-

గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం
భారతదేశంలోని మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించటం కోసం గిరిజన భాషకు లిపి కనుగొనటం గిరిజన విద్యార్థుల అక్షరాస్యత కోసం పనిచేశారు సత్తుపాటి ప్రసన్న శ్రీ. ఆదికవి నన్నయ…
-

గుహ లో శివుడు
బెంగళూరు కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరింది కైలాసగిరి కేవ్ టెంపుల్ పాండవులు ఈ గుహ లో కొన్నాళ్ళుండి శివుని ఆరాధించారని చెబుతారు. 1994 లో…
-

ఇది అపూర్వ గౌరవం
జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటి కీర్తి సురేష్ ను యూనిసెఫ్ ఇండియా తమ కొత్త సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది.తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో ఎన్నో…
-

మహిళా క్రికెట్ కు చిరునామా
మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుని అమోఘమైన పోరాట స్ఫూర్తితో క్రీడల్లో ఎదురైన సవాళ్లను గెలిచి దేశంలో…
-

మినియేచర్ ప్లాంట్స్
కదంబం, పారిజాతం, మందారం, నూరువరహాలు వంటి పెద్ద మొక్కలను మినీ సైజ్ లో ఇస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్లని పూలతో పరిమళాలు వెదజల్లే మధు కామిని ఆరెంజ్ జాస్మిన్…
-

రేసింగ్ ఛాంపియన్
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో…
-

ఎడారిలో యాపిల్ పంట
రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్…
-

అంతరిక్షంలోకి కైవల్య
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36…
-

వయస్సు ఒక సంఖ్య మాత్రమే
కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు.…
-

మష్రూమ్స్ తో ఆర్థిక విజయం
బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ…














