Sunday, 28 Jun, 2026

బంతి నూనెతో కేశాలకు మెరుపు

అందమైన వర్ణాల బంతి పూవులు కేశసంరక్షణలో కూడా ముందుంటాయి. ప్రాచీన కాలం నుంచి కేశ చర్మ సంబంధిత వ్యాధులను అరికట్టడంలో బంతిపూల చికత్సా మంచి ఫలితాలు ఇస్తుంది. బంతి పూల పొడి నూనె ఇతర ఉత్పత్తుల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. బంతి పూల నూనెతో చుండ్రు తగ్గుతుంది. మెరుపును ఇస్తుంది. ఫంగస్ వల్ల తలపైన వచ్చే వ్యాధులను నయం చేయటంలో బంతిపూల ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడుతాయి. మూలికి చికిత్సా విధానమైన ఆయుర్వేదంలో చర్మ రక్షణ కేశసౌందర్యం […]

నా శిక్షణ ఇక్కడే

కెరీయర్ పరంగా దుసుకుపోయే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంది అంటున్నాయి అధ్యాయనాలు. చాలా స్మార్ట్ గా ,తెలివిగా ఒక ఆఫీస్ కు బాస్ గా ముందుకు నడిపించడంలో అమ్మాయిలే ముందు ఉన్నారని ఒక నిరూపించబడిన సత్యం. ఈ మాటల్ని తన చేతుల్లో ఆచరించినట్లు ఉంటుంది.మహనటిలో నటించిన కీర్తీ సురేష్. నేర్చుకోవలనే కొరిక ఉండాలే కానీ ప్రతి ఒక్కరిలోను గురువును చూడగలరు అంటుంది కీర్తి. సెట్ లో వందమంది గురువులుంటారు.ఒక షూటింగ్ కు కావల్సిన టెక్నికల్ విషయాల్లో ఎంతో […]

తల పొడీబారుతుందా..?

ఒకసారి తల పొడిబారిపోయి దురద పెడుతుంటుంది.షాంపులు,రసాయనాలు తలకు వేసుకునే రంగులు కూడ కారణం కావచ్చు. అలాంటప్పుడు ఆలీవ్ నూనె గోరు వేచ్చగా చేసి వేళ్ళతో తల పై బాగా మర్దన చేయాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయన్నే సాలి సిలిక్ అమ్లం ఉన్న మెడికేటేడ్ షాంపుతో స్నానం చేయాలి. అలగే జత్ మల్ పొడిని నీళ్ళలో నాననిచ్చి, ఆ నీటిని వడగట్టి ఆ నీటితో తలకు మసాజ్ చేసిన పొడిబాడటం తగ్గి దురద పోతుంది. ఆపిల్ సికార్ […]

అర్ధం చేసుకొంటేనే ఆరోగ్యం

వయసు పైబడుతుంటే జీవితం పట్ల ఒక అవగాహన ఉండి చేస్తున్న పనిలో ఆనందం కొత్త అర్ధం వేతుక్కోగలిగినవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారంటున్నారు అధ్యయనకారులు. 50 కంటే ఎక్కువ వయసున్న వారిపై రోజు వారిగా గడిపే సమయం వారి భావనలు ఆరోగ్య స్ధితి పైన సమచారం సేకరించారు. 7000మందికి పైగా ప్రశ్నాపత్రాల ద్వారా తీసుకున్న సమాచారన్ని విశ్లేషణలు వారిలో కొందరు తాము ఎదో కొత్త జివితంలోకి అడుగు పెట్టామని ఓపిక తగ్గడం శరీరంలో వచ్చే బలహీనతలు సక్రమంగా […]

నిత్యం కొత్తదనం నాకిష్టం

ఎన్నో సినిమాలు అతిధి పాత్రలు ఎంచుకొన్నరు కారణం ఏమిటి అని అడిగితే అన్ని బాగున్నయనిపిచింది అంటుంది నిత్యా మినన్ . గీత గోవిందంలో ఒక చిన్న అతిధి పాత్ర సోలో క్యారక్టర్ . అలాగే బాలివుడ్ లో మిషన్ మంగళ్ తో అడుగుపెట్టారు నిత్యా. అలా ఉంచితే కొత్త వెబ్ సిరిస్ లోకి అడుగు పెట్టింది నిత్యామినన్. ఇన్ని కొత్త అలోచనలు కేరీయర్ లో ఈ వయసులో అవసరమేనని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఇలా చెప్పింది . […]

