-

టాబ్లెట్లు దండగే
ఈ మధ్యకాలంలో కరోనా జాగ్రత్తలలో భాగంగా ఎంతోమంది మల్టీ విటమిన్,విటమిన్-సి, జింక్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు.అయితే ఏదైనా పోషకాహార లోపం ఉంటే తప్ప అధిక మోతాదులో ఈ విటమిన్లు…
-

మట్టి గణేశుని పూజిద్దాం
వినాయక చవితికి ఏక గణపతి ని తయారు చేయించండి విగ్రహం కోసం మెత్తగా తయారు చేసిన మట్టిలో పెసలు ఆవాలు కూరగాయల గింజలు కలపమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.చవితి…
-

అపూర్వ దీక్ష
ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయర్ స్థానికంగా పెరిగే సబాయ్ గడ్డి తో ఎన్నో కళాకృతులు తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో మంది గిరిజన మహిళలకు…
-

మొటిమలకు కలబంద
మొటిమల సమస్య టీనేజర్లలో ఎక్కువ. చర్మతత్వాన్ని బట్టి ఎన్నో చిట్కాలు పాటించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణ చర్మానికి తేనె కాంబినేషన్ తో కూడిన ప్యాక్స్ పనిచేస్తాయి.పొడి…
-

ఇక పీరియడ్ లీవ్
పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకున్నాం.ఇక మొదట మా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు లీవ్…
-

పొట్ట లో బాగాలేదా ?
ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు…
-

క్యాన్సర్ ను గుర్తిస్తుంది
రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే సరికొత్త పరికరాన్ని కని పెట్టి పోర్ట్ ప్రశంశలు పొందారు డాక్టర్ గీత మంజునాథ్. గదిలో ఈ ధర్మల్ సెన్సర్ పరికరాన్ని ఉంచి…
-

ప్రసవ వేదన తగ్గుతోంది
గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు తేలికగా అవుతోందని ఎప్పుడో పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామం తో ప్రసవ నొప్పులు…
-

ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణలోని నారాయణపేట మహిళలు తయారు చేసిన ఆయుర్వేద మాస్క్ లు ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.పుదీనా, లవంగం, తులసి, కర్పూరం, వాముతో సంజీవ ధార మిశ్రమాన్ని…
-

నీళ్లు నిలిచిపోయాయా ?
వంటింటి సింక్ లో ఒక్కసారి నీళ్ళు నిలిచిపోయి ఇబ్బంది పెడతాయి.అలాంటప్పుడు నీళ్లు బాగా మరిగించి అందులో బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి ఆ మిశ్రమాన్ని గొట్టంలో…
-

తీర్చి దిద్దుకోవచ్చు
కను బొమ్మలు చక్కని ఆకృతితో ఉంచుకోవటం ఎంతో మందికి అలవాటు.కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లలేక పోతే ఇంట్లోనే వాటిని తీర్చిదిద్దుకోవచ్చు ముందుగా ముఖాకృతి కి…
-

లక్షణాలు ఇవే
చర్మం పైన ఎర్రని దద్దుర్లు ర్యాష్ చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఉంటే కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటున్నారు వైద్యులు.కోవిడ్ ప్రధాన లక్షణాలు కనిపించేందుకు ముందు…
-

సామాన్యమైన అమ్మ ను కాదు
హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవిత కథ సినిమా రాబోతోంది.అను మీనన్ దర్శకురాలు శకుంతలాదేవి కూతురి పాత్ర దంగల్ లో నటించిన సన్యా మల్హోత్రా పోషిస్తోంది.గణితం నా బెస్ట్…
-

శ్రద్దగా పెంచితే ఇల్లే ఉద్యానవనం
లాక్ డౌన్ సమయాన్ని మొక్కల పెంపకం తో సద్వినియోగం చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. కాస్త ఎండ పొడ తగిలే బాల్కనీలో క్యారెట్, బంగాళాదుంప,ఆస్పరా గస్ ,బ్రొకోలి,క్యాబేజీ కాలిఫ్లవర్,వెల్లులి,బఠాని ముల్లంగి…
-

ఇస్రో డైరెక్టర్ గా ఖుష్బూ మీర్జా
సైంటిస్ట్ ఖుష్బూ మీర్జా ఇస్రో లో డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. గతంలో ఆమె చంద్రాయన్ చంద్రాయన్-2 ప్రాజెక్ట్ లతో పనిచేశారు ఈ ప్రాజెక్ట్ లలో ఆమె…
-

హ్యాండ్ హైజీన్ డివైస్
కరోనా నేపథ్యంలో చేతులు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.అలాగే శానిటైజర్ ల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చేతులు తాకకుండా శానిటైజర్ చేసుకునే యంత్రాన్ని రూపొందించింది…
-

ఇది ఆమె చూపిన గౌరవం
నా కూతురు ఎక్ స్ట్రా అర్డినరీ ఆఫ్రికన్ ఉమెన్.తనది ఇథియోపియా. తన దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అని చెప్పారు ఏంజలీనా జోలి. 15 సంవత్సరాల…
-

అక్షరాల చదువుల తల్లి
శ్రీనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన అస్మా షకీల్ ఇంటర్ ఫలితాల లో 98.2 శాతం మార్కుల తో జమ్ము కాశ్మీర్ లోయలో టాపర్ గా…
-

ఆరేళ్ల యోధుడు
ఆరేళ్ల బ్రిడ్జర్ వాకర్ కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆననరీ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ను ప్రకటించింది.యు ఎస్ లోని హ్యామింగ్ లో ఉండే బ్రిడ్జర్ చెల్లి…
-

కంటికి రక్షణ
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు అలసి పోతాయి.నయనాలను అలసట లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు, చేపలు తీసుకోమంటున్నారు…













