సరదా కొద్దీ నేర్చుకున్నవే ఎన్నో
యాంగ్జయిటీ ఎదుర్కొనేందుకు నేను నా సొంత ఆసక్తి కొద్దీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. పాన్ ఇండియా సినిమా సాలార్ లో నా పాత్రకు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉంది. కానీ ఈ సినిమా కోసం నేనేం నేర్చుకోలేదు అంటుంది శృతిహాసన్. సినిమా ఆసక్తి కొద్దీ సొంతంగా ఆల్బమ్స్, కోసం పాడటం, యుద్ధవిద్యలు ఇవన్నీ కేవలం నాకోసం, నా సంతోషం కోసం. నిజానికి నా జీవితం మొదలైంది 30 ఏళ్ళు వచ్చాక అప్పటివరకూ నా బుర్ర నిండా […]
సంగీత స్వరూపిణి
అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థాని గాయని ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతం లో నిష్ణాతుడు. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర శిష్యురాలిగా చేరింది అంజలి భాయ్. ఆమె 16వ ఏట 1899లో మొదట కచేరీ చేసింది.1909-1904 లో చిత్రకారులు రాజా రవివర్మ, ఎం.వి దురంధర తో ఆమెను మోడల్ గా చిత్రాలు గీశారు.1928 […]
ఆమెకు వెయ్యి మంది సంతానం
తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నారు జయంతి చెన్నై లోని మైలాపూర్ లో ఉన్న క్లార్క్ స్కూల్లో కనీసం వెయ్యి మంది స్పెషల్ చిల్డ్రన్ కు కనీస చదువు ప్రవర్తన నేర్పారు జయంతి. ఆమె పనిచేస్తున్న స్కూల్లో రకరకాల మానసిక శారీరక లోపాలతో ఉన్న పిల్లలు చేరుతారు వారి లోపాలు స్థాయిలను బట్టి వారికి తర్ఫీదు ఇవ్వాల్సి వుంటుంది. ఎం.ఎస్.సి సైకాలజీ స్పెషల్ చిల్డ్రన్స్ కు చదువు చెప్పే డిప్లొమా కోర్స్ చేశారు జయంతి. […]
ఆమె సేవకు గుర్తింపు
ఉత్తర ప్రదేశ్ లో షామిలీ జిల్లాలో ఉంటారు యాస్మిన్ ఆమె కుటుంబ సభ్యులు పదహారేళ్ళ వయస్సులో ఆమె పైన యాసిడ్ దాడి జరిగింది. చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది సంవత్సరాల తరబడి చికిత్స కొనసాగింది. యాస్మిన్ దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జామియా హమ్దార్డ్ యూనివర్సిటీ లో నర్సింగ్ చేసింది 2014లో అబ్దుల్ అహ్మద్ సెంటినరీ ఆస్పత్రిలో నర్స్ గా ఉద్యోగం దొరికింది. ఆమె సేవలకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకుంది. యాసిడ్ […]
డాక్టర్ భక్తి యాదవ్
మన దేశపు మొట్టమొదటి మహిళా ఎంబి.బి.ఎస్ డాక్టర్ భక్తి యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన గైనకాలజిస్ట్ భక్తి యాదవ్ 69 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. 1948 నుంచి 91 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎన్నో వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఏజెన్సీ ప్రాంత మహిళలకు వేల మందికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడినందుకు, ముఖ్యంగా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేసేందుకే ప్రయత్నం చేసినందుకు ఆమెకు భారత […]
డాక్టర్ వి. శాంత
అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]
బయట తిండితో అనారోగ్యం
రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]
లీనా నాయర్
మన చుట్టూ ఉన్న వారందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. దాన్ని వింటే చాలు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే నేను మాట్లాడటం కన్నా ఎక్కువ వినేందుకే ప్రాముఖ్యత ఇస్తాను అంటారు లీనా నాయర్. హిందుస్థాన్ లివర్ లో మానవ వనరుల విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నా లీనా నాయర్ ఫ్రాన్స్ కు చెందిన ఛానల్ అనే లగ్జరీ గ్రూప్ కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల,పరాగ్ అగర్వాల్ ల వరుసలో ఒక […]
చర్మాన్ని మెరిపించే ప్యాక్
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం తో పాటు అనేక ప్రోటీన్స్ చర్మకణాలు పునరుత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. అందుకే పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఓట్స్ ను పాలతో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్ లాగా వేశాక 15 నిమిషాలు వదిలేసి వేడి నీళ్లతో కడిగేయాలి.ఓట్స్ తో పాటు అరటి పండు కూడా కలిపి ప్యాక్ వేస్తే చర్మానికి అదనపు కాంతి వస్తుంది. అలాగే బాగా […]
అందం ఆరోగ్యం కూడా
వంట గదిలో సిరామిక్ పాత్రలు వచ్చాయి ఇది బరువు తక్కువగా చూసేందుకు అందంగా ఉండటంతో వాడకం పెరిగింది. ఈ పాత్రల్లో రసాయనాలు లేవు సహజమైన లోహం దళసరి లోహం తో తయారుచేస్తారు. నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలు వేసిన పరిమళ ల్లో మార్పులు లేవు సిలికాన్ తో రూపొందించిన సిరామిక్ జెల్ నాన్ స్టిక్ గా వస్తోంది. తక్కువ సెగతో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. టెప్లాన్, నాన్ స్టిక్ కంటెయిన్ల లతో పోలిస్తే ఈ పాత్రలలో […]
జ్ఞానేంద్రియాలకు మందు
కోవిడ్ వల్ల గాని ఇతర ఇతరత్రా ఏ ఫ్లూ వంటి జ్వరాలు వల్ల కానీ కొంతమందికి రుచి వాసన పోయి త్వరగా రావటం లేదు. అలాటప్పుడు నువ్వుల నూనె తో వంటకాలు చేసుకొంటే జీర్ణశక్తి పెరగడమే కాక జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అల్లం ముక్క రోజు కొంచెం తింటే క్రమంగా రుచి,వాసన తిరిగి వస్తాయంటున్నారు. వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగితే మంచిది. […]
మెన్స్ లో మహిళా ఉద్యోగులు
టాటా స్టీల్స్ నౌముండీ ఐరన్ మైన్ లో మొదటిసారిగా 30 మందితో కూడిన ఆల్ ఉమెన్ టీమ్, డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్ ఆపరేషన్…మొదలైన పనుల్లో విధులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 350 మంది అభ్యర్థులతో రాతపరీక్ష ఇంటర్వ్యూల ద్వారా 30 మందిని ఎంపిక చేశారు. ఇందులో చుట్టుపక్కల గిరిజన గ్రామాల వారే ఎక్కువ 2025 లోపు మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉన్న అంటున్నారు టాటా స్టీల్స్ యాజమాన్యం దీనికి తేజస్విని 2.0 అనే పేరుతో […]
షూటర్ రుబినా ఫ్రాన్సిస్
భారతదేశానికి చెందిన పిస్టల్ షూటర్ రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018 ఆసియా పారా గేమ్స్ లో పాల్గొన్నది. జబల్ పూర్ లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ లో ఈ క్రీడను సాధన చేసింది రుబీనా. అంగ వైకల్యం శాపం కాదు అని నిరూపిస్తూ మనోధైర్యంతో విజయ శిఖరాన్ని అధిరోహించింది రుబినా ఫ్రాన్సిస్.
భావినా పటేల్
12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా హస్ముఖ్ భాయ్ పటేల్ గుజరాత్లోని సుంధియా అనే చిన్న గ్రామం లో జన్మించింది. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్. 2020 టోక్యోలో పారాలింపిక్స్లో రజత పతకాన్ని సాధించింది.జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. ప్రపంచ క్రీడలలో భారతదేశపు ఖ్యాతిని చాటిన భావినా గొప్ప రోల్ మోడల్.
