• గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం

    భారతదేశంలోని మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించటం కోసం గిరిజన భాషకు లిపి కనుగొనటం గిరిజన విద్యార్థుల అక్షరాస్యత కోసం పనిచేశారు సత్తుపాటి ప్రసన్న శ్రీ. ఆదికవి నన్నయ…

  • గుహ లో శివుడు

    బెంగళూరు కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరింది కైలాసగిరి కేవ్ టెంపుల్ పాండవులు ఈ గుహ లో కొన్నాళ్ళుండి శివుని ఆరాధించారని చెబుతారు. 1994 లో…

  • ఇది అపూర్వ గౌరవం

    జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటి కీర్తి సురేష్ ను యూనిసెఫ్ ఇండియా తమ కొత్త సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది.తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో ఎన్నో…

  • మహిళా క్రికెట్ కు చిరునామా

    మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుని అమోఘమైన పోరాట స్ఫూర్తితో క్రీడల్లో ఎదురైన సవాళ్లను గెలిచి దేశంలో…

  • మినియేచర్ ప్లాంట్స్

    కదంబం, పారిజాతం, మందారం, నూరువరహాలు వంటి పెద్ద మొక్కలను మినీ సైజ్ లో ఇస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్లని పూలతో పరిమళాలు వెదజల్లే మధు కామిని ఆరెంజ్ జాస్మిన్…

  • రేసింగ్ ఛాంపియన్

    బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో…

  • ఎడారిలో యాపిల్ పంట

    రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్…

  • అంతరిక్షంలోకి కైవల్య

    ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36…

  • వయస్సు ఒక సంఖ్య మాత్రమే

    కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు.…

  • మష్రూమ్స్ తో ఆర్థిక విజయం

    బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ…