• పేదల పక్షాన అంజలి

    తాజాగా అమెరికా మొదటిసారి ప్రకటించిన అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు అంజలి భరద్వాజ్ ఢిల్లీలో పుట్టిన అంజలి లేడి శ్రీ రామ్ కాలేజ్…

  • మౌనం గా ఉండద్దు

    ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కళ్ళు హింసకు గురవుతున్నారు హింసను భరిస్తూ మౌనంగా ఉండిపోవడం సబబు కాదు .మీకు తెలిసిన ఎవరైనా హింసకు గురవుతున్నారు అంటే మీ…

  • ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్

    2020 స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్ అందుకొన్నారు ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్. ప్రపంచంలో మార్పుల ఆధారంగా రాబోయే పరిణామాలు అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వాలకు దిశా…

  • తొలి ట్రాన్స్ జెండర్ డిజైనర్

    మన దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ శైషా షిండే. శైషా గా మారక ముందు పేరు స్వాప్నిల్ షిండే. శైషా ఫ్యాషన్ లేబుల్ దుస్తులు వేసుకొని ర్యాంపు…

  • ఈ సంఘటన అత్యంత విషాదం

    ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషి మత్ ప్రాంతంలో దౌలీ గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది .గంటలోపే  సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సమాచారం అందింది వెంటనే రుషీ గంగ తపోవన్…

  • రొబోటి సిస్ట్ వందన

    2007 నుంచి నాసాలో రొబోటిసిస్ట్ గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ అంగారకుడి పైకి పంపే రోవర్ నియంత్రణకు స్క్రీన్ ప్లే వంటి సాఫ్ట్ వేర్…

  • పది రూపాయల డాక్టరమ్మ

    డాక్టర్ నూరి పర్వీన్ కడప లో పది రూపాయల డాక్టర్ అమ్మ అని పిలుస్తారు.ప్రతిరోజు 40 మందికి తక్కువ కాకుండా పేషెంట్లను చూస్తుంది. నూరి పర్వీన్ విజయవాడ…

  • డాక్టర్ స్వాతి మోహన్

    అంగారక గ్రహంపై పెర్సెవీరన్స్ రోవర్ ను సురక్షితంగా దిగటం లో స్వాతి మోహన్ ముఖ్య పాత్ర పోషించారు ఇండో అమెరికన్ యువతి స్వాతి మోహన్ కెర్నెల్ యూనివర్సిటీ…

  • ఒటిటీ వల్ల లాభమే

    ఒటిటి వల్ల సినీరంగానికి వచ్చిన లోటేమీ లేదు టెలివిజన్ వచ్చిన కొత్తల్లో ఇలాంటి విమర్శలే వచ్చాయి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒ టి టి…

  • క్యాన్సర్ పేషెంట్లకు జడ దానం

    కూచిపూడి నృత్య కళాకారిణి శ్రావ్య మానస భోగి రెడ్డి నృత్యకళాకారిణి కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేస్తున్న శ్రావ్య రేడియేషన్…

  • టెన్నిస్ సంచలనం నవోమి

    నవోమీ ఒసాకా టెన్నిస్‌లో ఇప్పుడో సంచలనం. గంటకు 125 మైళ్ల వేగంతో ఆమె చేసే సర్వీస్‌ చిరుతపులి వేగానికన్నా రెండు రెట్లు ఎక్కువ. అంటారు ప్రేక్షకులు అందుకే…

  • ఆటిజం  పిల్లలకో ‘దిశ’

    నయి దిశ రిసోర్స్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటిజం ఉన్న పిల్లలను పెంచటం లో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ ఆసరాగా ఉంటారు ప్రాచీ దియో.ఈమె…

  • శాంతి భద్రతలే లక్ష్యం

    తెలంగాణ కు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్‌ ఐపీఎస్ అంజిత చెప్యాల దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్. ప్రధాని హోం మంత్రుల నివాసాల తో పాటు ఇండియా గేట్…

  • ఆడపిల్లలకు అన్నీ అడ్డంకులే

    పేదింటి పిల్లలు ఏం చేయాలన్నా అడ్డంకులే కానీ వాళ్ళు ఎందుకు సాధించ కూడదు అనుకున్నాను అంటుంది మాన్య సింగ్ ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇవాళ ఆమె…

  • మరీ ఇంత అభిమానమా ?

    తమిళం లో నేను రెండే సినిమాలు చేశాను. ఇంకా కొత్తమ్మాయి కిందనే లెక్క నాకు అభిమాన సంఘం అంటూ లేదుకూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో…

  • లౌజైన్ అల్హాత్లౌల్

    లౌజైన్ అల్హాత్లౌల్ సోషల్ యాక్టివిస్ట్ సౌదీ జైలు నుంచి ఈ నెల విడుదల అయ్యింది మహిళలకు సౌదీ లో డ్రైవింగ్ చేసే అర్హత కోసం ఆమె పోరాటం…

  • పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి

    సిమ్మి అలియాస్ కుసుమ కుమారి హైద్రాబాద్ కు చెందిన మొదటి పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి. టాటూ ఒక వ్యాపారం కాదు ఇదొక ఆర్ట్. అలాగే పియర్సింగ్ చెవులకు…

  • వెలుగు వైపే ఆమె ప్రయాణం

    భారత దేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రంజల్ బలమైన కంటిచూపుతో జన్మించిన ప్రంజల్ ఆరేళ్ళ వయసులో చూపు పోగొట్టుకున్నది తల్లిదండ్రులు ఆమెను మహారాష్ట్ర లో అంధుల కోసం…

  • 14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ లెహెంగా తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే నాగార్జున ఇది పూర్తి బంగారు లెహెంగా కాకపోయినా ప్రగ్యా చక్కగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పటికే ప్రగ్యా రెండో సినిమా కంచె కు నేషనల్ అవార్డు వచ్చింది. తన సినీ రంగ ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రగ్యా జైస్వాల్ అందరు బెస్ట్ డైరెక్టర్స్ వల్లనే తనకు పేరు వచ్చిందన్నది. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా పాకెట్ మనీ కోసం అందాల పోటీల్లో పాల్గొనన్నాన్నది. అక్కడ నుంచి సినిమాల పైన ఆసక్తి పెరిగి ఇంట్లో వాళ్ళని కష్టం మ్మీద ఒప్పించి ఇక ప్రయత్నాలు ఆరంభించానన్నది.ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

    ప్రతిదీ  పర్ ఫెక్ట్

    నేను చాలా పర్ ఫెక్ట్ పలు వస్తువులు పర్ ఫెక్ట్ ప్లేస్ లో ఉండాలి. నాకు నీట్ అండ్ క్లీన్ అన్నమాట అసలు మా అమ్మే ముంబై…

  • అన్షు జమ్సేన్పా

    41 సంవత్సరాల అన్షు జమ్సేన్పా ఒక సీజన్ లో రెండుసార్లు పర్వతారోహణ చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.ఈ సాహస చేసేందుకుగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అరుణాచల్…