Friday, 14 Aug, 2026

దుర్వాసనా ? 

ఈ చల్లని వాతావరణంలో ఇంట్లో దుర్వాసనలు వస్తూ ఉంటాయి.సాధారణంగా చెత్త బుట్ట నుంచే ఇలాంటి వాసనలు రావచ్చు.తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా ఉంచితే వాసనలు రావు.చాలామందికి ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి.సోఫాలు, మంచాల పైన అంటుకున్న జంతువు వెంట్రుకలను వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.అలాగే తడిసిన దుస్తులు కూడా వాసన వేస్తాయి.మాసిన దుస్తులు తడవకుండా బాస్కెట్ లో వేసి దూరంగా పెట్టాలి.ఉతికిన బట్టలు ఎండలో ఆరవేయాలి లేదా గాలి వచ్చే చోట […]

ఇది చక్కని స్క్రబ్ కూడా ! 

జుట్టుకు పోషణ ఇచ్చే హెయిర్ కండీషనర్ తో ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .పగిలిన పాదాలకు కండిషనర్ పోషణను అందించి మృదువుగా మార్చేస్తాయి.రాత్రి వేళ పాదాలకు ఈ కండిషనర్ పూసి సాక్స్ లు వేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ చేస్తే పాదాలు మృదువుగా మారిపోతాయి అలాగే కాలి వేళ్ళకు గోళ్ళకు కండిషనర్ రాసి మర్దనా చేస్తే గోళ్లు బలంగా చక్కగా కనిపిస్తాయి.ఈ కండిషనర్ బాడీ స్క్రబ్ లాగా కూడా వాడుకోవచ్చు.కండిషనర్ లో కొద్దిగా బ్రౌన్ షుగర్ నిమ్మరసం […]

యువతకు స్ఫూర్తి సవితా గార్జె 

తాజాగా విడుదలైన మహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు తీసుకోని ఉన్నది సవితా గార్జె.ముంబై లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సవిత తండ్రి మారుతి గార్జె సాధారణ క్లర్క్.చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది సవితా.నెలవారీ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పేది. నా లక్ష్యం డి.ఎస్.పి  కావాలని అందుకే చిన్న చిన్న సమస్యలు పట్టించుకోలేదు. అని చెప్పే […]

సిద్ధంగా ఉంటే మేలు 

వర్షాలు మొదలయ్యాయి లాక్ డౌన్ తో షికారుకు వెళ్లకపోయినా ఏ ఫ్రూట్స్ కోసమో, సరుకుల కోసమో బయటకు వెళ్ళక తప్పదు.అప్పుడు వర్షం వస్తే హ్యాండ్ బ్యాగ్ తో సహా మొత్తం వస్తువులు తడిసిపోతాయి. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో నాలుగైదు జిప్ లాక్ కవర్లు ఉంచుకోవాలి.డబ్బులు, ఫోన్ లు వంటివి వాటిలో పెట్టుకోవచ్చు. పెద్ద పాలిథిన్ కవర్లు,లేదా ఓ లెదర్ సంచి వంటిది బ్యాగ్లో ఉంచుకుంటే మొత్తం వస్తువులకు రక్షణ ఉంటుంది .అలాగే వర్షం రాగానే ఇల్లంతా […]

 కూరకు అదనపు రుచి 

కూరలు వండే విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి రుచి రూపం కూడా బావుంటాయి కూరలో గ్రేవీ పల్చగా అయిపోతే రెండు స్పూన్ల పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలపాలి కూర దగ్గరపడుతోంది రుచి కూడా పెరుగుతోంది లేకపోతే సెనగపిండి కూడా వాడవచ్చు.అలాగే బంగాళదుంపలు కూడా ఉపయోగపడతాయి ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా మెదిపి కూరలో కలిపితే కూర దగ్గరపడుతోంది స్టార్ట్ వాడినా కూర చిక్కబడుతుంది. వీటిలో ఏది చేర్చిన కూరకు అదనపు రుచి వాసన వస్తాయి.

ఎలిజిబెత్ రాణి బహుమతి 

బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండ్సర్ క్యాస్ట్లీలో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులు గా ఉందేమోనన్ని ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల పిల్లవాడు ఆమెను ఉల్లాస పరిచే హ్యాపీ వర్డ్ పజిల్ ను స్వయంగా కనిపెట్టి ఆమెకు పెద్ద వాళ్ల ద్వారా కానుకగా పంపాడు. ఈ పజిల్ పూర్తి చేస్తున్నంతసేపు  మనసుని సంతోష పెట్టే పదాలు వెతుక్కుంటూ ఉండాలి. 94 ఏళ్ళ వయసు లోనే రాణిగారి సంతోషం గురించి లోకం పోకడ […]

దగ్గు జలుబు కు ఔషధం 

ఈ రోజుల్లో నేరేడు పండు ఎక్కువగా దొరుకుతాయి నేరేడు లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటి బారిన పడకుండా తగ్గించే ఔషధగుణాలు నేరేడు పండు లో ఉన్నాయి, విటమిన్ ఎ  సి లు కంటి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని శుభ్రపరిచి పనితీరును మెరుగుపరుస్తాయి.దంత సమస్యలు నివారిస్తాయి.మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తాయి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో […]

