మనల్ని మనం ప్రేమించుకోవచ్చు
అనుబంధాలు బీటలు పడినప్పుడో లేదా ఆత్మీయుల మరణం తర్వాతనో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అప్పుడు దిగులు పడకుండా మనం మనలాగా ఉండటం నేర్చుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే ఒంటరితనం మనశ్శాంతిని పూర్తిగా మాయం చేయవచ్చు. కానీ అలాంటప్పుడే మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి. ఒంటరి ప్రయాణాలు మొదలు పెట్టాలి. కొత్త ప్రదేశాలను వెతకటం ,కొత్త మనుషులను కలుసుకోవటంలో కొంత శాంతి చిక్కుతుంది. సృజనాత్మకత వృద్ధి చేసుకొని ఏదైనా బ్లాగ్ లేదా […]
మీటూ కి నా మద్దతు
ప్రాంతాలతో సంభందం లేకుండా మీటూ ఉద్యమం సృష్టిస్తుంది. ఈ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు ప్రకటించింది. మహిళలు తమకు జరిగిన వేధింపులను బహిరంగంగా సిద్దంతం మంచి పరిణామం అంటుంది పీవీ సింధు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో మీటూ విషయం మాట్లాడుతూ వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్న వారికి నా అభినందనలు వాళ్ళను నేను గౌరవిస్తున్నాను అని వ్యాఖ్యానించింది.మీరు ఏ వేధింపులకైన గురయ్యరా అన్న ప్రశ్నకు నేను బ్యాడ్మింటన్ లో చాలాకాలంగా కొనసాగుతున్నా. ఇలాంటి […]
ఎంత క్లీన్ చేస్తే అంతా ఆరోగ్యం
వర్షం రోజుల్లోనో రాబోతుందన్న చలికాలంలోను తడిగా ఇంటి మూలాలు చల్లగా ఉంటాయి కనుక క్రిమి కిటాకాల ఇబ్బంది ఎక్కువే. చుట్టు పచ్చదనం ఇంటికి మంచిదే కాని ఇంటి చుట్టు దట్టంగా ఉండే చెట్ల ఆకులు కీటాకాలకు నిలయంగా ఉంటాయి. ఆకులు కింద దోమలు గుడ్లు పెడతాయి. కుండీలలో మొక్కలకు కూరగాయ తొక్కలు, టీ పోడి వేస్తూంటారు. మొక్కలకు ఎదుగుదలకి ఇవి మంచివే కాని వీటివల్ల పురుగులు,చీమలు వచ్చేస్తాయి.ఇంట్లో ఎక్కడైన పగుళ్ళు ఉంటే ఇవన్ని అక్కడికి చేరుకుంటాయి. గోడలు,సీలింగ్ […]
శుభ్రంగా సువాసనతో
స్నానం చేసే నీళ్ళలో నిమ్మరసం పిండితే శరీరం తాజాగా ఉంటుంది. ఒక బకెట్ కి సగం కోసిన నిమ్మకాయ చాలు, టిట్రి ఆయిల్, పూదిన ఆకులు నీళ్ళలో వేస్తే మంచిదే. ముందుగా మంచి నీళ్ళు తాగుతూ ఉంటే శరీరం నుంచి వ్యాక్సిన్లు విడుదలై శారీరక దుర్వాసనలు రావు. దీంతో రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. పాదాలకు దుర్వాసన రాకుండా ఫూట్ స్ప్రే చల్లుకోవాలి. రెండు పూటల స్నానం చేయాలి అలాగే గంధం,బాదం పాలు,వేప తులసి,పసుపు,అశ్వగంధ కలిపిన పెసర […]
శరీరానికి మంచివి
అలసట వల్లనో, ఒత్తిడి వల్లనో జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఇంటి వైద్యం మంచి ఫలితం ఇస్తుంది. ఆహారంలో పాత బియ్యం, బార్లీ, వరి పేలాలు, పాలు, వెన్న, పటిక బెల్లం, గుమ్మడి, అరటి తీసుకుంటూ ఉండాలి. కారం,చేదు,మసాలాలు వాడకుండా ఉండాలి. కారం,చిప్స్,గ్రేవి కూరలు వంటివి శరీరంలో నీటిని ఉపయోగించుకుంటాయి. దానితో జ్వరం వచ్చినంత వేడిగా అనిపించవచ్చు అప్పుడు ద్రవ పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. కొబ్బరినీ ళ్ళు, చెరుకు రసం, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయల […]
