Saturday, 25 Jul, 2026

భజన గాయని అభిలిప్సా

ఒడిశా లోని కిమోంజర్ జిల్లాలో ఉన్న చిన్న పట్టణం బార్బిల్ లో పుట్టిన భజన గాయని అభిలిప్సా పాండా చిన్నతనానే సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. హిందుస్తానీ లో గవర్నర్ ట్రోఫీ గెలుచుకుంది. ఒరియాలోని పట రియార్టీ పొలాలో పాల్గొని ఆదరణ సంపాదించుకున్నది. గాయని గా స్థిర పడుతూనే కరాటే బ్లాక్ బెల్ట్ సాధించింది. యూట్యూబ్ లో రాక్ స్టార్ అభిలిప్సా ఛానల్ నిర్వహిస్తోంది. ఆమె పాడిన ఎన్నో భజన గీతాలు ఆధ్యాత్మిక సౌరభంతో శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముక్కుకు […]

18 వేల మందికి చికిత్స

డాక్టర్ ప్రేమా ధనరాజ్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో అగ్ని ప్రమాదానికి గురైన ప్రేమ 14 సర్జరీలు జరిగిన తర్వాత  కోలుకో గలగారు ప్లాస్టిక్ (రీ కన్ స్ట్రక్షన్)  సర్జరీ లో స్పెషలైజేషన్ చేశారు రీ కన్ స్ట్రక్షన్ 2002లో అగ్ని రక్ష అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాలకు గురైన వారికి పునరావాసం కల్పించటం మొదలుపెట్టారు. 18 వేల మంది అగ్ని ప్రమాద బాధితులకు చికిత్స చేశారు 15 […]

గల్లీ రాపర్ సానియా

సానియా మిస్త్రి ఖయాముద్దీన్ ను గల్లి గర్ల్ అంటారు ముంబైలోని ధారవి అనే మురికివాడలో ఉండే సానియా కు ధారావి రాక్ స్టార్ గా పేరు మారుమోగుతోంది. తన చుట్టూ చూసే పేదరికం అక్కడి పండగలు అసమానత్వం సామాజికాంశాల పై రాప్ చేస్తోంది సానియా. ఆమె ఈ మధ్య చేసిన బచ్చా కిస్ కో బోల్ రహా హై అంటూ చేసిన ను ఫిలిం మేకర్స్ జోయ అక్తర్ రీమా కార్గి మ్యూజిక్ కంపోజర్ అంకుర్ తివారి […]

అంకురం కాదు మహావృక్షం

మెదడు తనకన్నా ఎక్కువ బరువున్న శరీరాన్ని నియంత్రిస్తోందని మానవ శరీరంలో కీలకమైన నాడీ వ్యవస్థ పైన అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సింప్లీ న్యూరో సైన్స్ అనే అంకుర సంస్థను ప్రారంభించింది చిన్మయి బలుసు.ఈ సంస్థను 142 దేశాల్లోని 44 వేల మంది విద్యార్థులతో అనుసంధానం చేయగలగారు.చిన్మయి ఉత్తర కాలిఫోర్నియాలోని గుడ్లవల్లేరు జిల్లాలో పుట్టి పెరిగింది.ఈ అంకుర సంస్థ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు వచ్చే సందేహాలకు నివృత్తి చేస్తారు సంస్థలో ప్రతిభావంతులు ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. […]

కేవలం స్త్రీలకే రుణాలు

ఇల్లు కట్టుకోవాలన్న, బాగు చేసుకోవాలన్న, స్త్రీలకు రుణాలు ఇచ్చే ఏకైక సంస్థ ఎవియోమ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సి ఈ ఓ కాజల్ ఇల్మి. ఇది మా రిలయన్స్ ఎ.పి.ఆర్ డి ఎల్ ఎఫ్ వంటి సంస్థల్లో పని చేశారు. 20 ఏళ్ల పాటు మానవ హక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. ఆడవాళ్లు ఎన్నో సమస్యలకు వాళ్లకు తలదాచుకునే ఇల్లు లేకపోవడమేనని అర్థం చేసుకొని 2016 లో ఈ ఎవియోమ్ సంస్థకు శ్రీకారం చుట్టారు ఇల్లు కట్టుకోవాలన్నా, […]

తొలి మహిళా జడ్జి

తిరువణ్ణామలై లోని గిరిజన గూడెం లో కలియప్పన్ అనే మలయాళ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన వి.శ్రీపతి సివిల్ జడ్జ్ గా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తమిళనాడు లో గిరిజన మహిళ జడ్జి ఒక్కరు కూడా లేరు.కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసుకొని జీవించే మలయాళీ తెగ లో ఆడపిల్లలు చదువుకోవటమే విశేషం. లా చదువుకోవడం ఇంకా విశేషం. ఇక సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర సృష్టించటమే శ్రీపతి వయసు 23. గిరిజనులను చైతన్యవంతులను […]

