Sunday, 28 Jun, 2026

దర్శన్ రంగనాథన్

హైద్రాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు దర్శన్ దర్శన్ రంగనాథన్ . ఆమె కృత్రిమ రసాయన మూలకాలు ,హైబ్రెడ్ పెప్లైడ్ ,నానోట్యూబ్ తయారీలో నిష్ణాతురాలు . సేంద్రియ రసాయనిక శాస్త్రవేత్త . ఢిల్లీకి చెందిన దర్శన్ మదాన్ అక్కడే ఫై హెచ్ డీ చేశారు . తరువాత కాన్పూర్ ఐ ఐ టీ లో ,చదువుతూ సహవిద్యార్ది సుబ్రమణియ దర్శన్ రంగనాథన్ ను వివాహం చేసుకొన్నారు . త్రివేండ్రంలోని రీజనల్ […]

అసీమా ఛటర్జీ

బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ . ఆమె కలకత్తా లో 1917 సెప్టెంబర్ 23న జన్మించారు. తండ్రి ప్రోత్సహంతో కలకత్తా లోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936 లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు 1938 లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు . ఆమె పరిశోధన  ఫలితంగానే మూర్ఛవ్యాధి ని ,మలేరియా మందుల తయారీకి ,కేన్సర్ చికిస్థలో ఉపయోగపడే కీమో […]

అన్నామణి

దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి . మద్రాస్ ప్రెసిడెన్సీ లోని రామనాధ్ పురం జిల్లా పారంకుడిల్ 1918 ఆగస్టు 23న జన్మించారు అన్నామణి . మద్రాస్ లోని పచ్చియప్ప కాలేజి నుంచి 1039 లో ఫిజిక్స్,కెమిస్ట్రీ లతో బిఎస్సి ఆన్సర్ పూర్తి చేశారు . బెంగుళూర్ కు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్ స్కాలర్ షిప్ తో వజ్రాలకు ,కెంపులకు గల కాంతి పరావర్తన లక్షణాల పై పరిశోధన చేశారు . మాస్టర్స్ […]

అర్చన శర్మ

విషతుల్యమైన ఆర్సెనిక్ ప్రభావాన్ని మొట్టమొదటగా అంచనా వేసి ప్రపంచానికి తెలియ జెప్పిన జీవకణ శాస్త్రవేత్త అర్చనా శర్మ . పుణె లో జన్మించిన అర్చన రాజస్థాన్ ,కోల్ కతా లో విద్యనభ్యసించారు . దేశంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు పొందిన రెండో భారతీయ మహిళ అర్చన . కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత 1983 లో యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి అద్యక్షులయ్యారు . యూజీ సీ లో నేషనల్ […]

కమలా  సోహానీ  

కమలా  సోహానీ  మాధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1912 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు . ఆమె తండ్రి నారాయణ రావు భగవత్ ,తన పినతండ్రి మాధవరావు భగవత్ ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలే . కమల సోహానీ  1936 లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సి డిస్టెన్షన్ లో పూర్తి చేసారు .  ఐఐఎస్సి  లో శ్రీనివాసయ్య మార్గ దర్శకత్వంలో కమలా  సోహానీ  పాలు,పప్పు ధాన్యాలు ,గింజధాన్యాల్లోకి ప్రొటీన్ల పై పరిశోధన చేశారు . ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ […]

బడి వయసు పిల్లల ఆహారం

ఫ్రీ స్కూల్ నుంచి మాములు స్కూలుకు చేరే వయసు ఉన్న పిల్లలకు సొంతంగా వాళ్ళు తినగలిగే ఆహారం ,అలవాటు చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్. డైటీషియన్ లు సిఫారసు చేసిన ప్రకారం ఉదయం ఒక కప్పు పాలు ,గుడ్డు ,ఇడ్లీ ,దోశ వంటి అల్పాహారం పెట్టాలి ,మధ్యాహ్నం ఆకు కురలు ,కూరగాయలు వేసి చేసిన ప్లేవర్డ్ రైస్ లేదా పప్పులు చేసిన కిచిడీ కూర తో పాటు రోల్స్ లా చేసిన చపాతీలు మంచివి . సాయంత్రం కప్పు […]

