May 2020
కిలో అత్తరు యాభై లక్షలు
ఉత్తర ప్రదేశ్ లో కన్నౌజ్ పట్టణాన్ని భారత దేశపు అత్తరు రాజధాని అంటారు. ఇక్కడ వీధివీధికి ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఆర్గానిక్ అత్తరు. గులాబీ,చామంతి,జాజి,బంతి పూలను రాగి పాత్రలో వేసి నీళ్ళు కలిపి మరిగిస్తు ఆవిరికి ఇంకో పాత్రలో గొట్టం ద్వారా పంపుతారు. ఆ ఆవిరి చుక్కలు నూనెగా అత్తరుగా మారతాయి. ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజులు పడుతుంది. గులాబీలతో తయారయ్యె రూహ్ ఆల్ గులాబీ […]
“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి -తోలేటి వెంకట […]
వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లో చంద్ర దత్తా
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఉన్నారు.ఆమె కోల్కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి బ్రిటన్ వెళ్లారు. ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ తో పాటు, ప్రయోగాల్లో ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు విధానాలు పాటిస్తున్నారు లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తున్నారు.కరోనా పై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్ లు తయారు చేశామని,మరో […]
రోగుల సేవలో ముంబయ్ మేయర్
అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా విధుల నిర్వహణ లోకి వచ్చారు ముంబయ్ లోని నాయర్ ఆస్పత్రిలో రాత్రి వేళలో సేవలు అందిస్తున్నారు మేయర్ కిశోరీ పడ్నేకర్. కార్పోరేటర్ కాక ముందు నాయర్ ఆస్పత్రిలోనే నర్స్ గా పని చేశారు కిశోరీ పడ్నేకర్. వాణిజ్య రాజధాని ముంబయ్ ప్రధమ మహిళ ఇలా నర్స్ దుస్తుల్లో రోగుల […]
ఎన్నో ఔషధ గుణాలు
ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న పుదినాను విరివిగా వాడండి అంటున్నారు వైద్యులు. పుదినా ఆకుల్లో ఫినోలిప్ సమ్మెళనాలు ఉంటాయి. ఈ ఆకులు తినటం వల్ల లాలాజల గ్రంధులు చురుగ్గ పని చేసి జీర్ణ ప్రక్రియ కు కావల్లనా ఎంజైములు ఉత్పత్తి సజావుగా సాగుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతోంది. విటమిన్ ఎ,సి, ఫోలేట్ లతో పాటు మెగ్నీషియం,పొటాషియం,ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుదినా రోగనిరోధక శక్తిని పెంచుతోంది. టీ లో […]
ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణా లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్క్ లు తయారవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు నారాయణ సహకారం తో ఇవి తయారవుతున్నాయి. తులసి కర్పూరం,లవంగం పుదినా వాము సంజీవ ధార మిశ్రమాన్ని తయారు చేసి మాస్క్ లకు అద్దుతున్నారు వీటిని వారం రోజుల పాటు ధరించ వచ్చు. మరల ఉతికి సంజీవ ధార అద్ది వాడుకోవచ్చు. కరోనా వ్యాప్తి ని అడ్డుకొనేందుకు ఆయుర్వేద మాస్క్ లతో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన […]
కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాం
బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది నిజమే కానీ ఈ లాక్ డౌన్ తో పనులు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించు కోకుండా వది లేయ లేకపొయాను. ఇప్పుడు నూటయాభై మంది కోసం వండి పెడుతున్నాము అలాగే ఇంట్లో వుండి వంటలు చేసుకోగలిగే సుమారు నూట ఇరవై మందికి సరుకులు పంపిణి […]
అలసట పోగొట్టే బార్లీ
ఎండలు మండుతున్న ఈ కాలంలో నీరసం,అలసట రాకుండా వుండేందుకు బార్లీ జావ తాగమంటున్నారు ఎక్సపర్స్ బార్లీ గింజలు ఉడికించిన నీళ్ళలో మజ్జిగ నిమ్మరసం కలిపి తాగితే రుచితో పాటు పోషకాలు అందుతాయి అరికాళ్ళ మంటలు అన్నింటికీ ఈ బార్లీ పరిష్కారం. బార్లీ దోరగా వేయించి పొడిచేసి జావ తయారు చేసుకోవచ్చు. లేదా బార్లీ మాల్ట్ చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో బాదం పప్పు,కిస్ మిస్ యాలుకలు పంచదార కలిపి బాగా మరిగించి అందులో పాలు కలుపుకొని తాగినా మంచిదే […]
దేవాంకిత విరాళం 80 వేలు
ఒకటో తరగతి చదివే దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి కోసమే ననీ కరోనా తో ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి ఆయుదంగా అవ్వాలని తనకు చాతనైన మాటలతో చెప్పి చక్కగా పాడేది.దేవాంకిత కు తోడుగా వాళ్ళమ్మ పరోమా బెనర్జీ,వాళ్ళ నాన్న కూడా తోడుగా వెళ్ళారు. పాట పూర్తియ్యేసరికి విరాళాలు వచ్చి పడేవి. అలా వారం రొజులు పాటు […]
వాళ్ళు సేఫ్
పిల్లలకు కరోనా సోకినా పెద్ద కంగారు పడనవసరం లేదని,కోలుకునే అవకాశాలు మెరుగ్గ ఉంటాయి సరైన సపోర్టివ్ కేర్ తీసుకొంటే ఆరోగ్యంగా బయట పడతారని చెపుతున్నారు అధ్యయన కారులు. కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు అంతగా బయటపడవనీ. సరైన సమయంలో ఇన్ ఫెక్షన్ ను గుర్తించి సపోర్టివ్ చికిత్స అందిస్తే ఒకటి రెండు వారాల్లో కొలుకుంటారని పరిశోధకులు చెపుతున్నారు. చైనా,సింగపూర్ లలో వేల మంది కరోనా సోకిన పిల్లల పైన చేసిన అధ్యయనంలో కోవిడ్-19 సోకిన పిల్లల్లో ఎక్కువ […]
తెలుగు సామెతలు
జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు ఈ సామెతలు గుర్తు పెట్టు కోవాలి. *ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టేయమన్నట్టు ! *ఎనుబోతు మీద వాన కురిసినట్లు *ఎముక లేని నాలుక ఎటు తిప్పినా ఆడుతుంది * ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. సేకరణ […]
“చాముండీదేవి ప్రసాదం”
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ చాముండి ఆలయం కూడా ఒకటి. చాముండి అమ్మవారు కాళికాదేవి అవతారం అని భక్తులు భక్తిగా పూజించి అనుగ్రహం పొందుతారు.ఇక్కడ అమ్మవారు పుర్రెల దండతో దర్శనం ఇస్తారు.ఈ ఆలయం తాంత్రిక శక్తి గల ఆలయం. నిత్య ప్రసాదం:కొబ్బరి,కోడి,మేక -తోలేటి వెంకట శిరీష