మహిళల ఓట్లే కీలకం

2029 నుంచి భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య అధికం అవనున్నదని ఎస్.బి.ఐ నివేదిక చెబుతోంది. 2024 లో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో నివేదిక మొత్తం 68 కోట్ల మంది ఓటర్లను అంచనా వేసింది. అందులో మహిళా ఓటర్లు 49 శాతంగా అంటే 33 కోట్ల మంది ఉన్నారని నివేదిక పేర్కొన్నది గత దశాబ్ద కాలంలో భారతదేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. […]

ఏనుగుల రాణి

భారత దేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బహుకరించి గౌరవించింది. మన దేశం లోనే కాదు ఆసియాలోని ప్రమాద స్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణ కోసం వాటిని ఎలా కనిపెట్టుకొని ఉండాలో తెలుసుకొని ఇన్నాళ్లుగా వాటిని సంరక్షిస్తున్న పర్బతి అస్సాం అటవీశాఖ లో చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ గా పనిచేసింది. మావటి పని డ్రైవర్ ఉద్యోగం చేసినట్లు పనిగంటలతో ఉండదు ఏనుగు కు మావటి అనుక్షణం తోడు ఉండాలి అంటుంది పర్బతి. […]

చామీ ముర్ము కు పద్మశ్రీ

ఝార్ఖండ్ కు చెందిన చార్మి ముర్మా 36 సంవత్సరాలుగా తన రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. కూలి పనులు చేసుకుంటూ పర్యావరణ హితం కోసం మొక్కలు నాటిన ముర్ము కు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ మొక్కలు నాటే పని పెట్టుకున్నందుకు ఇంట్లో వాళ్లతో కూడా గొడవలు వచ్చాయి. చామీ ముర్ము ఇంటి నుంచి బయటికి వచ్చి ఎంతో ధైర్యంతో  సమాజ హితం కోరింది. తాను నివసించే భుర్సా గ్రామం బంజరు […]

రోజుల కొద్దీ పాట

పాట వింటూ గంటలు గడిపేయచ్చు కానీ రోజుల కొద్దీ అవిశ్రాంతిగా పాడటం గురించి విన్నారా ? ఘానా కు చెందిన 33 ఏళ్ల అసాంతేవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.ఆఫ్రికాలోని కొట్టుకు కొటోకా విమానాశ్రయం వేదికగా ఆమె తన గాన మారథాన్ ప్రారంభించి సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు పాడింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రయాణికులు సహా వేలాది మంది ఆమెను ప్రశంసించారు […]

స్ఫూర్తిదాయక ప్రయాణం

తమిళనాడు కు చెందిన ప్రీతి శ్రీనివాసన్  క్రికెటర్ అమెరికాలో చదువుకున్న టాప్ స్టూడెంట్ 18 ఏళ్ల వయసులో వెన్నెముక పక్షవాతం రావడం తో వీల్ చైర్ కే పరిమితం అయింది. సొంత అనుభవాలతో ఈ దేశంలో దివ్యాంగుల గౌరవంగా జీవించగలిగిన స్థలం లేదని అర్థం అయ్యాక సోల్ ఫ్రీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ఇక్కడ వెన్నుపాము సమస్యలున్న వారికి పూర్తి చికిత్స, పునర్వాసం, వైద్య సంరక్షణ విద్య కౌన్సిలింగ్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ సంస్థ […]

నోక్టర్న్స్ కు అవార్డ్  

హిమాలయ ప్రాంతాలకు చెందిన మాత్ అంటే రెక్కల పురుగుల పై తీసిన డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన నోక్టర్న్స్ డాక్యుమెంటరీ,అమెరికాలో జరిగిన సన్‌డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి ఈ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ ఆమె భర్త  అనిర్బన్ దత్తా తో కలిసి ఢిల్లీలో ఉంటారు. హిమాలయాల్లో ఉండే అందమైన రెక్కల పురుగులు పర్యావరణ మార్పులతో నశించిపోతున్నాయని తెలుసుకొని వాటి జీవన విధానాన్ని డాక్యుమెంటరీ గా తీశారు.డాక్యుమెంటరీ లో రెండే […]

140 భాషల్లో పాటలు    

కేరళ కు చెందిన 18 ఏళ్ల సుచేతా సతీష్ తన గాన మాధుర్యంతో రెండుసార్లు గిన్నిస్ సాధించింది భాషలతో పాటు ఫ్రెంచ్ హంగేరియన్ జర్మనీ వంటి విదేశీ భాషల్లోనూ పాడగలరు. 85 భాషల్లో పాట పాడింది సుచేతా. 2021 లో ఏడు గంటల్లో 120 భాషల్లో గాత్రాన్ని వినిపించి రికార్డు సృష్టించింది సుచేతా 140 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ లో తన పేరు నమోదు చేసుకుంది. మ్యూజిక్ బియాండ్ బ్యాండ్ రాప్ పేరుతో ఆమె పాటలు […]