లుక్ మారిన సంప్రదాయం

పెళ్ళయాక నల్లపూసల గొలుసులు వేసుకుంటారు. కాని మోడ్రన్ డ్రస్ ల పైకి ఈ నల్లపూసల గొలుసులు అసలు మ్యాచ్ అవ్వవు. కాని అలా అని సంప్రదాయం పక్కన పెట్టలేదు. అలా వచ్చాయి నల్లపూసల బ్రేస్ లేట్స్ ,ఉంగరాలు. ఇవి ఎలాంటి డ్రస్ ల పైకి అయిన మ్యాచ్ అవుతాయి.ఫ్యాషన్ కూడ నల్లపూసల గోలుసు ల్లాగే వీటిల్లో కూడ ఎన్నో వైరైటిలు వచ్చాయి. అలాగే ఉంగరాలు కూడ ఎన్నో డిజైనలలో రాళ్ళు పొదిగి ,నల్లపూసలు జోడించి చాలా అందంగా […]

ఆర్టిఫిషియల్ ప్లాంట్ ప్యానళ్ళు

ఇంటి అలంకరణలో పచ్చదనం ఇవాల్టి రోజుల్లో భాగం. ఇంట్లో ఎలాగో చోటుండదు. అపార్ట్మెంట్స్ కట్టడం ఎక్కువ జానెడు చోటుండదు. ఇక్కడ పచ్చదనం ఎక్కడ అనుకునే వాళ్ళ కొసం ఆర్టిఫిషియల్ ప్లాంట్ ప్యానల్స్ వచ్చాయి. పచ్చదనం చుస్తూ ఉంటే కళ్ళకు ఇంపుగ ఉంటుంది అని నమ్మెవాళ్ళ కొసం ఈ వర్టికల్ గార్డెన్ నిలువుగా గోడపైన పెట్టోచ్చు. ఇవి పెంచే మొక్కలు కాదు.ఆకులు,తీగలు,పూలు ప్లాస్టిక్ తో తయారుచేసుకున్నవి. ప్లాస్టిక్ మెష్ పైన ఈ అకులన్ని అందంగా అమర్చి కనబడతాయి.చతురస్త్రాకారంలో ఉండే […]

మహశివునికి వందనం

ఈరోజు మహాశివరాత్రి శివుడు బోళాశంకరుడు, ఎవరెంత శివున్ని ప్రార్ధిస్తే వాళ్ళకు అంతగా కోరికలు తీరుస్తుంటాడు.కాగా శంకరుడు అంటేనే ఇతరులకు సుఖాన్ని కలిగించేవాడు అనే అర్ధం.పరమేశ్వరున్ని అష్టమూర్తి అంటారు. అంటే ఎనిమిది రూపాల్లో ఉంటాడాన్ని అర్ధం.పృధ్వీ,నీరు,ఆకాశం,తేజస్సు,వాయువు,సుర్యుడు,చంద్రుడు భక్తుడు ఈ ఎనిమిది ఆయన రూపాలే. శివ అంటే ఈశ్వరుడిని శివా అంటే శివపార్వతి అని అంటారు. ఈ శివ,పార్వతుల అనుగ్రహం కోసం ప్రార్ధించవల్సిన రాత్రిని శివరాత్రి అని శివునికి ఎంతో ప్రయోజనకరమైన రాత్రి అని రాత్రంతా శివస్థోత్రం,శివ కీర్తన,శివధ్యానంతో గడపాలని […]

రామేశ్వరం రామనాధ స్వామి

తమిళనాడులోని రామనాధపురం జిల్లాలోని రామేశ్వరంలో ఉంది రామనాధ స్వామి దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.హిందు ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు రామసేతువు నిర్మించి లాంకాధీశుడుతో యుద్దం చేసిన చోటు. ఇక రావణుడిని వదించాక బ్రహ్మహత్యపాతకం నివారించుకోవడం కోసం రామేశ్వరంలో రామనాధేశ్వర స్వామి ని ప్రతిష్టించారు. అందుచేత ఈ ప్రధేశం శైవులకు,వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన క్షేత్రం. రామేశ్వరం ఒక అద్యాత్మిక ప్రదేశమే కాదు అద్భుతమైన దీవి కూడా.

