Thursday, 23 Jul, 2026

విజయపధంలో నిరమై

నిరమై హెల్త్ అనలిటిక్స్ స్టార్టప్ తో విజయపథంలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన గీతా మంజునాథ్ వైద్య సాంకేతిక రంగంలో నిరామై ప్రత్యేక గుర్తింపు సాధించింది. అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ ను గుర్తించే కొత్త స్క్రీనింగ్ సాఫ్ట్ వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది నిరమై. ఈ క్లౌడ్ బెస్ట్ టెక్నాలజీని ఇతర వ్యాధులు గుర్తించటంలో కూడా ఉపయోగించవచ్చు. ఆసియా తో పాటు యూరప్ దేశాల్లో ఈ ప్రోడక్ట్ విక్రయాలకు అనుమతి ఉన్నది.2021లో డాక్టర్ గీత మంజునాథ్ ఇన్నోవేటర్ ఆఫ్ […]

ప్రపంచ స్థాయిలో ఐరా

ఎన్ 2 గ్రోత్ ప్రకటించిన ఉత్తమ మానవ వనరుల విభాగ సారధుల జాబితాలో ఇరా బింద్రా  పేరు చోటు చేసుకున్నది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఐరా ఎంబిఏ చదివారు. జి.ఇ క్యాపిటల్ లో హెచ్ ఆర్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించారు. అదే గ్లోబల్ కంపెనీ లో టాలెంట్ అండ్ డెవలప్మెంట్ లీడర్ గా ఐరా కు పదోన్నతి కల్పించారు. ఈమె నైపుణ్యాలు రిలయన్స్ గ్రూప్ కు చాలా అవసరం అనుకున్నారు ముఖేష్ అంబానీ. అందుకే ఈమెను […]

విశ్వసుందరి ఫాతిమా

థాయిలాండ్ లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో విజేతగా నిలిచింది మెక్సికో యువతి ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ లో అడుగు పెట్టింది ఫాతిమా. 9 ఏళ్లుగా క్యాన్సర్ తో పోరాడే పిల్లలకు సేవల్ని అందిస్తోంది. తాజాగా థాయిలాండ్ లో జరిగిన 74వ విశ్వసుందరి పోటీల్లో పాల్గొని అందం,ఆకర్షణ,ఆత్మవిశ్వాసం, ధైర్యం,వాగ్దాటితో న్యాయ నిర్ణయితలను మెప్పించింది విశ్వసుందరి కిరీటాన్ని సగర్వంగా సమర్పించింది.

బైకర్ దాదీలు  

బైక్ దాదీ అంటారు మందాకిని షా ను,వయసు 87 ఏళ్లు అహ్మదాబాద్ మాంటిస్సోరి లో టీచర్ గా పనిచేశారు సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్టుల్లో భాగమై గ్రామీణ మహిళల హక్కుల కోసం పనిచేశారు. ఈ పని కోసం 60 ఏళ్లు దాటాక స్కూటీ నడపడం నేర్చుకున్నారు మందాకిని. దానికో సైడ్ కార్ ఏర్పాటు చేసుకొని చెల్లెలు ఉషా ను ఎక్కించుకొని నచ్చిన చోటికి వెళుతూ ఉంటారామె. ఈ బైకర్ దాదీలు ఎంతోమందికి ఆదర్శం అయిపోయారు. ఈ బైకర్ దాదీ […]

ఈ షూటర్ ఇప్పుడు మంత్రి   

2014లో కామన్‌వెల్త్ గేమ్స్ లో రజితాన్ని 2018లో స్వర్ణాన్ని గెలుచుకున్న షూటర్ అర్జున్ అవార్డు గ్రహీత శ్రేయసి సింగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు శ్రేయసి సింగ్ దివంగత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె తల్లి పుతుల్ కుమారి పార్లమెంట్ మాజీ సభ్యురాలు తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రేయసి సింగ్ 29 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో 41 వేల ఆధిక్యతతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా 54,498 […]

ఖైదీలకు ఉచిత శిక్షణ

అరుణ సరీన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుని యోగా గురువు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ లో కార్యకర్తగా పనిచేసేది.20 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్ లోని ఎన్నో కారాగారాల్లో ఖైదీలకు యోగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు డిప్రెషన్ బారిన పడిన వారికి అరుణ సరీన్ ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడేది. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఆమె డి అడిక్షన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఖైదీలు తమ నడవడిని మార్చుకుని సాధారణ జీవితాన్ని గడిపేలా […]

