-

సబ్ టైటిల్స్
లాక్ డౌన్ సమయాన్ని ఎంతో మంది చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్నారు. కేరళ,నొర్ నార్ కు చెందిన స్వాతి లక్ష్మి విక్రమ్ కొట్టాయంలోని పి.ఎం.ఎస్ కాలేజీలో బిఎ ఇంగ్లీష్…
-

ఎన్నో మార్పులు తప్పవు
కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థ ఎలా మారుతోందో నేను చెప్పలేను గానీ సామజిక జీవనం మాత్రం తప్పని సరిగా మారిపోతుంది. భౌతిక దూరం జీవితంలో భాగమైపోతుంది నలుగురితో…
-

వాళ్ళ సంరక్షణ మన బాధ్యత
బాలల సంరక్షణ మనందరి బాధ్యత. వాళ్ళను మనం కాపాడుకోవాలి అన్నారు ప్రియాంక చోప్రా. ప్రపంచ బాలల సంరక్షణ కోసం అంతర్జాతీయ పర్యావరణ టీనేజ్ కార్య కర్త గ్రెటా…
-

పేదలకు ఉచితం
లాక్ డౌన్ సమయంలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు తోటి వాళ్ళకు చేస్తూనే ఉన్నారు. ముంబయ్ లోని మహిళా ఆటో డ్రైవర్ శీతల్,ఈ లాక్ డౌన్ లో…
-

రాళ్ళతో వంట
కెన్యా లోని మోంబాసా లో నివశించే ఒక తల్లి ఆకలి తో ఏడుస్తున్న తన బిడ్డలను ఓదార్చేందుకు గిన్నెలో రాళ్ళను ఉడికిస్తూ వాళ్ళను నమ్మించబోయింది. పెనికా బహతీ…
-

సత్యజిత్ రాయ్ ‘ చారులత ‘
చారులత బెంగాలీ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం 1901 నేపథ్యంలో జరిగిన కథ. సినిమా తీయాలను కొన్నవాళ్ళు ఒక స్టోరీ కోసం…
-

సహృదయాలున్నారని తెలుసుకొన్న
నాకు రాయటం ఇష్టం. చాలా కాలంగా ఏమీ రాయటం లేదు ఈ లాక్ డౌన్ లో మళ్ళీ కలం పట్టుకున్న. ఒక పోస్ట్ చేశాను నేను తిండికి…
-

బాండిట్ క్వీన్
భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన బాండిట్ క్వీన్ చాలా బావుంటుంది. ఇది పూలన్ దేవి ఆత్మకథ. పూలన్ దేవి 11 సంవత్సరాల వయసులో భర్త ఇంటికి…
-

కళ్ళజోడు మార్చండి : మాళవికా మోహనన్
కల్పిత పాత్రల్లో కూడా స్త్రీలు వంటకే పరిమితమా ? ఆడవాళ్ళ పనులు,మగవాళ్ళ పనులు అన్న బేధం ఎప్పటికి పోతుంది. ఇకనైనా స్త్రీలు ఇలా వుండాలి అనే కళ్ళజోడు…
-

వైద్యరంగానికే సెల్యూట్
దుబాయ్ లో పనిచేస్తున్న బారతీయ వైద్యురాలు అయేషా సుల్తానా చేసిన ట్వీట్ వైరల్ అయింది. అక్కడి కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న డాక్టర్ల లో అయేషా…
-

సౌందర్యం అర్ధం మారింది
ఒకప్పుడు భారత దేశంలో సంప్రదాయబద్ధమైన అందాలు ప్రామాణికాల ప్రకారం తెల్లని మేని ఛాయనే అందంగా పరిగణించేవారు. అయితే సౌందర్యం పట్ల భావనలు పూర్తిగా ఇవ్వాల్టికి మారిపోయాయి. సౌందర్య…
-

వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లో చంద్ర దత్తా
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఉన్నారు.ఆమె కోల్కతాలో…
-

రోగుల సేవలో ముంబయ్ మేయర్
అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా…
-

కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాం
బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది…
-

దేవాంకిత విరాళం 80 వేలు
ఒకటో తరగతి చదివే దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి…
-

సుధా మూర్తి దాతృత్వం
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి 120 కోట్ల రూపాయిల ను ఈ కోవిడ్-19 సమయంలో ఖర్చు చేశారు సుధా మూర్తి .వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రి ని ఏర్పాటు…
-

వెయ్యి కిట్లు డొనేట్ చేశా
లాక్ డౌన్ లో నేను వంటరిగా లేను. నాకు నేను తోడుగా ఉన్నాను. ఎంతో మంది తో ఇంటరాక్ట్ యి ఉన్నాయి. నాకు నేను చేయగలిగిన సాయం…
-

ఛానల్ శిల్పా శెట్టి కుంద్రా
సాగరకన్యగా ప్రేక్షకుల మనసు దోచుకొన్న శిల్ప శెట్టి కి శిల్పా శెట్టి కుంద్రా పేరుతో ఓ ఛానల్ ఉంది. ఇందులో హెల్ది కుకింగ్ కు సంబంధించిన పోస్ట్…
-

10 వేల మందికి కొత్త జీవితం
చెత్త ఏరుకొనే వాళ్ళ జీవితాలను మార్చేసి,వాళ్ళని ఉద్యోగులుగా వ్యాపార వేత్తలుగా చేసింది నళినీ శేఖర్. హసిరుదళ్ ఇన్నోవేషన్స్ ( గ్రీన్ పార్టీ) పేరుతొ ఆమె నెలకొల్పిన సంస్థ…
-

నిశ్శబ్దం నిరసన
2003 లో జాస్మిన్ పథేజ బ్లాంక్ నాయిస్ ఉద్యమం ప్రారంభించింది . ఒక నిశ్శబ్ద ప్రదర్శనకు,యువత యువకులు కళాత్మకంగా ప్రదర్శన ఇస్తారు. లింగ వివక్ష వేధింపులకు నిరసనగా…













