September 2025
గ్రాండ్ మా గొప్ప సక్సెస్
గ్రాండ్ మా పేరుతో పచ్చళ్ళ బిజినెస్ ప్రారంభించిన జిమ్మీ రాజు కేరళ లోని త్రిసూర్ కు చెందిన వారు. యూరోపియన్ దేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉన్న ఈమె పచ్చళ్ళు ఏమిటో తెలుసా. నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్ళు ఫెడరల్ బ్యాంక్ లో లోన్ తీసుకొని తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి యూరోపియన్ దేశాలకు తీసుకువెళ్ళింది జిమ్మీ రాజు.ఇంత చిన్న నిమ్మకాయ పచ్చడి పరిశ్రమ ఇవాళ ఎంతో మందికి ఉపాధి.
మహిళా కమాండో యూనిట్
ప్రధాన భద్రత కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) తన మొట్టమొదటి ఆల్ విమెన్ కమాండో దళాన్ని ప్రవేశపెట్టింది. వంద మంది మహిళా సి ఐ ఎస్ ఎఫ్ లకు ఫిట్ నెస్ వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్-ఫైర్ డ్రిల్ వంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్ అబ్స్టాకిల్ కోర్స్ లు 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజల్లో శిక్షణ ఇచ్చారు మధ్యప్రదేశ్ లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఆర్టిసి […]
అందాల ఎమ్మిగనూరు చేనేత
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకొనే జరీ అంచు సికో, కాటన్ పట్టు చీరలు ఎంతో ప్రత్యేకం. అంచుల పైన ఏనుగులు అందమైన దారపు ఆకారాలు సహజసిద్ధమైన సాంప్రదాయ సొగసులతో ఎంతో అందంగా ఉంటాయి. వారసత్వంగా వస్తున్న ఈ నేతకలకు గతంలో జాతీయ పురస్కారాలు కూడా అందాయి. ఇక్కడ నేసే జిందగీ దుప్పట్లు, బర్డ్స్ ఐ తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, దోతీలు, మొదలైన ఉత్పత్తులతో ఎమ్మిగనూరు ఒక బ్రాండ్. చీర […]
ఈ ఐదుగురి చేతుల్లో రైల్వే
దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఐదు ప్రధాన విభాగాలకు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు మహిళలే. రైళ్ల ఆపరేటింగ్ విభాగంలో మేనేజర్ కె. పద్మజ. ప్రిన్సిపాల్ ఫైనాన్షియల్ అడ్వైసర్ టి. హేమ సునీత, రైల్వే పోలీస్ చీప్ గా అరోమా సింగ్ ఠాకూర్, ఆరోగ్య పర్యవేక్షణ లో మెడికల్ డైరెక్టర్ గా డాక్టర్ నిర్మలా నరసింహన్, వాణిజ్య విభాగంలో ఇతి పాండే. రాత్రింబగళ్ళు అప్రమత్తంగా రైళ్ల నిర్వహణ లో ఉన్నారు. భారతీయ రైల్వే నిత్యం వేల మంది […]