11 గిన్నిస్ రికార్డ్స్ సొంతం

చండీగఢ్ కు చెందిన జాన్వి జిందాల్ 11 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నది.12వ తరగతి చదువుతున్న జిందాల్ ఆన్ లైన్ వీడియోలు,చూసి తండ్రి సాయంతో ఫ్రీస్టైల్‌ స్కేటింగ్ పైన పట్టు పెంచుకున్నది. జాతీయ పోటీల్లో మూడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు,రజిత పతకాలు గెలుచుకున్నది ఆమె తండ్రి మునిష్‌ జిందాల్‌ జాన్వి కి 8 ఏళ్ల వయసు నుంచే శిక్షణ ఇచ్చాడు. 30 సెకన్ల ఇన్‌లైన్‌ స్కేట్స్‌లో అధిక 360 డిగ్రీల భ్రమణాలు 30 సెకండ్లలో అత్యధిక […]

ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన ప్రాజెక్ట్ లో జియో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్నారు ప్రొఫెసర్ మాధవి లత. కాశ్మీర్ లోయను మిగతా ప్రాంతంతో అనుసంధానిస్తున్న ఈ వంతెన నిర్మాణం లో ఆమెదే కీలకపాత్ర. ప్రకాశం జిల్లాలోని ఏడు గుండ్లపాడు గ్రామంలో జన్మించిన మాధవి లత మద్రాస్ ఐ ఐ టి నుంచి పి హెచ్ డి చేశారు సస్టైనబుల్ సాయిల్ ది ఇన్ ఫోర్స్ మెంట్ జియో మెకానిక్స్ రాక్ ఇంజనీరింగ్ లో పరిశోధనలు […]

మహిళల రక్షణ ధ్యేయం

అస్సాం లోని లుండింగ్ లో పుట్టిన పల్లబి ఘోష్ బాలికల,మహిళల అక్రమ రవాణా నిరోధక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పదివేల మంది అమ్మాయిలను ఈ ఊబి నుంచి రక్షించారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేసిన పల్లబి చదువు పూర్తి చేశాక హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తి వాహిని అనే ఎన్జీవో ఏర్పాటుచేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. హరియాణా,రాజస్థాన్,ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో పనిచేస్తుంది.

గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం

భారతదేశంలోని మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించటం కోసం గిరిజన భాషకు లిపి కనుగొనటం గిరిజన విద్యార్థుల అక్షరాస్యత కోసం పనిచేశారు సత్తుపాటి ప్రసన్న శ్రీ. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా చరిత్ర సృష్టించారు అసోసియేట్ ఆచార్యులుగా ఆపై ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. గిరిజన చరిత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కు నడుం కట్టారు ప్రసన్న శ్రీ. 30 కి పైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్న ప్రసన్న శ్రీ నారీ శక్తి […]

గుహ లో శివుడు

బెంగళూరు కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరింది కైలాసగిరి కేవ్ టెంపుల్ పాండవులు ఈ గుహ లో కొన్నాళ్ళుండి శివుని ఆరాధించారని చెబుతారు. 1994 లో ఈ గుహను అపూర్వ శిల్ప కల ని జోడించి ఎన్నో మార్పులు చేసి అందంగా తీర్చిదిద్దారు సన్నని దారుల గుండా లోపలికి వెళ్ళగానే లోపల విశాలమైన ప్రాంగణం ఉంటుంది.శివలింగం తో పాటు గణపతి పార్వతి దేవి విగ్రహాలు కనిపిస్తాయి భక్తులతోపాటు ఇక్కడ కొండలపై ట్రెక్కింగ్ చేసేందుకు సాహసికులు కూడా […]

ఇది అపూర్వ గౌరవం

జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటి కీర్తి సురేష్ ను యూనిసెఫ్ ఇండియా తమ కొత్త సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది.తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న కీర్తి పిల్లల హక్కుల కోసం పనిచేసేందుకు అంగీకరించటం మాకు ఎంతో గర్వకారణం అన్నారు. యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్‌కాఫ్రీ ఈ కొత్త బాధ్యత తీసుకోవడం విషయంలో కీర్తి తన సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటుంది.

