Monday, 27 Jul, 2026

వాళ్ళ మనసుకో ధైర్యం  

కేరళకు చెందిన లక్ష్మీ  మీనన్ పూర్ లివింగ్ అనే సంస్థ నడుపుతోంది .కరోనా సమయంలో  నిత్యావసర సరుకులు, ఆహార పదార్దాలు అవసరమైన వారికి అందించేందుకు careed  for covid   అనే పేరుతో ఒక ఇల్లు మోడల్ లో బాక్స్ తయారు చేశారు www.careed for covid.in వెబ్ సైట్ లో రకరకాల మోడల్ ఇళ్ళు ఉంటాయి దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు .ఆ ప్రింట్ డిజైన్ ను అసెంబుల్ చేస్తే ఒక ఇల్లు లాంటి  బాక్స్ తయారవుతుంది .దాన్లో […]

అసలైన నాయకురాలు

కరోనాని కట్టు దిట్టంగా కట్టడి చేస్తున్నారు ఈ సర్పంచును ప్రధాని మోది మెచ్చుకొన్నారు. పూణే లోని మోడాంకార్ వాడీ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాందాస్  మోడాంకారీ. ఈమె లాక్ డౌన్ అయిన రెండవ రోజే రంగంలోకి దిగి గ్రామంలోని వీధి వీధికి సోడియం హైపో క్లోరైట్ ద్రావకాన్ని చెల్లించారు. స్కిల్ ఇండియా ప్రోగ్రాం క్రింద మహిళా సహాయక బృందాలకు చెందిన కొందరికి ఫేస్ మాస్క్ ల తయారీ లో శిక్షణ ఇప్పించారు వారు కుట్టిన ఐదువేల మాస్క్ […]

సాయం లో ముందు 

ఉత్తర్ ప్రదేశ్ లోని బుజుర్వ్ బస్తి గ్రామ మొదటి మహిళ వర్ష సింగ్ లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు పరచడంలో మంచి కృషి చేశారు. అంగన్ వాడి,ఎ ఎన్.ఎం ల సాయంతో ఇంటింటికీ తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు వివరించి వాటిని సరిగ్గ పాటించేలా శ్రద్ధ తీసుకొన్నారు ఫేస్ మాస్క్ లు కుడుతూ ఇతరుల చేత కుట్టిస్తూ ఇంటింటికీ పంచారు దాతల సాయం తీసుకొని పేదలు ,యువకులకు ఆహారం సమకూర్చారు. ఈ మెను జాతీయ పంచాయతీ […]

నా వంతు కర్తవ్యం 

కరోనా కష్టం  మనుషులందరినీ దగ్గర చేసిందనటంలో సందేహం లేదు.ఈ విపత్తును ఎదురుకొనేందుకు,ధనికులు పేదలు తారతమ్యం లేకుండా తోటి వారిని ఆదుకొనే బాధ్యత అందరు తీసుకొన్నారు. తోచిన సహాయాన్ని చేస్తూ వస్తున్నారు దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ మాస్క్ లు కుట్టటం మొదలు పెట్టారు. ఆమె కుట్టిన మాస్క్ లు ఢిల్లీ లోని షెల్టర్ హోమ్స్ కు పంపిణీ చేస్తున్నారు.

భూమిని రక్షించుకొందాం 

ఈ భూమిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేద్దాం రండి అంటోంది. కథానాయక తమన్నా. ఈ భూమి మనకు చెందింది కాదు,మనమే ఈ భూమికి చెందిన వాళ్ళమని అమెరికన్ నటి,సామజిక కార్య కర్త మార్లీ మట్లిన్ గతంలో  చెప్పిన  మాటను తమన్నా తన సామజిక మాధ్యమాల్లో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ భూమండలాన్ని శుభ్రంగా ఉంచుదామంటోంది తమన్నా. వాతావరణం లో ప్రస్తుతం వస్తున్న మార్పులను చూస్తున్నాం.కేవలం పరి శుభ్రత తోనే ఒక పెను ప్రమాదాన్ని దాటచ్చనే మాటలు వింటున్నాం అందుకే […]

 15 వేల మాస్కులు లక్ష్యం  

రీతూ కుమార్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .కరోనా సమయంలో కాసేపు తన వ్యాపారాన్ని అవతల పెట్టి కొంతమంది కి ఉపాధి కల్పించాలను కొన్నారు .హరియాణా మురికివాడల్లో ఉండే కోసం ఉచితం గా పంచేందుకు మాస్కులు తయారీ మొదలు పెట్టారు .15 వేల మాస్కులు పంపిణీ చెయాలని లక్ష్యం .కొందరికి మాస్కులు కుట్టే పని అప్పగించారు .గుర్ గాన్ లో ఉండే తన ప్రోడెక్షన్ లో ఉండే యూనిట్ ని ఈ మాస్కుల తయారీ కేంద్రంగా మార్చేశారు రీతూ […]

