Sunday, 28 Jun, 2026

మాకు చెప్పండి

కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితిలో తలైతే మానసిక సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పూనుకొన్నారు ప్రొఫెసర్ బీనా చింతలపూడి. ఉస్మానియా యూనివర్సిటీ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ డైరక్టర్ గా ఉన్న బీనా ఈ సమయంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు ఇలాంటి సమయంలో మానసిక సంఘర్షణకు గురయ్యే విద్యార్థుల కోసం రెండు నంబర్ లు కేటాయించారు 9515667087,8008477643 లో యూనివర్సిటీకి చెందిన మనస్థత్వా విశ్లేషకుల […]

ఆమె కృషి ఫలితం

దేశంలో కరోనా వైరస్ ను విజయవంతంగా పారద్రోలిన తొలి ప్రాంతంగా నిలచింది రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.దేశంలో మొదట ప్రకటించిన హాట్ స్పాట్ లలో ఇది ఒకటి. ఈ విజయం వెనక ఉన్నారు ఐఎఎస్ అధికారిణి టీనా దాబి. సివిల్ సర్వీసెస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకొన్న తోలి దళిత మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు ప్రస్తుతం భిల్వారా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. మర్చి 19 న బిల్వారా లో కరోనా తోలి […]

ఎప్పుడో తెలుసు

కరోనా తో ప్రమాదం వచ్చాక అందరినీ చేతుల కడుక్కోండి అంటూ ప్రపంచం మొత్తం ఘొష పెడుతున్నారు. కానీ చేతుల శుభ్రం గా ఉంచు కొంటే వ్యాధులు రావని మొట్ట మొదట కనిపెట్టింది .హంగరీ కి చెందిన ఇగ్నాజ్ సెలెంట్ వైస్ ఆయన 1947 లో లియన్నా జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్నపుడు ప్రసవానంతరం ఎక్కువ మంది జ్వరం తో చనిపోయే వారట .ఈ వ్యాధి ని చైల్డ్ బెడ్ ఫీవర్ అనేవాళ్ళు .ఈ వ్యాధి వ్యాప్తికి […]

ఇంటి శుభ్రం ముఖ్యం

కోవిద్ -19 విజృంబిస్తున్నా సమయం ఇది .ఈ సమయంలో వ్యక్తిగత శుభ్రత తో పాటు ఇంటినీ అద్దంలా ఉంచుకోవాలి .వంటగదిని శుభ్రంగా ఉంచితే ఆరోగ్యం .కిచెన్ ఆప్లెయాన్స్ పై దుమ్ము , ధూళి ,జిడ్డు పేరుకు పోకుండా వీటిని శుభ్రం చేయాలి . గ్యాస్ స్టవ్ పైన నూనె జిడ్డు , పొంగిన పాలు మొదలైన మరకలు పోవాలంటే స్టవ్ పైన వంట సోడా చల్లి స్పాంజ్ తో సబ్బు నీటితో తుడవాలి .వేడినీటిలో గుడ్డ ముంచి, […]

“అక్కమహాదేవి ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోనకర్నూలుజిల్లా,కృష్ణానదీ తీరాన దట్టమైనఅడవిలో ఉన్న శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుని పాతాళగంగ చూసి అక్కడి నుండి భూమికి 200 కిలోమీటర్ల ఎత్తులో కొండరాళ్ళలో ఉన్న శివుని పరమ భక్తురాలైన అక్కమహాదేవిని చూసొద్దాం.సుమతి,నిర్మల శెట్టి దంపతులకి జన్మించిన ఆడపిల్లకి పార్వతీదేవి స్వరూపమని మహాదేవి అని పేరు పెట్టారు.అక్కడి రాజు కౌశికుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకుంటానని సైన్యంతో కబురు పంపాడు అయితే తను పెట్టే షరతులకి ఒప్పుకుంటే తనను వివాహమాడుతానని మహాదేవి చెప్పింది.తన భార్య శివ భక్తిని […]

క్రిములు నశిస్తాయి

సాధారణంగా కరోనా వైరస్ ప్లాస్టిక్ , ఉక్కు ఉపరితలాల పైనా గంటలు సజీవం గా ఉంటుందని అధ్యనాలు చెపుతున్నాయి .ఈ వైరస్ను వదిలించు కొనేందు క్లోరోక్స్ క్రిమి సంహారక ఉత్పత్తులతో ఉపరితలాలు శుభ్రంగా తుడవాలి .క్రిమి సంహారక స్ప్రే, బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన లిక్విడ్స్ తో ఇల్లు క్లీన్ చేయాలి .ఒక కప్పు నీటిలో మూడోవ వంతు క్లోరిన్ బ్లీచ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే క్రిములు నశిస్తాయని చెపుతున్నారు .ఇది అందుబాటులో లేని పక్షం లో […]

