Sunday, 28 Jun, 2026

మంచి బ్రేక్ ఫాస్ట్ ఇవి  

ఉదయం అల్పాహారంగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఇడ్లీ, దోస వంటివి పులిసిన ఆహారం కాబట్టి వీటిలో ఆరోగ్యాన్ని పెంచే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది.రైస్, మినపప్పు ఉపయోగిస్తారు కాబట్టి ఇందులో ఎనర్జీ ప్రోటీన్ వంటివి కావలసినన్ని ఉంటాయి.వీటిని సాంబార్ తో తింటే మరి కాస్త  ప్రోటీన్ పెరుగుతుంది.నువ్వులు, పల్లీలు, పుట్నాల చట్నీలతో తింటే ఫైబర్ పెరుగుతుంది. అలాగే గారెల్లో కూడా ప్రోటీన్ ఎనర్జీ ఎక్కువే.పెసరట్టు శ్రేష్టమైన బ్రేక్ఫాస్ట్.అయితే ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న […]

ఆసక్తులు గమనించాం !

ఈ లాక్ డౌన్ లో పిల్లలతో గడిపే సమయం దక్కింది. ఈ సమయాన్ని నేను అక్షయ్ చక్కగా ఉపయోగించుకున్నామూ అంటోంది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.ఎంత నచ్చజెప్పినా ఆన్లైన్ లో వాళ్ళు గడిపే సమయాన్ని తగ్గించలేక పోయాం అందుకే నేను అక్షయ్ వాళ్ల తో కలిసి పోయి ఆటలు ఆడటం మొదలు పెట్టాము.అక్షయ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.మా పాప నిటారా కు ఆయన మెలుకువలు నేర్పడం ప్రారంభించారు. నేను పిల్లలతో లూడో […]

పాల నాణ్యత చెప్పేస్తుంది

పాలు నాణ్యం గా ఉన్నాయో లేదో తెలుసుకోవటం కష్టం ముఖ్యంగా పాశ్చరైజేషన్ తర్వాత పాల నాణ్యత ని అందులో ఉండే ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ నీ బట్టి నిర్థారిస్తారు.ఈ ఎంజైమ్ ని కనుక్కోవాలంటే పెద్దసరంజామా కావాలి. ఇప్పుడు ఒక పేపర్ కిట్ సెన్సార్స్ తీసుకువచ్చారు ఐఐటీ గుహవాటి పరిశోధక బృందం.ఇందులో ఒక పాల చుక్క వేయగానే ఆల్కలీన్ తగిలిన వెంటనే తెల్లని కాయితం రంగు మారుతోంది మారిన రంగును బట్టి ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ శాతం కనుక్కోవచ్చు. ఇది ఇంట్లో […]

 శానిటైజర్ చేసే మోడీ సారధి 

మోడీ సారధి పేరుతో డ్రోన్ ద్వారా మందులు ఇతర సామాగ్రి ఔషధాలు కంటెంట్మెంట్  జోన్ లలో ఉన్న ప్రజలకు అందేలా పంపవచ్చు అంటున్నారు చంఢీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐ ఐ టి రూరల్ మోడీ సారధి ఆల్ పవర్ట్ ట్రాలీ ల పేరిట రూపొందించిన ఉపకరణాల ఆరోగ్య కార్యకర్తల ఇతర ప్రభుత్వద్యోగుల పనిని తేలిక చేశాయి. కృత్రిమ మోదీ తో తయారు చేసిన మోడీ సారధి కి […]

కరోనా సామాను కావాలా ? 

కరోనా కష్టకాలంలో కావలసిన వస్తువులన్నీ ఓకే చోట దొరికితే ఎలా ఉంటుంది  అన్న ఆలోచన చేశాడా వ్యాపారి.వెంటనే మియామీ నగరంలో కోవిద్ ఫైనాన్షియల్స్ అన్న పేరుతో ఓ స్టోర్ ఓపెన్ చేసారు. అందులో డిజైనర్,కష్టమైజబుల్ మాస్క్ లు ఫేస్ ఫీల్డ్ లు యువీ కిరణాల తో పనిచేసే ఫోన్ లు, బెడ్, వెజిటేబుల్  శానిటైజర్లు రకరకాల హ్యాండ్ శానిటైజర్లు ముట్టుకోకుండా తలుపులు తెరుచుకునే లా చేసే పరికరాలతో ఈ షాపు కొత్త  ఆలోచనలకు రూపం గా మారిపోయింది.కరోనా […]

