• ఒక్కరోజు ప్రధాని బెల్లా.

    ఒక సినిమాలో హీరో అర్జున్ ఒక్కరోజు ప్రధానిగా అవాకసం తీసుకుని ఆ ఒక్క రోజే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేస్తాడు. అలాగే ఇప్పుడు బెల్లా అనే ఐదేళ్ళ…

  • ఫ్యాషన్ వరల్డ్ లో క్లెయిన్ ముద్ర.

    కాల్విన్ క్లెయిన్ డిజైన్స్ అన్నీ యంగర్ జనరేషన్స్ కు నచ్చి పోతాయి. ప్లెయిన్ డ్రెస్ లోనే సింపు కట్ తో ఒక క్లాసిక్ టచ్ ని మోడ్రన్…

  • ఎఫ్.ఐ.ఆర్ యాప్ తో క్షేమం

    ఇంట్లోంచి కాలు బయట పెడుతూ వుంటే భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఆఫీస్ నుంచి కాసేపు…

  • ఎప్పటికప్పుడు మార్చేయాలి

    https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-15.html

  • ఆ చెట్టు విత్తనాల మొక్కలే అమెరికా అంతా

    ఇప్పుడు మనకి మంచి బీర తీగె వేద్దామంటే చెట్టుకి ఎండి ఒరుగైపోయిన బీరకాయ నుండి మన చేతుల్లోకి రాలే గింజలు దొరకవు. గుప్పెడు ఆకు కూర విత్తనాలు…

  • విజువల్ మెమొరీ యాడ్ చేయాలి

    అన్నీ మరచిపోతున్నామని ఊరికే భయపడతాం కానీ, కొంచెం కష్టపడితే జ్ఞాపకాన్ని పదిలంగా మరుపనేది రాకుండా దాచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అడిగీ అడగ్గానే ఫోన్ నంబర్లు, నిమిషాలతో ఎప్పుడో…

  • తల్లి అశాంతిగా వుంటేనేఈ స్థితి

    ప్రతి విషయానికి ఒక కారణం వుంటుంది. మనుష్యుల ప్రవర్తన వెనక పెంపకం తీరుంటుంది. కొన్నింటికి తల్లి కడుపులోనే బీజం పడుతుంది. కొంతమంది పిల్లలు మొండిగా, పెంకి తనంగా…

  • జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల పై తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తారు. వీళ్ళ పనితనం తో జైపూర్ మహిళలు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగాలరనే ఆశతో ఈ మహిళలు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగలరనే ఆశతో ఈ మహిళా పెట్రోలింగ్ యూనిట్ ని పోలీసులు ఏర్పాటు చేసారు. పింక్ సిటీలో పాలాన్ దుస్తులు ధరించిన ఆడవాళ్ళు ద్వి చక్ర వాహనాల పై దూసుకుపోవడం, ఆడవారిని వేధించే మగవారి పని పట్టాడం ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తి ఇస్తుంది. గత ఏడాది రాజస్థాన్ లో తోలి మహిళా పోలీస్ పెట్రోల్ యూనిట్ కు మొదటగా ఉదయపూర్ లో శ్రీకారం చుట్టారు. తర్వాత ఇప్పుడు జైపూర్లో ప్రారంభించారు. వేధించే మగవాళ్ళకు ఈ మహిళా లాఠీ బహుశా సమాధానం చెప్పేస్తుంది.

    జైపూర్ లో మహిళా పొలీస్ పెట్రోల్ యూనిట్.

    జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని…

  • ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేసారు. సరికొత్త రీతిలో, అద్భుతమైన ఏర్పాట్లలో ప్రక్రుతి సంరక్షణ కోసం నడుం కట్టారామె గూళ్ళు, ఆహారం, నీరు అందిస్తారు పక్షులకు. అరణ్య పేరు తో 2013 నుంచి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ షెల్టర్ బాక్స్ లు, పక్షుల పెంపకం కోసం, అటవీ ప్రాంతాల్లో పర్యటించి పక్షుల గురించి తెలుసుకున్నారామె. దీనికి సంబందించిన ఏడాది కోర్స్ చేసారు. సీతాకొక చిలుకలు గుడ్లు పెట్టేందుకు బాల్కనీలోనే నిమ్మ, సిట్రస్, కోడి పెట్ట లాంటి ఎన్నో మొక్కలు తెచ్చి పెట్టిందామె మట్టి, కొబ్బరి చిప్పలు, వెదురు తో పక్షులకోసం గూళ్ళు కట్టారు. ఇలా ఆలోచిస్తేనే కొన్ని అరుదైన పక్షులు అంత రించి పోకుండా ఉంటాయేమో.

