర్చీ కె పరిమితం అయినా రాధాకుమారి తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆమె కథ లక్షల మందిని కదిలించింది. ఆమె అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈ ఏడాది జంషెడ్పూర్ లో జరిగిన జాతీయ పారా […]
బడి లో ప్యాడ్ బ్యాంక్
గ్రామీణ మహిళలు రుతుక్రమ పరిశుభ్రత కోసం మూడేళ్ల క్రితం ప్యాడ్ బ్యాంక్ ప్రారంభించారు రాఖీ గంగ్వార్. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా బౌరియా లో ప్రాథమిక పాఠశాల టీచర్. ఈ 35 ఏళ్ల రాఖి మారుమూల ప్రాంతాల్లో రుతుక్రమ సమయంలో పాత బట్టలు ఉపయోగించటం, వాటిని సరిగ్గా శానిటైజ్ చేయకపోవటం వల్ల అనారోగ్యాలు రావడం చూశారు. రాఖీ తన బడిలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలకు అందించారు.గోరఖ్పూర్కు చెందిన శానిటరీ పాడ్ తయారీ […]
వైకల్యాన్ని జయించారు
పారా బ్యాడ్మింటన్ లో పథకాల పంట పండిస్తూ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచారు ఆల్ఫియా జేమ్స్. కేరళలోని మణత్తుపుళ లో జన్మించిన ఆల్ఫియా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్లస్ టు చదువుతున్న రోజుల్లో జరిగిన ప్రమాదంలో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. అటు తరువాత ఆమె చదువుకుంటూనే వీల్ చైర్ బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నది. ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. భారతదేశంలో ఆమెది నెంబర్ వన్ ర్యాంక్. ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో […]
హీరా మండి
పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న హీరా మండి కథను సంజయ్ లీలా భన్సాలీ సీరియల్ గా తీశారు. లూయిస్ బ్రౌన్ ‘ది డాన్సింగ్ గర్ల్స్ ఆఫ్ లాహోర్’ అన్న పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తీశారు. హీరమండీలో మహా అనే వృత్తి లో యువతి 12 ఏళ్ల వయసులో దుబాయ్ సేటుకు అమ్ముడుపోయి అష్ట కష్టాలు పడుతోంది. ఆమె ముగ్గురు కూతుళ్ల కథ ఇది. బ్రిటీషర్స్ రాకతో కలకత్తా లోని కళాకారిణులు వేశ్యలు గా ఎలా […]
వాటర్ మదర్
ఆకర్ ట్రస్ట్ ద్వారా రాజస్థాన్ కు చెందిన ఎడారి శ్రేణుల్లో చెక్ డ్యామ్ లు నిర్మించి అక్కడి ప్రజలు తాగునీరు అందిస్తున్నారు.ఆమ్లా రుయా .వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా గౌరవించే ఆమ్లా. ఇంతవరకు 664 చెక్ డ్యామ్ లు నిర్మించారు.128 బావులు తవ్వించారు. ఫలితంగా 883 గ్రామాల్లోని 13 లక్షల మంది ప్రజలు నీటి కరువు నుంచి బయటపడ్డారు.ఈ చెక్ డ్యామ్ నిర్మాణంలో కొంతవరకు సొమ్ము స్థానికులు వర్తిస్తే మిగతా తన ట్రస్ట్ నుంచి ఇస్తుంది […]
కొత్త తరం ప్రతినిధి
గోద్రెజ్ వ్యాపార కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరిక హోల్కర్.గోద్రెజ్ అండ్ బోయ్స్ లో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. జంషెడ్ గోద్రెజ్ సోదరి స్మిత గోద్రెజ్ కూతురు.ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంతరావు హోల్కర్ ను పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలంగా ఇంజినీరింగ్ ఫోకస్ట్ మ్యాను ఫాక్ట్ రింగ్ కంపెనీ లో కీలక బాధ్యతలు తీసుకున్న నైరిక ను న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తారు. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారత కు పెద్దపీట వేయటం […]
వ్యాపారవేత్త
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రీతిక మోహతాను గ్లోబల్ షార్పర్ గా గుర్తించింది. చండీగఢ్ కు చెందిన ప్రీతిక గణిత మేధావి డేటా సైంటిస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సపర్ట్.మెన్స్ ఫ్యాషన్ కు సంబంధించిన ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ప్రీతిక డైరెక్టర్ టూ కస్టమర్స్ కు దగ్గరయింది,ఎంటర్ ప్రెన్యూర్ గా విజయ కేతనం ఎగరవేసింది ప్రీతిక. ఆమె మోటివేషనల్ స్పీకర్ కూడా పిల్లలకు కోడింగ్ నేర్పేందుకు స్టార్ట్ చేసింది.
మన స్టయిల్ మన గుర్తింపు
యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో స్క్రీన్ అండ్ ఫిలిం స్టడీస్ లో మాస్టర్ చేసిన సంజనా బాత్రా స్టార్ స్టయిలిస్ట్ ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, కల్కి,కొశ్చిలిన్, హుమా,ఖురేషి వంటి నటి మనుల పర్సనల్ స్టయిలిస్ట్ సంజన హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకి పనిచేశాక ఆమె వర్క్ కి ఎంతోమంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. ఫ్యాషన్, స్టయిల్ మన ఇండివిడ్యువాలిటీ లను పర్సనాలిటీ లను రిఫ్లెక్స్ చేస్తాయి క్లాసిక్ ఎర్నిక్ స్టయిల్స్ […]
బైడన్ సలహాదారు
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్ లో పి హెచ్ డి పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎక్కిన ఆరతి ప్రభాకర్ అమెరికా అధ్యక్షుడు బైడన్ సలహాదారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డైరెక్టర్ కూడా. చదువు పూర్తి కాగానే కాంగ్రిషనల్ ఫెలోషిప్ అందుకున్న ఆరతి డిఫెన్స్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీలో వివిధ హోదాల్లో పనిచేశారు.రెండు దశాబ్దాల వెంచర్ […]
ఈ గౌన్ తయారీ కి సంవత్సరం
ఫ్యాషన్ ప్రపంచంలోనే పెద్ద ఈవెంట్ అయిన మెట్ గాలా వేదిక పైన ఇషా అంబానీ ధరించిన చీర గౌన్ అందరి దృష్టి ఆకర్షించింది. భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ చీరె డిజైన్ చేశారు. వందల మంది గ్రామాల చేతి వృత్తుల కళాకారులు,ఫరీషా, జర్దోజీ, నక్షి మరియు దబ్కా వంటి అప్లిక్,ఫ్రెంచ్ నాట్స్ వంటి రకరకాల ఎంబ్రాయిడరీ లు ఈ చీరె పై తీర్చిదిద్దాం చేసేందుకు ఈ డ్రెస్ చేసేందుకు 10,000 గంటలు పట్టింది. ఈ ఏడాది […]
ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడా
ఉత్తమ నటి సుపరిచితురాలైన కరీనా కపూర్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ తో కలిసి డోంట్ లూస్ యువర్ మైండ్, లూస్ యువర్ వెయిట్ పుస్తకం అమ్మకాలు రికార్డ్ సృష్టించింది.కరీనా కపూర్ వాయిస్ తో ఈ పుస్తకం ఆడియో బుక్ గా వచ్చింది. తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా నియామకం అయిన కరీనా కపూర్ ఫ్యాషన్ డిజైనర్, మోటివేషనల్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్ తో […]