 పోషకాల సూప్ ఇది

వర్షాల జోరులో రైస్ బ్రాత్ సూప్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. బియ్యం వేయించి రవ్వగా మార్చాలి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ సూప్ లో ఉడికిన కూరగాయల ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, బిర్యాని ఆకులు వేసి ఇంకాస్త ఉడికిస్తే రుచి,పోషకాలు అందించే సూప్ తయారవుతోంది. అలాగే పాలల్లో బాదం పప్పుల పొడి,కుంకుమపువ్వు, జీడిపప్పు పొడి వేసి కేసరి పాలు తయారు చేసుకొని తాగితే శక్తి ఆరోగ్యం సొంతం అవుతాయి.

చర్మ కాంతికి నువ్వులు 

చర్మ,కేశ రక్షణకు నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని హాని కారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. నువ్వులను పొడిగా చేసి దానికి పెసరపిండి పాలు కలిపి వంటికి రుద్దుకొంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులు యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తాయి. ఫలితంగా మొటిమలు,వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇందుకోసం నువ్వుల పొడిలో చెంచా తేనె చెంచా పంచదార కలిపి ముఖానికి పూతగా వేసుకొని ఓ అరగంట ఆగి […]

ప్రాణాయామమే రక్ష 

ప్రాణాయామం సాధన చేస్తే ఊపిరి తిత్తులతో పాటు మెదడు జీర్ణవ్యవస్థ గుండె ఆరోగ్యంగా ఉంటాయంటారు వైద్యులు. ఊపిరి తిత్తులను ప్రాణాయామం తో బలపరుచుకోవటం వల్ల కరోనా వైరస్ సోకినా అది ఊపిరి తిత్తుల లోకి చేరుకోనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రాణాయామం చేస్తున్నప్పుటికీ కోవిడ్ బారిన పడితే సాధన ఆపవలసిన అవసరం లేదు. ప్రాణాయామం నిరంతర సాధన వల్లనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలుగుతారు.

కాగితపు గుజ్జుతో ఫర్నిచర్ 

అసోం కి చెందిన స్పృహ చోకానీ పేపర్ మెష్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీ పేరుతో జైపూర్ లో ఒక సంస్థ ప్రారంభించారు స్పృహ. వాడేసిన కాగితపు గుజ్జు శుద్ధి చేసి మొక్కజన్నల గింజలు బంగాళాదుంపలు బియ్యం తో చేసే పిండిలో జిగురు కోసం కర్ర పెండలం గుజ్జు కలిపి చక్కని ఫర్నిచర్ రూపొందిస్తారు. కుర్చీలు,స్టూల్స్ వంటివి తయారు చేస్తారు. పసుపు తయారీలో కాయితం గుజ్జు ప్యాకింగ్ కూడా వ్యవసాయి వ్యధలనే వాడుతారు. పర్యావరణానికి మేలు […]

 కోపంతో బి.పి రాదు 

గట్టిగా అరిస్తే బిపి పెరుగుతుందని అంటారు కానీ ఆలా కట్టలు తెగిన ఆవేశం తాత్కాలిక రక్త పోటును పెంచుతోంది. కానీ గుండెకు హాని చేసే అధిక రక్తపోటుకు దారి తీయదు. రక్తపోటుకు వారసత్వం,జీవన శైలి,హార్మోన్ ల లోపాలు,కొన్ని మందులు కారణం కావచ్చు. రక్త పోటు ఉన్నవారికి తొందరగా కోపం వస్తుందని మాత్రం అంటారు కానీ దానికి నిద్ధారితమైన రుజువులు,సాక్ష్యాలు లేవు టెంపర్ కి బిపి కి సంబంధం లేదు అంటున్నారు వైద్యులు.

ఆహారమే ఔషధం 

వర్షా కాలంలో వచ్చే రుగ్మతులు నుంచి ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు పొట్టు తో కూడిన ధాన్యాలు పప్పు దినుసులు పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణం అవుతాయి. పాలిష్ పట్టని పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకొన్నపుడు తేలికగా అరిగి త్వరిత శక్తిని ఇస్తాయి. సేంద్రియ పంటల్లో ఖనిజ లవణాలు విటమిన్లు,పీచు,పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన జున్ను,పాలు,కూరగాయలు తో చేసిన వంటకాలు శక్తి ని ఇస్తాయి. జీలకర్ర […]