జానకీ అమ్మాళ్

వృక్షశాస్త్రం లో పి హెచ్ డి పొందిన తొలి మహిళా జానకీ అమ్మాళ్. మద్రాస్ ప్రెసిడెన్సీ లోని తెరి చెర్రీలో 1897 నవంబర్  4వ తేదీన జన్మించారు . తండ్రి ప్రోత్సహంతో ఉన్నత చదువులు చదివారు . మద్రాస్ లోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924 లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసాక మిషిగాన్ వెళ్ళారు అక్కడ బార్డర్ స్కాలర్ షిప్ పొంది బోటనీ లో మాస్టర్స్ పూర్తి చేశారు . అమెరికాలో వృక్షశాస్త్రం లో […]

ఆనందబాయి జోషి

శాస్త్ర సాంకేతిక రంగాలలో స్రీలు ఎప్పుడు ముందున్నారు . మన దేశంలో వైద్య శాస్త్రంలో పట్టా సాధించిన తొలిమహిళా ఆనందబాయి జోషి . మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో 1865 మర్చి 31 వ తేదీన జన్మించారు ఆనందబాయి జోషి  . తొమ్మిదేళ్ళ వయసులో గోపాల రావు జోషి తో ఆమె వివాహం జరిగింది . భర్త ప్రోత్సాహంలో వైద్య శాస్త్రంలో పట్టభద్రురాలైంది . పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ నుంచి ఎండి పూర్తి చేసింది . ఆ రోజుల్లో […]

వెదురుతో కళాకృతులు

జపాన్ లోని కళాకారులు వెదురుతో చాలా అందమైన  కళాకృతులు తయారుచేస్తారు . జపాన్ లో ప్లాస్టిక్ వాడకం దాదాపు నిషేధం వాటి స్థానంలోకి వెదురుతో తయారుచేసే వస్తువుల్ని ముందుకు తీసుకువచ్చింది స్థానిక ప్రభుత్వం . వెదురుతో తయారు చేసే వస్తువులను  కళాకృతులను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎగ్జిబిషన్ తో పాటు అక్కడో మ్యూజియం కూడా ఉంది . వెదురుతో చేసే వస్తువులు ,ప్లాస్టిక్,ఇనుము,వంటి వాటితో సమానమైన అందంతో ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి . అరుదైన నగిషీలతో […]

రూపాబాయి ఫర్దూన్జీ

ప్రపంచం లోనే తొలి అనెస్థటిస్ట్  రూపాబాయి ఫర్దూన్జీ . హైద్రాబాద్ మెడికల్ కాలేజి నుంచి  పట్టా తీసుకొన్నారు . ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు . అక్కడ బాల్టిమోర్ లోని జీన్స్ హప్ కిన్స్ హాస్పిటల్ లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు . తరువాత స్కాట్లాండ్ లో ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు . అప్పట్లో అనెస్థీషియా లో ,ఏ యూనివర్సిటీ లోనూ స్పెషలైజేషన్ కోర్స్ లు లేవు . అయినా […]

“కామాఖ్యాదేవి ప్రసాదం”

అష్టాదశ శక్తిపీఠల గురించి ఎంత చెప్పినా తక్కువే.జగన్మాత, ఆదిపరాశక్తి,జగత్జనని అయిన పార్వతి దేవిని కామాఖ్యాదేవిగా మనం పూజలు చేసి తరించాలి. అత్యంత శక్తివంతమైన,ప్రత్యేక దినాలలో మగవారికి అనుమతించని ఏకైక ఆలయం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూదేవీల పుత్రుడు నరకాసురుడు.ఈ కామాఖ్యాదేవి ఆలయంను నరకాసురుడే నిర్మించాడు.దక్ష యఙ్ఞంలో అవమానాల పాలైన పార్వతీ దేవి అగ్నికి ఆహుతి అయ్యింది అని తెలుసుకొనిన శివుడు ఉగ్ర రూపంతో తాండవం చేస్తున్న సమయంలో ఈ ప్రదేశం లో పార్వతీ దేవి యొక్క […]

