Sunday, 28 Jun, 2026

మహిళలకు స్ఫూర్తి

ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్స్ సుధా పాధ్యే. 90 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆడపిల్లలకు సైన్స్ కష్టం కాదని నిరూపించేందుకు ఈ సంస్థ స్థాపించాం అంటారు సుధా. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్ కు సంబంధించి డే కేర్,హెల్త్ కేర్ సెంటర్ లు చిల్డ్రన్స్ విమెన్స్ హాస్టల్ ఉంటాయి. ఈ అసోసియేషన్ ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞాన సముద్రం ఈ […]

నైటింగేల్ ఆఫ్ ఇండియా

భారత జాతీయ కాంగ్రెస్ కు ఈ సంవత్సరం తో 140 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి 100 సంవత్సరాల క్రితం 1925లో అధ్యక్షురాలైన సరోజినీ నాయుడు తొలి మహిళా అధ్యక్షురాలు అని బీసెంట్ అయిదా తొలి భారతీయ అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఆమె చక్కటి స్త్రీ విద్యను ప్రోత్సాహించారు ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం రెండు మహిళా ఉద్యమానికి పదునుపెట్టాయి. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గవర్నర్ గా ఉండగానే […]

ఆమె దర్శకురాలు కూడా

వెండితెరకు నిండుతనం తెచ్చి అగ్రశ్రేణి కథానాయికగా పేరుపొందిన మహానటి సావిత్రి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ ఆమె కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడే దర్శకత్వం లో ప్రయోగాలు చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి ఆమె కథ రచయిత్రి కూడా. వాణిజ్యపరంగా ఇది విఫలం అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. మాతృదేవత,వింత సంసారం వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు.

చిత్తజల్లు కృష్ణవేణి

చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించారు మీర్జాపురం రాజా వారి తో వివాహం అయిన తర్వాత జయ పిక్చర్స్ సంస్థ బాధ్యత తీసుకున్నారు కృష్ణవేణి ఎన్టీఆర్ వంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేశారామె. జయ పిక్చర్స్ ను శోభనాచల స్టూడియోస్ గా పేరు మార్చి ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణవేణి తన 98 సంవత్సరాల వయసులో 2022లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆవిడ కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళం, […]

అనుకోని అవకాశం

రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన 50 సంవత్సరాల రేఖా గుప్తా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ అతిశీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగో మనిషి రేఖా గుప్తా. ఆమె హర్యానాలోని  జులనా జన్మించారు ఆమె న్యాయవాదిగా పనిచేశారు.

కాఫీ వేళ మార్చడం అవసరం

ఉదయాన్నే కాఫీ తాగకపోతే చాలామందికి నిమిషం గడవదు. కానీ న్యూరో సైన్స్ అధ్యయనం ఈ అలవాటు తప్పంటోంది. ఉదయం పూట మన శరీరంలో కార్టిసోల్ విడుదల అవుతుంది. ఈ ఒత్తిడి కలిగించే హార్మోన్ శరీరాన్ని తర్వాతి పనులకు చురుగ్గా ఉండేలా సిద్ధం చేస్తుంది.  అలాంటప్పుడు కాఫీ తాగితే కార్టిసాల్ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి అనవసర కంగారు పుట్టుకొస్తాయి. సృజనాత్మకత పైన ప్రచారం ఎడల కాక ఆందోళన పెరుగుతుంది కనుక నిద్ర లేవగానే కాఫీ అన్న నియమాన్ని […]