సోమానాధ్ దేవాలయం

గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస పట్టణంలో ఉంది సోమనాథ దేవాలయం. జ్యోతిర్లింగా క్షేత్రంలో ఇదోకటి. దీనిని ప్రభాస తీర్థం అంటారు. అరేబియ సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం .ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం నాలుగడుగుల ఎత్తులో ఓంకారంలో అమర్చి ఉంటుంది.సోమనాధ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ది చెందిన హిరణ్ ,సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం మహా మేరు ప్రసారంగా పిలవబడే ఈ ఆలయకట్టడం ఉంటుంది చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. […]

శ్రీశైలం మల్లికార్జునుడు

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రసిద్దా శివక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా పార్వతీ దేవి భ్రమరాంబిక గా వెలిశారు. దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన ఈ శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలాన్ని శ్రీగిరి ,శ్రీ పర్వతం మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీ అంటే సంపద,శైలమంటే పర్వతం. ఒక శాసన ప్రకారం దీన్ని శ్రీ కైలాసం అంటారు. మల్లికార్జుని గుడి నాలుగు మండపాలతో అపూర్వ శిల్ప సంపదతో ఉంటుంది. ఇక భ్రమరాంబిక ఆలయపు గోడలకు […]

వారణాసిలో విశ్వనాథుడు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉంది. ఇది భారత దేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా ఈ విశ్వనాథుని సేవించి ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమ శివుడే నిర్మించాడని కథనం. అష్టాదశ శక్తి పీఠాలలో కూడా కాశీ ఒకటి. అది గోవింద స్తోత్రాన్ని కాశీలో […]

కేదారేశ్వర స్వామి

ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగాలో ఉంది కేదారేశ్వరాలయం. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్ రాథ్ .గర్హ్యత కొండల పై భాగంలో ఉంది. ఈ గుడి ఆదిశకరులు నిర్మించారంటారు. 12 జ్యోతిర్లింగల్లో ఇది ఒకటి. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంది. వాతావరణం అనుకూలించని కారణాన ఈ కేదార్నాథ్ ఆలయాన్ని వైశాక మాసంలో వచ్చే అక్షయ తృతీయ నుంచి కార్తీక పూర్ణిమ వరకు తెరచి ఉంచుతారు.

నాశిక్ త్రయంబకేశ్వరుడు

మహారాష్ట్రలోని నాశిక్ లో ఉంది త్రియంబకేశ్వరుడి ఆలయం మూడు నేత్రాలుగల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు ,చంద్రుడు ,అగ్ని అనే మూడు తేజస్సులు కళ్ళుగా గలవాడని అర్థం. మన్మథుడిని ఈ నేత్రంతోనే శివుడు బస్మం చేశాడని చెప్పారు.పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం ఇదే.భక్తులు శివుణ్ని మృత్యుంజయ మహిమంత్రంతో మరణం నుంచి కాపాడమని ప్రార్ధిస్తారు.

ఘృష్నేశ్వర కుసుమేశ్వరుడు

మహారాష్ట్రలోని ఔరంగా బార్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహాదేవ్ ఆలయం ఉంది. ఎల్లోరా గుహాలకు దగ్గరలో ఉంది ఈ ఆలయం. ఇక్కడి శివుడిని షుష్ణేశ్వరుడనీ ,దుష్మేశ్వరుడనీ అంటారు.పార్వతి పాపిటను అలంకరించుకున్న కుంకుమ కేసరిలతో తయారైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించిందట ఆ నాటి నుంచి ఆ జ్యోతిర్లింగాన్ని కుసుమేశ్వరుడు అంటారు. సాక్షాత్తు పార్వతీ మాత ప్రతిష్ఠ చేసింది కాబట్టి ఈ జ్యోతిర్లింగానికి ఎనలేని శక్తి ఉందంటారు.