సహజమైన బ్లీచ్ లు

ముంజేతి కింద చర్మం ఎన్నో కారణాలతో నల్లబడి పోతు ఉంటుంది .అధిక బరువు , స్వేదం తరచూ వ్యక్తి వ్యాక్సింగ్ ,షేవింగ్ , డియోడరింట్ , స్ప్రే వాడకం వల్ల కావచ్చు .రోల్ ఆన్ డియోడరింట్ లు వాడితే చర్మం నల్ల బడటాన్ని కాస్త తగ్గించ వచ్చు.నిమ్మరసం, బంగాళాదుంప , కీరా స్లైసుల్ని ప్రతి రోజు పదినిముషాలు పాటు నల్లబడిన ప్రదేశంలో ఉంచితే అవి సహకమైన బ్లీచ్ లు గా ఉపయోగిస్తాయి .చందనం పొడి , రోజ్ […]

కీలక పాత్ర

కరోనా కట్టడి చేసేందుకు తన వంతుగా తన ఆఫీస్ నిర్మాణ భవన్ లో 24 గంటలూ శ్రమపడుతున్నారు ప్రీతి సుడాన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారిణి సుడాన్ ప్రస్తుతం న్యూఢిల్లీ లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్ లో పి జీ చేసిన ప్రీతి ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. కేంద్ర […]

వాక్సిన్ కోసం కృషి

కరోనా వైరస్ నిరోధానికి అవసరమైన వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలో ఉన్నారు రేణు స్వరూప్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ కి రేణు కార్యదర్శిగా ఉన్నారు. కోవిడ్-19 సంబంధించి తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెస్టింగ్ కిట్స్ వెంటి లేటర్లు ఉత్పత్తి చేసే స్టార్ట్ ప్స్ కు దిశా నిద్దేశనం చేస్తున్నారు. జెన్ టిక్స్ లో పి హెచ్ డి చేసిన డాక్టర్ రేణు విమెన్ ఇన్ సైన్స్ లో కృషి చేస్తున్నారు ప్రధానికి సంబంధించిన సైంటిఫిక్ […]

కలసి ఎదురుక్కోందాం

తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్. 1997 బ్యాచ్ కి చెందిన ఈ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోనా పై నిరంతర పోరాటం చేస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎం.బి.బి.ఎస్ పట్టా తీసుకొన్న తర్వాత బీలా రాజేష్ సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. తమిళనాడు ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి తో తమిళనాడు మూడో స్థానంలో నిలబెట్టారు కరోనా ఎవరినైనా ఎటాక్ చేస్తుంది […]

కోవిడ్ -19 టెస్ట్ లు ఇక్కడే

ప్రియ అబ్రహాం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరక్టర్. పూణే లో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ మన దేశంలో కోవిడ్ -19 టెస్ట్ చేసే ఒకేఒక్క సెంటర్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐ.సి.ఎం.ఆర్ ఇంకొన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. ప్రియ అబ్రహాం నేతృత్వంలో ‘ఎన్ ఐ వి’బృందం కోవిడ్ -19 శాంపిల్స్ ను అహోరాత్రులు పరీక్ష చేస్తున్నారు. వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మెడికల్ మైక్రో బయాలజీలో ఎం డి, ఆ […]

డాక్టర్ నివేదిత గుప్తా

ఐ సి ఎం ఆర్ లో సీనియర్ సైంటిస్ట్ గా పని చేశారు డాక్టర్ నివేదిత గుప్తా . మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా పరీక్షలు చికిత్సలకు సంబంధించిన ప్రొటొకాల్స్ చూడటం,ఆమె బాధ్యత. న్యూఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజిలోఎం బి బి ఎస్ చేసిన డాక్టర్ నివేదిత. కరోనా వైరస్ కేసుల కోసం దేశవ్యాప్తంగా 130 ప్రభుత్వ లాబరేటరీలను ,52 ప్రైవేట్ లాబ్స్ ను,సిద్ధం చేశారు మాలిక్యులర్ మెడిసిన్ లో ఫై హెచ్ […]

ఫారెస్ట్ యాప్

వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త ఒత్తిడిలో కూడుకున్న వ్యవహారమే ఆఫీస్ లో సాగినంత ఏకాగ్రత ఇంట్లో కష్టమే.ఈ ఒత్తిడి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఈ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే బావుంటుంది .ఫోన్ నిరంతరాయంగా చూస్తుంటే గానీ పని జరగదు అలాటి సమయంలో forest app ని ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ఓ మొక్కను ఫోన్ లో నాటితే చాలు కాసేపు ఫోన్ దూరంగా పెట్టవలసిందే .ఒక విత్తనం ఫోన్ లో […]

ఉద్వేగాలు దాచద్దు

మనసులోని భావోద్వేగాలను కళ్ళు చక్కగా స్పందిస్తాయి .సంతోషం వచ్చినా దుఃఖం కలిగినా కన్నీళ్లు వచ్చేస్తాయి .మన సమాజంలో కన్నీళ్లను బలహీనమైన స్పందనగా చూస్తారు కానీ మనసు తేలిక పడేందుకు కన్నీటిని మార్గంగా ఎంచుకుంటుంది .ఒక్కసారి తీవ్రమైన నిస్సహాయత ఆందోళన, వేదన, భయం, దుఃఖం కలుగుతాయి .ఈ ఉద్వేగాలను అణచిపెట్టటం అనవసరం .వాటిని బయటికి తెస్తేనే స్వాంతన లభిస్తుంది .లాక్ డౌన్ లో ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఇంట్లో బందీగా ఉన్నారు పంచుకొనేందుకు మనుషులు కనిపించక దిగులుగా ఉంటుంది […]