సెల్ఫీ కాఫీ

ఈ ప్రపంచం ప్రయోగాలకు నిలయం . ఎదో ఒక కొత్త అంశం ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది . సింగపూర్ లో పురాతన భావనాలుంటే కొంపాంగ్ గ్లామ్ (హాజీ లేన్ ) ప్రాంతంలో సెల్ఫీ కాఫీ అనే కాఫీ పౌడర్ ఒకటుంది ఇక్కడ మనం కాఫీకి ఆర్డర్ ఇస్తే మన ముఖాన్ని కాఫీ కప్పులో నచ్చేలా కాఫీ చేసేస్తారు . దాన్ని సెల్ఫీ కాఫీ అంటారు .  కాఫీ పై భాగం లో ఉండే ఈ బొమ్మ కనీసం […]

గాల్లో కచేరీ

ఎదో కొత్తదనం లేకపోతే ఎవ్వరికీ నచ్చదు . అందుకే గాల్లో కచేరీ మొదలు పెట్టారు ఫ్యాన్స్ కు చెందిన కచేరి బ్యాండ్ ” హౌలే డాన్స్ ‘వీళ్ళు అందరిలాగా నేలపైన ఏర్పాటు చేసిన వేదికల పైన కచేరి చేయరు . అంతెత్తున గాలిలో కట్టిన తాళ్ళు పై నిలబడి సంగీతాన్ని వినిపిస్తారు . ఈ సంగీతాన్ని ఆస్వాదించటం కన్నా గాలిలో వీళ్ళు చేసే ఫీట్లు చూసేందుకే ఎక్కువ మంది వస్తారు . 4,593 అడుగుల ఎత్తున కట్టిన […]

ఇలాటివి అవసరం

పొడవాటి సీసాల్లో ఎన్నో కూల్ డ్రింక్స్ పానీయాలు కొనుక్కొని తెస్తారు. వాటి మూతలు ఓపెనర్ల సాయంతో తీసేశాక మళ్ళి పెట్టటం సాధ్యంకాదు . ఒక్కసారి కొన్ని దగ్గు మందులు ,సిరప్ ,సిసాలు ,మంచినీళ్ళ సిసాలు కూడా మూతలు పోతే మళ్ళీ ఉపయోగించేందుకు కుదరదు . మార్కెట్ లో రకరకాల సైజుల్లో బాటిల్ స్టాపర్స్ వచ్చాయి . వీటిని ముఖ్యంగా వైన్ బాటిల్స్ కోసం వాడతారు కనుక వైన్ స్టాపర్స్ అంటారు . కానీ ఇవి మూత పొడుగ్గా […]

ఆ బీచ్ అంటేనే భయం

గుజరాత్ లో ఎన్నో అందమైన బీచ్ లున్నాయి . అన్ని  బీచ్  లు సందర్శకులతో కళకళలాడుతూ ఉంటాయి ఎంతోమంది ఎదురుగ్గా సముద్రాన్ని చూస్తూ  బీచ్ లో కూర్చుంటారు. కానీ సూరత్ లోని ఈ దుమాస్  బీచ్ కు మాత్రం ఎవ్వళ్ళూ వెళ్ళారు . వెళితే దూరం నుంచి చూసి వచ్చేస్తారు . ఒడ్డున కూర్చునే ప్రసక్తే లేదు . గతంలో ఆ  బీచ్ లో షికారు కెళ్ళిన వాళ్ళు ఎంతో మంది కనిపించ కుండా పోయారు . […]

వీటిని మించి అందమా ?