ఏక్తాభ్యాన్
నేనెప్పుడూ క్రీడల గురించి ఆలోచించలేదు మేధావులతో మాట్లాడేందుకు ఇష్టపడేదాన్ని నా అనారోగ్యం నన్ను రోజు వారీ పనులు కూడా చేసుకోనివ్వటంలేదు. ఫిట్ నెస్ కోసం క్రీడలు ఎంచుకొన్న. అవి నా జీవితంలో భాగం అయ్యాయి అంటుంది ఏక్తా భ్యాన్ (Ektha Bhyan ) కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్ క్లబ్ త్రో అథ్లెట్గా టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్నది. 2016,2017,2018 లో నేషనల్ పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ […]
అవని లేఖర్
2021 పారాలింపిక్లో భారత స్వర్ణ పథకాన్ని సాధించిన విజేతగా నిలిచింది అవని లేఖర్.ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్రత్న అవార్డును కూడా ఆమెనే వరించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఫైనల్ ఈవెంట్లో 149.6 స్కోర్తో స్వర్ణం సాధించిన అవని పారాలింపిక్ రికార్డ్ను తిరగరాసింది. రాజస్థాన్లో లా చదువుతోంది అవని .పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదంలో నడుము కింద భాగం పక్షవాతానికి గురయ్యింది అవని ని ఆమె తండ్రి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు .
పరిమితి దాటద్దు
కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితం అవుతుంది. కానీ మోతాదు మించితే పలు సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. తాజాగా వచ్చిన ఆప్తమాలజీ పరిశోధన లో కెఫిన్ అధికంగా తీసుకునే వాళ్ళలో గ్లూకోమా సమస్య వస్తుంది అంటున్నారు. దీని వల్ల కంటి చూపు త్వరగా పోగొట్టుకోవాల్సి వస్తుంది రోజుకు 3 కప్పుల కంటె కాఫీ టీ లేదా ఎనర్జీ ఫ్రెండ్స్ తాగే వాళ్ళు గ్లూకోమా బారినపడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని కెఫిన్ వల్ల కంటిలోని నరాల్లో […]
శీతాకాలపు ఆహారం
పోషకాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ చలి రోజుల్లో ఇన్ ఫెక్షన్లు, అలర్జీల రిస్క్ లేకుండా ఉండాలంటే మంచి ఆహారమే ముఖ్యం ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే కోడిగుడ్డు ప్రతిరోజు ఇవ్వాలి. పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటివి వారంలో ఒక రోజు కచ్చితంగా ఇవ్వాలి. ఆరెంజ్, ఆపిల్ వంటి పండ్లు తినిపించాలి. నట్స్, డ్రైఫ్రూట్స్ ,స్నాక్స్ ఇవ్వాలి. ఈ సీజన్ లో సజ్జలతో చేసిన రొట్టెలు ఇవ్వటం ద్వారా తగినంత ఫైబర్ దొరుకుతుంది. […]
అనన్య బన్సాల్
బహ్రెయిన్లోని మనామాలో ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్లో ఎఫ్–20 విభాగం షాట్పుట్లో భారత్ నుంచి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య.మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్ అనన్య బన్సాల్.పారాలింపిక్లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు.వీరిందరితో పోటీపడి రాజితం సాధించిన అనన్య పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపామాలిక ప్రశంసించారు. భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి రాజితం సాధించింది అనన్య.విజయాన్ని జరుపుకోనేందుకు ఇది సరైన రోజు అన్నారు దీపా మాలిక్.
అది జీవన విధానం
ఆయుర్వేదం ఒక చికిత్స పద్ధతి కాదు. ఒక జీవన విధానం దాని ద్వారా మన పూర్వికులు ఆరోగ్యంగా జీవించారు ఆయుర్వేద మూలికలు ఆహారం వండుకునే పద్ధతిలోనే ఆరోగ్యం ఉంది అంటున్నారు గీత రమేష్. కేరళలోని పాలక్కాడ్ లో స్థాపించిన కై రాలీ సెంటర్ ఉద్దేశం ఆయుర్వేద ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావటం అంటారు గీత. ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేసిన వంటకాలు, మసాజ్ లు ఇక్కడ ప్రధాన వైద్య విధానం. అన్ని ఆరోగ్య సమస్యలకు […]