కొందరికి ఉపాధి 

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లాక్ డౌన్ సమయాన్ని ఫేస్ మాస్క్ ల తయారీ కోసం వినియోగిస్తున్నారు. వాటిని ఉచితంగా సరఫరా చేయటం పేదలకు స్వల్ప ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ముంబయ్ కు చెందిన అనితా డోంగ్రే ఫౌండేషన్స్ టైలరింగ్ యూనిట్లలో 24 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. చారోటీ, ధనేవారీ ప్రాంతంలో ఉండే ఈ మహిళలకు ఉపాధీ కోసం,ప్రొటెక్టివ్ మాస్క్ ల తయారీ లో మునిగి పోయారు  అనితా డోంగ్రే. వీటితో పాటు ప్రత్యేకంగా తయారీ చేస్తున్న […]

బ్రాండ్ మార్చాను 

నా ఫ్యాషన్ బ్రాండ్ మసాబాను ఇప్పుడు మస్కాబా గా మార్చేశాను. ఉచితంగా పంచటం  కోసం నాన్ సర్జికల్ మాస్క్ లు తయారు చేస్తున్నాం. వీటిని ఉతికి వాడు కోవచ్చు దుస్తుల తయారీ కోసం ఉపయోగించే మెటీరియల్ నే ఉపయోగిస్తున్నాం అంటోంది ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె  మసాబా గుప్తా. మాస్క్ లు తయారు చేస్తున్న వర్కర్ల ఫోటొలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ. ఈ లాక్ డౌన్ లో హౌస్  ఆఫ్ మసాబా లో కార్యకలాపాలు […]

ఎప్పుడు ముందే ఉంటా 

సంక్షోభ సమయంలో ప్రజలకు ఏదైన చేస్తేనే మనం మనుషులం. ముందుగా సినీ కార్మికుల కోసం విరాళం ఇచ్చాను. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అనితా రెడ్డి మాస్క్ లు చేద్దామంది. వెంటనే ఆ పని మొదలు పెట్టాం. టైలర్లకు ఉపాధి కల్పించినట్లు కూడా ఉంటుంది కదా. ఆలా పని జరుగుతోంది అంటోంది లావణ్య త్రిపాఠి. నా స్టాఫ్ కు జీతం ఇచ్చేశా. వాళ్ళు రాకున్నా ఈ  క్రైసిస్ సమయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకొంటాను చెన్నయ్ లో […]

విశ్రాంతి కంటే సేవే ముఖ్యం  

ప్రజారోగ్యం కోసం సంక్షేమం కోసం పాటుపడే అధికారులు ఎందరో ఉన్నారు .కష్ట సమయంలో ఎంత కష్టానికైనా ఓర్చి విధుల్లో పాల్గొనే వాళ్ళు చాల మంది .పశ్చిమ బెంగాల్ కు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అభిస్మితా ఘోష్ ఏడూ నెలల గర్భిణీ కరోనా సమయంలో ఆమె జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఆమె ను హెచ్చరిస్తున్నా ఆమె దాన్ని లక్ష్య పెట్టలేదు .వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 800 మంది వలస కూలీలు అక్కడే ఉన్నారు .అందులో చాల […]

ఏకైక బ్రా ఫిట్టర్

వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఆ వ్యాపారం ఇష్టం కావాలి నమ్మకం ఉండాలి .హోటల్ మేనేజిమెంట్ చదివిన అర్పిత యాడ్ ఏజెన్సీ నిర్వహించేది .ఒక పాపాయి పుట్టాక ఆమె బరువు పెరిగింది .అమెరికాలో ఒకసారి షాపింగ్ చేస్తూ బ్రా ఫిట్టర్ ని కలిసింది .ఆమె సూచన మేరకు కొనుకున్న బ్రా షర్టుల తో తనకు సరైన ఆకృతి రావటం గమనించింది .లో దుస్తుల వ్యాపారం పెడితే బాగుండునన్న ఆలోచన వచ్చింది .అమెరికాలో బ్రా ఫిట్టర్ గా బ్రా తయారీలో […]

మానవత్వానికి ప్రతీక

జల్లి కీర్తి అసోమ్ లోని హైలకండి జిల్లా డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తుంటారు .తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పలంకు చెందిన కీర్తి విజయవంతంగా పూర్తి చేసిన ఒక టాస్క్ .రాష్ట్రానికే స్టాండర్ ఆఫ్ ప్రొసిజర్ గా మారింది .సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి క్వారంటైన్ లో ఉండి మృతి చెందాడు .అతని మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి సహకారంతో అప్పటికే క్వారంటైన్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు చూపించి కర్మకాండలు జరిపించి మరీ […]

గల్లీ వారియర్స్ నియామకం

ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి .అటువంటి విపత్కార పరిస్థితిలో పక్కా వ్యూహం తో చక్కని ప్రణాళిక తో ముందుకొచ్చారు కలెక్టర్ శ్రీ దేవసేన .కరోనా సోకినా ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి మూడు కిలోమీటర్ల పరిధి లోని కాలనీలు, ఇతర ప్రాంతాల దారులు పూర్తిగా మూసివేయించి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, ఔషదాలు అందే ఏర్పాటు చేశారు దేవసేన .సామజిక స్ప్రిహ కలిగిన స్థానిక యువతను గల్లీ వారియర్స్ పేరుతో […]