అల్లం తింటే ఆరోగ్యం

కరోనా సమయంలో ఇళ్ళలో ఎక్కువగా వాడుతోంది అల్లం దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.త్వరగా కరోనా వంటి వైరస్ తో  పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అల్లం లో ఉండే జింజెరాల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దగ్గరకు రావు.వచ్చిన తొందరగా తేరుకొంటారు విపరీతమైన దగ్గు వేధిస్తే అల్లం ఉప్పు మెత్తగా నూరుకొని తినాలి.అల్లం టీ అల్లం చారు […]

పని సులభం 

చిన్న చిట్కాలు వంటింటి పనిని సులభం చేస్తాయి. బత్తాయి నారింజ వంటి సిట్రస్ పండ్ల తొక్కను తీయటం కష్టంగా ఉంటే కొన్ని సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి తీస్తే తొక్క సులభంగా వచ్చేస్తుంది.చీజ్ తరగాలంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. చేతికి కాస్త ఆయిల్ రాసుకుంటే చీజ్ చేతికి అంటుకోదు.గుడ్లు పగలగొట్టాక ఎగ్ వైట్ నుంచి ఎల్లో భాగాన్ని వేరు చేయాలంటే ఖాళీ నీళ్ల బాటిల్ ఎగ్ యెల్లో దగ్గర గట్టిగా నొక్కి వదిలితే గాలి […]

చర్మాన్ని మెరిపించే టీ లు

చర్మ సౌందర్యం మెరుగు పడాలంటే ప్రతి రోజు మెంతి టీ తాగమంటారు.స్పూన్ మెంతులను పావు లీటర్ నీళ్లలో మరిగించాలి. దానికి నాలుగు ఐదు తులసి ఆకులు కలపాలి. వడకట్టి తేనె కలిపి తాగితే ఈ  టీ చర్మాన్ని తాజాగా తేమగా ఉంచుతుంది.ప్రత్యేక పదార్థాలతో ఎండబెట్టిన చామంతి మొగ్గలు బజార్లో దొరుకుతాయి.వీటిని నీళ్లలో మరిగించి తేనె  కలిపి ఆ నీటితో ముఖం కడిగేసి తుది చేయకుండా అలా వదిలేస్తే చర్మం ఛాయ మెరుగవుతోంది.అలాగే నిమ్మ చెక్కను రెండు కప్పుల […]

వంటింటి దినుసులే  ఔషధం

గంటల తరబడి పని ఒత్తిడి ఇంట్లోంచి కదలలేని పరిస్థితులు  కలిగే ఒత్తిడి తో కడుపులో అసౌకర్యం ఏర్పడుతోంది.తిన్నారా అరగకుండా కుండా పోతోంది.అలాంటప్పుడు రెండు కప్పుల నీళ్ళలో ఓ స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.అలా వాము మరిగించిన నీళ్లు తాగిన కడుపు ఉబ్బరం పోతుంది. పుదీనా లోని ఔషధ గుణాలు కూడా ఉదర సంబంధమైన సమస్యలు తగ్గిస్తాయి. పుదీనా టీ తాగిన సమస్య […]

చేనేతకు కారాగిరి సాయం 

కారాగిరి అంకుర సంస్థ ను ప్రారంభించింది పల్లవి మెహదికర్ పట్వారి.బీటెక్ చదివి ఎంబీఏ చేసిన పల్లవి ది చేనేత కుటుంబం టాటా సంస్థ లో ఉద్యోగం లో చేరాక ఎలాగైనా తన కుటుంబం విడిచిపెట్టిన కళాత్మక రంగం లోకి అడుగుపెట్టాలనుకునేది.2017లో కారాగిరి అంకుర్ సంస్థ మొదలు పెట్టి 75 మంది కళాకారులతో నాసిక్ పట్టుచీరెలు నేయిస్తూ మార్కెటింగ్ పైన దృష్టి పెట్టింది.ఈ మూడేళ్లలో 150 యూనిట్లలో 1500 నేత కుటుంబాలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం 50 వేల […]

