మాదిరెడ్డి సులోచన

మాదిరెడ్డి సులోచన

మాదిరెడ్డి సులోచన

మాదిరెడ్డి సులోచన గారు శంషాబాద్ లో 1935 లో సంప్రదాయక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎం.ఎ. ఎం.యిడి. చేసి ఉపాధ్యాయినిగా పనిచేశారు.  ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాశారు.  150 కథలు 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు.  10 నవలలు సినిమాలుగా వచ్చాయి.  వాస్తవిక జీవిత చిత్రణకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగునాట నవలలన్ని విశేషంగా చదివే అలవాటు చేసిన వారిలో మాదిరెడ్డి సులోచన గారు ఒకరు. ఉత్తమ కథరచయిత్రి అవార్డు కుడా పొందారు.