    పక్షుల కోసం 100 గూళ్ళు

    ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన…

  • కార్పోరేట్ వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది కనుకే చాలా మంది ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ద్రుష్టి సాదిస్తున్నారు. రోగాలు రాకుండా ఆపడం, నయం చేయడం శరీరాన్ని దృడంగా చేయడం ప్రకృతి చికిత్స లక్షణాలు వున్నాయి. ఈ చికిత్సలో వనమూలికలు కీలకం. గోధుమ గడ్డి ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది. దీన్ని సూపర్ ఫుడ్, అద్భుతాహారం అంటారు. రెండు గ్రాముల గోధుమ గడ్డి జ్యూస్ ను పాలతో కానీ మజ్జిగ తో కానీ లేదా మనకి ఇస్టమైన ఎదో ఒక పానీయం తో కానీ కలుపుకుని తాగితే ఎంతో ఆరోగ్యం. ఇందులో విటమిన్ B1, B2, B3, B6, B12, సి ఇలా ఎన్నో పోషకాలున్నాయి. ఇది వ్రుద్దప్యపు ఛాయల్ని రానివ్వదు. పేగుల్లో వుండే వ్యర్ధాలు తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. రక్త పోటు ను నియంత్రిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గోధుమ గడ్డి మెరుగు పరుస్తుంది.

    పేరే కాదు నిజంగానే అంమృతాహారం

    కార్పోరేట్ వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది కనుకే చాలా మంది ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ద్రుష్టి సాదిస్తున్నారు. రోగాలు రాకుండా ఆపడం, నయం చేయడం…

  • మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వారిలోనూ కనిపిస్తుందని శాస్త్రవేత్తల చెప్పుతున్నారు. పేదరికం , చదువు లేకపోవడం, సరైన ఉపాధి, పౌష్టికమైన ఆహారం ఎమీ లేకపోవడం అన్ని ఆరోగ్యాలకీ, మరణాలకు సంబంధం ఉండదని అధ్యాయినంలో తేలింది. ధనికులతో పోలిస్తే సామాజికంగా ఆర్ధికంగా చదువులో వెనకబడినవారు 46 శాతం ముందుగా మరనిస్తున్నట్లు వెల్లడైంది. అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం పేదరికమే.

    ఈ కారణంతోనే అల్పాయుద్దాయం

    మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు…

  • మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని గొంతు పోయేలాగా అరచినా ప్రభుత్వం మొదట వినలేదు. ఈ ఊరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తోడికోడళ్ళు. ఉలి, సుత్తి లాంటి పరికరాలతో మూడేళ్ళపాటు శ్రమ పడి. 40 అడుగుల లోటు 20 అడుగుల వెడల్పు వున్న బావిని తవ్వేసారు. ఇంట్లో మొగాళ్ళు, చుట్టు పక్కల వాళ్ళు వెక్కిరించారు కానీ సాయం మాటకు రాలేదు. మూడేళ్ళు వొళ్ళు విరిగేలా శ్రమ పడితే బావిలో వూట పడింది. గ్రామానికి నీళ్ళు దొరికాయి. కేవలం నలుగురు కోడళ్ళు నిరంతర శ్రమ ఫలితం.

    తోడి కోడళ్ళు భావి తవ్వేసారు

    మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి…

  • తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్, బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్,కిజిజి క్రెగ్ లిన్ద్, కిన్ కీ రామ్ ఇలా బోలెడన్ని కామ్ లో తల్లి పాలను విక్రయం చేస్తున్నారు. ఈ సైట్లు తల్లుల్ని గుర్తించి డబ్బాకు పాలను కొంటున్నారు. ఇటు అవసరమైన క్లయింట్ ను గుర్తించి అమ్ముతాయి. జున్ను పాలకు ఐదు డాలర్లు అంటే మన భాషలో 325 రూపాయలు. ఫుడ్ అండ్ డ్రగ్ నిషేదాలున్నాసరే ఈ తల్లి పాల విక్రయం భేషుగ్గా కోనసగుతుంది. కంబోడియాలో ఈ వ్యాపారం దారుణంగా వుంది. పిల్లలకు చుక్క పాలు దొరక నట్లే. పైకి దాతృత్వం అంటారు కానీ దాని చాటున ఈ తల్లి పాల వ్యాపారం చేక్కగా సాగుతుంది. కంబోడియా మొదలైన ఈ వ్యాపారం ఇంకా మన దేశానికి ఇంకా పాకిందో లేదో తెలియలేదు. ఈ పాటికి మొదలైన ఆశర్యం ఏమి లేదు.

    అమెరికాలో అమ్మపాలకి భలే గిరాకీ

    తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్,…

  • ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలని అంటోంది. అజీర్తి తలనొప్పి, కడుపులో అసౌకర్యం ఇవన్నీ గోధుమలు తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుంది అనడం కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదని, కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని వారు చేఅప్పుతున్నారు.