ఎంత ధైర్యవంతురాలు స్వాతి
ఈ ప్రపంచంలో చాలా మంది సాధారణమైన వాళ్ళు ఎంతో అసాధరణమైన పనులు చేసి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తోటి వాళ్ళకోసం కష్టపడతారు. అలాంటి వాళ్ళలో స్వాతి గార్గ్ ఒకరు.ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో నివశించే ఇంటీరియర్ డిజైనర్ ఆమె నివశిస్తున్న తులిప్ ఆరెంజ్ అపార్ట్ మెంట్ లో నిప్పురాజుకుంది .మంటలు లేస్తున్నాయి,అందరూ మంచి నిద్రలో ఉన్నారు స్వాతి ఈ విషయం గమనించి పరుగులు తీస్తూ అన్ని అపార్ట్ మెంట్ తలుపులు కొడుతూ అప్రమత్తం చేసింది. […]
గోల్డ్ సేవింగ్స్ మంచిదే
చాలా మంది పిల్లల కోసం బంగారం రూపంలో పొదుపు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న గొలుసులు ,ఉంగరాలు కొంటారు. బంగారం రూపంలో పొదుపు చేయాలనుకొంటే ఆర్ బి ఐ మూడు నెలలకోసారి ఇష్యూ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనవచ్చు. వీటిని ఐదు లేదా ఎనిమిదేళ్ళ నిలువ ఉంచుకోవచ్చు. గడువు కాలం పూర్తయ్యాక అప్పుడు బంగారం ధర ఎంత ఉంటదో అంత ఇచ్చేస్తారు. పోస్టాఫీస్, జాతీయ బ్యాంక్ లు ,ప్రైవేట్ బ్యాంక్ ల్లో ఈ బాండ్స్ దొరుకుతాయి. […]
సెలబ్రిటీ స్టూడెంట్
కేరళ లిటరీ మిషన్ ప్రోగ్రామ్ లో కాత్యాయని అమ్మ నాలుగో తరగతి పరీక్షల కోసం పేరు రిజిష్టర్ చేసుకొంది. ఈ విద్యార్థిని వయసు 96 ఏళ్ళు. పదోతరగతి పూర్తి చేయాలని కంకణం కట్టుకొందట. కేరళలోని అళప్పుళ జిల్లా చప్పాడ్ గ్రామ పంచాయితీలోని ముత్తూమ్ ఆమె ఊరు. ఈమె అప్లికేషన్ చూసి అధికారులు మురిసిపోయారు.45 వేలమంది సీనియర్ సిటిజన్స్ లిటరీ మిషన్ పరీక్ష రాశారు. అందులో కాత్యాయని అమ్మ నాలుగవ తరగతికి అర్హత సాధించింది. ఈమెకు మలయాళం ఛానల్ […]
సహజమైనవే ఆరోగ్యం
సాధారణంగా మనకి దొరికే ప్యాకేజీ ఫుడ్స్ లో నిల్వ ఉండేందుకుగానూ బెంజో ఎయిడ్స్, సల్ఫయిట్స్ లాంటి నిల్వ రసాయనాలు పరేటెడ్ డ్రింక్స్ లోనూ ,సాస్లు ,బత్తాయి పండు రసంలోనూ ఉపయోగిస్తారు.వీటివల్ల అనారోగ్యాలు తప్పవు. ప్రాసెస్ చేసిన మాంసం తినటం వల్ల దానిలో ఉండే నైట్రేట్స్ క్యాన్సర్ కు కారణం అవుతాయి. కానీ ఆక్సిజన్ ను లేని ఫ్యాకింగ్ తో కొంత నష్టం తక్కువ .ప్రకృతి సహజంగా మనకు లభించే ఆర్గానిక్ ఉత్పత్తులు ఇరవై నుంచి 30రోజుల పాటు […]
బ్రిస్క్ వాకింగ్ ఉత్తమం
ఎముకలు బెణకకుండా కండరాలు పట్టేయకుండా వ్యాయామం చేసే ముందర వార్మప్ ఎక్సర్ సైజ్ తప్పని సరిగా చేయాలి. నిలబడ్డ చోటునే మార్టింగ్ చేయాలి లేదా కాస్త దూరం నడవాలి. ఈ నడక కూడా బ్రిస్క్ వాకింగ్ అయితే శారీరక ఫిట్ నెస్ బావుంటుంది. సాధారణంగా ఫిజికల్ గా ఫిట్ నెస్ తో ఉండటం అంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచిన శరీరం సులువుగా అలసట లేకుండా ఉండటం .కాస్త మెట్లెక్కినా ఊపిరి అందటం లేదంటే ఫిజికల్ ఫిట్ […]