మహిళా క్రికెట్ కు చిరునామా

మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుని అమోఘమైన పోరాట స్ఫూర్తితో క్రీడల్లో ఎదురైన సవాళ్లను గెలిచి దేశంలో ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి ఇచ్చింది మిథాలి రాజ్ తన నాయకత్వ ప్రతిభ తో మహిళల క్రికెట్ స్థాయిని పెంచింది. జాతీయ జట్టును నిర్మించటం కష్టమైన రోజుల్లోనే జట్టును ముందుకు నడిపించింది. 23 ఏళ్ల పాటు మిథాలి క్రికెట్ మైదానం లో బ్యాట్ తో గర్వంగా నిలిచింది. మహిళల క్రికెట్ […]

మినియేచర్ ప్లాంట్స్

కదంబం, పారిజాతం, మందారం, నూరువరహాలు వంటి పెద్ద మొక్కలను మినీ సైజ్ లో ఇస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్లని పూలతో పరిమళాలు వెదజల్లే మధు కామిని ఆరెంజ్ జాస్మిన్ మొక్క ను కూడా డ్వార్ఫ్ ఫ్లవర్ ప్లాంట్ గా తీర్చిదిద్దారు. దేవ గన్నేరు సంపంగి నందివర్ధనం పూల చెట్లు కూడా ఇప్పుడు కుండీల్లో పొట్టి చెట్లు గా పెంచుకోవచ్చు. తక్కువ స్థలంలో ఎన్నో రకాల మినియేచర్ చెట్లను కుండీల్లో పెట్టుకోవచ్చు మన బాల్కనీలో ఒక ఉద్యానవనం సృష్టించవచ్చు.

రేసింగ్ ఛాంపియన్

బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో విజేతగా నిలిచారు. 2017 లో అత్యంత క్లిష్టమైన రైడ్ ది హిమాలయాస్ తో పాటు 2017 – 2022 వరకు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్ షిప్ లను సొంతం చేసుకున్నారు. ఎఫ్.ఐ.ఎమ్ బజాజ్ వరల్డ్ కప్ లో విజయం సాధించి మోటార్ స్పోర్ట్స్ విభాగంలో ప్రపంచ టైటిల్ […]

ఎడారిలో యాపిల్ పంట

రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్ ను ఎంచుకోవడం సంతోష్ మొదటి విజయం.2019లో ఆమె సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో 220 దానిమ్మ మొక్కలను నాటింది. ఆ చెట్టు ఫలితాలు ఇచ్చాయి. అటు తరువాత ఆమె తన పొలంలో వంద యాపిల్ మొక్కలు నాటారు. రాజస్థాన్ ప్రాంతంలో ఉండే వేడి వాతావరణంలో యాపిల్ పంట గురించి ఆలోచించటం […]

అంతరిక్షంలోకి కైవల్య

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36 దేశాల నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుంచల రెడ్డి 150 మంది ఎంపికైన వారిలో ఒకరు. కైవల్య ఎనిమిది, పదో తరగతి నుంచి ఎన్నో విజయాలు సాధించింది. 98 దేశాలు పాల్గొనే ఖగోళ, భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్ హానర్ సర్టిఫికెట్ […]

వయస్సు ఒక సంఖ్య మాత్రమే

కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు. శబరిమల, గురువాయూర్, వారణాసి, బద్రీనాథ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్ ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో నెలల పాటు పెన్షన్ డబ్బులు దాచుకొని ఈ పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఇలా పర్యటనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు ఈ స్నేహితులు. పెళ్లి పిల్లలు, బాధ్యతలు అన్ని పూర్తయ్యాకనే ఈ […]

మష్రూమ్స్ తో ఆర్థిక విజయం

బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకం లో శిక్షణ తీసుకుని వాటిని పెంచడం ప్రారంభించిన బినా దేవి సంవత్సరానికి లక్షలు ఆర్జిస్తోంది. ఆమెను మష్రూమ్స్ లేడీ అంటారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి కిసాన్ అభినవ పురస్కారం అందుకున్నది. తన చుట్టూ ఎందరో మహిళలకు పుట్టగొడుగుల పెంపకం లో […]

ఇవి తినొచ్చు మంచిదే

మధుమేహం ఉన్నప్పటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తినొచ్చు అంటున్నారు నిపుణులు.నారింజ, బత్తాయి, పండ్లు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 40 నుంచి 43 మధ్యనే ఉంటుంది. అలాగే చెర్రీ పండ్లు కూడా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి.స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ,యాపిల్ కూడా మంచివే.రోజు ఆపిల్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.