• విజయ నాదం

    కోవిడ్ వారియర్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రశంసలు అందుకొన్న ఎస్.ఐ ఇందుమతి భారత మహిళ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడుతోంది మైదానం లో…

  • ఇన్ ఫ్లుయన్సర్

    ఇండీ వైల్డ్ అనే సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులు అందిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ దీపా ఖోస్లా. చెన్నయ్…

  • ఈ భార్యాభర్తల కృషే కారణం

    కరోనా మహమ్మారి ని అదుపు చేసే కోవాగ్జిన్ టీకా కనిపెట్టి భారత్ కు అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత సాధించారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సి.ఎండి డాక్టర్…

  • మొదటి మహిళ గైడ్

    దాదాపు 1300 చదరపు కిలో మీటర్లు ఉండే రణథమ్‌బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు మొదటిసారి ఒక గైడ్ గా ప్రవేశించింది. సూరజ్ భాయ్ మీనా అన్న…

  • స్త్రీలు ఎప్పుడూ సమర్థులే

    ఆర్మీ లో లాజిక్ సిక్స్ ఆఫీసర్ గా లేహ్ ఆ ప్రాంతంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు సైనికులకు గుండు సూది మొదలుకొని మిసైల్స్ వరకు అందించవలసిన బాధ్యత…

  • సరికొత్త చరిత్ర

    పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిన్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర…

  • ‘షావుకారు’ కు పద్మశ్రీ

    వెండితెర కథానాయక క్యారెక్టర్ నటి షావుకారు జానకి ని తమిళనాడు ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె వయస్సు 90 ఏళ్ళు 70 ఏళ్లుగా తెలుగుతో…

  • మహిళ సంక్షేమం ధ్యేయం

    102 సంవత్సరాల శకుంతల చౌదరి ని తాజాగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. 1947 లో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో చేరి అసోమ్…

  • మహిళా అంతర్జాతీయ మాస్టర్ మౌనిక

    గుంటూరు కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించటం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయింది.…

  • శాంతి నిచ్చే వర్క్ వుట్స్

    ఎక్సర్ సైజ్ చేయకుంటే శరీరం ప్రజెంట్ కావటం కాదు మెదడు అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలకు విశ్రాంతి ఇవ్వటమే కాదు మనశ్శాంతి ఇచ్చేదిగా వర్క్ వుట్స్…

  • నృత్యానికి పురస్కారం

    ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు.…

  • మరో సాహసం  

    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో…

  • స్నేహితులే బలం

    భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్  కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె…

  • ఎంపికలో మార్పు అవసరం

    ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్…

  • సుస్వరానికి ‘పద్మం’ 

    మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా…

  • నన్ను చూసి ఊరే మారింది

    సూరజ్ బాయ్ మీనా రణతంబోర్ నేషనల్ పార్క్ మొదటి మహిళా నేచరలిస్ట్. రాజస్థాన్ లోని బూరీ పహాడి ఈమె సొంత ఊరు. అమ్మాయిలంటే వంట ఇంటికే అనే…

  • అక్షరాస్యత కు కృషి

    56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో…

  • మధుర్ కు పద్మం

    ఈ సంవత్సరం పాక శాస్త్ర విభాగంలో రచయిత్రి మధుర్ జాఫ్రీ కి పద్మభూషణ్ పురస్కారం దక్కింది మధుర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి మర్చంట్ ఐవరీ సంస్థ…

  • నేటి తరానికి ఫైనాన్స్ పాఠాలు

    యువతకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించే పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్‌ వేదికగా ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్‌.ఈ…

  • ఈ ఆలోచనే అమూల్యం

    భూకంపాల పై రీసెర్చ్ చేసిన కాంచన అగర్వాల్ అతిసూక్ష్మ కంపనాలను పసిగట్టే రియల్ టైమ్ ఆటోమేటిక్ పి-వేవ్ డిటెక్టర్ ను తయారు చేసింది. దీని ద్వారా భూకంపాల…