మొక్కలని పెంచటం ప్రాణావసరం ,ఇల్లు ఇంట్లో వాళ్ళు చల్లగా ఆరోగ్యాంగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే . ఇళ్ళల్లో అలంకరణ కోసం ఎన్నో ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు . ఇంటీరియర్ డెకరేటర్లు కూడా ఖరీదైన అందమైన వస్తువులను ఇంటి అందాన్ని పెంచేందుకు వాడతారు . కానీ కొన్ని తీగజాతి మొక్కల్ని పెంచితే ఇల్లు మరింత అందంగా తాజారుపంలో కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మల్లి జాజి ,మాలతి ,గోకర్ణ ,శంఖుపుష్ప,లిల్లీ ,మనీప్లాంట్ ,బోగన్ విల్లా ,యల్లమంద […]

వైద్యానికి పనికొచ్చే మొక్కలు

కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకొంటే అవి చిన్నిచిన్ని అనారోగ్యాలకు మందుల్లాగే పనిచేస్తాయి . మెంతికూర లో ఉంటె యాంటీ ఆక్సిడెంట్స్ అజీర్తి,కడుపు నొప్పి చిగుళ్ళ వాపు నయం చేస్తాయి . రోజ్ మేరీ మొక్క పెంచితే జలుబు ,తలనొప్పి ,డిప్రషన్ ,కండరాల నొప్పులు మాయం చేస్తాయి . లావెండర్ యాంటీ సెప్టిక్ ,యాంటీ రిప్రసెంట్ గా ఉపయోగ పడుతుంది . కలబంద అందాన్ని వ్వటంలో ముందుంటుంది . ఇది చక్కని మౌత్ వాష్ జీర్ణకోశ సమస్యలు నివారిస్తుంది […]

    “సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పెనుగొండ లో ఉన్న నాగులమడక స్వామిని దర్శించి ఆయురారోగ్యాలతో ఆశీస్సులు పొందుదామా!!రండి వనితలూ!! ఒక బ్రాహ్మణుడుకి కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించి తన ఆచూకి వివరించి అదృశ్యం అయ్యాడు.వెంటనే తన నాగలితో వెళ్ళి నేల తవ్వుతుండగా నాగలి అంచుకు తగిలి ఏడు పడగలతో,మూడు చుట్లతో వున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు.ఇక్కడ రజతోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది.ప్రసాద వితరణకు పెట్టిన అన్నపురాశి చుట్టూ ఒక సర్పం వచ్చి ప్రదక్షిణం చేసింది అని ప్రత్యక్ష సాక్షం.సంతానం […]

అన్ని రుచులు తెలియాలి

పిల్లలు చాలామంది బిస్కెట్స్ ఇష్ట పడతారు . చిన్నతనం నుంచి ప్రత్యామ్నాయ చిరుతిండ్లు అలవాటు చేయకపోవటం వల్ల ,అలవాటుగా తెలిసిన బిస్కెట్లు తప్ప ఇంకేం తిననంటారు పిల్లలు . కానీ పండ్లు ,కూరగాయలు ఎదిగే పిల్లలకు చాలా అవసరం . అరటి పండు ,దానిమ్మ,బాదం ,పల్లీలు ,జొన్న,మొక్కజొన్నపేలాలు ,బఠానీలు ,శెనగలు వంటివి పిల్లలకు చిరుతిండ్లు గా అలవాటు చేయాలి . వాళ్ళకి ఖరీదైన బిస్కెట్లు ,బర్గర్ లు ఇచ్చే కంటే ఇవాళ్టి సహజమైన చిరుతిండ్ల లోనే ఎంతో […]

ఆహారంతో ఉపశమనం

డయాబెటిక్ బారిన పడిన పెద్దవాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం సహజం . రక్తంలో చక్కర స్థాయి చాలాకాలం నుంచి అధికంగా ఉండే నరాలు దెబ్బతిని కళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి . దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు . దీనికి మందులు తీసుకొంటున్నా ,ఆహారంలో మార్పుల వల్లనే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది .  తెల్లని రైస్ కి బదులు బ్రౌన్ రైస్ ,గోధుమలు రాగులు సజ్జలతో చేసిన జావా ,రొట్టెలు తీసుకోవాలి . ఒకేసారి ఎక్కువ మోతాదులో […]