వ్యాపార రంగంలోకి జెనీలియా

వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది ప్రముఖ నటి జెనీలియా.భర్త తో పాటు ప్లాంట్ బేస్డ్ మీట్ వెంచర్ ని ప్రారంభించింది. ఆ వెంచర్ పేరు ఇమాజిన్ మీట్స్.ఈ పేరు లోనే మాంసం ఇది పూర్తిగా మొక్కల నుంచి తయారయ్యే మాంసం, పల్లీలు, కొబ్బరినూనె,వినియోగించి మాంసం తయారు చేస్తారు.దీని రంగు, రుచి, వాసన అన్ని మాంసాన్ని గుర్తుకు తెస్తాయి ‘నేనెప్పుడూ పిల్లల ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తాను.చక్కని ఎదుగుదలకుప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు ఉన్న ప్లాంట్ బేస్డ్ మీట్ […]

వర్షాల్లో శిరోజాల రక్షణ  

వాతావరణంలోని తేమ, చర్మం శిరోజాలకు మెరుపు పోయేలా చేస్తుంది.జుట్టు నిర్జీవంగా ఉంటుంది.వర్షానికి జుట్టు తడిసిన తలస్నానం చేసిన జుట్టు అలా వదిలేయకుండా పొడిగా ఆరేలాగా చేయాలి. తడి లో ఎంతో సేపు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు,దురదలు వస్తాయి.హెయిర్ స్ప్రే లు వాడద్దు.తల స్నానానికి ముందు గోరువెచ్చని ఆలివ్ నూనె, కొబ్బరి నూనె ఒంటికి పట్టించి ఉలవ పిండి, శెనగపిండి మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే జిడ్డు ఉండదు.చర్మానికి తేమ అందుతుంది. కర్పూరం కరిగించిన కొబ్బరినూనె తో ఆరి కాళ్లు […]

ఇలా తాగండి 

నిమ్మ రసం తాగటం ప్రయోజనకరమే. పూర్తి ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే నీళ్లు నిమ్మరసం పరిమాణాల పైన దృష్టి పెట్టాలి.ఆరు కప్పుల నీళ్లు ఆరు నిమ్మకాయలు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి.నిమ్మకాయలు నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.  తరవాత నీళ్ళు చల్లార్చి ఆ  నిమ్మకాయల రసం తీయాలి నీళ్లను వడకట్టి సీసాలో నింపుకోవాలి. తర్వాత ఆ నీళ్లనుఓ కప్పులో నింపి తెనె కలిపి తాగాలి. ఈ నీళ్లు పరగడుపున తాగాలి. నిమ్మకాయ కోసి మరిగించిన నీళ్లలో […]

 రెడ్ లైట్ ఏరియా కు వన్ మిలియన్ మీల్స్ 

రుచిరా గుప్తా సీనియర్ జర్నలిస్ట్ 2002లో అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్ సంస్థ స్థాపించి సెక్స్ వర్కర్స్ కోసం పని చేస్తోంది.కరోనా సమయంలో ఢిల్లీ రెడ్ లైట్ ఏరియా కిక్కిరిసి ఉన్న ఇళ్లలో జీవిస్తున్న సెక్స్ వర్కర్ కి ఆహారం ఇచ్చేందుకు గాను వన్ మిలియన్ మీల్స్ కి పిలుపు ఇచ్చింది రుచిర గుప్తా. బాస్మతి బియ్యం అమ్మకందారు ఇండియన్ గేట్ ఒక లారీ బియ్యం పంపారు.ఇంకొకరు 50వేల సానిటరీ ప్యాడ్స్ పంపారు.ఇంకెన్నో సాయం చేసే […]

ఎలిజిబెత్ రాణి బహుమతి 

బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండర్స్ కేస్టల్ లో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులుగా ఉందేమోనన్న ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల పిల్లవాడు ఆమెను ఉల్లాస పరిచే హ్యాపీ వర్డ్ పజిల్ ను స్వయంగా కనిపెట్టి ఆమెకు పెద్ద వాళ్ల ద్వారా కానుకగా పంపాడు. ఈ పజిల్ పూర్తి చేస్తున్నంతసేపు  మనసుని సంతోష పెట్టే పదాలు వెతుక్కుంటూ ఉండాలి.94 ఏళ్ళ వయసు లోనే రాణిగారి సంతోషం గురించి లోకం పోకడ […]

