జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటి కీర్తి సురేష్ ను యూనిసెఫ్ ఇండియా తమ కొత్త సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది.తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న కీర్తి పిల్లల హక్కుల కోసం పనిచేసేందుకు అంగీకరించటం మాకు ఎంతో గర్వకారణం అన్నారు. యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రీ ఈ కొత్త బాధ్యత తీసుకోవడం విషయంలో కీర్తి తన సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటుంది.













