-

ఐదు రూపాయలే భోజనం
రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి శృంగి ‘ముస్కాన్ కి రసోయ్’ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతుంది. రాజస్థాన్ కోటా నగరానికి చెందిన…
-

తొలి గిరిజన పైలట్
నీలగిరి కొండల్లోని బడుగర్ తెగ నుంచి వచ్చిన ఎం.ఎం జయశ్రీ తొలి గిరిజన పైలట్ గా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా లోని ఉల్కన్ ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్…
-

వెలుగు నిచ్చింది
ఐ.పి.ఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ అనుకోకుండా చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచింది. ‘పోలీస్ చౌపాల్’ సమావేశంలో వృద్ధురాలు నూర్జహాన్ తాను సంవత్సరాల తరబడి కరెంట్ లేక…
-

దేవాలయాలే ఎక్కువ
భారతదేశంలో రెండు మిలియన్లకు పైగా హిందూ దేవాలయాల మూడు లక్షల ముస్లిం మసీదులు ఉన్నాయి వాటిలో రెండువేల ఇరవై మూడు వేల దేవాలయాలు ఒక్క వారణాసి లోనే…
-

అడవులు కాపాడండి
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తారు జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమత ప్రియదర్శి. ప్రకృతి ప్రాముఖ్యత కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీ లు తయారు చేశారు. 347…
-

ఉపాధి మార్గం
పది రూపాయల ఖరీదు తో పసుపు సంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చారు ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రియ సాకు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాక తమిళనాడు లో పసుపు…
-

జానపద కళలకు కొత్త వెలుగు
జానపద కళలకు పూర్వ వైభవం ఇవ్వటం కోసం మిమెరాకి సంస్థ స్థాపించాను అంటుంది యోషా ఆమె స్థాపించిన స్టార్టప్ బాందిని అప్లిక్, బని, పట్టచిత్ర, బికనేర్ వంటి…
-

ఇది అవసరమైన బ్రేక్
డోపమై ఫాస్టింగ్ పేరుతో పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే. ఆమె చెబుతున్న ప్రకారం మన చుట్టూ ప్రపంచంలో ఉండే ఎన్నో ఎక్కువ సౌకర్యాలు ఒత్తిడి…
-

ఉడిపి చీరకు కొత్త వెలుగు
‘కడికె ట్రస్ట్’ పేరుతో ఉడిపి నేత చీరలకు గొప్ప మార్కెట్ తెచ్చిపెట్టారు మమతా రాయ్.దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలోని నేత కళాకారులకు ఉడిపి చీరల నేత ప్రధాన…
-

ఆధ్యాత్మిక రూపం
ఇంటి అలంకరణ లో డివోషనల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నారు నిపుణులు పురాణ ఇతిహాసాల కళారూపాలు అలంకరణలో జోడిస్తే ఇంటి అందం వైయ్యింతలు అవుతోంది విశాలమైన హాల్లో దశావతారాలు,ఏనుగుల జట్టు…
-

సిలంబం యుద్ధ కళ గ్రేట్
ప్రాచీన యుద్ధ కళ సిలంబం నేర్చుకొని చీర కట్టు తో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఐశ్వర్య మణి వన్నన్ తమిళనాడు కు చెందిన ఈ యుద్ధ…
-

ప్రపంచ స్థాయి ప్రభావం
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ఫిట్నెస్ ఐకాన్స్ యోగ ఇన్ ఫ్లూయెన్సర్ లలో ఒకరు గా ఉంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో ఆమె తీరైన శరీరాకృతి…
-

ఇలా చేస్తే ప్రయోజనం
హెన్నా పొడి లో మెంతులు పెరుగు మందార పొడి వంటివి కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు కు పోషణ అందుతుంది.మాడు పొడిబారి పోకుండా ఉంటుంది. ముందుగా టీ…
-

సర్వర్ నుంచి సి ఈ ఓ వరకు
హబ్ స్పాట్ సిఈఓ యామిని రంగన్ ఇంజనీరింగ్ చదువుకున్న యామిని ఎం.ఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లి సర్వర్ గా జాబ్ మొదలుపెట్టింది. చదువయ్యాక ఉద్యోగంలో చేరిన…
-

అమ్మాయిలకు కొత్త కోర్స్
కేరళ మలప్పురానికి చెందిన రిన్షా పట్టకల్ తొలి మహిళ డ్రోన్ పైలట్ గా చరిత్ర సృష్టించింది. మనదేశంలో ఏరియల్ సర్వైలైన్స్,అగ్రికల్చర్, వెదర్ మానిటరింగ్ వంటి డ్రోన్ ఆపరేషన్స్…
-

రాకెట్ ఉమెన్
అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతు కరిధాల్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో పుట్టారు. రీతు. 1997 లో ఇస్రో లో…
-

ఈ వ్యాయామం మంచిదే
40 ఏళ్ళు వస్తూ ఉంటే వెయిట్ ట్రైనింగ్ మొదలు పెడితే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఈ ఎక్సర్సైజ్ తో బాడీ టోన్ అవుతుంది.తక్కువ బరువులతో చేసే వ్యాయామాల…
-

మెరిపించే కాఫీ మాస్క్
కాఫీ మాస్క్ తో మొహం మెరిసిపోతుంది అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి కి అదే పరిమాణంలో తేనె కలిపి మొహానికి మాస్క్…
-

పెడిక్యూర్ చాలా అవసరం
పాదాలకు ఇన్ఫెక్షన్ లు రాకుండా పెడిక్యూర్ చేయించు కోమంటున్నారు ఎక్సపర్ట్స్. సర్వ సాధారణంగా ఎదురయ్యే పాదాల పగుళ్లు పోతాయి. అలాగే మసాజ్ తో రక్తప్రసరణ మెరుగై గోళ్లు…
-

మహిళలకు ప్రోత్సాహం
పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ స్వతంత్ర మైక్రోఫిన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో మహిళ వ్యాపారవేత్తలను…