కుక్కర్ లో ఉడికిస్తే మేలు

కరోనా బారిన పడకుండా మాస్కలు తప్పని సరి కావటం తో చాలా మంది సర్జికల్ మాస్క్లు ,మరికొందరు హ్యాండ్ కర్చీఫ్ లనూ వాడుతున్నారు .మాస్కులు ఏదైనా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ప్రయోజనం .సర్జికల్ మాస్కులు ఒకసారి ఉపయోగించాక ఇక వాటిని పారా వేయాలి .ఇక కాటన్ మాస్కులు ప్రతి రోజూ ఉతకాలి .సబ్బు తో ,వేసి నీళ్ళతో ఉతికి ఎండలో కనీసం ఐదు గంటల పాటు ఆరబెట్టాలి .సూర్య రశ్మి పడే అవకాశం లేకపోతే ప్రెషర్ […]

గ్రామాల పై అత్యంత శ్రద్ధ

కష్ట సమయంలో వెయ్యింతల వేగంతో పని చేస్తున్నారు మహిళా పలానాధికారులు .నారాయణపేటజిల్లా కలెక్టర్ హరిచందన .ఇది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న జిల్లా కరోనా సమయంలో సమర్థవంతంగా ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు హరి చందన .చెక్ పోస్ట్ ల దగ్గర 24 గంటలు నిఘా ఉంచుతున్నారు .ఎన్నో గ్రామంలో డ్రోన్ ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు .మక్తల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకొని వివిధ వ్యాధులతో బాధపడే వారికోసం టెలిమెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేసి […]

కష్ట కాలంలో సాయం

తనవంతు సాయం అందచేసేందుకు మలయాళ నటి నిఖిలా విమల్ .కేరళ లోని కమ్మర్ ప్రాంతంలో కోవిడ్ -19 కాల్ సెంటర్ లో పనిచేస్తుంది నిఖిలా విమల్ .లాక్ డౌన్ కారణంగా అందరికి నిత్యావసర వస్తువుల అందుతున్నాయా లేదా తెలుసుకోవటం కోసం ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపేందుకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు .ఈ కాల్ సెంటర్ లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్ గా పనిచేస్తుంది నిఖిలా విమల్ .ప్రతి రోజు ఉదయం […]

ఇక్కడా విజయమే

పిల్లల కోసం కెరీర్ బ్రేక్ చేసి ఉన్నా ఉద్యోగానికి గుడ్ బై చెప్పి కొత్తగా వ్యాపారం లోకి వచ్చిన ఎంతోమంది తల్లులు బిజినెస్ లో కూడా శభాష్ అనిపించు కొన్నారు .ఢిల్లీ ఐఐటి లో ఇంజనీరింగ్ చదివిన మీతా శర్మ గుప్తా హార్వర్డ్ లో పిహెచ్ డి చేసింది .ఉద్యోగ రీత్యా అమెరికా నుంచి ఇండియా వచ్చే సరకి ఆమె రెండో కొడుక్కి ఏడాది వయసు పెద్ద కొడుకు కలపతో సహజ వర్ణాలతో దొరికే బొమ్మలతో ఆడుకొనే […]

మహిళల వేదిక షీరోస్

భారత దేశంలో సక్సెస్ అయిన అంకుర్ సంస్థల్లో మహిళల సోషల్ నెట్ వర్క్ షీరోస్ ఒకటి జె ఎన్ టి యు నుంచి ఎంఫిల్ చేసిన సైరా చిహత్ ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాల తర్వాత మహిళల కోసం ఈ వేదిక ను ప్రారంభించారు. దీని ద్వారా మహిళల ఉద్యోగావకాశాలను,ఉపాధి మార్గాలను తెలియజేసేవారు. తర్వాత కెరీర్ కు సంబంధించిన హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది షీరోస్. ఫోన్ చేసిన వాళ్ళు పిల్లల పెంపకం,వ్యాపారం,మానవ సంబంధాల గురించి అడగాలంటు […]

దివ్యాంగులకు ఆసరా

సుధీక్షన్ ఫౌండేషన్ ద్వారా రహదారి భద్రతపైన అవగాహన కల్పిస్తారు విజయవాడకు చెందిన చిగురు పాటి విమల ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సుదీక్షన్ 2006 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకు పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకొన్నారు విమల. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన పేదలకు కుత్రిమ అవయవాలు అమర్చే ఏర్పాటు చేస్తారు. రెండు తెలుగు రాష్టాలకు […]

ఆమె కృషి ఫలితం

దేశంలో కరోనా వైరస్ ను విజయవంతంగా పారద్రోలిన తొలి ప్రాంతంగా నిలచింది రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.దేశంలో మొదట ప్రకటించిన హాట్ స్పాట్ లలో ఇది ఒకటి. ఈ విజయం వెనక ఉన్నారు ఐఎఎస్ అధికారిణి టీనా దాబి. సివిల్ సర్వీసెస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకొన్న తోలి దళిత మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు ప్రస్తుతం భిల్వారా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. మర్చి 19 న బిల్వారా లో కరోనా తోలి […]