• సైకిల్ తో ఆరోగ్యం సొంతం

    బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు…

  • ఆభరణాలు మెరిసిపోతాయి

    ఇళ్ళల్లో ఇత్తడి, రాగి, వెండి పాత్రలుంటాయి. అవి కొన్నాళ్ళు వడకపోయినా నల్లగా పాత వాటిలా అయిపోతాయి. వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే, ఒక స్పూన్ బేకింగ్ సోడ,…

  • చమట పట్టకుండా ఇలా చేస్తే సారి.

    చిట్కాలను చిన్నచూపు చూడకూడదు. ఒక్కసారి చాలా చిరాకనిపించే ఎన్నో సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపిస్తాయి చిట్కాలు. ఇప్పుడు తియ్యని వస్తువులు. పంచదార వంటివి ఎంత జాగ్రత్తగా ఎంత…

  • డైట్ కూల్ డ్రింకుల వల్ల నష్టమే.

    సన్నగా వుండేందుకు నాజుకుగా వుండే శరీర లావణ్యం కోసం చేసే డైటింగ్ పద్దతుల్లో డైట్ కూల్ డ్రింక్ తాగడం ఒక్కటి. కానీ ఇటీవల పరిసోధనల్లో ఈ కూల్…

  • అరటి తొక్క ఉపయోగమే

    అరటి పండు ఆరోగ్య ప్రధాయిని అంటారు కదా. ఎంతో ఇష్టంగా తినటం కూడా. కానీ దాని తొక్కను మాత్రం పట్టించుకోము. అరటి పండు తినడం వల్ల ఎన్ని…

  • ఒక్కో చోట ఒక్కో అందం పట్ల ఇష్టం

    మనిషి మనిషికీ ఆలోచనలో తేడా ఉన్నట్లే అందం విషయంలో ప్రాంతం, ప్రాంతానికి కొలమానాలు మారిపోతాయి. ఉదాహరణకు మారిషస్ స్త్రీలు కనుబొమ్మలు కలిసేలా వెంట్రుకలు పెరిగేలా భ్రమ కలిగించే…

  • బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే

    సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని…

  • నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్... అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన శ్రద్ధ పెట్టగలం. కాబట్టి రోజులో మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని గుర్తించి మిగతా అన్నింటినీ పక్కన పెట్టాలి. నిద్ర లేచాక ఎప్పుడూ మనసు ఫ్రెష్ గా అనిపిస్తుందో అప్పుడు కీలకమైన పనులు చేయాలి. కానీ ఒక్కటే పని ఎంచుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఏకాగ్రతకి శత్రువు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఓ పేపర్ పైన ఈ రోజు ఉన్న పనులన్నీ రాసుకుని ముఖ్యం కానివి కొట్టేస్కో. అవసరమైన పనికి ఎంత టైమ్ కేటాయించాలో తేల్చుకొని, ఇక ఆ పని మొదలు పెట్టి ఆ పని అయ్యే దాకా ఫోన్లు, మెసేజులు, స్విచ్ ఆఫ్ పెట్టినా లేదా ఫోన్ మ్యూట్ లో పెట్టినా చాలు అలాగే చేస్తున్న పనికాక రెండో పని రెండు చేతులతో చేయాలని చూడొద్దు. ఇక వరసగా ప్రాధాన్యత క్రమంలో పనులు చక్కబెడితే ఇక మిగిలిన టైం కబుర్లకు, ఫోన్ లకు, ఫ్రెండ్స్ కు కేటాయించుకో ఏమంటావు?

    అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు

    నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం…

  • వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి. వ్యాయామాలు చేసే వాళ్ళు కేవళం మంచి నీళ్ళ పైనే దృష్టి పెడితే సరిపోదు. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటూ వుండాలి. చమట వల్ల శరీరం మేలు చేసే ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నీరసం, అలసటా. అలాంటప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. సాధ్యామైనంత వరకు పోషకాహారం తీసుకోవాలి. అదీ పొట్ట నింపుగా నింపేయకుడదు. కొంచగా చాలా సార్లు తినాలి. వేపుళ్ళు, మాసాలకు దూరంగా వుండాలి. వ్యాయామం తర్వాత తక్షణ శక్తి ఇచ్చే గ్లూకోజ్ లభించే పండ్ల రసాలు తీసుకుంటే శక్తి అందుతుంది. ఈ కాలంలో యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రాణాయామం శీతలీ ప్రాణాయామం చేయాలి.

    ఎండల్లో చల్లగా ఉండాలంటే.

    వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి.…

  • మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు మిగతా తినని వాళ్ళతో పోలిస్తే అత్యధిక కాలం జీవిస్తున్నట్లు యునివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన పరిశోధనల్లో తేల్చింది. పూర్వ కాలంలో సుగంధ ద్రవ్యాలని, మిర్చిని కూడా రకరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే వాళ్ళు. ఒక ఇరవై ఏళ్ళ పాటు కొన్ని వందల మంది పైన ఈ పరిశోధన జరిగింది. పండు మిర్చిని తినేవాళ్ళలో రక్త సరఫరా బగునట్టు గుర్తించారు. ఈ కారణం తో నే మిరపపండు భాగంగా తినే వాళ్ళలో ఆకస్మిక మరణాల సంఖ్య తక్కువేనని తేలింది.

    మిరపండుతో దీర్ఘాయువు.

    మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు…