Wednesday, 05 Aug, 2026

దేశానికి గర్వకారణం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యుటీ జనరల్ (ప్రోగ్రామ్స్) గా నియమితురాలైయ్యారు డాక్టర్ సౌమ్యా స్వామీ సాధన్. గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ స్ధాయికి ఎదిగిన సౌమ్యా స్వామీ సాధిన డబ్ల్యూ హెచ్ ఓ లో రెండవ అత్యున్నత పదవీ అలంకరించిన తోలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించారు. ఈమె ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఎం.ఎస్ స్వామి నాధన్ కుమార్తె. పూణేలో మేడిసన్  చదివి, ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎం.డి, లాగా […]