భీమ శంకరుడు

భీమేశ్వర క్షేత్రం ,సహ్యద్రి పర్వత శ్రేణుల వద్ద మహారాష్ట్రలో పూణె జిల్లాలోనే ఖేడ్ తాలూకాలో ఉంది.భీమ శంకరుడు శాకిని ఢాకినీ మొదలైన రాక్షస సముహాలలో సేవించబడుతూ ఉంటాడని స్థలపురాణం నల్ల రాతిలో చెక్కిన ఆలయ శిఖరం చూస్తేనే భక్ది భావం నింపుతోంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికి చాలా దిగువన ఉంటుంది. అడవి కొండలతో ప్రకృతి సౌందర్యానికి మరో పేరుగా ఉంటుంది. కృష్ణా నది మొక్క ఉపనది అయినా భీమా నది ఇక్కడే ఉంటుంది. ఇది శివుడి […]

అమ్మాయిలే ఎక్కువ

సోషల్ మీడియా ఉపయోగం విషయంలో అధ్యాయనాలు జరుగుతున్నాయి. అతిగా ఉపయోగించేది అమ్మాయిలే అని ఈ కారణం తోనే అమ్మాయిల్లో డిప్రెషన్ పెరుగుతుందని ఒక తాజా అద్యాయనం చెభుతుంది. ఐదు గంటలు రోజు సోషల్ మీడియాలో సమయం కేటాయిస్తే డిప్రెషన్ ఖాయం. అమ్మాయిల్లో 25 శాతం అబ్బాయిల్లో 21శాతం డిప్రెషన్ కి గురవుతున్నారు. ఈ సోషల్ మీడియా వాడకంలో నిద్ర తగ్గడం ఇతరులతో పోల్చుకోవడం పెరగ్డం తమ పైన తమకు నమ్మకం తగ్గిపోవడం వల్లే ఈ డిరెషన్ చోటు […]

ఈ పానియం బెస్ట్

ఉదయం లేస్తూనే ఒక కప్పు కాఫీలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. నిద్రమత్తు పొతూ చురుకుదనం వస్తుంది. నిజమే కానీ ఇది నిమిషాల్లో జరిగే చర్య . రోజంతా ఉత్సాహం కోసం మాత్రం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనాలున్నాయని నిపుణుల సలహా. ఇలా తాగితే గ్యాస్ట్రిక్ ప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరం విటమిన్లు,ఖనిజాలు బాగా గ్రహిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టివ్ అనే ఒక ప్రత్యేక పీచు పదార్ధం వల్ల శరీరం బరువు తగ్గుతుంది.

మినీయేచర్ డాల్స్

కెనడా ఆర్టిస్ట్ కామిల్లే అలెన్ క్లే తో రూపోందించిన పాపాయి బొమ్మలో ఆన్ లైన్ లో అమ్మకానికి ఉన్నాయి.పసిబిడ్డ బొమ్మను క్లేతో తయారు చేసి చర్మం రంగు ముడతలతో సహా అన్ని పుట్టిన పిల్లలకు లాగా చేసి చర్మ జుట్టు కల్ళకు సహజంగా అనిపించేలా రంగులు అద్ది చూడగానే అచ్చం పాపాయి అన్నట్లు తయారు చేసింది.కమిల్లే ఈమె సృష్టించిన వేలెడంత మినీయోచర్ పాపాయి బొమ్మలకు మార్కెట్లో ఎంతో గిరాకి. గర్భిణిగా ఉన్న మహిళలకు ఈ బొమ్మలు బహుమతిగా […]

లెమన్ ఫెస్టివల్

ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లోని మెంటిన్ నగరంలో నిమ్మకాయల ఫెస్టివల్ జరుగుతుంది. నగరం మోత్తం నిమ్మకాయలతో అలకరించడం పండగ ప్రత్యేకం.పబ్లిక్ గార్డెన్స్ లో నిమ్మ,నారింజ పండ్లతో ఏనుగులు,జిరాఫిలు వంటి జతువులను తయారుచేసి పెడతారు.కేవలం నిమ్మ పండ్లతోనే అలంకరించిన జంతువులు,భవనాలు బోమ్మలు బోమ్మలు వీధుల్లో ఊరేగిస్తారు.టన్నుల కొద్ది నిమ్మ,నారింజ కాయలు ఈ వేడుకల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు.లక్షల మంది పర్యటకులు మెంటిన్ లో జరిగే ఈ లెమన్ ఫేస్టివల్ చూడటం కోసం వస్తారు.పర్వత ప్రాంతాల మద్యలో వుండే ఈ […]