    గోధుమలతోనే సగం సమస్యలు

    ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు…

  • ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం మెటర్నటీ ప్యాకేజీ ఇస్తుంది. దీని కోసం గర్బం దాల్చిన మొదటి నాలుగు నెలలలోని ఆసుపత్రి కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. పేదరికం, అపరిసుబ్రత వాతావరణం కారణంగా చాలా మంది పిల్లలు పుట్టిన ఏడాది లోపే ఎన్నో వ్యదులోస్తాయి. అలా తమ దేశంలో పిల్లలకు జరగకుండదనే ఉద్దేశ్యంతో ఈ మెటర్నటీ ప్యాకేజీ కింద 11000 రూపాయిలన్నో ఇస్తారు. లేదా ఒక అట్టపెట్టి అయినా ఇస్తారు. ఈ పెట్టెలో బిడ్డకు కావాల్సిన రకరకాల బట్టలూ, వున్న దుస్తులు, న్యాపిలు, క్రీములు, బ్రష్ లు, బొమ్మలు గోళ్ళు తీసే కత్తిర వంటి వాటి తో పాటు తల్లికి అవసరమైన ఎన్నో వస్తువులు పెట్టి అడుగున పుట్టిన బిడ్డ కోసం చక్కని పరుపు కూడా వుంటుంది. 11 వేల కంటే ఈ పెట్టే లోనే విలువైన వస్తువులు వుండటం తో తల్లులు ఈ పెట్టె నే తిసుకొంటారట.

    గర్భం దాల్చితే కానుక

    ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం…

  • అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో తిరిగేందుకు భయపడే తరుణంలో నేను తోడుగా వున్నానంటూ సెలబ్రెటీస్ . బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపిందించిన లూప్ ఫాలో అయితే మాములు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యులౌతారు. ఇందులో సభ్యులైతే తప్పకుండా మంచి వింటున్నారు నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకో యాప్ వుంది . పేరు సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్. అకస్మాత్తుగా ఎవరైనా దాడి చేస్తే చటుక్కున ఎలా ఎదుర్కోవాలో ఎలా కదలాలో చేతులు కాళ్ళని ఆయుధాలుగా ఎలా వాడాలో నేర్పిస్తుందీ యాప్ . చేతి వేళ్ళు తేలికపాటి కర్రలు ఇనుప వస్తువులు ఆత్మ రక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో నేర్పుతుంది యాప్. ఏ పంచ్ ఎక్కడ వాడాలో నేర్పించే యాప్ లున్నాయి . అమ్మాయిలు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు ఎప్పటికీ వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే.

    పంచ్ విసరటం నేర్పిస్తుంది

    అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో…

  • ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి అవకాశం అనుకుంటారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా. దీపికా పదుకునే కు ఈ అవకాశం దక్కింది. ప్రియాంక ఆస్కార్ వేడుకల్లో పాల్గొనటం రెండవసారి. మెరిసే వెండి రంగు దుస్తులతో ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక డ్రెస్ ను వేల మంది వీక్షకులు మంచి మార్కులే వేశారు. తర్వాత ఆఫ్టర్ పార్టీ లో నల్ల రంగు డ్రెస్ ల్లో కనబడింది. ఈ ఆఫ్టర్ పార్టీల్లో దీపికా ఫ్రిదా ప్రింట్లో కూడా సందడిచేసారు. 89 వ ఆస్కార్ పురస్కార వేడుక ఎంతో మంది నటుల కలల్ని సాకారం చేసింది. పురస్కారం తీసుకున్న వారి సంతోషాలు రెడ్ కార్పెట్ పైన నడిచిన అందాల రాణుల చిరునవ్వులతో పురస్కార వేడుక వెలిగి పోయింది. .

    ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ అందం

    ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి…

  • ప్రేక్షకులే నా గాడ్ ఫాథర్స్

    పింక్ తర్వాత తాప్సీ  తన సినిమాల సెలక్షన్ లో మార్పు తెచ్చింది. ఆమె కీలక పాత్రలో నటించిన కొత్త చిత్రం నెనే షబానా ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు…

  • 500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్ లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ ముఫ్ జల్ లాక్టా వాలా ను కలిసింది. నేను ఏమాను బరువు తగ్గించగలనన్నారాయన ఇండియా వచ్చేందుకు ఈజిప్ట్ అధికారులు నిరాకరించటంతో డాక్టర్ లాక్టావాలా మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో వీసా తెప్పించారు. ఏమాన్ తరలింపుకే 83 లక్షల రూపాయల ఖర్చయింది. ఏమాన్ తల్లి టైలరు అక్క కోసం ఇంత కష్టము పది ఆమెను ఇండియా చేర్చింది . ఈ పదిరోజుల్లో 30 కేజీల బరువు తగ్గించారు వైద్యులు. ఇప్పుడు తేలికగా నిద్ర పోగలుగుతోంది ఏమాన్. ఇప్పుడు రెండు విషయాలు ఏమాన్ కు ఎంత ప్రేమ జీవితం పైన అలాగే మన భారత్ లో ఎంత మంది వైద్యులున్నారు.

    అక్క ప్రాణం కోసం చెల్లెలి ఆరాటం

    500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి…

  • సంక్రాంతికి స్వాగతం

    సంక్రాంతి ప్రకృతితో సహజీవనం చేసుకునే మనిషి ఆనందంగా జరుపుకునే ఉత్సవం ఈ పండగ. ప్రతి సంవత్సరం ఒక నిత్యనూతన సందేశం ఇస్తూనే ఉంటుంది. తోలి రోజు భోగి…