రక్షాబంధన్ కు సీడ్ రాఖీ

రాబోయే రక్షాబంధన్ పండుగ కోసం సీడ్ రాఖీలు తయారు చేస్తున్నారు చిప్లి  గ్రామ మహిళలు చత్తీస్గఢ్ దంతారి జిల్లాలోని చిప్లి  గ్రామంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కలిసి గోమయంతో సీడ్ రాఖీ లు తయారు చేసి మార్కెటింగ్ కి సిద్ధం చేస్తున్నారు.ఆవు పేడ ను, విత్తనాలు కలిపి పువ్వుల లాగ నక్షత్రాల లాగా వివిధ ఆకారాలతో అచ్చులు  తీసి ఎండబెట్టి రంగులు అద్ది మోటిఫ్ లు గుచ్చి అందమైన దారాలు సన్నటి రిబ్బన్లతో రాఖీలు చేస్తున్నారు. నేషనల్ […]

తాళం  బిగుతైందా ? 

కొవ్వొత్తి మైనంతో ఇళ్లలో ఎన్నో అవసరమైన పనులు చేయొచ్చు.ఒక్కసారి తాళం బిగుసుకుపోయి ఎలా తెరవాలి అన్న వీలుపడదు. అప్పుడు తాళంచెవికి మైనాన్ని కరిగించి రాస్తే తాళం తేలిగ్గా వచ్చేస్తుంది, అలాగే బిగుసుకు పోయిన బ్యాగ్ లు ప్యాంట్ జిప్ లకు మైనం రాస్తే సులువుగా వచ్చేస్తాయి.ఫర్నిచర్ లో ఎక్కడైనా గీతలు పగుళ్ళు కనిపిస్తే మైనంతో వృద్ధి అక్కడ ఫర్నిచర్ కలర్ కు సరిపోయే మార్కర్ తో సరి చేస్తే అక్కడ కూడా గుర్తించే వీలు ఉండదు.

సూక్ష్మ రుణాలు ఇస్తోంది

గుజరాత్ లోని సూరత్, సురేంద్రనగర్, బోర్చి బావ్ నగర్  వడారౌల్ దగ్గర గ్రామంల్లోని వేల మంది ప్రజలకు సూక్ష్మ రుణాలు అందించి వారికి ఆర్థిక  స్వావలంబన కలిగిస్తోంది శాంతి లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీతల్ మెహతా వాల్ష్.తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతి లైఫ్ ఇండియా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన శీతల్ కు ఆర్థిక రంగం పై సంపూర్ణ అవగాహన ఉంది. సూక్ష్మ […]

హెచ్ సి ఎల్ చైర్మన్గా రోష్నినాడార్ 

హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు రోష్ని నాడార్ మల్హోత్ర. భారత్లో లిస్టెర్ ఐటి కంపెనీ చైర్మన్ పదవి చేపట్టిన తొలి మహిళ రోష్నినే.ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా  సి.ఇ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న రోష్ని ముందుగా యు.కె లోని స్కై న్యూస్ సి.ఎన్.ఎన్ అమెరికా  చానళ్ళలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.2009లో హెచ్ సి ఎల్ […]

 సరిగ్గా డిజైన్ చేస్తే సౌకర్యం 

ఇల్లే ఆఫీసర్ గా మారిపోయిన రోజులవి కరోనా భయం తో బయటికి వెళ్లే దారి లేదు అందరూ ఇంట్లోనే ఇటు ఆఫీస్ ఇంట్లో పని పిల్లల చదువులు పూర్తి చేయాలి. ఉన్న ఇంటినే సరిగ్గా డిజైన్ చేసుకోమంటున్నారు  ఎక్స్ పర్ట్స్. పిల్లల గదిలో వాళ్లు చదువుకునే వస్తువులు అందుబాటులో ఉంచుకొనే లాగా  క్లాత్  హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయాలి.చిన్న సంచులుగా ఉండే ఈ హ్యాంగింగ్స్ లో పెన్ను బుక్స్ పెన్సిళ్ళు ఎరైజర్స అన్ని అందుబాటులో ఉంచుకొనేలా పెట్టుకోవచ్చు.కంప్యూటర్ టేబుల్ […]