ఏనుగుల సారథి

షబ్న సులైమాన్ కేరళకు చెందిన ఏనుగుల మావటి. షబ్న తాతకు గ్రేట్ మలబార్ సర్కస్ పేరుతొ సర్కస్ కంపెనీ ఉండేది. కేరళలో తోలి సర్కస్ ఇది. ఆ కుటుంబం నుంచి వచ్చిన షబ్న మావటి విద్య నేర్చుకొంటానంటే ఎవ్వళ్ళూ కాదనలేదు. పాలక్కడ లోని బట్ట పాలెంలో మునిశ్వరి హరిదాస్ మావటీల గురువు. షబ్న ఆయన దగ్గర విద్య నేర్చుకొంటోంది. 27 ఏళ్ల షబ్న సులైమాన్ కి కేరళ లోని కోజికోడ్ సమీపం లోని కడలుండి దుబాయ్ లో […]

ఏదీ వృధా కాదు 

ప్రాజెక్ట్ డాట్ కో పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్ లాండ్ స్కేపింగ్ సంస్థను నిర్వహిస్తారు ఢిల్లీకి చెందిన షబ్నమ్ సింగ్ ఆమె కుమార్తె నన్కీ. అలాగే నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి వినియోగదారులకు ఇస్తారు. వాటి ఎరువుగా టీ పొడి వ్యర్ధాలతో తయారైన ఎరువును ఇస్తారు. వాడిపారేసే టీ పొడి శక్తి వంతమైన ఎరువుగా ఉపయోగపడుతోంది అయితే ఆ పొడి నుంచి పాలు చక్కెర అవశేషాలు తొలగించి ఎరువు తయారు చెయాలి అంటారు తల్లి కూతుళ్ళు.

వ్యర్థాలతో  వ్యాపారం 

కురియో డిజైన్స్ పేరుతో స్టార్ట్ ప్ ప్రారంభించింది రాజస్థాన్ కు చెందిన మెగా రావత్.కురుక్షేత్ర లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.మేఘ ప్రారంభించిన కురియో సంస్థ  బ్రోచెస్ ఫోల్డర్స్. ఫ్రిజ్ మాగ్నెట్స్. పర్సులు  కీ చైన్ వంటివి ఎన్నో తయారు చేస్తోంది ఇవన్నీ వృధా నుంచి తయారు చేసేవే పాద రక్షణ సోల్ కోసం పాత టైర్లను ఉపయోగిస్తారు అవి తయారయ్యాక వృధా తో తయారైనవి అని చెప్పినా […]

ట్రాఫిక్ లైట్ల లో మహిళల బొమ్మలు 

ట్రాఫిక్ సిగ్నల్  లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే ఉంటాయి.నడవమని ఆగమని సూచించే బొమ్మలు పురుషులవే అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( బి.ఎం.సి ) నగరంలోని దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల స్థానంలో మహిళా బొమ్మలను వినియోగంలోకి తెచ్చారు ఆ ప్రాంతంలోని 120 కూడళ్ళ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల తో పాటు పాదచారులు సూచి బోర్డ్ పైన కూడా ఈ మార్పులు చేసింది దేశంలో మహిళల చిహ్నాన్ని ట్రాఫిక్ లైట్ల లో […]

దుస్తులపై మరకలా ? 

తెలుపు రంగు దుస్తులు పైన మరకలు పడితే ఉతకటం కష్టం.చిన్న చిట్కాతో కొత్తదనం పోకుండా మరక వదలగొట్ట వచ్చు.తెల్లని దుస్తులు ఉతికేప్పుడు ఇతర వర్గాల దుస్తులు వాటితో కలవద్దు.ఇతర దుస్తుల వర్గాలు అంటి తెలుపు దుస్తులు రంగు మారతాయి.క్లోరిన్ బ్లీచ్ తెలుపు రంగు దుస్తులు మెరుపు కోల్పోనివ్వకుండ కాపాడుతోంది.అయితే దాన్ని కొద్దిగానే వాడాలి.ఉతికే నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపితే దుస్తుల రంగు మారవు పొరపాటున మరక పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేడినీళ్లు వాడవద్దు.అలా చేస్తే రంగు మరింత […]

పెరుగుతో ప్రయోజనం

ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి అంటారు డైటీషియన్లు. పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి.పెరుగుతో జీర్ణక్రియ రేటు మెరుగవుతోంది.నోటిపూత ఇన్ఫెక్షన్లను కొందరిని బాధిస్తాయి.అలాంటి వారు పెరుగు తప్పనిసరిగా తినాలి.ఇందులో ఉండే బి12 నోటిపూత తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడి వల్లే ఇవన్నీ 

ఒత్తిడి కారణంగా మాడుకు లెక్కలేనన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు.మాడు పొడిబారినట్లు అవుతోంది లేదా జిడ్డుగా తయారవుతుంది.దీనివల్ల చుండ్రు దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.ఒత్తిడి వల్ల కొర్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతోంది.దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు ఇది చర్మం ముడతలు పడేందుకు కారణం అవుతోంది.ఒత్తిడి కారణంగానే చర్మంపైన యాక్నే తలెత్తుతోంది.ఎగ్జిమా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి కారణంగా శరీరం పైన శ్రద్ధ తీసుకోలేకపోవటంతో అంటే మాయిశ్చరైజేషన్,.సన్ స్క్రీన్ వంటి విషయాలలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు […]