Tuesday, 28 Jul, 2026

పాముల రక్షణ ధ్యేయం

51 వేల పాములను కాపాడిన సర్ప మిత్ర వనితా జగదేవ్ బోరాడే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారం తో గౌరవించింది మహారాష్ట్ర లోని బుల్దానా ప్రాంతానికి చెందిన వనిత బోరాడే 12 వ ఏటనే తండ్రి స్ఫూర్తితో పాములు ఎక్కడ కనిపించినా పట్టుకుని అడవుల్లో వదిలేది. 30 ఏళ్లుగా ఆమె పాముల సంరక్షణ లో ఉంది. ఇన్ని పాములను రక్షించినందుకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ లో నమోదయింది. ఈమె చిత్రంలో పత్రిక […]

వాట్ వుయ్ టాక్  ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్

న్యూ యార్క్ లో స్థిరపడ్డ మహారాష్ట్ర యాక్టివిస్ట్ సోహైలా అబ్దుల్ అలీ రాసిన వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్ ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. భారతదేశపు తొలి రేప్ సర్వెయివర్ ఆమె.1980 లో సోహైలా 18 ఏళ్ళ వయసులో ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది ప్రాణం కంటే శరీరంపై జరిగింది విలువైంది కాదనుకొన్నాను నా జీవితం విలువ నా శరీరంలో లేదనుకున్నాను అంటుంది సోహైలా ఆమె రాసిన మేడ్ […]

బాయ్స్ డోన్ట్ క్రై

బాయ్స్ డోన్ట్ క్రై  (Boys Don’t Cry) పేరుతో నవల రాసింది మేఘన పంత్. ముంబై లో చదువుకొని ఎన్ డి టివి లో రిపోర్టర్ గా పనిచేసింది మేఘన. ఆమె కథ రచయిత్రి. 2007 లో వివాహం చేసుకొని 2012 లో పెళ్లి నుంచి బయటకు వచ్చింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు రాసింది. ఆమె నవల ది టెర్రీ బుల్ హారిబుల్ సినిమా గా రానున్నది బాయ్స్ డోన్ట్ క్రై నవల మేఘన జీవిత […]

నిజమైన జర్నలిస్ట్

ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ అయినా బహార్ దత్  పర్యావరణ అంశాలను గురించి ఎన్నో విలువైన వార్త కథనాలు రాశారు. ఆమె రాసిన  రివైల్టింగ్ ఇన్ ఇండియా గ్రీన్ వార్స్ ఎన్నో ప్రశంసలు పొందాయి జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న బహార్ దత్  ఎర్త్ టాక్స్ పేరుతో రీసెర్చ్ పౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. డిల్లీలోని బాదల్ పూర్ గ్రామం మొత్తం పాములను ఆడించే వృత్తులోనే జీవిస్తున్నారని స్వయంగా చూసి వారి కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగి […]

సక్సెస్ ఫుల్ బునాయ్

బునాయ్ బ్రాండ్ తో ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పరి పూనమ్ చౌదరి జైపూర్ లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చిన్నప్పటినుంచి ఫ్యాషన్ దుస్తులు అంటే ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి 2016 లో బునాయ్ పేరుతో జైపూర్ లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబించే ఫ్యాషనబుల్ ఉండే దుస్తులతో స్టోర్ ని ప్రారంభించింది మూడున్నర లక్షల మంది కస్టమర్లకు కోట్ల టర్నోవర్ తో పూనమ్ కి […]

కేక్ ఆర్టిస్ట్ అశ్విని

కేక్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించి, డ్రీమ్ కేక్ అకాడమీని స్థాపించి వేల మందికి డిజైనర్ కేక్స్ తయారు చేయటం నేర్పించారు అశ్విని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన అశ్విని న్యూయార్క్ కాలినరీ ఎడ్యుకేషన్ నుంచి మేకింగ్ లో పట్టా తీసుకున్నారు 2006లో డ్రీమ్ కేక్స్ ప్రారంభించారు. చక్కెరతో నిజమైన పువ్వు లాంటి కేక్ డిజైన్ చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందారు అశ్విని. కేక్ ఆర్టిస్ట్ అన్న పదం అశ్విని నీతోనే ఆరంభం అయ్యింది అంటే ఆశ్చర్యం లేదు. […]

మహిళా యోధుల పార్క్

రాజమహేంద్రవరం లోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో . పాల్ చౌక్ పేరుతో ఒక పార్కు ఉంది ఈ పార్కు ప్రత్యేకత ఉంది దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన 12 మంది మహిళా దేశభక్తుల విగ్రహాలున్నాయి. దుర్గాబాయి దేశ్ముఖ్,దువ్వూరి సుబ్బమ్మ గారు, కాశీభట్ల వెంకటరమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, గూడూరి నాగరత్నమ్మ, గుజ్జు నాగరత్నం, అలివేలమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, మద్దూరి వెంకట రమణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ,సోదెమ్మ శివరాజు సుబ్బమ్మ వంటివారి వీరి చరిత్రను స్మరించుకునేలా ఈ పార్క్ […]

అందరూ మహిళలే

మతుంగా రైల్వే మేనేజర్ మమతా కులకర్ణి. అంతేకాదు 2017 నుంచి ఈ స్టేషన్ ను మహిళలే నిర్వహిస్తున్నారు. బుకింగ్ క్లర్కులు, అనౌన్సర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం 44 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. ఈ ప్రత్యేకత కారణంగా మాతుంగా రైల్వే స్టేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కి ఎక్కింది. వీరి స్ఫూర్తితో రైల్వేశాఖ హైదరాబాదులోని బేగంపేట, విద్యానగర్ స్టేషన్ లలో మొత్తం మహిళా సిబ్బందిని నియమించింది.

ప్రపంచంలో తొలి రివర్ పైలెట్

ప్రపంచంలో తొలి మహిళా రివర్ పైలెట్ రేష్మ నీలోఫర్ ప్రపంచంలోని పలు నౌకాశ్రయాలకు నౌకలు వెళుతూ ఉంటాయి. ఆ నౌకల పైలెట్ లకు స్థానిక రేవు లోనీ మార్గం, ఇతర సమస్యలు తెలియవు. అందుకని ఆ నౌకలకు స్థానికంగా శిక్షణ పొందిన రివర్ పైలెట్స్  ఉంటారు. చెన్నైకు చెందిన రేష్మ నీలోఫర్ ఇప్పుడు కలకత్తా రేవులో రివర్ పైలెట్ గా పనిచేస్తున్నారు. ఆమె నీలోఫర్ అకాడమీ ఆఫ్ మెరి టైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో శిక్షణ […]

నేవీ లో అత్యున్నత ర్యాంక్

నౌకాదళం లో వైద్య విభాగపు చీఫ్ షీలా సమంత మథాయ్ 1985 లో నేవీ లో డాక్టర్ గా చేరిన షీలా సామంత 26 సంవత్సరాల సర్వీస్ లో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఐ.ఎన్.హెచ్.ఎస్ అశ్విని నౌకకు ఆమె కమాండర్ ఆఫీసర్ నేవీ ముంబయ్ లోని ఇండియన్ నేవీ హాస్పిటల్ ల్లో కోవిడ్ సమయంలో షీలా సమంత ఇంచార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ కి మెడికల్ ఆఫీసర్ షీలా. దేశం గర్వింపదగిన […]

మహిళ సెక్యూరిటీ గార్డ్స్ ఈమె కల

2009లో ఇద్దరు భాగస్వాములతో సేఫ్ హ్యాండ్ 24/7 అనే కంపెనీ స్థాపించింది శ్రావణి పవార్ ఆమె కర్ణాటక లోని ధార్వాడ్ లో పుట్టారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ లను ప్రమోట్ చేయడం ఆమె కోరిక. స్త్రీలను విప్పించి వారి మొహమాటం పోగొట్టి శిక్షణ ఇచ్చి వారిని డ్యూటీ లకు పంపే పనిలో మొదట్లో చాలా కష్టపడ్డారు  శ్రావణి. ఆమె సేఫ్ హాండ్స్ సంస్థ లో 60 శాతం మంది మహిళా గార్డ్స్ ఉంటారు. 23 ఏళ్ల వయసులో […]

పది లక్షల మందికి శిక్షణ

భారతదేశంలో అత్యంత పురాతన యోగ ఉపాధ్యాయురాలు నానమ్మల్ ఆమె తన జీవిత కాలంలో 10 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజూ వంద మంది విద్యార్థులకు బోధన ఇచ్చేవారు. ఆమె శిక్షణ ఇచ్చిన వారిలో 600 మంది ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షకులు గా ఉన్నారు.1920 ఫిబ్రవరి 24న తమిళనాడులోని కోయంబత్తూరు లోని జమీన్ కలియపురం లో పుట్టిన నానమ్మల్ తండ్రి తాత ఇద్దరు రిజిస్టర్ ఇండియన్ మెడిసిన్ ప్రాక్టీషనర్లు. వివాహం తర్వాత ప్రకృతి […]

మొదటి ఘనత ఆమెదే

దుర్గా ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా పిలుస్తారు ఓయినం బెమ్ బెమ్ దేవిని. ఐ ఎ ఎఫ్ ఎఫ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా రెండు సార్లు 2017 లో అర్జున్, 2020 లో పద్మశ్రీ అవార్డ్ లు ఆమెను వరించాయి. ఫుట్ బాల్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె ఇంఫాల్ లో జన్మించిన బెమ్ బెమ్ దేవి పదేళ్ళ వయసులో ఇంఫాల్ యునైటెడ్ పయోనీర్స్ క్లబ్ లో […]

వరల్డ్ రికార్డ్ ఇది

100 కేజీల కూల్ కేక్ ముక్కలతో  మిలన్ బార్బీ క్యాథడ్రెల్‌ నమూనా నిర్మించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది పూణే కు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్ బ్రిటన్ కు చెందిన ఒక పురాతన చర్చి క్యాథడ్రెల్‌ చర్చ్‌. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేక్ ముక్కలు డిజైన్ చేసి చర్చ్‌ రూపం తెచ్చేందుకు ప్రాచీ కి నెల రోజులు పట్టింది. 6 అడుగుల 4 అంగుళాల పొడవైన నిర్మాణం. ఈ రాయల్ ఐసింగ్ […]

ఎవరికైనా రావచ్చు

ప్రతిరోజు వ్యాయామం చేస్తూనే ఉన్నాను ఖరీదైన పోషకాహారం తీసుకుంటాను. ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతాను హాయిగా నిద్ర పోతాను ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేశాను. నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదనుకున్నాను కానీ అది అపోహే అని తేలిపోయింది. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటున్నారు జీరోధా సంస్థ కో పౌడర్ సీమా పటేల్, గత నవంబర్ నుంచి ట్రీట్ మెంట్  మొదలు కుటుంబం సభ్యుల మద్దతు, బీమా రక్షణ ఉంటే ఈ […]

యూనియన్ ఏర్పాటు లక్ష్యం

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతం లోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షి చాలా తొందరలో సిమ్లా లో ఫస్ట్ ఉమెన్ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఆమె పేద మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పుతోంది. సిమ్లా లో డ్రైవింగ్ అంత సులభం కాదు ఆ హిల్ స్టేషన్ కు చెందిన డ్రైవర్ మీనాక్షి నేగి డ్రైవింగ్ వృత్తిగా చేసుకుంది. టాక్సీ కొనుక్కొని  నడవడం మొదలు పెట్టాక కోవిడ్ వచ్చింది. […]

ఆమె సంకల్పబలం

గుజరాత్ కు చెందిన 42 ఏళ్ల నీతా పటేల్ ను వాటర్ ఛాంపియన్ గా పిలుస్తారు.గుజరాత్‌లోని మోగ్రవాడి కి చెందిన నీతా పటేల్ జీవితంలో నిలబడేందుకు విద్యే మార్గమని నమ్మారు.బారుక్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ‘అగాఖాన్‌’ గ్రామీణ కార్యక్రమంలో భాయగమయ్యాక నీటి కోసం మహిళలు పడే ఇక్కట్లు తెలిసాయి. ఆదివాసి గ్రామీణ మహిళలను చైతన్యం చేసి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించారు. వరద నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యామ్ లు,ఎత్తిపోతల పథకాలు ఎన్నో నిర్వహించి […]

సాహస రూపం

ఇంజనీరింగ్ చదువుకొంటున్న 21 సంవత్సరాల అనామిక శర్మ స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది. ఈ సంవత్సరం దుబాయ్ డ్రాప్ జోన్ నుంచి ఏ కాటగిరి ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళలే ఈ లైసెన్స్ పొందారు.మొదటి సారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు పదకొండేళ్లు ఆ తర్వాత 42 జంప్ లు సాధించిన ఘనత […]

శానిటరీ బెల్ట్ ఆవిష్కర్త బీట్రైస్

శానిటరీ బెల్ట్ కనిపెట్టిన మేరీ బీట్రైస్ డేవిడ్ సన్ కెన్నర్ ఆఫ్రికన్-అమెరికన్. ఈమెది ఆవిష్కర్తల కుటుంబం చెబుతారు. నాన్న అక్క కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1912 లో జన్మించిన బీట్రైస్ బాల్యం నుంచే గ్యాడ్జెట్లు, గృహ సంబంధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టారు. 1920 ల్లోనే శానిటరీ బెల్ట్ ఎక్కడ కనిపెట్టారు. పేటెంట్ తీసుకుని డబ్బు లేక అది వెలుగులోకి వచ్చేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. పేటెంట్ తర్వాత దాన్ని లీకేజ్ సమస్య రాకుండా మాయిశ్చర్ ప్రూఫ్ […]

జీవితాన్ని మార్చిన ఫోటో

కిస్బూ, కేరళలో మోడల్.ఈమె రాజస్థాన్ కు చెందిన సంచార తెగకు చెందిన అమ్మాయి. కేరళలోని కన్నూరు జిల్లా సమీపంలో అండలూరు లో అండలూరు కావు అనే ప్రాచీన రాముడి దేవాలయం ఉంది. రాముణ్ణి రామాయణాన్ని తలుచుకుంటూ ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే తిరుణాలలో ఫోటో తీసేందుకు వచ్చిన అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ బెలూన్లు అమ్ముతున్న పదహారేళ్ల కిస్బూ అనే అమ్మాయి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక్కరోజులో లక్షన్నర మంది ఈ ఫోటోలకు […]