విశిష్ఠ గౌరవం

భారతదేశ ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు ఉపాధ్యాయుల, రచయిత కూడా పద్మ సుబ్రహ్మణ్యం ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. సుబ్రహ్మణ్యం మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు 1943 లో జన్మించారు. సంగీతం లో మాస్టర్స్ చేశారు. నృత్యం లో పి.హెచ్.డి తీసుకున్నారు. 1981 లో పద్మశ్రీ, 2003 పద్మభూషణ్ అవార్డు లు పొందారు. 1983 లో సంగీత నాటక కమిటీ అవార్డు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ఇచ్చి గౌరవించారు.తాజాగా  పద్మ […]

హరికథకు గౌరవం

ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాజిల్లా హుబిలి పట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణ లోని వేములవాడ లో పెరిగారు. 14 ఏళ్ల వయసు లో హరికథ నేర్చుకున్నారు. ఇప్పటివరకు కొన్ని వేల హరికథ ప్రదర్శనలు ఇచ్చారు. దేశం లోని విశ్వవిద్యాలయలు అన్ని ఆమె ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు ఆమె సంస్కృతంలోనూ హరికథ చెబుతారు. 2018 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. జాతీయస్థాయి కళాకారిణిగా  హరికథ […]

క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్

శక్తివంతమైన హస్కీ గళంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన  నేపథ్య గాయని ఉషా ఉతుప్ ఆమెను క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ గా పిలుస్తారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం తో సహా పలు భారతీయ భాషలలో 1500 పాటలు పాడారు ఉషా. 2011 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను అనేక అవార్డులు ప్రశంసలు పొందారు. తాజాగా ఆమెను పద్మభూషణ్ వరించింది.

వైజయంతిమాల కు పద్మ విభూషణ్

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా కీర్తి గణించిన వైజయంతిమాల బాల నృత్య సంగీత కళల్లో ప్రవీణురాలు తమిళ చిత్రం వాఙ్కై తో సినిమా రంగంలో ప్రవేశించారు. నృత్య ప్రధానమైన చిత్రాలలో ఆమెకి ఆమే సాటి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్నారు. సినీ సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మ విభూషణ్ అందుకున్నారు.

నెలసరి శుభ్రత ప్రచారం

ఉజాస్ మెన్ స్ట్రువల్ హెల్త్ ఎక్స్ ప్రెస్ ను తీసుకువచ్చింది అద్వేతషా నెలసరి ఆరోగ్యం శుభ్రతలపై అవగాహన కల్పించేందుకు గాను ఈ వ్యాన్ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు నగరాల్లో లక్ష కిలోమీటర్లు ప్రయాణించనున్నది నెలసరి పై కొనసాగుతున్న అపోహలను తీరుస్తూ ఉచిత సానిటరీ నాప్కిన్ లు అందిస్తున్నారు.వ్యర్థాలతో తిరిగి వాడుకునేలా రూపొందించిన ఈ నాప్కిన్ లను స్వయంగా తయారు చేసి పంచుతుంది అద్వేతషా బిర్లా

రోడ్ సైడ్ లైబ్రరీలు

అరుణాచల్ సిస్టర్స్ ఎన్గురాంగ్  మీనా రీనా లు మారుమూల ప్రాంతాల్లో కృషి చేస్తున్నారు. అరుణాచల్ అక్షరాస్యతలో వెనుకబడి ఉంది నాణ్యమైన విద్యను అందించేందుకు రోడ్ సైడ్ లైబ్రరీలు ప్రారంభించారు. మొదట్లో పుస్తకాలు ప్రజలు దొంగలించే వాళ్ళు కానీ,తర్వాత ప్రజలే వాటిని కాపాడుకోవటం మొదలుపెట్టారు. అన్ని పల్లెల్లో నూ ఇలాంటి లైబ్రరీలు ఏర్పాటు చేయాలనుకున్నారు మీనా రీనా లు వీరి కృషి ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఢిల్లీ,బెంగళూరు లో ఉన్నత చదువులు చదువుకున్న ఈ అక్క చెల్లెల్లు ఎన్గురాంగ్ […]

మల్టీ టాలెంట్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్, రైటర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆరతి కడవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చింది కార్గో మూవీ.ఈ ఫిలాసఫికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ముందు ఆరతి తీసిన టైమ్ మెషిన్ అన్న షార్ట్ ఫిలిం తో,పురాణాల కథలతో సినిమాలు తీయాలని లక్ష్యం ఏర్పరచుకుంది. కార్గో సినిమా తీసిన ఐదుగురు నిర్మాతల్లో ఆరతి కూడా ఒకరు.విల్ ఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది చిత్ర సీమలో కృతిమ […]