ఏ కొంచెమయినా పర్లేదు

కష్ట కాలం వస్తే ఎవళ్ళూ చేతులు కట్టుకొని తీరిగ్గా కూర్చోలేదు .ఎదో పని చేసి ఇతరులకు సాయపడాలనే చూస్తారు . బీజేపీ ఎంపీ సంగీత కుమారి సింగ్ దేవ్ ఇంట్లోనే కుట్టు మిషన్ పైన స్వయంగా మాస్క్ లు కుట్టడం మొదలుపెట్టారు.చుట్టూ ఉన్న పేద కుటుంబాల వారికి పంచిపెడుతున్నారు .ఒడిస్సా లోని బోలంగీర్ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోలంగీర్ సంస్థాన పూర్వపు రాజ వంశీకుడైన ఆమె భర్త కనక్ వర్ధన్ సింగ్ మాజీ […]

సరిగ్గా ధరించాలి

మాస్క్ లు ధరించడం సరే వాటి గురించి సరైన శ్రద్ధ తీసుకోకపోతే మాస్కుల వల్లే అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు డాక్టర్లు . సబ్బు నీళ్ళు , ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లతో తరచూ చేతులు శుభ్రంగా కడుకుంటేనే మాస్క్ లు ధరించిన ప్రయోజనం నెరవేరుతోంది .మాస్కులు ఎలా ధరించాలి వాడిన తరువాత వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో ముందే అవగాహనా చేసుకోవాలి .మాస్క్ పై భాగంలో ఉండే స్ట్రిప్ ముక్కుని పూర్తిగా కప్పుతూ పైకి ఉండాలి కింద […]

గిరిజనులకు అండ

విద్యాదాస్ మూడున్నర దశాబ్దాల పాటు గిరిజనుల గురించి ఒక రకంగా పోరాటమే చేసింది .ఒరిస్సా లోని రాయిగడ జిల్లా గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు .అవన్నీ ప్రభుత్వ సంస్థలకే అమ్మాలని నియమం .ఎంతో తక్కువ ధరకు వాటిని కొని కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ తో వాటిని ఎన్నో రెట్లు ఎక్కువకు అమ్ముకొనే వాళ్ళు చివరకు చీపుర్లు తయారీ చేసే చీపుర్లు గడ్డి కూడా వాళ్లకు దక్కేది కాదు .వాళ్ళకోసం అగ్రగామి పేరుతో స్వచ్చంద సంస్థ ఏర్పాటు […]

వాటర్ మదర్ అమల రూయా

ఎడారి పల్లెల్లో అమల రూయా ని వాటర్ మదర్ అంటారు .బిందెడు నీళ్ళ కోసం పది పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళే ఆడవాళ్ళ కష్టం చూసి చలించి పోయింది అమల రూయాని .పెద్దవాళ్ళు నీళ్ళకోసం గంటల తరబరి బయటకి పోతే పిల్లలు సరైన ఆహారం లేక చదువు సంధ్య లేక వీధుల్లో తిరుగుతూ ఉంటారు .ఆ పరిస్థితిలో అకార్ చారిటబుల్ ట్రస్ట్ ని రిజిస్టర్ చేసి గ్రామస్థుల భాగస్వామ్యంతో అమల 350 చెక్ డామ్ లు కట్టించింది […]

ఊరినే మార్చేసింది

నేనొక్కదాన్నే ఏంచేయగలను అనుకొంటాం… కానీ ఎంతో మంది ఒక్కళ్ళు గానే ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎందరో జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు.జబ్న చౌహాన్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్న ఊరిలో కాలేజీలో చదివింది. ఉద్యోగం చేస్తూ తండ్రికి సాయ పడేది. ఆమెకు ఊరివాళ్ళు సర్పంచ్ గా ఎనుకున్నారు. సర్పంచ్ అయ్యాక ఆ ఊరి బాగోగులు తనవే అనుకొంది జబ్న. ఆ వూర్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయించింది ప్రతి వారం ఊరంతా […]

ఆరోగ్యం జాగ్రత్త

నిరంతరం టివి ల్లో సోషల్ మీడియా లో వినవచ్చే కరోనా కబుర్లు మనసు నింపేసింది .లాక్ డౌన్ తో ఇంట్లోనే కదలకుండా ఉండటం తో భయం, ఆత్రుత ఆందోళన వంటివి చుట్టుముడతాయి .వీటివల్ల ప్రయోజనం లేకపోగా మనసు భారం పెరుగుతుంది .వీటిని తేలిక పరుచుకొని పనుల వైపు మనసు మళ్ళించు కో మంటున్నారు ఎక్స్ పర్డ్స్.ఏదైనా పుస్తకం చదువుకొంటూ , సంగీతం వింటూ , స్నేహితులతో పదినిముషాలు మాట్లాడుతూ మనసు ను మళ్ళించు కోవచ్చు .ఈ సమయంలో […]