పచ్చని చెట్లు చూసినా చాలు
పని పైన ఏకాగ్రత కుదరక ఇబ్బందిగా ఉంటే ఆ నిమిషంలో కాసేపు కిటికీలోంచి కనబడే చెట్లనైనా చూస్తూ రిలాక్స్ అవమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రకృతి ఆధారిత వ్యాయామాలతో మూడు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడూ నాలుగు గోడల మధ్యనే గడిపేవారు కొద్ది సేపైనా బయటివాతావరణంలోకి రావాలి. అప్పుడే ఆ పచ్చని ప్రకృతి కళ్ళకు శాంతినిచ్చి మనసు,శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతుంది.పోనీ ఆఫీస్ ఇంటిదగ్గర పార్కులు చెట్లు లేవని నిరాశపడనక్కరలేదు,కుండీల్లో పచ్చని చెట్లు పెంచి ఏ మూల ఉంచుకొన్న కాసేపు ఆ […]
దీనికి తిరుగులేదు
ఎప్పుడు పనిలో మునిగి ఉంటాం .ఇంట్లో పనీ లేదా ఆఫీస్ పనీ స్ట్రిక్ట్ గా భోజన వేళలు పాటించలేక పోతాం.లేదా ఎక్కువ సార్లు కాఫీ ఫ్యాట్ వంటివి ఉన్నా ఆహారం తీసుకొవటం వల్లనో కడుపులో బాక్టీరియా వల్ల అనారోగ్యం రావచ్చు. అలాంటప్పుడు మందులు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ,యాంటీ బాక్టీరియా గుణాలు కలిగి ఉంటాయి. అల్లం మెత్తగా దంచి ఏవీ కలపకుండా చిక్కగా రసం పిండి దీనిలో తేనె ,నిమ్మ […]
ఇది మానసిక చికిత్సా విధానం
మానసిక భావోద్వేగ సమస్యల నుంచి బయటపడేందుకు డాన్స్ థెరఫీ మంచిదంటున్నారు .ఇందులో శారీరక కదలికలతో పాటు ధ్యానం ,యోగా, నటన, చిత్రకళ వంటివి భాగంగా ఉంటాయి. ఇది విదేశాల్లో పాపులర్.మనదేశంలో అయితే భరత నాట్యం,కూచిపూడి వంటి నృత్యాలలో ఉన్నా కాళ్ళు చేతులు కదలికలు ముద్రలు వాటి కోసం శరీరం క్రమబద్దంగా కదలటం చేస్తారు.ఎన్నో సమస్యలకు మూలం బలవంతగా అణచబడ్డ భావోద్వేగాలు , ఇష్టంలేని చదువు ఒత్తిడే .స్వాతంత్రం లేని సంసారంలో చిక్కులే .జానపద నృత్యా భంగిమలతో ముఖకవళికలు మార్చటం […]
మంచి మాయిశ్చరైజర్
అరటి పండు ఏ కాలంలో అయినా దొరికేదే. ఇది పోషకాలకు నిలయం. చర్మానికి శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ బి6 సమృద్ధిగా ఉండి చర్మం మృదువుగా చక్కని ఎలాస్టిక్ ఉండేలా సహకరిస్తాయి. అరటి పండు లోని యాంటీ ఆక్సిడెంట్స్ వార్ధక్యం నుంచి చర్మాన్ని రక్షస్తాయి. వీటిలోని నీటి శాతం చర్మానికి తగిన హైడ్రెషన్ ఇస్తుంది. అరటి పండు గొప్ప మాయిశ్చరైజర్ . పండులోని విటమిన్ ఎ చర్మం కోల్పోయినా తేమను తిరిగి పొందేందుకు సహాకరిస్తుంది. […]
పర్మినెంట్ మేకప్
ఇప్పుడు కొన్ని కార్పొరేట్ క్లినిక్ లు పర్మినెంట్ మేకప్ గురించి చెపుతున్నారు. ఇది ఎడ్వాన్స్ డ్ మేకప్ టెక్నిక్ .చిన్న చిన్న పిగ్మెంట్స్ ను ఎటువంటి క్లెన్లింగ్ ప్రకియల్లోనూ పొగొట్టకుండా చర్మంలోకి పంపిస్తారు.ప్రత్యేకమైన పరికరాలు కలర్ పిగ్మెంట్స్ తో మేకప్ అప్లైయ్ చేస్తారు. ఈ పర్మనెంట్ మేకప్ ప్రాజక్ట్ లో ఐబ్రో షేవింగ్, ఐ లైనింగ్ ,లిప్ కలరింగ్ ,బ్యూటీ స్పాట్ ,తెల్ల మచ్చలు కవర్ చేయటం వంటివి కూడా ఉంటాయి. ఇందులో వాడే పరికరాలు జర్మనీ […]
అలసట వల్లే కావచ్చు
మొహాం పైన డార్క్ సర్కిల్స్ ,వలయాలు కన్పించటానికి అనారోగ్యమే కానక్కర్లేదు,నిద్ర లేక పోవటం ,ఒత్తిడి,గంటల కోద్దీ కంప్యూటర్ పైన వర్క్ చేయటం కూడా కళ్ళ కింద నలుపుకు కారణం అవుతుంది. ఎప్పుడు మంచి మాయిశ్చరైజర్ తో చర్మాన్ని హైడ్రేడ్ చేసుకోవాలి.ఎండలో వెళ్లేప్పుడు డార్క్ సన్ గ్లాస్ లు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటర్ ముందు పని చేసేప్పుడు యుపి ప్రోటెక్టిల్ గ్లాస్ లు వాడితే మంచిది.పగటి వేళల్లో సి సెరమ్ కళ్ళ కింద అప్లైయ్ చేయాలి.అలాగే రాత్రి పడుకొనే […]
సహాజమైన ఫేస్ పాక్స్
రసాయనాలు వాడకుండానే చర్మం మెరిసిపోయేందుకు మన వంటగదిలో సామాన్యంగా మనం ప్రతి రోజూ వాడే వస్తువులు పనికి వస్తాయి. సాధారణంగా మనం ఉదయాన్నే నిమ్మరసం తేనె కలుపుకోని తాగితే మంచిది అనుకంటాం . ఆ తేనె సహాజమైన యాంటీసెప్టిక్ .ముఖం ,మెడకు ఈ తేనె పట్టించి పావుగంట తర్వాత కడిగేయవచ్చు. ఆలాగే శనగపిండి పెరుగు కలిపి అప్లైయ్ చేస్తే ఎండకు ఏర్పాడే టాన్ పోయి చర్మం మెరుస్తుంది.గుడ్డు సొన ఏమీ కలపకుండా నేరుగా అప్లైయ్ చేసి ఆరిపోయాక […]
నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు
దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సృష్టిలో ఉండే సర్వ ప్రాణుల్లో ఉండే మూలరూపం పరాశక్తి సమస్థ చైతన్య ఆమెలో అంతర్భాగం ఆ శక్తి స్వరూపిణి ఆశ్విజ శుద్ద పాడ్యమి రోజు అవతరించి నవమి నాడు రాక్షస సంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపలతో అమ్మవారిని ఆరాధిస్తారు మహలక్ష్మి ,సరస్వతి కాత్యాయని,మహగౌరి ఏ పేరుతో పిలిచినా అమ్మ కరుణా స్వరూపిణి. జగదాంబ తొమ్మిది రోజుల పాటు శత్రు సమ్హారం చేసి పదో […]
జ్ణానపీఠ్ బోర్డ్ చైర్ పర్సన్ గా ప్రతిభా రాయ్
ప్రముఖ రచయిత్రి జ్ణానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభ రాయ్ భారతీయ జ్ణాన్ పీఠ్ అవార్డ్ ఎంపిల బోర్డుకు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు ఒరిస్సాకు చెందిన ప్రతిభా రాయ్. 1997లో రచించిన యజ్ణాసేని పుస్తకానికి మూర్తిదేవి అవార్డు లభించింది. అమే సాహిత్య సేవకు గుర్తింపుగా 2011లో జ్ణానపీఠ్ అవార్డు లభించింది. ఆమె ఇప్పటివరకు భారతీయ జ్ణాన్ పీఠ్ అవార్డు సభ్యురాలుగా ఉన్నారు.
బంగారు చీరెలో దుర్గమ్మ
దసరా కోసం కలకత్తాలో దుర్గాదేవి మడపాలు అలంకరించడం మొదలైంది. సంతోష్ మిత్రా స్క్వేర్ లో ఏర్పాటు చేసిన మడపం అమ్మవారి విగ్రహం ఎంతో చక్కగా ఉంది. లండన్ థీమ్ తో తయారు చేసిన మండపం ఇది. అయితే దుర్గా మాతకు కట్టిన చీరె 22 కేజీల బంగారంతో తయారు చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు.పువ్వులు,పక్షులు సీతాకోక చిలుకలతో ఈ చీరె పై 50 మంది నిపుణులు ఎంబ్రాయిడరీ చేశారు.
